Monday, 3 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Rashmika Mandanna Interview 5608.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 3 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Rashmika Mandanna Interview
Rashmika Mandanna Interview
-
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం: బరిలోకి అంబటి రాంబాబు?
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి తన తొలి ఎన్నికల ప్రచారంలోనే పెమ్మసాని చంద్రశేఖర్ అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకులలో ఒకరిగా ఎదిగారు. దీనికి నిదర్శనంగా, టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు తన తొలి పదవీ కాలంలోనే కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టారు. ఈ గుంటూరు ఎంపీకి ఉన్న అద్భుతమైన వాక్చాతుర్యం, నిజాయితీతో కూడిన ఉద్దేశాలను గమనించిన వైసీపీ, ఆయనకు దీటుగా నిలబడే అభ్యర్థిని వెతకడంలోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పెమ్మసాని పనితీరు, స్థానికంగా ఆయనకు లభిస్తున్న ఆదరణను చూసిన వైసీపీ శ్రేణులు, ఈ పార్లమెంట్ సీటు విషయంలో ఇప్పటికే ఆశలు వదిలేసుకున్నాయి.
కేరళ ప్రభుత్వాసుపత్రి టాయిలెట్లో నవజాత శిశువ... 20 ఏళ్ల అవివాహిత?
కేరళలోని ప్రభుత్వ ఆసుపత్రి మరుగుదొడ్డిలో నవజాత శిశువు మృతదేహం లభించడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. సుమారు 20 ఏళ్ల వయసున్న ఒక అవివాహిత మహిళ తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చేరినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఆసుపత్రి మరుగుదొడ్డిలోనే ప్రసవించి, ఆ శిశువును ఫ్లష్ చేసి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
టీచర్ లైంగిక వేధింపులు, చెప్పుతో కొట్టిన విద్యార్థిని, వీడియో వైరల్
విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులలో కొందరు కామాంధులుగా మారుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సెవ్రహి పోలీసు స్టేషను పరిధిలో వున్న ఓ కోచింగ్ సెంటర్లో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనితో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది విద్యార్థిని. అంతా కలిసి కోచింగ్ సెంటరుకి వచ్చారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఉపాధ్యాయుడిని బాధిత యువతి చెప్పుతో కొట్టింది. తోటి ఉపాధ్యాయులు చూస్తుండగానే ఆమె కోచింగ్ సెంటర్లో టీచర్ పైన చెప్పుతో కొట్టింది. క్లాసులు అయిపోయాక ఉద్దేశ్యపూర్వకంగా యువతిని ఉండమని చెప్పి, ఆ తర్వాత ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థిని ఆరోపిస్తోంది.
జార్ఖండ్లో ఎన్కౌంటర్ - మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ హతం
జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ను పోలీసులు హతమార్చారు. మృతుడుని సుజిత్ సిన్హాగా గుర్తించారు. సాహిబ్గంజ్ డివిజనల్ జైలు నుంచి ధన్బాద్కు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మార్గమధ్యలో సుజిత్ మరుగుదొడ్డికి వెళ్లాలని కోరడంతో పోలీసులు వాహనం ఆపారు.
నోయిడా బాలికపై కేసు నమోదు చేయం : ఢిల్లీ పోలీసులు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న రుచికా సింగ్పై కేసు కొనసాగించబోమని ఢిల్లీ పోలీసులు తెలిపారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో భాగంగా ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలికపై కేసును కొనసాగించబోమని ఢిల్లీ పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!
AI... కృత్రిమ మేధస్సుతో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వేలాది మంది ఉద్యోగాలు పోయి వీధినపడ్డారు. ఇప్పుడు ఈ ఏఐ ఇతర పరిశ్రమల్లోకి కూడా క్రమంగా విస్తరిస్తోంది. వైద్య రంగంలో రాబోయే 3 ఏండ్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని ఎలన్ మస్క్ నొక్కి వక్కాణిస్తున్నారు. అంతేకాదు.. ఇకపై మెడిసిన్ చదివేందుకు లక్షలు ఖర్చు పెట్టేవాళ్లు అదంతా వదిలేసి ఇతర కోర్సులపై దృష్టి పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే రానున్న 3 ఏళ్లలో టెస్లా అభివృద్ధి చేస్తున్న 'ఆప్టిమస్' వంటి హ్యూమనాయిడ్ రోబోలు మానవ వైద్యులను పూర్తిగా భర్తీ చేసి "బెస్ట్ డాక్టర్లు" అవుతారట.
మీ ఉదయానికి శక్తినివ్వండి: మీ అల్పాహారంలో కాలిఫోర్నియా బాదం ఎందుకు ఉండాలంటే?
వినియోగదారులు ఆరోగ్యకరమైన జీవనశైలికి అంతకంతకూ అధిక ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో, దీర్ఘకాలిక శ్రేయస్సుకు మద్దతుగా సరళమైన మరియు స్థిరమైన అలవాట్లను పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. సమతుల్యమైన అల్పాహారంతో రోజును ప్రారంభించడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు తగ్గకుండా ఉంటాయి. అలాగే రోజంతా సరైన ఆహారాన్ని ఎంచుకోవడానికి ఇది సహాయపడుతుంది. కానీ, బిజీ షెడ్యూల్లు, ఉరుకుల పరుగుల ఉదయం వేళల్లో తరచుగా అల్పాహారం మానేయడం లేదా సమతుల్య పోషణ లేని సులభమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం జరుగుతుంటుంది.
ఎస్ఆర్ఎం ప్రైమ్ జోన్ ఫ్రీ కార్డు ఆవిష్కరణ - చెన్నై నగర వాసులకు ఆరోగ్య సంరక్షణ సేవలు
తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఎస్ఆర్ఎస్ హాస్పిటల్స్.. చెన్నై రామాపురం వాసులకు ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు కల్పించేందుకు వీలుగా ఎస్ఆర్ఎం ప్రైమ్ జోన్ ఉచిత కార్డును ప్రవేశపెట్టింది. రామాపురంలోని ఎస్ఆర్ఎం ప్రైమ్ హాస్పిటల్కు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రజలకు ఇది వర్తించనుంది. ఈ ఉచిత 'SRM ప్రైమ్ కార్డ్' ద్వారా నిపుణులైన వైద్యుల సంప్రదింపులు, నివారణ ఆరోగ్య సేవలు, చికిత్సలో రాయితీలు, అత్యవసర అంబులెన్స్ సేవలు ఉచితంగా లభిస్తాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్బకరా పండ్లు తినవచ్చా?
Monsoon fruit Albakara, తొలకరి చినుకులు ప్రారంభమై వర్షాలు పడుతుండగానే వచ్చేస్తాయి ఆల్బకరా పండ్లు. ఈ ఆల్బకరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. జ్యూసీగా ఉండే ఈ ఆల్బకరా పండులో కేలరీలు తక్కువ, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది.
కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్
ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధులు, నివారించదగిన మరణాలకు ప్రాథమిక కారణాల్లో 'వైరల్ హెపటైటిస్' ఒకటిగా కొనసాగుతోందని, ఇందులో భారతదేశపు వాటా గణనీయంగా ఉందని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పేర్కొంది. 'ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం' సందర్భంగా ప్రజలు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్, సకాలంలో వైద్య సహాయం తీసుకోవాలని కోరుతూ సంస్థ ఒక ప్రజా సలహాను జారీ చేసింది. ఈ వైరల్ హెపటైటిస్ను ‘నిశ్శబ్ద వ్యాధి’గా పిలుస్తారని, ఎటువంటి బాహ్య లక్షణాలు లేకుండానే కాలేయం పూర్తిగా దెబ్బతినే వరకు ఇది శరీరంలో పెరుగుతుందని హెచ్చరించింది.
Home
Horoscope
Shorts
Photos
Videos