Thursday, 10 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Akanksha Singh Recent Stills 5309.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 10 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
akanksha singh Recent Stills
akanksha singh Recent Stills
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
దేశంలోనే తొలిసారిగా శ్రీవారి భక్తులకు బీమా సౌకర్యం : బీఆర్ చైర్మన్
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు దేశంలోనే తొలిసారి బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఈ మేరకు తితిదే పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలను తితిదే ఈవో ముద్దాడ రవిచంద్రతో కలిసి తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. దేశంలోనే తొలిసారి ఎల్ఐసీ ద్వారా భక్తులకు బీమా సదుపాయం కల్పించనున్నట్టు తెలిపారు.
తాళ్లతో బంధించి, కాళ్ల మధ్య కర్రపెట్టి నిందితుడిని గొడ్డును బాదినట్లు బాదారు, ఇదేంటంటూ ప్రశ్న
భావ్ నగర్ పరిధిలో హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పోలీసులు తాళ్లతో కట్టి, వేధిస్తూ దాడి చేస్తూ అతడిని బహిరంగంగా అవమానించారని ఆరోపిస్తూ జాతీయ మానవ హక్కుల కమిషనుకు న్యాయవాది ప్రణయ్ మహేశ్వరి ఫిర్యాదు చేసారు. హత్య చేసాడంటూ ఆ వ్యక్తిపై నింద మోపబడిందనీ, అతడు దోషి కాదు కదా... అలా ఎలా దండిస్తారు, నిందితుడిని అలా వేధించవచ్చా, శిక్షను నిర్థారించేందుకు న్యాయస్థానాలు వున్నాయంటూ ఆయన పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది నిందితుడిని కట్టేసి దాడి చేసారనీ, ఇది రాజ్యాంగ హక్కుల తీవ్ర ఉల్లంఘన అని న్యాయవాది మహేశ్వరి ఆరోపించారు.
నీ మామతో రాజకీయ సన్యాసం చేయించి పార్టీలో మళ్లీ చేరు : మేనల్లుడికి మాయావతి కండిషన్
తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్కు బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాయవతి ఓ కండిషన్ పెట్టారు. ఆకాశ్ ఆనంద్ మళ్లీ పార్టీలో చేరాలంటే ఆయన మామ, మాజీ ఎంపీ అశోక్ సిద్ధార్థ్తో రాజకీయ సన్యాసం చేయించాలని షరతు పెట్టారు. అపుడే పార్టీలో చేర్చుకుంటానని లేనిపక్షంలో మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
వైద్య శాస్త్రంలో వింత : యువకుడిలో గర్భాశయం - ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు
దేశ రాజధాని ఢిల్లీలో ఒక అత్యంత అరుదైన వైద్య వింత ఘటన వెలుగులోకి వచ్చింది. సంతానలేమి సమస్యతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన 26 యేళ్ల యువకుడి శరీరంలో గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్స్ ఉండటాన్ని వైద్యులు గుర్తించి విస్మయానికి లోనయ్యారు. సాధారణంగా పరీక్షల క్రమంలోనే ఈ వింత బయటపడటం గమనార్హం.
నెల్లూరు మస్తాన్వలి దర్గాలో ఎ.ఆర్. రెహమాన్, శివమణి ప్రత్యేక ప్రార్థనలు
నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం సమీపంలో ఉన్న కసుమూరు మస్తాన్వలి దర్గాలో ప్రతి ఏటా నిర్వహించే మూడు రోజుల గంధ మహోత్సవంలో భాగంగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ బుధవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రముఖ వాయిద్యకారుడు శివమణితో కలిసి ఆయన మస్తాన్వలి సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ గంధ మహోత్సవం ఒక పవిత్రమైన వార్షిక సంప్రదాయం. ఈ మూడు రోజుల పాటు రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ దర్గాకు తరలివస్తుంటారు. కడప దర్గా పీఠాధిపతి ఆరిఫుల్ హుస్సేనీ సజ్జాదా విధులను నిర్వహించి, మస్తాన్వలి సమాధికి గంధపు లేపనాన్ని పూశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
salt lemon water, గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే?
