Thursday, 18 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Nikhila Photos 3963.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 18 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
నిఖిల ఫోటోలు
నిఖిల ఫోటోలు
-
Nikhila photos
-
Nikhila photos
-
Nikhila photos
-
Nikhila photos
-
Nikhila photos
-
Nikhila photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
కర్నాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో వీధి కుక్కల స్త్వైర విహారం, వీడియో
వీధి కుక్కల బెడద రోజురోజుకీ తీవ్రమవుతోంది. వీధుల్లోకి ఒంటరిగా కనబడితే చాలు పట్టుకుని కొరుకుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్లో అనేక వీధి కుక్కలు ఒక చిన్న బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. సీసీటీవీ ఫుటేజీలో ఈ దారుణ ఘటనకు సంబంధించి దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ బాలుడిని తక్షణ వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వీధికుక్కల బెడదతో తాము భయాందోళనలకు గురువుతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసారు. వీధి కుక్కలను తక్షణమే పట్టుకుని వాటిని సంరక్షణా కేంద్రాలకు తరలించాలని డిమాండ్ చేశారు.
Pawan Kalyan: పవన్ కల్యాణ్కు కోర్టు ఉపశమనం.. ఆన్లైన్లో వ్యాప్తికి అడ్డుకట్ట
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు బెంగళూరు నగర సివిల్ కోర్టు కీలకమైన మధ్యంతర న్యాయ ఉపశమనాన్ని కల్పించింది. ఆయనపై ధృవీకరించని భూకబ్జా, ఆక్రమణల ఆరోపణలు ఆన్లైన్లో వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు కోర్టు జాన్ డో నిరోధక ఉత్తర్వును జారీ చేసింది. మే 29 నుండి జూన్ 1, 2026 మధ్య ప్రచారంలోకి వచ్చిన వీడియోలు, కథనాలు, సోషల్ మీడియా పోస్టుల వెల్లువ కారణంగా ఈ న్యాయ వివాదం తలెత్తింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో పవన్ కళ్యాణ్ కోడి చెరువు తిరుసభను అక్రమంగా ఆక్రమించారని, స్థానిక భూ రికార్డులను తారుమారు చేశారని ఆరోపిస్తూ, వైరల్ అయిన ఆ కంటెంట్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. కోర్టును ఆశ్రయించే ముందు, పవన్ కళ్యాణ్ న్యాయ బృందం ఈ ఆరోపణలను ఖండించేందుకు ఐటీ నిబంధనల ప్రకారం డాక్యుమెంటరీ ఆధారాలతో కూడిన అధికారిక ఫిర్యాదులను టెక్ మధ్యవర్తులకు పంపింది.
హన్మకొండ బాలుడు నిరంజన్ వద్దకు గంటలో కుక్కపిల్ల పంపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్, వీడియో
అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ కోరిక మేరకు అచ్చం చెర్రీ వద్ద వున్న కుక్కపిల్ల లాంటిదాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పంపించారు. అభిమాని అడిగిన మాటను వెనువెంటనే తీర్చేసారు. సహజంగానే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను చూడాలని, ఆయనతో కొద్ది క్షణాలు గడపాలని ఎంతోమంది అనుకుటుంటుంటారు. కొందరికి అది నెరవేరుతుంది. మరికొందరి విషయంలో ఆయనే స్వయంగా వెళ్లి వారిని కలిసి వారి ఆకాంక్షను నెరవేరుస్తుంటారు. ఈరోజు తెలంగాణలోని వరంగల్ జిల్లా హనుమకొండలో జన్యుపరంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న 17 ఏళ్ల నిరంజన్ అనే బాలుడిని పరామర్శించారు.
పానీపూరీ తిన్న 15మంది పిల్లలకు అస్వస్థత.. ఏమైంది?
