Friday, 5 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Hero S Vijaykumar Konda 2562.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 5 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
హీరోలు
కొండ నిజయ్ కుమార్
కొండ నిజయ్ కుమార్
-
Vijaykumar Konda
-
Vijaykumar Konda
-
Vijaykumar Konda
-
Vijaykumar Konda
-
Vijaykumar Konda
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
దక్షిణాదిలో పెరిగిపోతున్న వితంతువులు.. ఎందుకని?
దక్షిణాదిలో వితంతువుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో భర్తను కోల్పోయిన వితంతువుల సంఖ్య అధికంగా ఉన్నట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. ఇందులో వితంతువులు, భర్తల నుంచి విడాకులు పొందినవారు, భర్తలను విడిచి ఒంటరిగా నివసిస్తున్న మహిళలు కూడా ఉన్నారు.
కర్నాటకలో మంత్రులకు శాఖల కేటాయింపు.. సీఎం వద్దే ఆర్థిక శాఖ
కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత తన మంత్రివర్గంలో చేరిన మంత్రులకు గురువారం రాత్రి శాఖలను కేటాయించారు. శాఖల్లో అత్యంత ముఖ్యమైన ఆర్థిక శాఖను తన వద్దే ఉంచుకోగా, హోం మంత్విత్వ శాఖను మాత్రం ప్రియాంక్ ఖర్గేకు ఇచ్చారు. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆమోదించిన అధికారిక జాబితా గురువారం రాత్రి విడుదలైంది.
తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నుంచి రాఘవ లారెన్స్ పోటీ?
తమిళనాడు రాష్ట్రంలో తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో సినీ హీరో, దర్శక నిర్మాత, సామాజిక సేవకుడు రాఘవ లారెన్స్ పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధ్యక్షుడు విజయ్.. పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత తిరుచ్చి ఈస్ట్ స్థానానికి విజయ్ రాజీనామా చేశారు.
డాడీ... నీట్ రీ టెస్ట్ రాసే ధైర్యం లేదు... నన్ను క్షమించండి
జాతీయ స్థాయిలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ - యూజీ పరీక్ష రద్దుతో మనస్తాపం చెంది ఆకాంక్ష అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఆ యువతి రాసిన సూసైడ్ నోట్ ఇటీవలే ఆమె కుటుంబసభ్యులకు లభించింది. 'నీట్ రీ టెస్ట్ రాసేందుకు ధైర్యం చాలడం లేదు. అమ్మా నాన్నా నన్ను క్షమించండి. మంచి మార్కులు వచ్చేలా పరీక్ష రాశాను. మళ్లీ రాసే పరీక్షలో మంచి మార్కులు వస్తాయనే నమ్మకం లేదు' అని లేఖలో ఆకాంక్ష తన ఆవేదన వ్యక్తంచేసింది.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం- 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీని ప్రారంభించిన పవన్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణ పునరుద్ధరణను ప్రోత్సహించే ప్రభుత్వ ప్రయత్నాలలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు 2.5 కోట్ల విత్తన బంతుల (సీడ్ బాల్స్) తయారీ, పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, "మేము ఒకే ప్రాంతంలో 1,000 తెల్లపొనికి మొక్కలను నాటాము. ఈ చెక్కను కొండపల్లి బొమ్మల తయారీలో ఉపయోగిస్తారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, రాష్ట్రంలో అటవీ విస్తరణ, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలలో భాగంగా, 2.5 కోట్ల విత్తన బంతులను తయారు చేసి పంపిణీ చేయడం ద్వారా పర్యావరణ పునరుద్ధరణను ప్రోత్సహించే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది," అని అన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సబ్జా గింజల నీటిని తాగితే ప్రయోజనాలు ఏమిటి?
సబ్జా గింజలు. ఇవి ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. సబ్జా గింజల మిల్క్ షేక్ తాగితే చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. సబ్జాల్లో వున్న ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. సబ్జా గింజలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది, ఇది టైప్ 2 డయాబెటిస్ రోగులకు మంచిది.
