Photo Gallery Cinema Actresses Priyanka Sharma In Siima 6427.htm

Notifications

సైమాలో ప్రియాంక శర్మ

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

విజయవాడ మహిళా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జోగి రమేష్ ఫ్యామిలీ

దేశాన్ని నేపాల్ చేస్తామని ప్రధానిని దుర్భాషలాడిన బొద్దింకలను పరుగులు పెట్టించి కొడుతున్న జనం, వీడియో

దేశాన్ని నేపాల్ చేస్తామని ప్రధానిని దుర్భాషలాడిన బొద్దింకలను పరుగులు పెట్టించి కొడుతున్న జనం, వీడియోCJP జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొన్న కొంతమంది భారతదేశం గురించి, ప్రధానమంత్రి నరేంద్ర మోడి గురించి దుర్భాషలాడారు. అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. వీరిపై ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేసారు. ఐతే దుర్భాషలాడినవారు పొరబాటున బైట కంటికి కనిపిస్తే... ప్రజలు వారికి దేహశుద్ధి చేస్తున్నారు. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనబడినవారిని కనబడ్డట్లు నడిరోడ్డు మీదే చితక్కొడుతున్నారు. దీనితో జంతర్ మంతర్ వద్ద నోటికి వచ్చినట్లు మాట్లాడిన బొద్దింకలు బైటకు రావాలంటేనే జడుసుకుంటున్నాయి. దేశంలో అశాంతికి కారణమయ్యేవారిని ఎవ్వరినీ ప్రజలు ఉపేక్షించరని ఎన్నోసార్లు రుజువైంది కూడా.

చిత్రకూట్: యువతిపై ఏడుగురు కీచకులు సామూహిక అత్యాచారం, నిందితులపై ఎగబడ్డ జనం

చిత్రకూట్: యువతిపై ఏడుగురు కీచకులు సామూహిక అత్యాచారం, నిందితులపై ఎగబడ్డ జనంచిత్రకూట్ నీట్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడైన జితేంద్ర అలియాస్ భోలాను ఎన్‌కౌంటర్‌లో అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లోని సత్నాకు చెందిన 20 ఏళ్ల నీట్ విద్యార్థినిపై జూలై 22న చిత్రకూట్‌లోని దేవంగన లోయలో... విమానాశ్రయం సమీపంలో జరిగిన దారుణ అత్యాచారం కేసులో యూపీ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఆ విద్యార్థిని తన ప్రియుడితో కలిసి నడుస్తూ ఒక రీల్ చిత్రీకరిస్తోంది. అటవీ సంరక్షకులుగా నటిస్తున్న ముగ్గురు యువకులు, ఆ యువకుడిని బెల్టుతో కొట్టి, చేతులు కాళ్లు కట్టేసి, విద్యార్థినిని పొదల్లోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు.

Pawan Kalyan: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల నుంచి ఆడ పులులను రప్పిస్తాం.. పవన్

Pawan Kalyan: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల నుంచి ఆడ పులులను రప్పిస్తాం.. పవన్అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వన్యప్రాణుల సంరక్షణ పట్ల రాష్ట్రం నిబద్ధతను పునరుద్ఘాటించారు. అడవులు, నదులు, జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో పులుల రక్షణ అత్యంత కీలకమని చెప్పారు. ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, "పులి భారతదేశ జాతీయ జంతువు, మన అడవుల సంరక్షకి, ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థకు ప్రతీక" అని పేర్కొన్నారు. రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణలో సాధించిన విజయాలను వివరిస్తూ, నిరంతర సంరక్షణ కృషి ఫలితంగానే 'అఖిల భారత పులుల గణన-2026'లో భాగంగా దేశంలోనే అతిపెద్దదైన నాగార్జునసాగర్-శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రంలో 68 పెద్ద పులులు, 11 పిల్లలు గుర్తించబడ్డాయని ఆయన పేర్కొన్నారు.

భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం. సొమ్ము ఒకరిది సోకు ఒకరిది.. జగన్ ఫైర్

భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం. సొమ్ము ఒకరిది సోకు ఒకరిది.. జగన్ ఫైర్భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన ప్రాథమిక పనులు, అమలు ప్రక్రియ అంతా గత వైకాపా ప్రభుత్వ హయాంలోనే జరిగాయని పేర్కొంటూ, అధికార తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దీనికి క్రెడిట్ దక్కించుకోవడానికి ప్రయత్నిస్తోందని వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఆరోపించారు. ఆగస్టు 1న జరగనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తూ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రధాన చోదక శక్తిగా నిలవడమే కాకుండా, ఆ ప్రాంతంలో వాణిజ్యం, పర్యాటకం, రవాణా అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని ఆయన పేర్కొన్నారు.

కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...

మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...హైదరాబాద్: భారతీయ ఆర్థోపెడిక్ వైద్యరంగానికి, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మరో కీలక మైలురాయి చేరింది. భారతీయ ఆర్థోపెడిక్ నిపుణులు రూపకల్పన చేసి, సిరోనిక్స్(Sironix) సంస్థ దేశంలోనే తయారుచేసిన హై టిబియల్ ఆస్టియోటమీ(HTO) ఇంప్లాంట్‌ను మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆవిష్కరించారు. 28 ఏళ్ల యువ వైద్యుడికి మోకాలి కార్టిలేజ్(లేత ఎముక) తీవ్రంగా దెబ్బతినడం, మోకాలి అమరికలో లోపం (Malalignment) కారణంగా ఎదురైన తీవ్రమైన అరుగుదల సమస్యతో బాధపడుతున్నాడు. దిగుమతి ఇంప్లాంట్లకు దేశీయ ప్రత్యామ్నాయంగా రూపొందిన ఈ సాంకేతికత రోగుల్లో సహజ మోకాలి కీళ్లను ఎక్కువకాలం పరిరక్షించే దిశగా కీలక ముందడుగుగా వైద్య నిపుణులు అభివర్ణించారు.

ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి

లెమన్ గ్రాస్ టీ తాగితే 5 ప్రయోజనాలు