Thursday, 28 May 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Mallipelli Movie Press Meet 7680.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 28 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
మళ్లీపెళ్లి మూవీ ప్రెస్ మీట్
మళ్లీపెళ్లి మూవీ ప్రెస్ మీట్
-
మళ్లీపెళ్లి మూవీ ప్రెస్ మీట్
-
మళ్లీపెళ్లి మూవీ ప్రెస్ మీట్
-
మళ్లీపెళ్లి మూవీ ప్రెస్ మీట్
-
మళ్లీపెళ్లి మూవీ ప్రెస్ మీట్
-
మళ్లీపెళ్లి మూవీ ప్రెస్ మీట్
-
మళ్లీపెళ్లి మూవీ ప్రెస్ మీట్
-
మళ్లీపెళ్లి మూవీ ప్రెస్ మీట్
-
మళ్లీపెళ్లి మూవీ ప్రెస్ మీట్
-
మళ్లీపెళ్లి మూవీ ప్రెస్ మీట్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
సరస్వతి పుష్కరాలకు టీఎస్టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాలకు హాజరయ్యే భక్తుల కోసం, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) ఒక ప్రత్యేక ప్యాకేజీ పర్యటనను ప్రకటించింది. టీఎస్టీడీసీ విడుదల చేసిన పర్యటన బ్రోచర్ ప్రకారం, ఈ ప్యాకేజీలో 30 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఏసీ హైటెక్ స్లీపర్ బస్సులో ప్రయాణం ఉంటుంది. ఈ పర్యటనకు రుసుమును పెద్దలకు రూ. 3,600 గానూ, పిల్లలకు రూ. 2,880 గానూ నిర్ణయించారు. ఈ యాత్ర మొదటి రోజు రాత్రి సీఆర్వో బషీర్బాగ్, ఐఆర్వో యాత్రినివాస్ (సికింద్రాబాద్) నుండి ప్రారంభమవుతుంది. భక్తులు మరుసటి రోజు తెల్లవారుజామున కాళేశ్వరం చేరుకుంటారు.
సిద్ధరామయ్య సీఎంగా సగకాలం ముగిసింది, ఇప్పుడు డీకె శివకుమార్ మిగిలిన సగకాల సీఎం
ఆ ఇద్దరు నాయకులు హేమాహేమీలే. కర్నాటకలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ విజయానికి మూలకారకులు డీకె శివకుమార్ అని అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఆయనకే సీఎం పదవి ఇస్తారని కూడా అనుకున్నారు. ఐతే సిద్ధరామయ్య మాత్రం తన పట్టుతో ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆ సమయంలోనే ఓ ఒప్పందం జరిగిందట. ఇద్దరు నేతలను కాంగ్రెస్ హైకమాండ్ పిలిచి ఐదేళ్ల పాలనా కాలంలో సిద్దరామయ్య రెండున్నరేళ్లు, డీకె శివకుమార్ రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా వుంటారని రహస్య ఒప్పందం కుదిర్చారట. ఐతే అనుకున్నదానికంటే ఆరు నెలలు పాటు సిద్ధూ సీఎం కుర్చీని వదల్లేదు.
Mahanadu: వర్షిణితో చంద్రబాబు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో (video)
టీడీపీ మహానాడులో చోటుచేసుకున్న ఒక ఆసక్తికరమైన ఘట్టం ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతోంది. ఈ కార్యక్రమం రెండవ రోజున, ప్రధాన వేదికపై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కన వర్షిణి అనే ఒక ట్రాన్స్జెండర్ మహిళ కూర్చుని ఉండటం కనిపించారు. చంద్రబాబు ఆమెతో పలు నిమిషాల పాటు ఎంతో ఆప్యాయంగా సంభాషించడం ఆ దృశ్యాలలో కనిపించడంతో, అవి క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. ఈ సంభాషణ అనంతరం వర్షిణి కూడా భావోద్వేగానికి లోనైనట్లు కనిపించింది.
15 ఏళ్ల బాలికపై 19 ఏళ్ల యువకుడు లాడ్జిలో అత్యాచారం
ఖాజీపేటలోని ఒక లాడ్జిలో, దువ్వూరు మండలానికి చెందిన 15 ఏళ్ల బాలికపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. నిందితుడు ఈశ్వర్, ఆ బాలికను తప్పుడు హామీలతో మభ్యపెట్టి, ఖాజీపేటలోని ఒక లాడ్జికి తీసుకెళ్లాడని దువ్వూరు పోలీసులు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి పొద్దుపోయాక, తీవ్ర రక్తస్రావంతో ఆ బాలిక ఇంటికి చేరుకుంది.
ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానించనున్న టీ-ఫైబర్ నెట్వర్క్
తెలంగాణలో పటిష్టమైన ఫైబర్ నెట్వర్క్ను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రయోజన వాహనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ టీ-ఫైబర్ నెట్వర్క్ త్వరలో రింగ్ ఆర్కిటెక్చర్ ద్వారా ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానించనుంది. మొదటి దశలో, ప్రస్తుతం దెబ్బతిన్న నెట్వర్క్ మౌలిక సదుపాయాలతో బాధపడుతున్న ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలలోని 3,089 గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ పునరుద్ధరణ చేపట్టనున్నారు. సవరించిన భారత్నెట్ కార్యక్రమం కింద, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఆధునిక ఫైబర్ మౌలిక సదుపాయాలను ఉపయోగించి, ఈ గ్రామాలను రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో సమానంగా అనుసంధానిస్తారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు
ఆయుర్వేదంలో తిప్పతీగకు ప్రత్యేకమైన స్థానం వుంది. దీని ప్రయోజనాలు ఆమోఘమని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. మహిళల్లో వృద్ధాప్య ఛాయలు రాకుండా, ముఖంపై మచ్చలు, మొటిమలు, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. తిప్పతీగతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి ఫ్రీరాడికల్స్తో పోరాడగలవు. శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ మేలు చేస్తుంది. అజీర్తి సమస్యతో బాధపడుతున్నవారు తిప్పతీగతో తయారుచేసిన మందుల్ని వాడితే మంచిది. తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే అజీర్తి సమస్య పోతుంది.
కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు
కిడ్నీలు శరీరంలో చాలా ప్రధానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఐతే గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, క్యాన్సర్లానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. ఈ సమస్యలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆ వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి, దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది.
శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
హైదరాబాద్: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యాధునిక మినిమల్ ఇన్వేసివ్ చికిత్స ద్వారా నాలుగేళ్ల చిన్నారి గుండెలో ఉన్న రంధ్రాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే విజయవంతంగా మూసివేసి అరుదైన ఘనత సాధించారు. మాస్టర్ వియాన్ పూజారి అనే నాలుగేళ్ల చిన్నారి, కేవలం 11 కిలోల బరువుతో తరచూ ఛాతీ ఇన్ఫెక్షన్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, త్వరగా అలసిపోవడం, బరువు పెరగకపోవడం వంటి సమస్యలతో ఆసుపత్రికి వచ్చాడు. వైద్యులు సమగ్రంగా పరీక్షించగా, చిన్నారికి ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ (ASD) అనే జన్యుపరమైన గుండె సమస్య ఉన్నట్లు గుర్తించారు.
మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?
గింజ ధాన్యాలను నీటిలో నానబెట్టుకుని తింటుంటే శరీరానికి పోషకాలు అందుతాయి. బాదంపప్పును నానబెట్టడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయని నిపుణులు చెపుతారు. అలాగే 6 ప్రసిద్ధ ఆహారాలను నీటిలో నానబెట్టి తింటే శరీరానికి పోషక విలువలను మరింగా పెంచుతాయి. అవేంటో తెలుసుకుందాము. కలుషితాలను తొలగించడానికి బియ్యాన్ని కాసేపు నీటిలో నానబెట్టాలని చెపుతారు, బియ్యాన్ని నీళ్లలో నానబెట్టి ఉడికిస్తే త్వరగా ఉడికిపోతుంది. నీటిలో నానబెట్టిన తర్వాత ఓట్స్, క్వినోవా ఉపయోగించడం ద్వారా హానికరమైన రసాయనాలను తొలగించి పోషక విలువలు పెరుగుతాయి.
తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?
స్వీట్లు లేదా చక్కెర తక్కువ మొత్తంలో ఆరోగ్యానికి మంచిది. మోతాదుకి మించి తీసుకుంటే అధిక బరువు పెరగడం, మొటిమలు, టైప్ 2 మధుమేహం ఇంకా అనేక తీవ్రమైన అనారోగ్యాలకు మూలకారణం అవుతుంది. తరచుగా చక్కెర-తీపి పానీయాలను సేవించడం అనేది ఊబకాయానికి ప్రధాన కారణమని తేలింది. అధిక చక్కెర ఆహారాలు గుండె జబ్బులతో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. చక్కెర ఆహారాలు, పానీయాలతో సహా శుద్ధి చేసిన పిండి పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం మొటిమలు రావడానికి కారణమవుతాయి. అధిక చక్కెర వినియోగంతో మధుమేహం వచ్చే ప్రమాదం వున్నట్లు వైద్యులు చెపుతారు. అధిక మొత్తంలో చక్కెర తినడం కొన్ని క్యాన్సర్లను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది
Home
Horoscope
Shorts
Photos
Videos