Friday, 31 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Sammohanam Movie Working Stills 4236.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 31 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
Sammohanam Movie Working Stills
Sammohanam Movie Working Stills
-
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
కాపాడాల్సినవాడే కామాంధుడయ్యాడు, 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన పోలీస్
కాపాడాల్సిన ఓ పోలీసు కానిస్టేబుల్ కామాంధుడయ్యాడు. పదేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ జిల్లా పరిధిలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరికి భోజనం ఇచ్చి ఇంటికి తిరిగి వెళుతోంది పదేళ్ల బాలిక. ఆమెను చూసిన 35 ఏళ్ల అభిషేక్ యాదవ్ అనే పోలీసు కానిస్టేబుల్ ఇంటి వద్ద దించుతానని నమ్మించాడు. పోలీసు కావడంతో బాలిక అతడి మాటలు నమ్మి బైక్ ఎక్కింది. దాంతో ఆ బాలికను మార్గమధ్యంలో వున్న ఓ స్మాశాన వాటికకు తీసుకెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యం, ఛాతీ నొప్పితో యశోద ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 51 సంవత్సరాలు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన సుదర్శన్ రెడ్డి వరంగల్ జిల్లాలోని నర్సంపేట శాసనసభ నియోజకవర్గం మాజీశాసన సభ్యుడిగా సేవలు అందించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె వున్నారు. తొలుత యూత్ క్లబ్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 2001లో కేసీఆర్ తెరాసను స్థాపించిన సమయంలో పార్టీలో చేరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఎనిమిదేళ్లు పనిచేసారు.
వైఎస్సార్ బొమ్మపై గెలిచినా.. జగన్ అందుకే ఓడిపోయారు.. మావిగన్ అంటూ పిచ్చి మాటలొద్దు: తమ్మారెడ్డి
వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఏపీ రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని.. ఆయన బొమ్మపై గెలిచి.. ఆ తర్వాత సొంత ఇమేజ్తోనే గెలచానని జగన్ గొప్పలు చెప్పుకోవడం వల్లే పరాజయం పాలైనారని తమ్మారెడ్డి అన్నారు. రాజకీయం బతికున్నంత కాలం వైఎస్సార్ పేరు నిలిచి ఉంటుందని కొనియాడారు. విద్య, వైద్యం ప్రాధాన్యతను గుర్తించి ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాల క్రెడిట్ మొత్తం వైఎస్సార్కే దక్కుతుందని స్పష్టం చేశారు.
జగన్ పెదనాన్న వైఎస్ ఆనంద్ రెడ్డి మృతి... పులివెందులలో అంత్యక్రియలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. జగన్ పెదనాన్న వైఎస్ ఆనంద్ రెడ్డి మృతి చెందారు. ఈయన వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు. తన పెదనాన్న మరణ వార్త తెలుసుకున్న జగన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. శనివారం పులివెందులలో జరగనున్న వైఎస్ ఆనంద్ రెడ్డి అంత్యక్రియల్లో జగన్ స్వయంగా పాల్గొననున్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడించారు.
మైనింగ్ కాంప్లెక్స్లో పేలుడు.. 18మంది బొగ్గు గని కార్మికులు మృతి
పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో గురువారం జరిగిన పేలుడు కారణంగా ఒక మైనింగ్ కాంప్లెక్స్లోని కొంత భాగం కూలిపోవడంతో కనీసం 18 మంది బొగ్గు గని కార్మికులు మరణించారని బలూచిస్థాన్ ప్రభుత్వం తెలిపింది. అక్కడ చిక్కుకుపోయిన మిగిలిన 14 మంది కార్మికుల కోసం గాలింపు, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. పేలుడు జరిగిన సమయంలో కాంప్లెక్స్లోని కూలిపోయిన భాగంలో 36 మంది ఉన్నారని బలూచిస్థాన్ గనులు మరియు ఖనిజాల అభివృద్ధి శాఖ మంత్రి షోయబ్ నోషెర్వానీ చెప్పారు. వారిలో 25 మంది గురువారం రాత్రి వరకు ఆచూకీ లేకుండా పోయారని ఆయన తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్బకరా పండ్లు తినవచ్చా?
Monsoon fruit Albakara, తొలకరి చినుకులు ప్రారంభమై వర్షాలు పడుతుండగానే వచ్చేస్తాయి ఆల్బకరా పండ్లు. ఈ ఆల్బకరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. జ్యూసీగా ఉండే ఈ ఆల్బకరా పండులో కేలరీలు తక్కువ, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది.
కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్
ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధులు, నివారించదగిన మరణాలకు ప్రాథమిక కారణాల్లో 'వైరల్ హెపటైటిస్' ఒకటిగా కొనసాగుతోందని, ఇందులో భారతదేశపు వాటా గణనీయంగా ఉందని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పేర్కొంది. 'ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం' సందర్భంగా ప్రజలు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్, సకాలంలో వైద్య సహాయం తీసుకోవాలని కోరుతూ సంస్థ ఒక ప్రజా సలహాను జారీ చేసింది. ఈ వైరల్ హెపటైటిస్ను ‘నిశ్శబ్ద వ్యాధి’గా పిలుస్తారని, ఎటువంటి బాహ్య లక్షణాలు లేకుండానే కాలేయం పూర్తిగా దెబ్బతినే వరకు ఇది శరీరంలో పెరుగుతుందని హెచ్చరించింది.
గర్భిణీ స్త్రీలు నామల చేపలు తినవచ్చా?
గర్భిణీలలో మాంసాహారం తినేవారికి పలు అనుమానాలు వుంటుంటాయి. ఏ చేపలు తినాలి, ఏ చేపలు తినకూడదు అనే దానిపై మీమాంస వుంటుంది. కొంతమంది చిన్నచేపలైన నామలు అని పిలువబడే చేపల్ని తినవచ్చా లేదా అని అనుమానిస్తుంటారు. ఈ చేపలను తినవచ్చు. ఇవి సముద్రపు చిన్న చేపలు కాబట్టి, గర్భధారణ సమయంలో వీటిని తినడం సురక్షితం, ఆరోగ్యకరమే. చిన్న చేపల వల్ల గర్భిణీలకు ఎటువంటి హాని కలగదు. అయితే, వీటిని వండేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఈ నామల చేపలు ఎందుకు సురక్షితం అంటే వీటిలో తక్కువ మెర్క్యురీ... అంటే పాదరసం వుంటుంది.
మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...
హైదరాబాద్: భారతీయ ఆర్థోపెడిక్ వైద్యరంగానికి, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మరో కీలక మైలురాయి చేరింది. భారతీయ ఆర్థోపెడిక్ నిపుణులు రూపకల్పన చేసి, సిరోనిక్స్(Sironix) సంస్థ దేశంలోనే తయారుచేసిన హై టిబియల్ ఆస్టియోటమీ(HTO) ఇంప్లాంట్ను మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఆవిష్కరించారు. 28 ఏళ్ల యువ వైద్యుడికి మోకాలి కార్టిలేజ్(లేత ఎముక) తీవ్రంగా దెబ్బతినడం, మోకాలి అమరికలో లోపం (Malalignment) కారణంగా ఎదురైన తీవ్రమైన అరుగుదల సమస్యతో బాధపడుతున్నాడు. దిగుమతి ఇంప్లాంట్లకు దేశీయ ప్రత్యామ్నాయంగా రూపొందిన ఈ సాంకేతికత రోగుల్లో సహజ మోకాలి కీళ్లను ఎక్కువకాలం పరిరక్షించే దిశగా కీలక ముందడుగుగా వైద్య నిపుణులు అభివర్ణించారు.
ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి
గుండె పోటుతో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. అంతా ఆరోగ్యంగా వున్నా అలా హఠాత్తుగా ఎలా చనిపోయారని కొంతమంది అనుకుంటుంటారు. కానీ గుండె పోటు వచ్చే ముందు హెచ్చరిక సంకేతాలు శరీరం ఇస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. అవసరమైనంత సమయం... అంటే గంటల పాటు నిద్రపోయినా ఇంకా అలసిపోయినట్లు వుండటం గుండెలలో మంటగా, ఎసిడిటీ నిరంతరంగా కొనసాగటం ఎడమ చేయి, ఎడమ భుజం, మెడ నొప్పిగా వుండటం లో బీపీ, మత్తుగా వున్నట్లు అనిపించడం, తల తిరగడం వంటివి వుండటం కొంచెం ఆహారం తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలగడం గుండెల్లో భారంగా అనిపించడం, ఏదో బరువు పెట్టినట్లు అనిపించడం.
Home
Horoscope
Shorts
Photos
Videos