Photo Gallery Cinema Actresses Nikhila Photos 3963.htm

Notifications

నిఖిల ఫోటోలు

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

కర్నాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో వీధి కుక్కల స్త్వైర విహారం, వీడియో

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు కోర్టు ఉపశమనం.. ఆన్‌లైన్‌లో వ్యాప్తికి అడ్డుకట్ట

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు కోర్టు ఉపశమనం.. ఆన్‌లైన్‌లో వ్యాప్తికి అడ్డుకట్టఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు బెంగళూరు నగర సివిల్ కోర్టు కీలకమైన మధ్యంతర న్యాయ ఉపశమనాన్ని కల్పించింది. ఆయనపై ధృవీకరించని భూకబ్జా, ఆక్రమణల ఆరోపణలు ఆన్‌లైన్‌లో వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు కోర్టు జాన్ డో నిరోధక ఉత్తర్వును జారీ చేసింది. మే 29 నుండి జూన్ 1, 2026 మధ్య ప్రచారంలోకి వచ్చిన వీడియోలు, కథనాలు, సోషల్ మీడియా పోస్టుల వెల్లువ కారణంగా ఈ న్యాయ వివాదం తలెత్తింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో పవన్ కళ్యాణ్ కోడి చెరువు తిరుసభను అక్రమంగా ఆక్రమించారని, స్థానిక భూ రికార్డులను తారుమారు చేశారని ఆరోపిస్తూ, వైరల్ అయిన ఆ కంటెంట్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. కోర్టును ఆశ్రయించే ముందు, పవన్ కళ్యాణ్ న్యాయ బృందం ఈ ఆరోపణలను ఖండించేందుకు ఐటీ నిబంధనల ప్రకారం డాక్యుమెంటరీ ఆధారాలతో కూడిన అధికారిక ఫిర్యాదులను టెక్ మధ్యవర్తులకు పంపింది.

హన్మకొండ బాలుడు నిరంజన్ వద్దకు గంటలో కుక్కపిల్ల పంపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్, వీడియో

పానీపూరీ తిన్న 15మంది పిల్లలకు అస్వస్థత.. ఏమైంది?

పానీపూరీ తిన్న 15మంది పిల్లలకు అస్వస్థత.. ఏమైంది?పానీపూరీ తిన్న 15మంది పిల్లలు అస్వస్థతకు గురైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలంలోని కేసీఆర్ నగర్ కాలనీ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీలో పానీపూరి తిన్న సుమారు 15 మంది పిల్లలు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. పానీ పూరీ తీసుకోవడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ అయివుంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. తంగళ్ళపల్లి పోలీసుల వివరాల ప్రకారం, కాలనీలోకి వచ్చి పానీపూరి విక్రయించే ఒక వీధి వ్యాపారి దగ్గర పిల్లలు, వారి కుటుంబ సభ్యులు పానీపూరి తిన్నారు. ఆ తర్వాత 15 మంది పిల్లలకు వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయి.

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?నేరేడు పండ్లు. వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. ఇవి తినేవారు దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవి దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ సి మరియు ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఈ పండు హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచుతుంది. ఈ నేరేడు పండు పురుషులు తింటుంటే అవసరమైన శక్తిని పెంచుతుంది. నేరేడు పండు జీర్ణ శక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది.

పిస్తా పప్పులు ఎందుకు తినాలి?

పిస్తా పప్పులు ఎందుకు తినాలి?పిస్తా పప్పును రోజూ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. పిస్తా పప్పు తింటే కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాము. పిస్తా పప్పును తింటే కంటి సమస్యలతో బాధపడేవారికి సమస్య నుంచి దూరం చేస్తుంది. శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా వుండటం వల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి.

కేన్సర్‌ను నిరోధించే మామిడి పండ్లు, ఎలాగ?

కేన్సర్‌ను నిరోధించే మామిడి పండ్లు, ఎలాగ?పండ్లలో రారాజు మామిడి. ప్రస్తుతం మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చేసాయి. ఈ పండును తింటే కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మామిడిలోని యాంటీఆక్సిడెంట్లు పెద్దప్రేగు క్యాన్సర్, లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి. మామిడిలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యం, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మామిడి పండ్లలోని విటమిన్ సి, ఫైబర్, పెక్టిన్ అధిక కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. మామిడి గుజ్జును ముఖానికి అప్లై చేస్తుంటే చర్మరంధ్రాలు చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి, మొటిమలు తగ్గుతాయి. మామిడి పండ్లలోని ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.