Sunday, 21 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Dayaa Pre Release Event 7826.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 21 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
దయా ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
దయా ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
దయా ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
దయా ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
దయా ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
దయా ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
దయా ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఫ్రీగా కాన్వా టెక్నాలజీ.. నారా లోకేష్
ఏపీ మంత్రి నారా లోకేష్, విద్యా రంగాన్ని మెరుగుపరచడానికి తన ప్రయత్నాలలో ఎంతో నిలకడగా ఉన్నారు. తాజా వార్త ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కాన్వా టెక్నాలజీని అందించాలని యోచిస్తోంది. ఇప్పటికే తెలియని వారి కోసం, కాన్వా టెక్నాలజీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన విజువల్ ఇమేజరీ ప్లాట్ఫామ్లలో ఒకటి. దాని అద్భుతమైన విజువల్ కంపోజిషన్ లైబ్రరీకి గొప్ప ఖ్యాతిని కలిగి ఉంది.
కరీంనగర్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా దగ్ధం.. ఎవరికి ఏమైంది? (video)
కరీంనగర్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించడంతో డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో 41 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో పెను ప్రమాదం తప్పినట్లయింది. బస్సు అలుగునూరు దాటి కాకతీయ కాలువ సమీపానికి చేరుకోగానే ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని.. వెంటనే గమనించిన డ్రైవర్ ప్రశాంత్, బస్సును వెంటనే రోడ్డు పక్కనే ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది.
స్నేహితులపై అసభ్య వీడియోలు- కేరళ బూతు వ్లాగర్ అరెస్ట్
సోషల్ మీడియా వేదికల ద్వారా తన స్నేహితులకు సంబంధించిన అసభ్యకరమైన వీడియోలను రూపొందించి, వాటిని పంచుకున్నారనే ఆరోపణపై ఒక వ్లాగర్పై కేసు నమోదైనట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. న్యాయవాది శ్రీజిత్ పెరుమన శనివారం చేసిన ఫిర్యాదు మేరకు ఎర్నాకుళం రూరల్ సైబర్ పోలీసులు ఈ కేసును నమోదు చేశారని అధికారులు పేర్కొన్నారు.
కోడి ముందు పుట్టిందా లేక గుడ్డు ముందు పుట్టిందా అనే సమస్య లాంటిదే... జేడీ వాన్స్
పశ్చిమ ఆసియాలో శత్రుత్వాలకు ముగింపు పలకడం, అణు, ప్రాంతీయ భద్రతా అంశాలపై చర్చలను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా 14 అంశాల అవగాహన ఒప్పందం కుదిరిన నేపథ్యంలో, ఇరాన్తో సాంకేతిక స్థాయి చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్, సెకండ్ లేడీ ఉషా వాన్స్ శనివారం స్విట్జర్లాండ్కు బయలుదేరారు. లూసెర్న్ సమీపంలో జరగనున్న ఈ చర్చల్లో ఉపాధ్యక్షుడు పాల్గొననున్నారు. బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడిన వాన్స్, ఇరాన్ ప్రతినిధి బృందం ఇప్పటికే స్విట్జర్లాండ్కు చేరుకుందని, చర్చలు కొన్ని రోజుల పాటు కొనసాగవచ్చని తెలిపారు. అక్కడ రెండు రోజుల పాటు మాత్రమే వుంటానని, అణు సమస్య, లెబనాన్ కాల్పుల విరమణ అంశాలపై పురోగతి సాధించగలమని తాను ఆశిస్తున్నానని చెప్పారు.
భువనేశ్వరి గారు ఆర్డర్ చేస్తే.. రైతు బజారులో కూరగాయలు కొన్న సీఎం చంద్రబాబు (video)
ఆంధ్రప్రదేశ్లోని 46.86 లక్షల రైతు కుటుంబాలకు పీఎం-కిసాన్-అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 3,125.47 కోట్లను విడుదల చేసిన సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నాడు ప్రకృతి వ్యవసాయం, సుస్థిర వ్యవసాయం రైతు సంక్షేమం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా రైతు బజారులో ఇంటి కోసం కూరగాయలను బాబు కొనుగోలు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గర్భిణీ స్త్రీలు బీట్రూట్ తినవచ్చా లేదా?
గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటిస్తుంటారు. రక్తం తక్కువగా వున్నప్పుడు బీట్రూట్ తింటే మంచిదని కొందరు సలహా ఇస్తుంటారు. మరికొందరు బీట్రూట్ తినకూడదు అంటుంటారు. గర్భిణీ స్త్రీలు వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐతే మోతాదుకి మించి మాత్రం తినకూడదు. బీట్రూట్ దుంపల్లో ఫోలేట్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా వుంటాయి. దీన్ని తినడం వల్ల కడుపులోని పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే రక్తహీనతను నివారిస్తుంది. ఐతే వీటిని మోతాదుకి మించి తినకూడదు. అలాగే తక్కువ రక్తపోటు వున్నవారు, కిడ్నీ సమస్యలు వున్నవారు కూడా బీట్రూట్ తినడాన్ని దూరం పెట్టాలి.
ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు
మజ్జిగ. వేసవిలో మజ్జిగ అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి. కానీ, ఇది కొన్ని పరిస్థితుల్లో దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. మజ్జిగలో సోడియం కంటెంట్ ఉంటుంది కనుక ఇవి కిడ్నీ రోగులకు మంచిది కాదు. జలుబుతో బాధపడేవారు మజ్జిగ తాగితే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. పసిబిడ్డలకు మజ్జిగ తాగిస్తే అది జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. ముఖ్యంగా జలుబుతో బాధపడేవారు రాత్రిపూట మజ్జిగ తాగకూడదు. మజ్జిగలో సహజంగా ఉప్పు వేస్తారు కనుక ఇది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. లాక్టోస్ పడనివారికి మజ్జిగ తాగితే కడుపు ఉబ్బరం, డయేరియా, కడుపు నొప్పిని కలిగిస్తుంది.
శరీర కొవ్వు కరిగించుకునే 8 మార్గాలు
నాజూకుతనం. ఈరోజుల్లో కూర్చుని పనిచేసేవారు ఎక్కువైపోతున్నారు. దీనితో నాజూకుతనం పోయి అధికబరువు, ఊబకాయం సమస్యలు వచ్చేస్తున్నాయి. ఆరోగ్యంగా వుండాలంటే శరీరానికి తగ్గ బరువు వుండటం చాలా ముఖ్యం. దీనికోసం ఏం చేయాలో తెలుసుకుందాము. రోజూ ఉదయాన్నే గోరువెచ్చని మంచినీళ్లలో తగిన మోతాదులో నిమ్మ లేదా తేనె కలిపి త్రాగాలి. ఉదయం- సాయంత్రం వారానికి రెండుసార్లు కరక్కాయను తీసుకుంటుండాలి. ఉదయాన్నే నిద్రలేచి 12 సార్లు సూర్య నమస్కారాన్ని చేయాలి. అల్పాహారం కోసం డ్రై ఫ్రూట్స్, మొలకలు, ఫ్రూట్ షేక్స్, స్మూతీస్ తీసుకోవాలి. తేలికపాటి డిన్నర్ తీసుకోవాలి, వీలైతే జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. కూరగాయలు- పండ్లు త్వరగా జీర్ణమవుతాయి కనుక వాటిని తీసుకుంటుండాలి.
వైద్యులు ముడిబియ్యం తినమని ఎందుకు చెబుతారు?
ముడి బియ్యం. తెల్లగా పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్లో పోషకాలు ఎక్కువ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో వుండే పోషకాలు ఏమిటో, అవి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. ముడి బియ్యంలో వరి పొట్టు కింద బియ్యం పైన వుండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. వారంలో ఐదు కంటే ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్లు తేలింది. దంపుడు బియ్యంలో రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం పాళ్లు తక్కువ. మనం తినే ఆహారాన్ని శక్తిగా మలచడంలో కీలక పాత్ర పోషించే నియాసిన్, విటమిన్ బి3 బ్రౌన్ రైస్లో ఎక్కువ.
నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?
నేరేడు పండ్లు. వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. ఇవి తినేవారు దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవి దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ సి మరియు ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఈ పండు హిమోగ్లోబిన్ కౌంట్ను పెంచుతుంది. ఈ నేరేడు పండు పురుషులు తింటుంటే అవసరమైన శక్తిని పెంచుతుంది. నేరేడు పండు జీర్ణ శక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos