Photo Gallery Cinema Hero S Taruni Singh 6362.htm

Notifications

తరుణి సింగ్

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

ప్రపంచ పర్యావరణ దినోత్సవం- 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీని ప్రారంభించిన పవన్

ప్రపంచ పర్యావరణ దినోత్సవం- 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీని ప్రారంభించిన పవన్ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణ పునరుద్ధరణను ప్రోత్సహించే ప్రభుత్వ ప్రయత్నాలలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు 2.5 కోట్ల విత్తన బంతుల (సీడ్ బాల్స్) తయారీ, పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, "మేము ఒకే ప్రాంతంలో 1,000 తెల్లపొనికి మొక్కలను నాటాము. ఈ చెక్కను కొండపల్లి బొమ్మల తయారీలో ఉపయోగిస్తారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, రాష్ట్రంలో అటవీ విస్తరణ, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలలో భాగంగా, 2.5 కోట్ల విత్తన బంతులను తయారు చేసి పంపిణీ చేయడం ద్వారా పర్యావరణ పునరుద్ధరణను ప్రోత్సహించే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది," అని అన్నారు.

మిర్యాలగూడలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు సజీవదహనం

మిర్యాలగూడలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు సజీవదహనంతెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ మిర్యాలగూడ పట్టణంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనమయ్యారు. పట్టణంలోని కలాల్వాడ ప్రాంతంలో గురువారం రాత్రి ఈ ప్రమాదం సంభవించింది. ఈ వివరాలను పరిశీలిస్తే, వనం చంద్రకళ (45), తన మనవడు లక్ష్మణ్ (16), మనవరాలు ప్రణతి (14)తో కలిసి ఓ పెంకుటింటిలో ఉంటున్నారు. గురువారం రాత్రి వీరంతా నిద్రిస్తున్న సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై వారిని కాడాపేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో మంటలు క్షణాల్లో ఇల్లంతా వ్యాపించడంతో ఆ ముగ్గురూ బయటకు రాలేక, సజీహదహనమైపోయారు.

సబ్జా గింజల నీటిని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

సబ్జా గింజల నీటిని తాగితే ప్రయోజనాలు ఏమిటి?సబ్జా గింజలు. ఇవి ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. సబ్జా గింజల మిల్క్ షేక్ తాగితే చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్‌లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. సబ్జాల్లో వున్న ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్‌ శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. సబ్జా గింజలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది, ఇది టైప్ 2 డయాబెటిస్ రోగులకు మంచిది.

కావేరీ ఆస్పత్రిలో అరుదైన అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్

కొందరు వెల్లకిలా పడుకుంటే విపరీతంగా గురక పెడతారు, కారణం ఏంటి?

కొందరు వెల్లకిలా పడుకుంటే విపరీతంగా గురక పెడతారు, కారణం ఏంటి?గురక. ఈ గురక పెట్టేవారితో ఇబ్బందిపడే కుటుంబ సభ్యులను అడిగితే తెలుస్తుంది వారు పడే బాధ ఏమిటో? కొన్నిసార్లు రాత్రివేళ చేసే రైలు ప్రయాణాలు, బస్సు ప్రయాణాల్లో కూడా కొందరు విపరీతంగా గురకపెడుతూ పక్కవారికి నిద్ర లేకుండా చేస్తుంటారు. ఐతే కొంతమందిలో ప్రత్యేకించి వెల్లకిలా పడుకున్నప్పుడు విపరీతంగా గోండ్రుమంటూ గురక ఎక్కువ పెట్టడం జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణాలను కూడా విశ్లేషిస్తున్నారు. కండరాలు లూజ్ అవ్వడం వల్ల గురక వస్తుంది. మనం గాఢనిద్రలోకి వెళ్లినప్పుడు మన గొంతు, నాలుక, నోటి పైభాగంలో ఉండే మెత్తటి అంగిలి కండరాలు పూర్తిగా రిలాక్స్ అవుతాయి. ఫలితంగా గురక వస్తుంది.