ఆదివారం, 26 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
మంగళవారం, 10 మార్చి 2015 (17:19 IST)
కోపంగా ఉంటే.. ముఖంపై ముడతలు..!
కుమార్ : మా ఆవిడ నాతో గత నెల రోజులుగా గొడవపడడం లేదు. (ఆనందంగా చెప్పాడు).
రమేష్ : ఆమెతో ఏమన్నావేమిటి?
కుమార్ : నువ్వు కోప్పడినప్పుడల్లా నీ ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయని అన్నానంతే.. (మరింత ఆనందంగా చెప్పాడు)
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఎన్డీయే ఏపీ చైర్మన్గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్?
బీజేపీని కూటమిలోకి తీసుకురావడంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారు. బీజేపీ కొన్ని మైనారిటీ ఓట్లను చీల్చినప్పటికీ, పోలింగ్ రోజున అధికార పార్టీ అరాచకాలను కొంతమేరకు అదుపు చేయగలిగింది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఈసారి కచ్చితంగా అసెంబ్లీకి వెళ్లనున్నారని టాక్ వస్తోంది. 2019 ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న జనసేన పార్టీకి 21 సీట్లలో పదిహేను సీట్లు గెలిస్తే అది పెద్ద బూస్ట్ అవుతుంది.
రాజ్కోట్లోని గేమింగ్ జోన్లో భారీ అగ్నిప్రమాదం: 22 మంది మృతి
గుజరాత్లోని రాజ్కోట్లోని గేమింగ్ జోన్లో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 22 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు 22 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. వారిని గుర్తించడం కష్టంగా ఉంది అని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వినాయక్ పటేల్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్నిప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాలా సహాయాన్ని అందించడానికి కృషి చేస్తోందని అన్నారు.
కర్నూలు జిల్లా రైతుకు వజ్రం దొరికింది.. వజ్రం విలువ ఎంతో తెలుసా?
ఏపీకి చెందిన రైతు లక్షాధికారి అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతుకు పొలంలో విలువైన వజ్రం దొరికింది. పొలం పనులు చేస్తుండగా కంటపడిన వజ్రాన్ని రైతు భద్రంగా ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయం తెలిసి వ్యాపారులు పోటీ పడి వేలం నిర్వహించారు. ఇందులో పెరవల్లికి చెందిన ఓ వ్యాపారస్థుడు రూ.5 లక్షల నగదు, 2 తులాల బంగారం ఇచ్చి ఆ రైతు నుంచి వజ్రాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే, బహిరంగ మార్కెట్లో ఆ వజ్రం విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని సమాచారం.
రెమాల్ తుఫాను ప్రభావం.. ఏపీలో మోస్తరుగా వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రెమాల్ అనే తుపాను తీవ్రరూపం దాల్చిందని, కోస్తా మీదుగా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్పై తుపాను ప్రభావం ఉండదని అధికారులు ప్రకటించారు. ఈ సాయంత్రానికి రెమాల్ తీవ్ర తుఫానుగా మారుతుందని, మే 26, ఆదివారం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా. ఈశాన్య రాష్ట్రాలకు వర్ష ప్రభావం వుంటుంది.
సింహం లండన్ వెళ్లింది, జూన్ 4న జూలు విదిలిస్తుంది: జగన్ పైన ఎమ్మెల్యే తోపుదుర్తి
సింహం లండన్ వెళ్లింది, జూన్ 4న జూలు విదిలిస్తుంది అంటూ వైఎస్ జగన్ పైన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. హిందూపురంలో బాలకృష్ణ ఓడిపోతున్నాడు, పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడిపోతున్నాడు. కుప్పంలో చంద్రబాబు నాయుడు కూడా ఘోర పరాజయం చవిచూడబోతున్నాడు. వార్ వన్ సైడ్ జరిగింది. అనంతపురం పరిధిలోని 14 అసెంబ్లీ సీట్లు మొత్తం మావే. ప్రజలను పేకాటాడేసుకున్న తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వరు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు
హైబీపీ... అధిక రక్తపోటు. హైబీపి వున్నవారికి కొన్ని ఆహార పదార్థాలు శత్రువులుగా వుంటాయి. వాటిని ఈ సమస్య వున్నవారు దూరంగా పెట్టాలి. ఆ ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఉప్పు తక్కువగా తీసుకోవాలి. ఉప్పు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మద్యం అలవాటు వున్నవారు తక్షణమే మానుకోవాలి. ఆహారంలో పచ్చళ్లు, కెచప్, ఎలాంటి సాస్ను చేర్చవద్దు. ప్రాసెస్ చేసిన చీజ్, వెన్నను దూరం పెట్టాలి. బంగాళదుంప చిప్స్, సాల్టెడ్ నట్స్ తినడం మానుకోండి. పాప్కార్న్ తినవద్దు. ఉప్పుచేపలు, ఊరబెట్టి చేసే మాంసం తినడం కూడా మానుకోవాలి.
కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు
కొలెస్ట్రాల్ అనేది శరీరం కొత్త కణాలను తయారు చేయడానికి, హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి అవసరం. ఐతే మంచి కొవ్వు కాకుండా శరీరంలో చెడు కొవ్వు పరిమాణం పెరిగుతూ పోయిందంటే అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు తినకూడని పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. అధిక కొలెస్ట్రాల్ రోగులు బాగా వేయించిన, బాగా కాల్చిన ఆహార పదార్థాలు తినరాదు. వెన్న, చీజ్ తింటే కొవ్వు స్థాయిలు పెరుగుతాయి. ప్రాసెస్ చేసిన మాంసాలు దూరం పెట్టేయాలి. చక్కెర పానీయాలు తాగితే కొలెస్ట్రాల్ సమస్యలున్నవారు ఇబ్బందుల్లో పడతారు. వైట్ బ్రెడ్, పాస్తా వంటి వాటికి ఎంతదూరం పెడితే అంత మంచిది.
ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే
లివర్ లేదా కాలేయం. శరీరంలోని ఈ అవయవం 300 కంటే ఎక్కువ విభిన్న విధులను నిర్వహిస్తుంది, కాబట్టి దాని ఆరోగ్యం కోసం ఎంతో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా వుంటుందో తెలుసుకుందాము. వెల్లుల్లిలో సెలీనియం ఉంటుంది, ఇది కాలేయం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. బీట్రూట్ యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది, ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బెర్రీస్ కాలేయ కణాలు, ఎంజైమ్లు దెబ్బతినకుండా కాలేయాన్ని రక్షించడమే కాక కొవ్వు కాలేయం నుండి వ్యర్థాన్ని తొలగిస్తాయి. డాండెలైన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుండటంతో ఇది కాలేయ సమస్యను నయం చేస్తుంది. ఆకుపచ్చ కూరగాయల్లో కాలేయాన్ని నిర్విషీకరణ చేసే ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, గ్లూకోసినోలేట్లు ఉంటాయి.
ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం
కండరాలు, కణజాలాలు, హార్మోన్ల కోసం అత్యంత కీలకమైనది ప్రోటీన్. జీవక్రియ నియంత్రణలో ఇది సహాయపడుతుంది, రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది. స్థిరంగా శక్తిని అందిస్తుంది కాబట్టి మొత్తం ఆరోగ్యం కోసం ప్రోటీన్ అవసరం. చాలామంది ఇటీవలి కాలంలో సౌలభ్యం కోసం ప్రోటీన్ సప్లిమెంట్లపై ఆధారపడుతున్నారు, హైదరాబాద్ కేంద్రంగా కలిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) కొత్తగా విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు శరీర ద్రవ్యరాశిని నిర్మించడానికి వాటిని ఉపయోగించకూడదని సలహా ఇస్తున్నాయి. సహజ ప్రోటీన్ మూలాలను అర్థం చేసుకోవడం, ప్రాధాన్యత ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది.
షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?
షుగర్ వ్యాధి. వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ వున్న పదార్థాలు తినడం, ప్రోబయోటిక్ తీసుకోవడం పెంచడం వంటి చర్యలను చేపట్టి మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాము. నేరేడు విత్తనాలకు షుగర్ లెవల్స్ తగ్గించే గుణం వుంది కనుక వీటిని తీసుకుంటూ వుండాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల సామర్థ్యం మెంతులుకి వుంది, వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. మదుమేహాన్ని వెల్లుల్లి కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది కనుక దీనిని తీసుకుంటుండాలి. ఉసిరి రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచి చక్కెర స్థాయిలను తగ్గించగలదు. వేప ఆకులను నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆధారాలు ఉన్నాయి.