పానీపూరీ తిన్న 15మంది పిల్లలు అస్వస్థతకు గురైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలంలోని కేసీఆర్ నగర్ కాలనీ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీలో పానీపూరి తిన్న సుమారు 15 మంది పిల్లలు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. పానీ పూరీ తీసుకోవడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ అయివుంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. తంగళ్ళపల్లి పోలీసుల వివరాల ప్రకారం, కాలనీలోకి వచ్చి పానీపూరి విక్రయించే ఒక వీధి వ్యాపారి దగ్గర పిల్లలు, వారి కుటుంబ సభ్యులు పానీపూరి తిన్నారు. ఆ తర్వాత 15 మంది పిల్లలకు వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయి.
ప్రియురాలితో పెళ్లి కోసం భారీ చోరీకి పాల్పడిన ప్రియుడు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్లో ఓ ప్రముఖ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. షోరూమ్లో పనిచేస్తున్న నితిన్ వర్మ అనే వ్యక్తి తన ప్రేయసి కాజల్ వర్మతో పెళ్లి కోసం రూ.4 కోట్ల విలువ చేసే బంగారు నగలను చోరీచేసినట్టు తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?
నేరేడు పండ్లు. వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. ఇవి తినేవారు దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవి దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ సి మరియు ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఈ పండు హిమోగ్లోబిన్ కౌంట్ను పెంచుతుంది. ఈ నేరేడు పండు పురుషులు తింటుంటే అవసరమైన శక్తిని పెంచుతుంది. నేరేడు పండు జీర్ణ శక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది.
పిస్తా పప్పులు ఎందుకు తినాలి?
పిస్తా పప్పును రోజూ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. పిస్తా పప్పు తింటే కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాము. పిస్తా పప్పును తింటే కంటి సమస్యలతో బాధపడేవారికి సమస్య నుంచి దూరం చేస్తుంది. శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా వుండటం వల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి.
యూరిక్ యాసిడ్: తగ్గించుకునే మార్గాలు
యూరిక్ యాసిడ్. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో సతమతం అయ్యేవారు ఎక్కువవుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను సహజంగా ఎలా తగ్గించవచ్చో తెలుసుకుందాము. ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి త్రాగాలి ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలు యూరిక్ యాసిడ్ను వేగంగా బయటకు పంపుతాయి ఎక్కువ ఫైబర్ తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది అధిక ప్రోటీన్ ఆహారం మానుకోవాలి. తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను ఎంచుకోవాలి.
కేన్సర్ను నిరోధించే మామిడి పండ్లు, ఎలాగ?
పండ్లలో రారాజు మామిడి. ప్రస్తుతం మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చేసాయి. ఈ పండును తింటే కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మామిడిలోని యాంటీఆక్సిడెంట్లు పెద్దప్రేగు క్యాన్సర్, లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి. మామిడిలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యం, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మామిడి పండ్లలోని విటమిన్ సి, ఫైబర్, పెక్టిన్ అధిక కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. మామిడి గుజ్జును ముఖానికి అప్లై చేస్తుంటే చర్మరంధ్రాలు చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి, మొటిమలు తగ్గుతాయి. మామిడి పండ్లలోని ఎంజైమ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
వామ్మో.. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ ... వైద్యులేమంటున్నారు...
సాధారణంగా రొమ్ము కేన్సర్ మహిళలో అధికంగా వస్తుంది. కానీ, ఇపుడు పురుషుల్లో కూడా ఈ వ్యాధిని వైద్యులు గుర్తించారు. హాలీవుడ్ నటుడు, మాజీ ప్రొఫెషనల్ రెజ్లర్ టైలర్ మేన్ తనకు రొమ్ము కేన్సర్ ఉందని వెల్లడించి, ప్రతి ఒక్కరినీ షాక్కు గురిచేశారు. ప్రస్తుతం తాను కీమోథెరఫీ చికిత్స చేయించుకుంటున్నట్టు తెలిపారు. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు లేకపోలేదని తన ఉదంతం నిర్ధారణ అయిందని ఆయన చెప్పుకొచ్చారు.
Home
Horoscope
Shorts
Photos
Videos