ఉదయాన్నే ఉప్పుతో ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగితే పలు ఆరోగ్య ప్రయోజనాలు వనగూరుతాయి. నిమ్మ, సముద్రపు ఉప్పు యొక్క ఆల్కలైజింగ్ ప్రభావాలు శరీరం యొక్క సున్నితమైన పిహెచ్ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఉప్పు కలిపిన నిమ్మరసం తాగితే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ కీళ్లలోని యూరిక్ యాసిడ్ను కరిగించడంలో సహాయపడుతుంది, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. సాల్ట్ లెమన్ వాటర్ తాగటం వల్ల ఆహారం, నీరు రెండింటినీ సరిగ్గా గ్రహించడంలో సహాయపడి అవసరమైన పోషకాలను తీసుకుంటుంది. విటమిన్ సి శరీర రోగనిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది, ఒక నిమ్మకాయ రోజువారీ విటమిన్ సిలో 139% కలిగి ఉంటుంది.
ఈ సమస్యలున్నవారు దానిమ్మ కాయలు తినకూడదు, ఏంటవి?
సహజంగా పండ్లను ఎవరైనా తినవచ్చు అంటారు కానీ కొన్ని పండ్లను కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వున్నవారు తినకూడదు. దానిమ్మ పండ్లను కూడా కొన్ని అనారోగ్య సమస్యలు, ఎలర్జీలు వున్నవారు తీసుకోరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాము. శస్త్రచికిత్స చేయించుకునేవారు దానిమ్మను తినకూడదు. ఎందుకంటే ఈ పండ్లు ఎనస్తీషియా మందులతో చర్యను పొంది శస్త్ర చికిత్స సమయంలో అధిక రక్తస్రావం కావడానికి కారణం అవుతాయి. అందువల్ల శస్త్ర చికిత్సకు ముందు కనీసం 2 వారాలు ఈ పండ్లను తినవద్దని వైద్యులు సలహా ఇస్తారు.
ఎంజీఎం హెల్త్కేర్లో తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్లుయేషన్
చెన్నై మహానగరంలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం హెల్త్కేర్ చెన్నై నగరంలోనే తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్ ఎలక్ట్రోడ్ ఇంప్లాంటేషన్ను నిర్వహించింది. ఇది ఒక అధునాతన చికిత్స, దీనిలో నరాల కార్యకలాపాలను నియంత్రించి, కదలిక, పనితీరు పునరుద్ధరణకు సహాయపడే నియంత్రిత విద్యుత్ ప్రేరణలను అందించడానికి వెన్నెముకకు సమీపంలో చిన్న ఎలక్ట్రోడ్లను అమర్చే ప్రక్రియ.
గర్భిణీ స్త్రీలు చిలకడ దుంపలు తినవచ్చా?
గర్భిణులు చిలకడ దుంపలు... అంటే తీపి బంగాళాదుంపలు నిశ్చింతగా తినవచ్చు. ఇవి తల్లి ఆరోగ్యానికి, కడుపులో ఉన్న బిడ్డ సరైన ఎదుగుదలకు అవసరమైన ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. గర్భిణులకు చిలకడ దుంపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బిడ్డ అవయవాల ఎదుగుదలకు అవసరమైన విటమిన్-A వీటిలో వుంటుంది. చిలకడ దుంపల్లో బీటా-కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్-A గా మారి బిడ్డ కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె, ఇతర అవయవాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
హైదరాబాద్లో ఘనంగా 32వ ISOI జాతీయ సదస్సు
హైదరాబాద్: ఓరల్ ఇంప్లాంటాలజీ రంగంలో తాజా పరిజ్ఞానం, ఆధునిక సాంకేతికతలు, నూతన చికిత్సా విధానాలపై అవగాహన కల్పించేందుకు Indian Society of Oral Implantologists (ISOI) 32వ జాతీయ సదస్సు హైదరాబాద్లో ఘనంగా జరుగుతోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో ఈ ప్రతిష్టాత్మక జాతీయ సదస్సు నిర్వహించడం విశేషం. సెప్టెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి డెంటల్ నిపుణులు, పోస్ట్గ్రాడ్యుయేట్, అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులు హాజరయ్యారు. సదస్సులో 60 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ఫ్యాకల్టీ, స్పీకర్లు పాల్గొంటున్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos