Wednesday, 24 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Andhamaina Maaya Poster Launch 3258.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 24 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
అందమైన మాయ పోస్టర్ విడుదల
అందమైన మాయ పోస్టర్ విడుదల
-
Andhamaina Maaya Poster Launch
-
Andhamaina Maaya Poster Launch
-
Andhamaina Maaya Poster Launch
-
Andhamaina Maaya Poster Launch
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
హార్మూజ్ జలసంధిని తెరిచారు: పిచ్చిపట్టినట్లు చమురు నౌకలు పరుగులు, ఒక్కరోజే 1.9 కోట్ల బ్యారెళ్లు
ఏందయ్యా. ఇదేందయ్యా బాబూ. హర్మూజ్ జలసంధి నుంచి పిచ్చిపట్టినట్లు ఇట్లా చమురు తోడుకుని నౌకలు బిరబిరా వెళ్లిపోతున్నాయే. ఈ సీన్ చూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... ఇక హర్మూజ్ జలసంధిని మూసేయడం ఎవ్వరి తరం కాదని అంటున్నారు. ప్రపంచ దేశాలు ఎన్నో రోజుల నుంచి చమురు కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నాయని, ఇప్పుడు జలసంధిని తెరవగానే బారులుతీరి చమురు కొనుగోలు చేసుకుని వెళ్తున్నట్లు ట్రంప్ తన ట్రూత్ లో పేర్కొన్నారు. సోమవారం నాడు ఒక్కరోజే 1.9 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు రవాణా జరిగిందనీ, ఇది రికార్డు అని చెప్పారు.
భాస్కర్ వర్మ సేతు బ్రిడ్జిపై భార్య బర్త్ డే వేడుకలు.. గౌహతి వ్యాపారవేత్త అరెస్ట్ (video)
అస్సాం, గౌహతిలో కొత్తగా ప్రారంభించిన కుమార భాస్కర్ వర్మ సేతు బ్రిడ్జిపై జరిగిన పుట్టినరోజు వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రజా మౌలిక సదుపాయాలను దుర్వినియోగం చేస్తున్నారనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, గౌహతికి చెందిన ఒక వ్యాపారవేత్తను అస్సాం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం వ్యాన్ డ్రైవర్.. ఎక్కడ? (video)
ట్రంక్ బాక్స్ నుంచి డబ్బును కొట్టేసి బైకుపై పరారైనాడు ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పాతబస్తీలో ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్ పక్కా ప్రణాళికతో రూ.17 లక్షలను దోచుకుని పారిపోయాడు. నోట్ల కట్టలతో ఉన్న ట్రంక్ బాక్స్ నుంచి డబ్బును దొంగిలించి, పక్కా ప్లానుతో ముందుగా పిలిపించుకున్న బైక్పై నిందితుడు తప్పించుకున్నాడు.
ప్రజల కోసం సీఎం విజయ్ నటి త్రిషను పక్కన పెట్టేసారా? అన్ఫాలో చేసిన చెన్నై బ్యూటీ
కొంతమంది నాయకులు ఒక్కసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టాక, తమ పట్ల ప్రజలు పెట్టుకున్న నమ్మకాలను, ఆశలను చూసాక ఇక అన్నీ వదిలేసి వారికోసమే అహర్నిశలు పనిచేస్తుంటారు. ఇప్పుడు ఇదే బాటలోకి తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ వచ్చేసారని ప్రచారం జరుగుతోంది. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక చాలా సింపుల్ జీవితాన్ని గడుపుతున్నారు. హంగూఆర్భాటాలకు దూరంగా వుండటమే కాకుండా సామాన్య ప్రజలకు మెరుగైన జీవితాన్ని ఇచ్చేందుకు తను ఏం చేయాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం దగ్గరి బంధువులతో పాటు తన వెన్నంటి వుండే త్రిషతో కూడా సమయం గడపలేకపోతున్నట్లు చెప్పుకుంటున్నారు.
ప్రియుడితో తిరగడాన్ని అడ్డు చెప్పారని తల్లిదండ్రులను, చెల్లిని హత్య చేసిన యువతి పరార్
అక్రమ సంబంధాలు కారణంగా కొన్ని కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి. కర్నాటకలో ఓ యువతి ప్రియుడి మోజులో పడి అతడితో తిరగవద్దు అని అడ్డు చెప్పిన తల్లిదండ్రులను, చెల్లిని అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపేసి ప్రియుడితో కలిసి పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కర్నాకటలోని బెంగళూరులో సిగేహళ్లిలో శ్వేత అనే యువతి గత కొంతకాలంగా కన్నెత్ అనే యువకిడితో రివిన్ రిలేషన్ సాగిస్తోంది. ఈ విషయం కాస్తా తన చెల్లికి తెలిసిపోయింది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో వారు శ్వేతను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఇకపై ప్రియుడితో కలిసి తిరగవద్దని గట్టిగా చెప్పారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గుండె ఆరోగ్యానికి ఆరోగ్య సూత్రాలు
గుండెపోటు. ఈరోజుల్లో చాలా ఎక్కువగా వినిపిస్తున్న సమస్యల్లో ఇది ఒకటి. గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటుంటే గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు. అందుకోసం పాటించాల్సిన 7 ఆరోగ్య సూత్రాలు ఏమిటో తెలుసుకుందాము. రోజు రాత్రివేళ 7 నుంచి 8 గంటలు పాటు నిద్రపోవాలి. పోషకాహార నిపుణుల సలహా మేరకు గుండె ఆరోగ్యాన్ని పెంచే పోషకాహారాలని తీసుకోవాలి. నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు తింటుండాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. శరీరానికి సరిపడా మంచినీళ్ళు త్రాగాలి. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చెయ్యాలి.
శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలు
రాగులు. వీటిలో ఎన్నో పోషకాలున్నాయి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిని దోసెలలా చేసుకుని తినవచ్చు. వీటిలో వున్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము. రాగులతో చేసిన దోసెలను తింటుంటే కొవ్వు కరిగిపోతుంటుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకొనడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. రాగులలో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తాయి కనుక శరీర బరువును నియంత్రిస్తాయి. మహిళల్లో ఎముకలు పటుత్వం కోసం రాగి దోసెలను తీసుకోవడం ఎంతో మంచిది. రాగులు నిద్రలేమి, ఆందోళన, మానసిక వత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి.
గర్భిణీ స్త్రీలు బీట్రూట్ తినవచ్చా లేదా?
గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటిస్తుంటారు. రక్తం తక్కువగా వున్నప్పుడు బీట్రూట్ తింటే మంచిదని కొందరు సలహా ఇస్తుంటారు. మరికొందరు బీట్రూట్ తినకూడదు అంటుంటారు. గర్భిణీ స్త్రీలు వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐతే మోతాదుకి మించి మాత్రం తినకూడదు. బీట్రూట్ దుంపల్లో ఫోలేట్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా వుంటాయి. దీన్ని తినడం వల్ల కడుపులోని పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే రక్తహీనతను నివారిస్తుంది. ఐతే వీటిని మోతాదుకి మించి తినకూడదు. అలాగే తక్కువ రక్తపోటు వున్నవారు, కిడ్నీ సమస్యలు వున్నవారు కూడా బీట్రూట్ తినడాన్ని దూరం పెట్టాలి.
ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు
మజ్జిగ. వేసవిలో మజ్జిగ అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి. కానీ, ఇది కొన్ని పరిస్థితుల్లో దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. మజ్జిగలో సోడియం కంటెంట్ ఉంటుంది కనుక ఇవి కిడ్నీ రోగులకు మంచిది కాదు. జలుబుతో బాధపడేవారు మజ్జిగ తాగితే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. పసిబిడ్డలకు మజ్జిగ తాగిస్తే అది జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. ముఖ్యంగా జలుబుతో బాధపడేవారు రాత్రిపూట మజ్జిగ తాగకూడదు. మజ్జిగలో సహజంగా ఉప్పు వేస్తారు కనుక ఇది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. లాక్టోస్ పడనివారికి మజ్జిగ తాగితే కడుపు ఉబ్బరం, డయేరియా, కడుపు నొప్పిని కలిగిస్తుంది.
శరీర కొవ్వు కరిగించుకునే 8 మార్గాలు
నాజూకుతనం. ఈరోజుల్లో కూర్చుని పనిచేసేవారు ఎక్కువైపోతున్నారు. దీనితో నాజూకుతనం పోయి అధికబరువు, ఊబకాయం సమస్యలు వచ్చేస్తున్నాయి. ఆరోగ్యంగా వుండాలంటే శరీరానికి తగ్గ బరువు వుండటం చాలా ముఖ్యం. దీనికోసం ఏం చేయాలో తెలుసుకుందాము. రోజూ ఉదయాన్నే గోరువెచ్చని మంచినీళ్లలో తగిన మోతాదులో నిమ్మ లేదా తేనె కలిపి త్రాగాలి. ఉదయం- సాయంత్రం వారానికి రెండుసార్లు కరక్కాయను తీసుకుంటుండాలి. ఉదయాన్నే నిద్రలేచి 12 సార్లు సూర్య నమస్కారాన్ని చేయాలి. అల్పాహారం కోసం డ్రై ఫ్రూట్స్, మొలకలు, ఫ్రూట్ షేక్స్, స్మూతీస్ తీసుకోవాలి. తేలికపాటి డిన్నర్ తీసుకోవాలి, వీలైతే జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. కూరగాయలు- పండ్లు త్వరగా జీర్ణమవుతాయి కనుక వాటిని తీసుకుంటుండాలి.
Home
Horoscope
Shorts
Photos
Videos