Friday, 22 May 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Commitment Movie Pre Release Event 7148.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 22 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
కమిట్మెంట్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
కమిట్మెంట్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
కమిట్మెంట్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
కమిట్మెంట్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
కమిట్మెంట్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
కమిట్మెంట్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
కమిట్మెంట్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
జగన్ను జైలులో పెట్టండని జనసేన చెప్పలేదు, ప్రొఫెసర్ నాగేశ్వర్ భేషరతుగా వ్యాఖ్యల ఉపసంహరణ
జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఇద్దరూ కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆ సందర్భంలో అమిత్ షాతో జరిగిన అంతర్గత సమావేశంలో జనసేనాని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని అన్నట్లు తమకు తెలిసిందంటూ ప్రొఫెసర్ నాగేశ్వర రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు... జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కోరితే... ఆయన సుదీర్ఘకాల మిత్రుడనీ, ఆయనతో పెట్టుకోవద్దంటూ అమిత్ షా జనసేనానికి సూచించారని తనకు విశ్వసనీయ వ్యక్తుల ద్వారా తెలిసిందంటూ వెల్లడించారు.
తెలంగాణకు అరుదైన గౌరవం.. పోచంపల్లి ఇకాట్ను ధరించి కేన్స్లో మెరిసిన రష్మీ
మిస్ ఆసియా ఇంటర్నేషనల్, తెలంగాణ ఇకాట్ బ్రాండ్ అంబాసిడర్ అయిన రష్మీ ఠాకూర్, తెలంగాణ నేత కార్మికులు చేనేతగా 200 ఏళ్ల నాటి పోచంపల్లి ఇకాట్ను ధరించి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అరంగేట్రం చేశారు. ఈ అంతర్జాతీయ వేదికపై తెలంగాణకు చెందిన భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) చేనేతను హైలైట్ చేస్తూ, "పోచంపల్లి టు కేన్స్" అనే థీమ్తో కూడిన లుక్ను ప్రదర్శించి, ఆమె రెడ్ కార్పెట్పై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.
ఏపీ రాష్ట్రంలో సీ ప్లేన్ ప్రాజెక్టు ప్రారంభానికి కీలక ప్రోత్సాహం.. రూ.200 కోట్లు కేటాయింపు
ఏపీ రాష్ట్రంలో సీ ప్లేన్ ప్రాజెక్టు ప్రారంభానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు ఒక కీలక ప్రోత్సాహం లభించింది. రాష్ట్రంలోని 10 ప్రాంతాల్లో సీ ప్లేన్లను నడపడానికి వీలుగా, ఉడాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ. 200 కోట్లను కేటాయించింది. ఈ పది ప్రాంతాలలోనూ ఏరోడ్రోమ్, ఫ్లోటింగ్ జెట్టీ ఏర్పాటుతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం ఒక్కో ప్రాంతానికి రూ. 20 కోట్లు చొప్పున కేటాయించారు.
కడపలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ కొత్త శాఖ: రూ. 50 లక్షల వరకు స్పాట్లో మంజూరు
కడప: ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్కు చెందిన అగ్రగామి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఏబీహెచ్ఎఫ్ఎల్), దేశవ్యాప్తంగా తన నెట్వర్క్ను విస్తరించే వ్యూహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని కడపలో కొత్త బ్రాంచ్ను ప్రారంభించింది. ఈ కొత్త బ్రాంచ్తో కలిపి ఆంధ్రప్రదేశ్లో ఏబీహెచ్ఎఫ్ఎల్ మొత్తం బ్రాంచ్ల సంఖ్య 13కి చేరింది. వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో తన కార్యకలాపాలను బలోపేతం చేసుకోవడానికి, కస్టమర్లకు మరింత చేరువవడానికి ఈ విస్తరణ దోహదపడుతుంది. పట్టణ విస్తరణ, మధ్యతరగతి కుటుంబాలలో అందుబాటు ధరల్లో ఇళ్లకు(అఫోర్డబుల్ హౌసింగ్) పెరుగుతున్న డిమాండ్ కారణంగా కడపలో నివాస గృహాల రంగం స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది.
నిప్పుల కుంపటిగా తెలుగు రాష్ట్రాలు - పిడుగురాళ్లలో రికార్డు స్థాయిలో 48 డిగ్రీలు
రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిగా మారిపోతున్నాయి. వేసవి ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా పిడుగురాళ్లలో 48 డిగ్రీలు, తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లీ ముత్తారంలో 46.5, సూర్యాపేట జిల్లాలో మునగాలలో 46.5 డిగ్రీలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో అనేర రకాలైన పోషకాలు దాగి ఉన్నాయి. స్థూలకాయం, చెడు కొలస్ట్రాల్ మదుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. మెంతి ఆకులలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. లివర్ సిర్రోసిస్తో బాధపడుతున్నవారికి మెంతి ఆకులను దంచి కాచిన రసంలో తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మెంతి ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది. మెంతి ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితం కనిపిస్తుంది.
పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు
సికింద్రాబాద్: భారతదేశంలో వేగంగా పెరుగుతున్న న్యూరోలాజికల్ వ్యాధుల్లో పార్కిన్సన్స్ వ్యాధి (Parkinson-s Disease) ఒకటిగా మారుతోందని మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ న్యూరో సైన్సెస్ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా 60 సంవత్సరాల పైబడిన వారిలో ఈ వ్యాధి అధికంగా కనిపిస్తోందని, ఆలస్యంగా గుర్తించడం వల్ల రోగులు క్రమంగా స్వతంత్ర జీవనాన్ని కోల్పోతున్నారని వైద్యులు హెచ్చరించారు. మెదడులో డోపమైన్ ఉత్పత్తి చేసే కణాలు క్రమంగా దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి వస్తుందని నిపుణులు వివరించారు. చేతులు వణకడం, కాళ్లు గట్టిపడటం, నడకలో అస్థిరత, శరీర కదలికలు మందగించడం, తరచూ పడిపోవడం, మాట్లాడడంలో మరియు రోజువారీ పనుల్లో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు.
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నుంచి నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్ బయోసిమిలర్ ఒబెడా టాబ్లెట్లు
హైదరాబాద్: గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ దీని అనుబంధ సంస్థలతో కలిపి డాక్టర్ రెడ్డీస్గా వ్యవహరిస్తారు) టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ చికిత్స కోసం నోటి ద్వారా తీసుకునే తన 'సెమాగ్లుటైడ్ బయోసిమిలర్' ను విడుదల చేసినట్లుగా నేడిక్కడ ప్రకటించింది. డాక్టర్ రెడ్డీస్ సంస్థకు చెం దిన ఈ ఓరల్ సెమాగ్లుటైడ్, భారతదేశంలో ‘ఒబెడా’ (Obeda) బ్రాండ్ పేరుతో టాబ్లెట్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. డాక్టర్ రెడ్డీస్ ఇటీవల భారత్, కెనడాలలో విడుదల చేసిన జెనరిక్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ల సిరీస్ తర్వాత ఈ టాబ్లెట్ ఆవిష్కరణ జరిగింది.
ప్రీ-డయాబెటిస్ బాధితులకు బాదంతో ఎంతో మేలు, ఎలాగంటే?
జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన డాక్టర్ అనూప్ మిశ్రా, డాక్టర్ సీమా గులాటిల పరిశోధన.. 24 వారాల పాటు క్రమం తప్పకుండా బాదం పప్పులు తినడం వల్ల కార్యనిర్వాహక పనితీరు, రక్తంలో చక్కెర స్థాయిలు, శరీర నిర్మాణంలో ఆశాజనక మార్పులు. ప్రతిరోజూ కొన్ని బాదం పప్పులు తినడం లాంటి చిన్న ఆహారపు అలవాటు.. ప్రీ-డయాబెటిస్తో బాధపడుతున్న మధ్యవయస్కులైన భారతీయుల్లో ఆలోచనా సామర్థ్యాన్ని, జీవక్రియల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన తాజా పరిశోధన వెల్లడించింది. అలాగే శరీరంలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడి సూచికలను కూడా బాదం తగ్గిస్తుందని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ... బైటకు రావద్దండీ...
తెలుగు రాష్ట్రాల్లో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిందని చెబుతున్నారు. దీనితో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వడగాలులు, ఉక్కపోతగా వుంటోంది. ఎండల తీవ్రత దృష్ట్యా విపత్తు నిర్వహణ చర్యలు ముమ్మరం చేసినట్లు రెండు తెలుగు ప్రభుత్వాధికారులు వెల్లడించారు. కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఎండ తీవ్రంగా వుంటుంది కనుక బైటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్పించి చిన్నారు, గర్భిణులు, వృద్ధులు బైటకు రాకూడదని తెలియజేస్తున్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos