శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 8 నవంబరు 2018 (15:13 IST)
సంబంధిత వార్తలు
బంధువులందరు ఓ చోట కలిస్తే పండుగ.. మరి ఆడవాళ్లు కలిస్తే.. ఏమౌతుంది..
సుప్రీం ఆదేశాలు ఉల్లంఘన.. 2 గంటలకు పైగా పేల్చినందుకు అరెస్టులు
దీపావళి రోజున రెండు గంటలే.. పట్టించుకోని తమిళ తంబీలు..
నేను పెళ్ళికి ముందు దీపావళి బాంబులంటే భయపడిపోయా..?
ఆ సమయంలోనే బాణాసంచా కాల్చాలి... అమ్మకాలపై సుప్రీం కోర్టు కొరఢా
నా దగ్గర చిచ్చుబుడ్లు ఉన్నాయి.. అదేం పెద్ద గొప్పా..?
''నా దగ్గర రాకెట్లు ఉన్నాయి
భూచక్రాలు ఉన్నాయి,
చిచ్చుబుడ్లు ఉన్నాయి
బాంబులు ఉన్నాయి, మరి
నీ దగ్గర ఏమున్నాయి...?
''అదేం పెద్ద గొప్ప నా దగ్గర అగ్గిపెట్టి ఉంది..
వెలిగించానంటే నీ వన్నీ మటాష్ పోరా''..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
నాదీ తప్పున్నది, నా కోరిక ప్రకారమే జరిగింది: అత్యాచార బాధితురాలు
ఛత్తీస్గఢ్ లోని భిలాయ్లో ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ తర్వాత ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. తను ఆత్మహత్య చేసుకునే ముందు తన మొబైల్ ఫోనులో సూసైడ్ నోట్తో పాటు పలు ఆధారాలను వదిలిపెట్టింది. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడైన ప్రియుడు, అతని స్నేహితులు పరారీలో వున్నారు. కాగా అత్యాచార బాధితురాలు తన ప్రాంతంలోనే వుంటున్న ఆది బార్లే అనే యువకుడితో గత జూన్ నెల నుంచి ప్రేమలో వుంది.
11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి కుంభమేళా వెళ్తున్న కామాంధుడు
ఆ కామాంధుడికి బాలికలే టార్గెట్. అభంశుభం తెలియని చిన్నారుల బతుకులను ఛిద్రం చేయడమే కాకుండా సాక్ష్యాధారాలు దొరక్కుండా తక్కువ శిక్షలతో బయటపడుతుంటాడు. ఈ మృగాడి పేరు రమేష్ సింగ్. 2003లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో 10 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఐనా బుద్ధి మారలేదు. 2014లో బయటకు వచ్చీ రాగానే ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి చేసాడు. ఈ నేరానికి కోర్టు అతడికి మరణ శిక్ష విధించింది. కానీ సాంకేతిక ఆధారాలు లభించకపోవడంతో హైకోర్టు అతడి ఉరిశిక్షను రద్దు చేసింది. దీనితో జైలు నుంచి బయటకు వచ్చాడు. కానీ అతడిలో కామాంధుడు మాత్రం చావలేదు.
నకిలీ బంగారం ఇచ్చారు.. అసలు బంగారాన్ని కొట్టేశారు.. వీడియో వైరల్
నకిలీ బంగారం ఇచ్చారు.. అసలు బంగారాన్ని కొట్టేసిన కిలేడీల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే... నెల్లూరు ఉదయగిరిలో నకిలీ బంగారం ఇచ్చి అసలు బంగారాన్ని కాజేశారు ఇద్దరు మహిళలు. గురువారం ఉదయం 32 గ్రాముల నకిలీ బంగారపు గొలుసు ఇచ్చి.. కమ్మలు, తాళిబొట్టు తీసుకున్నారు. అయితే జ్యుయెల్లరీ షాపు వాళ్లు అది అసలు బంగారం అని భావించి.. మోసపోయారు. ఆపై నకిలీ బంగారం అని తెలిసి తలపట్టుకున్నారు. దీంతో షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హే పవన్... హిమాలయాలకు వెళ్తావా ఏంటి: ప్రధాని ప్రశ్నతో పగలబడి నవ్విన పవర్ స్టార్ (Video)
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎన్డీయే నేతలు అందరూ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరికి అభివాదం చేస్తూ వచ్చిన ప్రధానమంత్రి మోడీ, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దగ్గర ఆగారు. హే పవన్... హిమాలయాలకు వెళ్తావా ఏంటి, మీరు చేయాల్సిన పని ఇంకా చాలా వుంది. అది చేసాక వెళ్లవచ్చు అనడంతో పవన్ కల్యాణ్ నవ్వుతూ అభివాదం చేసారు.
కేసీఆర్ రాజకీయ శకం ముగిసింది.. బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోతుంది.. మహేష్ జోస్యం
తెలంగాణలో బీఆర్ఎస్ చీఫ్ కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్) రాజకీయ శకం ముగిసిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా మాత్రమే కేసీఆర్ గౌరవించబడతారని, కేసీఆర్ అలా చెప్పినంత మాత్రాన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ తగ్గుతుందా అని ప్రశ్నించారు. నిజామాబాద్లో మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెనుక దృఢంగా ఉన్నారని ఉద్ఘాటించారు. "ప్రజలు మాతో నిలబడినప్పుడు మా ప్రజాదరణ ఎలా తగ్గుతుంది?" అని అడిగాడు. కేసీఆర్ను విమర్శిస్తూ, "ఎవరైనా ఫామ్హౌస్లో కూర్చుని, పెన్ను, కాగితంతో గ్రాఫ్లు గీసి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని నిర్ణయించగలరా?" అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నాస్త్రాలు సంధించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?
క్యాప్సికమ్. దీనిని ఏదో వెజిటబుల్ రైస్, ఫ్రైడ్ రైస్, మసాలా కూరల్లో వాడుతుంటారు. క్యాప్సికమ్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు దీనిని రోజూ తినవచ్చో లేదో తెలుసుకుందాము. క్యాప్సికమ్ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్యాప్సికమ్లో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతను నివారిస్తుంది. క్యాప్సికమ్లోని విటమిన్ బి6, మెగ్నీషియం, సోడియం విటమిన్లు నరాల పనితీరుకు మేలు చేస్తాయి. క్యాప్సికమ్లోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాలు పలు క్యాన్సర్లను నివారిస్తాయి. క్యాప్సికమ్లో విటమిన్ సి చాలా ఎక్కువ కనుక రోగనిరోధక శక్తిని పెంపొదిస్తుంది. క్యాప్సికమ్లోని మాంగనీస్ ఎముక మృదులాస్థి, ఎముక కొల్లాజెన్ ఏర్పడటానికి దోహదం చేస్తుంది.
దృఢమైన ఎముకలు కావాలంటే?
కండరాలను, ఎముకలను బలంగానూ, ఫిట్గా ఉంచుకోవడానికి ప్రతిరోజూ వ్యాయామాలను చేస్తుండాలి. ఎలాంటి వ్యాయామం చేస్తే బలమైన ఎముకలను సంతరించుకోవచ్చో తెలుసుకుందాము. శ్వాస వ్యాయామాలు శరీరంలో ఆక్సిజన్ను పెంచుతాయి, కండరాలకు ఎముక దృఢత్వానికి సహాయపడతాయి. మీ చేతులను భుజం వెడల్పుగా ఉంచండి, ఆపై మీ చేతులను సాగదీస్తూ ముందుకు వంగండి. ఈ పద్ధతిని ఛాతీ ఓపెనర్ అంటారు. ఇది ఛాతీ, భుజం కండరాలను బలపరుస్తుంది. కాళ్ళు, ఉదర కండరాలను బలోపేతం చేయడానికి లెగ్ లిఫ్ట్ వ్యాయామాలు చేయండి. తల కింద ఒక దిండు ఉంచుకుని మీ వీపు మీద పడుకోండి. ఒక కాలును పైకి ఎత్తి నెమ్మదిగా కిందకు దించండి.
వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)
ఈరోజుల్లో 30 ఏళ్లకే బానపొట్టతో కదల్లేని పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నవారి సంఖ్య చాలా ఎక్కువగానే వుంటోంది. ఆరోగ్యం పైన శ్రద్ధ తగ్గి తిండి పైన యావ పెరిగి పనిచేస్తూ కూడా కుర్చీలో కూర్చుని బిస్కట్లు, ఇతర చిరుతిండ్లను కరకరలాడిస్తూ నోటికి పనిచెపుతుంటారు. ఫలితంగా శరీరం వుండాల్సిన బరువు కంటే అధిక బరువును సంతరించుకుని అడుగు తీసి అడుగు వేయడానికి ఆయాసపడుతుంటారు. కానీ చక్కని జీవనశైలితో పాటు కొన్ని చిట్కాలను పాటిస్తే రేసుగుర్రంలా యోగా గురు బాబా రాందేవ్ మాదిరిగా వుండొచ్చు.
అధిక రక్తపోటును సింపుల్గా అదుపులోకి తెచ్చే పదార్థాలు
పనిభారం, ఒత్తిడి, ఇతర ఆందోళనలు వల్ల చాలామంది హైబిపితో బాధపడుతున్నారు. దీనితో తీవ్రమైన గుండెజబ్బులతో పాటు పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ అధిక రక్తపోటును అదుపులో పెట్టకపోతే ఆరోగ్యపరంగా తీవ్రమైన సమస్యలు సృష్టిస్తుంది. అందువల్ల ఈ క్రింది పదార్థాలను తింటుంటే రక్తపోటు అదుపులో వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. పొటాషియం పుష్కలంగా వున్న కొబ్బరి నీరు తాగినా బీపీ నియంత్రణలోకి వస్తుంది. పుచ్చకాయలో రక్తం గడ్డకట్టకుండా చూసే గుణం వుంది, వీటిని తింటుంటే బీపీ అదుపులోకి వస్తుంది.
సందీప్ మక్తాలా, బాబా రామ్దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం
హరిద్వార్: సమగ్ర ఆరోగ్య సంస్కృతికి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న టీకన్సల్ట్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ నెట్ వర్క్ (టిఐఎచ్ఎన్) ప్రస్థానానికి మరో గౌరవం దక్కంది. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. నేచురోపతి నిపుణుడు డా. మంతెన సత్యనారాయణ రాజు, ఫార్మా దిగ్గజం డివిస్ ల్యాబొరేటరీస్ సహవ్యవస్థాపకుడు డివి మాధుసూదన్ రావు తదితర ప్రముఖులు ప్రశంసించిన అనంతరం, బాబా రామ్దేవ్ టీకన్సల్ట్ విజన్ను అభినందిస్తూ, ఆయుర్వేదం, నేచురోపతి, హోమియోపతి, అల్లొపతి మరియు హోలిస్టిక్ వెల్నెస్ను ప్రపంచవ్యాప్తంగా సమగ్రంగా అనుసంధానించడం భారతదేశాన్ని గ్లోబల్ హెల్త్ లీడర్గా తీర్చిదిద్దే విప్లవాత్మక అడుగు అని ప్రశంసించారు.