బుధవారం, 29 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Selvi
Last Updated :
బుధవారం, 8 అక్టోబరు 2014 (19:40 IST)
"నువ్వంటే మీ ఆవిడకి చాలా ప్రేమంట?"
"నువ్వంటే మీ ఆవిడకి చాలా ప్రేమంట?" అడిగాడు రవి
"అవును ఆమె చీరలు కూడా నేను ఉతికితేనే కట్టుకుంటుంది. మరెవరు ఉతికినా కట్టుకోదు!" బదులిచ్చాడు రాజు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తెలంగాణ రాష్ట్ర గీతం.. కీరవాణికి పగ్గాలు.. గుర్రుగా వున్న ఆ కొంతమంది?
పూర్వపు 2014 ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు, తెలుగు సినిమాపై గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారని ఆరోపిస్తూ, సినీ పరిశ్రమలో ఆంధ్రా ప్రముఖుల ఆధిపత్యాన్ని కార్యకర్తలు తీవ్రంగా విమర్శించారు. కొన్ని సార్లు షూటింగ్లో చిత్రబృందంపై దాడి కూడా చేశారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రూపొందించే బాధ్యతను ఇటీవలే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీరవాణి గారికి అప్పగించింది. ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ తెలంగాణ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసింది.
నేను లిక్కర్ తాగను.. మద్యం నియంత్రణకు కట్టుబడి వున్నాను.. జగన్
గత ఐదు సంవత్సరాలుగా, సిఎం జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మద్యం నాణ్యతపై ఆరోపణలు వస్తున్నాయి. ఏపీలో సరఫరా అవుతున్న నాసిరకం మద్యం తాగి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. చీప్ లిక్కర్ గురించి ఈ బర్నింగ్ టాపిక్ గురించి ప్రశ్నించగా, జగన్ వ్యక్తిగత అభిప్రాయంతో స్పందించారు. "నేను వ్యక్తిగతంగా మద్యం తాగను. ప్రజలు కూడా మద్యం సేవించాలని నేను నమ్మను. నేను రాష్ట్రంలో నా మద్య నియంత్రణ విధానానికి కట్టుబడి ఉన్నాను. నేను ఏ విధంగానైనా దానిని అమలు చేయాలనుకుంటున్నాను" జగన్ అన్నారు.
సీఎం జగన్పై గులకరాయితో దాడి చేసిన నిందితుడికి బెయిల్!!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి చేసిన నిందితుడికి విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో వాదనలు ఆలకించిన తర్వాత తీర్పును మంగళవారానికి వాయిదా వేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి నేడు తీర్పును వెలువరించారు. నిందితుడు సతీశ్కు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. శని, ఆదివారాలు పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని సతీశ్కు కోర్టు షరతు విధించింది. ప్రస్తుతం సతీశ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెల్సిందే. కోర్టు నుంచి బెయిల్ ఉత్తర్వులు అందిన తర్వాత సతీశ్ను అధికారులు జైలు నుంచి విడుదల చేయనున్నారు. కాగా, ఎన్నికల ప్రచారం చేస్తుండగా, గత నెల 13వ తేదీన సీఎం జగన్పై విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో గులకరాయి దాడి జరిగిన విషయం తెల్సిందే.
మే 31లోపు పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింక్ చేసేసుకోవాలి..
మీరు ఇప్పటి వరకు మీ పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింక్ చేయకుంటే, మే 31లోపు చేసేసుకోవాలి. లేకుంటే మీరు అధిక పన్ను మినహాయింపుతో ముగుస్తుంది. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, బయోమెట్రిక్ ఆధార్తో శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) లింక్ చేయబడకపోతే, వర్తించే రేటు కంటే రెట్టింపు టీడీఎస్ మినహాయించబడాలి. మే 31లోగా అసెస్సీ అతని/ఆమె పాన్ను ఆధార్తో లింక్ చేసినట్లయితే, టీడీఎస్ స్వల్ప మినహాయింపు కోసం ఎటువంటి చర్య తీసుకోబడదని పేర్కొంటూ ఆదాయపు పన్ను శాఖ గత నెలలో ఒక సర్క్యులర్ జారీ చేసింది.
కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ పూర్తి.. రిజర్వులో తీర్పు!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ పూర్తయింది. కానీ, తీర్పును మాత్రం కోర్టు రిజర్వులో ఉంచింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వు చేశారు. బెయిల్ పిటిషన్లపై సోమవారం కవిత తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. మంగళవారం దర్యాప్తు సంస్థల తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. రెండు వర్గాల వాదనలు పూర్తయిన తర్వాత ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. కాగా, మద్యం పాలసీ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత మొదట రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ చుక్కెదురు కావడంతో ఆమె హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవి వడగాడ్పుల సమయంలో మధుమేహాన్ని నిర్వహించడానికి అవసరమైన చిట్కాలు
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వడగాలులు అనివార్యమైన వాస్తవంగా మారుతున్నాయి. భారత వాతావరణ శాఖ తెలిపిన విధంగా, ఏప్రిల్లో భారత్ అంతటా అసాధారణంగా మాడిపోతున్నట్లుగా అనిపించింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలు కూడా వడగాడ్పుల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. గత సంవత్సరం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాటి ప్రాతిపదికన చూస్తే దురదృష్టవశాత్తూ, 2024 మరింత వేడిగా ఉండేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ధోరణి స్థానిక సమస్య మాత్రమే కాదు; ఇది ప్రపంచవ్యాప్త ధోరణిలో భాగం. ఇది 2023ని ఇప్పటివరకు ముందెన్నడూ లేనంత అత్యంత హాటెస్ట్ ఇయర్గా రికార్డుకెక్కించింది.
హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు
హైబీపీ... అధిక రక్తపోటు. హైబీపి వున్నవారికి కొన్ని ఆహార పదార్థాలు శత్రువులుగా వుంటాయి. వాటిని ఈ సమస్య వున్నవారు దూరంగా పెట్టాలి. ఆ ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఉప్పు తక్కువగా తీసుకోవాలి. ఉప్పు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మద్యం అలవాటు వున్నవారు తక్షణమే మానుకోవాలి. ఆహారంలో పచ్చళ్లు, కెచప్, ఎలాంటి సాస్ను చేర్చవద్దు. ప్రాసెస్ చేసిన చీజ్, వెన్నను దూరం పెట్టాలి. బంగాళదుంప చిప్స్, సాల్టెడ్ నట్స్ తినడం మానుకోండి. పాప్కార్న్ తినవద్దు. ఉప్పుచేపలు, ఊరబెట్టి చేసే మాంసం తినడం కూడా మానుకోవాలి.
కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు
కొలెస్ట్రాల్ అనేది శరీరం కొత్త కణాలను తయారు చేయడానికి, హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి అవసరం. ఐతే మంచి కొవ్వు కాకుండా శరీరంలో చెడు కొవ్వు పరిమాణం పెరిగుతూ పోయిందంటే అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు తినకూడని పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. అధిక కొలెస్ట్రాల్ రోగులు బాగా వేయించిన, బాగా కాల్చిన ఆహార పదార్థాలు తినరాదు. వెన్న, చీజ్ తింటే కొవ్వు స్థాయిలు పెరుగుతాయి. ప్రాసెస్ చేసిన మాంసాలు దూరం పెట్టేయాలి. చక్కెర పానీయాలు తాగితే కొలెస్ట్రాల్ సమస్యలున్నవారు ఇబ్బందుల్లో పడతారు. వైట్ బ్రెడ్, పాస్తా వంటి వాటికి ఎంతదూరం పెడితే అంత మంచిది.
ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే
లివర్ లేదా కాలేయం. శరీరంలోని ఈ అవయవం 300 కంటే ఎక్కువ విభిన్న విధులను నిర్వహిస్తుంది, కాబట్టి దాని ఆరోగ్యం కోసం ఎంతో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా వుంటుందో తెలుసుకుందాము. వెల్లుల్లిలో సెలీనియం ఉంటుంది, ఇది కాలేయం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. బీట్రూట్ యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది, ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బెర్రీస్ కాలేయ కణాలు, ఎంజైమ్లు దెబ్బతినకుండా కాలేయాన్ని రక్షించడమే కాక కొవ్వు కాలేయం నుండి వ్యర్థాన్ని తొలగిస్తాయి. డాండెలైన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుండటంతో ఇది కాలేయ సమస్యను నయం చేస్తుంది. ఆకుపచ్చ కూరగాయల్లో కాలేయాన్ని నిర్విషీకరణ చేసే ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, గ్లూకోసినోలేట్లు ఉంటాయి.
ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం
కండరాలు, కణజాలాలు, హార్మోన్ల కోసం అత్యంత కీలకమైనది ప్రోటీన్. జీవక్రియ నియంత్రణలో ఇది సహాయపడుతుంది, రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది. స్థిరంగా శక్తిని అందిస్తుంది కాబట్టి మొత్తం ఆరోగ్యం కోసం ప్రోటీన్ అవసరం. చాలామంది ఇటీవలి కాలంలో సౌలభ్యం కోసం ప్రోటీన్ సప్లిమెంట్లపై ఆధారపడుతున్నారు, హైదరాబాద్ కేంద్రంగా కలిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) కొత్తగా విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు శరీర ద్రవ్యరాశిని నిర్మించడానికి వాటిని ఉపయోగించకూడదని సలహా ఇస్తున్నాయి. సహజ ప్రోటీన్ మూలాలను అర్థం చేసుకోవడం, ప్రాధాన్యత ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది.