Saturday, 27 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Gst Movie Poster Launch 5906.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 27 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
GST MOVIE POSTER LAUNCH
GST MOVIE POSTER LAUNCH
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
నీ కడుపులో వున్నది నా బిడ్డ కాదు, డీఎన్ఎ టెస్ట్ చేపిస్తా: భర్త వేధింపులకు గర్భిణి ఆత్మహత్య
ఇటీవలి కాలంలో అనుమానం పెనుభూతమై ఎందరో జీవితాలను చిదిమేస్తోంది. తెలంగాణలోని అల్లాదుర్గంలో దారుణం జరిగింది. 5 నెలల గర్భిణి భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుని బలవన్మరణం చెందింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. అల్లాదుర్గం పోలీసు స్టేషను పరిధిలోని గడిపెద్దాపూర్ గ్రామంలో గాజుల అభిలాష్, సుస్మిత నివాసం వుంటున్నారు. 5 నెలల క్రిందట సుస్మిత గర్భవతి అయ్యింది. ఐతే ఆ గర్భానికి తను కారణం కాదనీ, వేరవరో అంటూ అభిలాష్ తన భార్యను వేధించడం మొదలుపెట్టాడు. తన కడుపులో వున్నది నీ బిడ్డే అని సుస్మిత ఎంతగా బ్రతిమాలినా అతడు వినలేదు.
కొత్తగా పెళ్లైంది.. కొండపైనున్న ఆలయానికి వెళ్లారు.. కోతుల గుంపు.. భయంతో నవవధువు మృతి
దక్షిణ తమిళనాడులోని అత్యంత పవిత్రమైన కళుగుమలై కొండపై 24 ఏళ్ల నవవధువు శనివారం విషాదకరంగా మరణించింది. ఆలయ ప్రాంగణంలో తనను చుట్టుముట్టిన కోతుల గుంపు నుండి తప్పించుకునే ప్రయత్నంలో కాలు జారి కింద పడటంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. తూత్తుకుడి జిల్లాలోని సౌత్ తిట్టన్కులానికి చెందిన అనితకు, సురేష్తో వివాహం జరిగి కేవలం నెల రోజులే అయ్యింది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న సురేష్ ఇటీవల స్వగ్రామానికి తిరిగి వచ్చారు. దీంతో ఆ దంపతులు కళుగుమలైలోని ప్రసిద్ధ కలుగసలమూర్తి ఆలయాన్ని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు.
రాజ్ ఘాట్ వంతెనపై నుంచి గంగలో దూకేందుకు మహిళ, కాపాడిన యువకుడు, వీడియో
ఆత్మహత్య మహాపాతకం అని అన్ని గ్రంథాలు చెబుతున్నాయి. కానీ భరించలేని సమస్య ఎదురైందని పలువురు పలు మార్గాలలో తమ ప్రాణాలను బలవంతంగా తీసుకోవడం శోచనీయం. ఇలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఓ మహిళ బలవన్మరణానికి సిద్ధమైంది. వారణాసిలోని రాజ్ ఘాట్ వంతెనపైకి ఎక్కి అక్కడి నుంచి గంగానదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నది. ఆ మహిళ బ్రిడ్జిపైకి ఎక్కి దూకేందుకు సిద్ధమవుతున్న తరుణంలో స్థానికులు పెద్దపెట్టున కేకలు వేస్తూ ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె ఎంతకీ వారి మాట వినక దూకేందుకే సిద్ధమైంది.
ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు జంప్ అవుతున్న విద్యార్థులు
హెచ్ఆర్డీ మంత్రిగా నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల విషయంలో అద్భుతమైన కృషి చేస్తున్నారు. దీని ఫలితంగా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా, 2025-26 విద్యా సంవత్సరంతో పోలిస్తే, 2026-27 విద్యా సంవత్సరానికి ఇప్పటివరకు 58,065 మంది విద్యార్థులు అదనంగా చేరారు. 2025-26లో ప్రభుత్వ పాఠశాలల్లో (1 నుండి 10వ తరగతి వరకు) 3,201,607 మంది విద్యార్థులు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 3,259,672కి చేరింది. ఈ ఏడాది 106,914 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలకు మారడం విశేషం.
హైదరాబాదులో డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ.. అపూర్వమైన గౌరవం.. ట్రంప్ కృతజ్ఞతలు
హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ సమీపంలో ఉన్న ఒక రహదారికి అధికారికంగా 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' అని నామకరణం చేసిన అనంతరం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోను తన 'ట్రూత్ సోషల్' ప్లాట్ఫామ్లో పంచుకుంటూ, ట్రంప్ దీనిని ఒక అపూర్వమైన గౌరవం అని అభివర్ణించారు. భారతదేశంలో ఇటువంటి గుర్తింపు పొందిన మొదటి అమెరికా అధ్యక్షుడు తానేనని ఆయన పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అపోహా లేక వాస్తవమా: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా?
మన రోజువారీ ఆహారంలో బాదం పప్పుల వినియోగం ఎప్పటినుంచో ఆదరణ పొందుతూ వస్తోంది. ఆరోగ్యకరమైన అల్పాహారంలో భాగం చేసుకోవడం నుంచి.. తీపి లేదా కారం వంటకాలకు అదనపు రుచిని జోడించడం వరకు బాదం పప్పులను అన్ని రకాలుగా ఇష్టపడుతుంటారు. బాదంకు ఇంత ఆదరణ ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఎండాకాలం వచ్చేసరికి ఒక సాధారణ అపోహ పదే పదే తెరపైకి వస్తూ ఉంటుంది: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా? ఎండాకాలంలో బాదం పప్పులు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని, లేదా వేడి వాతావరణంలో ఇబ్బంది కలుగుతుందని నమ్మి, చాలా మంది వాటిని తినడానికి వెనుకాడతారు.
నా భార్య గర్భిణీ, ఆమెకి పొటాటో చిప్స్ తినాలని వుందట, తినవచ్చా?
గర్భిణీలు తీసుకునే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది. గర్భిణీ స్త్రీలు ఏమేమి తినాలన్నది గైనకాలజి వైద్యులు చెబుతారు. ఐతే గర్భిణీలు పొటాటో చిప్స్ను కొద్ది మొత్తంలో తినవచ్చు. దీనివల్ల తక్షణమే ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే, దీనిని అలవాటుగా మార్చుకోకుండా తినాలనే కోరిక ఉన్నప్పుడు మాత్రమే ఒకటి రెండు చిన్న ముక్కలు రుచి కోసం తినడం మంచిది. దీనికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము. పొటాటో చిప్స్ తయారీలో చాలామంది ఇంగువ వాడుతారు. గర్భధారణ సమయంలో ఎక్కువ మొత్తంలో ఇంగువ తీసుకోవడం సురక్షితం కాదు. ఎందుకంటే ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపించే అవకాశం ఉంది.
గ్యాస్ట్రిక్ సమస్య వున్నవారు సోంపు తినవచ్చా?
గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు అమృతం లాంటిది. సోంపును ఈ సమస్య వున్నవారు తినవచ్చు. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, కడుపు మంట వంటి సమస్యలతో బాధపడేవారికి సోంపు గింజలు ఒక అద్భుతమైన సహజ ఔషధంగా పనిచేస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాము. కడుపు మంట నుండి తక్షణ ఉపశమనం సోంపు గింజలలో యాంటీ-అల్సర్ గుణాలు ఉంటాయి. ఇవి కడుపులో యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేసి, తిన్న తర్వాత వచ్చే గుండెల్లో మంట, కడుపు మంటను తక్షణమే తగ్గిస్తాయి. గ్యాస్ చేరకుండా చూస్తుంది ఇందులో ఉండే 'అనెథోల్' అనే సమ్మేళనం కడుపు మరియు ప్రేగులలోని కండరాలను రిలాక్స్ చేస్తుంది.
గుండె ఆరోగ్యానికి ఆరోగ్య సూత్రాలు
గుండెపోటు. ఈరోజుల్లో చాలా ఎక్కువగా వినిపిస్తున్న సమస్యల్లో ఇది ఒకటి. గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటుంటే గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు. అందుకోసం పాటించాల్సిన 7 ఆరోగ్య సూత్రాలు ఏమిటో తెలుసుకుందాము. రోజు రాత్రివేళ 7 నుంచి 8 గంటలు పాటు నిద్రపోవాలి. పోషకాహార నిపుణుల సలహా మేరకు గుండె ఆరోగ్యాన్ని పెంచే పోషకాహారాలని తీసుకోవాలి. నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు తింటుండాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. శరీరానికి సరిపడా మంచినీళ్ళు త్రాగాలి. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చెయ్యాలి.
శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలు
రాగులు. వీటిలో ఎన్నో పోషకాలున్నాయి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిని దోసెలలా చేసుకుని తినవచ్చు. వీటిలో వున్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము. రాగులతో చేసిన దోసెలను తింటుంటే కొవ్వు కరిగిపోతుంటుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకొనడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. రాగులలో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తాయి కనుక శరీర బరువును నియంత్రిస్తాయి. మహిళల్లో ఎముకలు పటుత్వం కోసం రాగి దోసెలను తీసుకోవడం ఎంతో మంచిది. రాగులు నిద్రలేమి, ఆందోళన, మానసిక వత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos