గురువారం, 5 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
వి
Last Modified:
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (16:49 IST)
సంబంధిత వార్తలు
అందుకేరా రోజూ రమ్మనేది...
నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను
రాత్రికి రాత్రే పారిపోయింది...
సెలవు తీసుకోమని పంపాడు
ఆయన వెళ్లేది బోనులో సింహం లేనప్పుడు...
పెళ్లికి ముందు నువ్వు మాత్రమే...
భార్యాభర్తలు ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు.
భార్య:- ఏవండీ..పెళ్లి తర్వాత మీలో వచ్చిన మార్పేమిటీ?
భర్త:- పెళ్లికి ముందు నువ్వు మాత్రమే అందంగా కనిపించేదానివి...ఇప్పుడు నువ్వు తప్ప మిగతా ఆడాళ్లంతా అందంగా కనిపిస్తున్నారు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
సరిహద్దు వెంబడి కంచె నిర్మాణానికి భూమి ఇస్తాం : మమతా బెనర్జీ
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి కంచె నిర్మాణానికి కేంద్రానికి భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. అయితే రాష్ట్రంలో బీఎస్ఎఫ్ అధికార పరిధిని పెంచుతూ గతంలో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం ముందుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆర్ఏసీ కేటగిరీ కింద బెర్త్ ఖరారు కాకుంటే సగం చార్జీ ఇవ్వాలి : పార్లెమెంటరీ కమిటీ
ప్రస్తుతం రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్ (ఆర్ఏసి) కేటగిరీ కింద బెర్త్ ఖరారు కాకపోయినా పూర్తి చార్జీని వసూలు చేస్తున్నారు. దీన్ని పార్లమెంటరీ కమిటీ తప్పుబట్టింది. ఆర్ఏసీ కింద బెర్తు ఖరారుకాని పక్షంలో వసూలు చేసిన ప్రయాణ చార్జీలో కొంతభాగం సదరు ప్రయాణికుడుకి ఇవ్వాలని ఈ కమిటీ సూచించింది. ఇందుకోసం ఒక ప్రత్యేక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంది. 'పంక్చువాలిటీ అండ్ ట్రావెల్ టైమ్ ఇన్ ట్రైన్ ఆపరేషన్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్' పేరుతో పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ప్రజాపద్దుల కమిటీ పేర్కొంది.
నీలో చాలా స్పాంటేనిటీ వుంది, పంచ్ ఏస్తున్నావుగా.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో కారులో వీణ మరో వీడియో
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తో మహిళా ఉద్యోగి వీణ కారులో వెళ్తున్న సమయంలో తీసిన ఓ వీడియోను పోస్ట్ చేసింది. కారులో వెళ్తూ ఇద్దరూ ఎంతో సరదాగా మాట్లాడుతున్న సంభాషణ కూడా ఆ వీడియోలో వినబడుతోంది. నీలో చాలా స్పాంటేనిటీ వుంది, బాగా పంచ్ ఏస్తున్నావుగా అంటూ హహ్హహ్హ అంటూ నవ్వులు వినబడుతున్నాయి. ఈ వీడియోను పోస్ట్ చేసిన వీణ.. ఇంతకంటే తనకూ ఎమ్మెల్యేకు ఎంత సాన్నిహిత్యం వున్నదో వేరే రుజువు చెప్పాలా అంటూ వ్యాఖ్యానించారు. రాజకీయం చేసి పవన్ కల్యాణ్ గారి పేరు చెడగొట్టొద్దు రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు సంబంధించిన వ్యవహార బాధితురాలిగా పేర్కొంటున్న మహిళా ఉద్యోగి తాజా సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఈ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తున్నారని ఆరోపించింది.
ఆకలి తట్టుకోలేక గుక్కపెట్టి ఏడ్చిన చిన్నారి.. గొంతుపిసికి చంపేసిన కన్నతండ్రి...
ఆకలిని తట్టుకోలేక ఓ చిన్నారి గుక్కపెట్టి ఏడ్చింది. దీంతో విసుగు చెందిన కన్నతండ్రి ఆ చిన్నారి గొంతు పిసికి చంపేశాడు. ఈ దారుణం పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆ కసాయి తండ్రి డ్రగ్స్ మత్తులో ఉన్నట్టు సమాచారం. దీనిపై చిన్నారి మేనమాన ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ప్రధాని మోడీపై దాడికి విపక్ష సభ్యుల కుట్ర? అందుకే సభకు రావొద్దని చెప్పా : స్పీకర్ ఓం బిర్లా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చుట్టుముట్టేందుకు విపక్ష సభ్యులు పథక రచన చేశారని, ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి ప్రధానమంత్రిని సభకు రావొద్దని తానే చెప్పానని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ సమావేశాల్లో విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి. దీంతో ఎనిమిది మంది ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ, 'బుధవారం పార్లమెంట్లో చోటుచేసుకున్న పరిణామాలు దురదృష్టకరం. కాంగ్రెస్ మహిళా ఎంపీల ప్రవర్తనను ఖండిస్తున్నాను. విపక్షాల తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు' అని అన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు
ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనూ క్యాన్సర్ సంబంధిత మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కార ణాలలో ఒకటిగా ఉంది; అయినప్పటికీ ఇది చాలా తప్పుగా అర్థం చేసుకున్న క్యాన్సర్లలో ఒకటి. ధూమపానం చేసే వారిని మాత్రమే ప్రభావితం చేసేదిగా, ఆలస్యంగా నిర్ధారణ చేయబడేదిగా, చికిత్స ఎంపికలను పరిమితంగా కలిగి ఉన్న వ్యాధిగా ప్రజల అభిప్రాయం చాలా కాలంగా దీనిని చిత్రీకరించింది. నేడు, సైన్స్ దీనికి చాలా భిన్నమైన కథను చెబుతోంది. ముఖ్యంగా భారతీయ నగరాల్లో, వైద్యులు మారుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ స్థితిగతులను చూస్తున్నారు.
Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?
పురుషుల్లో కీళ్ల దృఢత్వం కోసం కండరాల నొప్పికి చెక్ పెట్టాలంటే.. ఎండు చేపలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సమతుల్య ఆహారంలో క్రమం తప్పకుండా ఎండు చేపలను చేర్చుకుంటే పురుషుల్లో కండరాల నొప్పిని దూరం చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఎండు చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లకు మూలం. ఎండు చేపలు ముఖ్యంగా దీర్ఘకాలిక శరీర నొప్పులను దూరం చేస్తాయి. ఎండిన చేపల్లో అధిక కాల్షియం కంటెంట్ వుంటుంది.
కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?
సీజన్కు తగినట్లుగా వచ్చే పండ్లను వదిలిపెట్టకుండా తినేయాలి. వీటిలో కివీ పండ్లు కూడా వున్నాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కివీ పండ్లను తింటుంటే రక్తసరఫరా మెరుగుపడుతుంది. వీటిని తింటే ప్రాణాంతక వ్యాధులైన కాలేయ, చర్మ కేన్సర్లు దగ్గరకు రావు. రోగనిరోధక శక్తిని పెంచే శక్తి కివీ పండ్లకు వుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కివీ పండ్లను తింటుండాలి. కివీలో వుండే విటమిన్ సి కంటిచూపును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. ఒత్తిడి, మానసికి వ్యాకులతతో బాధపడేవారు కివీ పండ్లను తింటుంటే ఫలితం వుంటుంది. జీర్ణక్రియను సాఫీగా చేయడంలో కివీ పండ్లు దోహదపడతాయి.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం క్యాన్సర్ సంరక్షణ అనేది కేవలం శారీరక చికిత్సకే పరిమితం కాదని, భావోద్వేగ, మానసిక మద్దతు కూడా అంతే కీలకమని గుర్తు చేస్తుంది. భారతదేశంలో అత్యంత సాధారణంగా గుర్తించబడే క్యాన్సర్లలో ఒకటైన ప్రారంభ దశ రొమ్ము క్యాన్సర్తో నిర్ధారణ పొందిన మహిళలకు, ఈ ప్రయాణం కీలకమైన వైద్య నిర్ణయాలతో పాటు భావోద్వేగ అనిశ్చితిని కూడా తీసుకువస్తుంది. పునరావృత ప్రమాదం, చికిత్సా మార్గాలు, దీర్ఘకాలిక జీవన నాణ్యతపై ఉన్న ఆందోళనలు మానసిక శ్రేయస్సుపై గణనీయమైన ప్రభావం చూపుతాయి.
కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం
హైదరాబాద్: భారతదేశం అంతటా స్టెరాయిడ్ల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతుండటం, తరచుగా వైద్యుల పర్యవేక్షణ లేకుండా వీటిని వాడుతుండటంపై వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సెకండరీ గ్లాకోమా అనే ప్రమాదకరమైన కంటి సమస్యకు ప్రధాన కారణమవుతోందని, ఇది శాశ్వత అంధత్వానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అలర్జీలు, చర్మవ్యాధులు, శ్వాసకోశ సమస్యల కోసం వాడే స్టెరాయిడ్లు, ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరికే కంటి చుక్కల మందులు... దీర్ఘకాలం వాడితే కంటి ఒత్తిడిని గణనీయంగా పెంచుతాయి. దీనివల్ల కంటి నాడికి దీర్ఘకాలిక నష్టం వాటిల్లుతుందని చాలామంది రోగులకు తెలియకపోవడం గమనార్హం.