కావేరీ ఆస్పత్రిలో అరుదైన అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్
చెన్నై, వడపళని కావేరి ఆసుపత్రి వైద్య రంగంలో ఒక అరుదైన ఘనతను సాధించింది. వివిధ వైద్య విభాగాల నిపుణుల సమష్టి కృషితో ఒక సంక్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసింది. స్త్రీ జననేంద్రియాలలోని పెద్దప్రేగు (కోలన్), యోని భాగం మధ్య ఏర్పడిన అసాధారణ రంధ్రం కారణంగా, 73 ఏళ్ల వృద్ధురాలు 2018 నుండి తరచుగా యోని స్రావాలు, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ల వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతోంది. సాధారణంగా గుండెలోని రంధ్రాలను మూసివేయడానికి ఉపయోగించే ఒక వైద్య పరికరాన్ని ఉపయోగించి, వైద్యులు ఈ మహిళ పెద్ద ప్రేగు, యోని మధ్య ఉన్న రంధ్రాన్ని విజయవంతంగా మూసివేశారు.
ఎంజీఎం మలర్ హెల్త్కేర్ ఆస్పత్రిలో అతి క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్
చెన్నై నగరంలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం మలర్ హెల్త్కేర్ ఆస్పత్రిలో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఒకేసారి పక్షపాతం, గుండెపోటు వచ్చిన 68 మంది యేళ్ల మహిళకు ఏకకాలంలో ఈ క్లిష్టమైన ఆపరేషన్ను పూర్తి చేశారు. వైద్యులు అతి తక్కువ కోతతో చేసే సింగిల్ - పోర్టల్ విధానం ద్వారా మెదడులో స్టెంట్ అమర్చడం, కెరోటిడ్ యాంజియోప్లాస్టీ, కరోనరీ యాంజియోప్లాస్టీని విజయవంతంగా నిర్వహించారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
టీలో కల్తీని ఎలా గుర్తించాలి?
టీ అనేది కేవలం ఒక అలవాటు కంటే ఎక్కువ; అది సౌకర్యం, సంప్రదాయంలో లోతుగా మిలితమైపోయిన ఒక ఆచారం. అయినప్పటికీ, దాని సుపరిచితమైన సువాసన, రుచి వెనుక ఒక ఆందోళనకరమైన విషయం దాగి ఉంది: అదే టీ ఆకులు లేదంటే ప్యాకెట్లు కాకుండా వదులుగా వుండే టీ పొడిలో కల్తీ. ఆహార భద్రతపై అవగాహన పెరగడంతో వినియోగదారులు అసలైన టీని ఎలా గుర్తించాలో, నాణ్యత, ఆరోగ్యం రెండింటికీ హాని కలిగించే ఉత్పత్తులను ఎలా నివారించాలో తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు.
కొందరు వెల్లకిలా పడుకుంటే విపరీతంగా గురక పెడతారు, కారణం ఏంటి?
గురక. ఈ గురక పెట్టేవారితో ఇబ్బందిపడే కుటుంబ సభ్యులను అడిగితే తెలుస్తుంది వారు పడే బాధ ఏమిటో? కొన్నిసార్లు రాత్రివేళ చేసే రైలు ప్రయాణాలు, బస్సు ప్రయాణాల్లో కూడా కొందరు విపరీతంగా గురకపెడుతూ పక్కవారికి నిద్ర లేకుండా చేస్తుంటారు. ఐతే కొంతమందిలో ప్రత్యేకించి వెల్లకిలా పడుకున్నప్పుడు విపరీతంగా గోండ్రుమంటూ గురక ఎక్కువ పెట్టడం జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణాలను కూడా విశ్లేషిస్తున్నారు. కండరాలు లూజ్ అవ్వడం వల్ల గురక వస్తుంది. మనం గాఢనిద్రలోకి వెళ్లినప్పుడు మన గొంతు, నాలుక, నోటి పైభాగంలో ఉండే మెత్తటి అంగిలి కండరాలు పూర్తిగా రిలాక్స్ అవుతాయి. ఫలితంగా గురక వస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos