శుక్రవారం, 24 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 8 నవంబరు 2018 (15:13 IST)
సంబంధిత వార్తలు
బంధువులందరు ఓ చోట కలిస్తే పండుగ.. మరి ఆడవాళ్లు కలిస్తే.. ఏమౌతుంది..
సుప్రీం ఆదేశాలు ఉల్లంఘన.. 2 గంటలకు పైగా పేల్చినందుకు అరెస్టులు
దీపావళి రోజున రెండు గంటలే.. పట్టించుకోని తమిళ తంబీలు..
నేను పెళ్ళికి ముందు దీపావళి బాంబులంటే భయపడిపోయా..?
ఆ సమయంలోనే బాణాసంచా కాల్చాలి... అమ్మకాలపై సుప్రీం కోర్టు కొరఢా
నా దగ్గర చిచ్చుబుడ్లు ఉన్నాయి.. అదేం పెద్ద గొప్పా..?
''నా దగ్గర రాకెట్లు ఉన్నాయి
భూచక్రాలు ఉన్నాయి,
చిచ్చుబుడ్లు ఉన్నాయి
బాంబులు ఉన్నాయి, మరి
నీ దగ్గర ఏమున్నాయి...?
''అదేం పెద్ద గొప్ప నా దగ్గర అగ్గిపెట్టి ఉంది..
వెలిగించానంటే నీ వన్నీ మటాష్ పోరా''..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
చేతిలో బీర్ బాటిల్స్, సిగరెట్లతో యువతి హైదరాబాద్-నాగోల్ రోడ్డుపై నానా హంగామా - video
నాగోల్ పరిధి ఫతుల్లాగూడ సమీపంలో ఉదయం ఆరు గంటలకు బీర్లు తాగుతూ ఓ జంట హల్చల్ చేసింది. రోడ్డుపై కారును ఆపి చేతిలో బీర్ బాటిల్స్, సిగరెట్లు చేతపట్టి నానా హంగామా సృష్టించింది. అక్కడ నుంచి వెళ్లిపోమని చెప్పిన వాకర్స్తో ఆ జంట గొడవకు దిగారు. గొడవ పెద్దది కావడంతో అక్కడి నుంచి ఆ జంట ఉడాయించింది. బహిరంగంగా బీరు బాటిల్తో ఉన్న యువతీ యువకులను చూసిన స్థానికులు.. వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో ఇద్దరూ వారిపై విరుచుకుపడ్డారు.
తెలంగాణాలో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ - ఇంజనీరింగ్ షెడ్యూల్ కూడా..
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను శుక్రవారం రిలీజ్ చేశారు. దీన్ని రెండు విడతల్లో నిర్వహించనున్నారు. జూన్ 20వ తేదీన పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. జూన్ 22వ తేదీన తొలి విడత వెబ్ ఆప్షన్లు, జూన్ 30వ తేదీన మొదట విడత సీట్ల కేటాయింపు నిర్వహిస్తారు. జూన్ 7వ తేదీన రెండో విడత కౌన్సెలింగ్ మొదలుపెడతారు. జూలై 9వ తేదీన రెండు విడత వెబ్ ఆప్షన్లు, జూన్ 13వ తేదీన రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇంటర్నల్ స్లైడింగ్ను కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. జూలై 21వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. జూలై 21వ తేదీ నుంచి ఇంటర్నల్ స్లైడింగ్కు అవకాశం ఇచ్చారు. జూలై 24వ తేదీన సీట్లను కేటాయించి, జూలై 23వ తేదీన స్పాట్ అడ్మిషన్ మార్గదర్శకాలను విడుదల చేస్తారు.
నర్సింగ్ విద్యార్థి మృతి కేసు : ఎమ్మెల్యేకు చుక్కలు చూపించిన విద్యార్థులు... ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో కారుణ్య అనే నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. గురువారం ఉదయం ఆమె అపస్మారకస్థితిలోకి జారుకుంది. కాలేజీ ప్రాంగణంలో ఆమె గాయాలతో పడివున్నారు. దీంతో యాజమాన్యం ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచింది. దీంతో ఈ రోజు ఆమె బంధువులు, విద్యార్థులు ర్యాలీగా వచ్చి కళాశాల వద్ద నిరసన తెలిపారు. కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇంతలో అక్కడకు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాలేజీకి వచ్చి యాజమాన్యంతో మాట్లాడారు. ఎమ్మెల్యే రాకతో కారుణ్య బంధువులు, విద్యార్థి సంఘాలు ఆయనను నిలదీశాయి. నిందితుల తరపున మాట్లాడేందుకు ఇక్కడకు వచ్చారా అని ప్రశ్నల వర్షం కురిపించారు.
నాట్స్ ఆధ్వర్యంలో భువనగిరిలో ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో మహిళలకు కుట్టుమిషన్లను పంపిణీ చేసింది. మహిళలు స్వశక్తితో ఎదగాలనే సంకల్పంతో నాట్స్ ఈ కుట్టుమిషన్ల పంపిణీ చేపట్టినట్టు నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి తెలిపారు. మహిళా సాధికారత కోసం అటు అమెరికాలో ఇటు రాష్ట్రాల్లో నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు.
తిరుమలకు పోటెత్తిన భక్తులు - తితిదే కీలక నిర్ణయం!
తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. ఈ కారణంగా తిరుమల గిరుల్లో విపరీతమైన భక్తుల రద్దీ పెరిగిపోయింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శనివారం, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తితిదే ప్రకటించారు. అలాగే సిఫార్సు లేఖలను కూడా స్వీకరించబోనని స్పష్టం చేసింది. ఈ మార్పును ప్రతి ఒక్కరూ గమనించి ఆలయ అధికారులకు సహకరించాలని కోరింది. దేశంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో గత కొన్ని రోజులుగా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో కొండపై విపరీతమైన రద్దీ నెలకొంది. ముఖ్యంగా, శని, ఆదివారాల్లో సామాన్య భక్తులు అధికంగా తరలివస్తున్నారు. వారు స్వామివారి దర్శనానిక క్యూలైన్లలో 30 నుంచి 40 గంటల సమయం పాటు వేచి ఉండాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో తితిదే కీలక నిర్ణయం తీసుకుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం
కండరాలు, కణజాలాలు, హార్మోన్ల కోసం అత్యంత కీలకమైనది ప్రోటీన్. జీవక్రియ నియంత్రణలో ఇది సహాయపడుతుంది, రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది. స్థిరంగా శక్తిని అందిస్తుంది కాబట్టి మొత్తం ఆరోగ్యం కోసం ప్రోటీన్ అవసరం. చాలామంది ఇటీవలి కాలంలో సౌలభ్యం కోసం ప్రోటీన్ సప్లిమెంట్లపై ఆధారపడుతున్నారు, హైదరాబాద్ కేంద్రంగా కలిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) కొత్తగా విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు శరీర ద్రవ్యరాశిని నిర్మించడానికి వాటిని ఉపయోగించకూడదని సలహా ఇస్తున్నాయి. సహజ ప్రోటీన్ మూలాలను అర్థం చేసుకోవడం, ప్రాధాన్యత ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది.
షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?
షుగర్ వ్యాధి. వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ వున్న పదార్థాలు తినడం, ప్రోబయోటిక్ తీసుకోవడం పెంచడం వంటి చర్యలను చేపట్టి మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాము. నేరేడు విత్తనాలకు షుగర్ లెవల్స్ తగ్గించే గుణం వుంది కనుక వీటిని తీసుకుంటూ వుండాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల సామర్థ్యం మెంతులుకి వుంది, వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. మదుమేహాన్ని వెల్లుల్లి కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది కనుక దీనిని తీసుకుంటుండాలి. ఉసిరి రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచి చక్కెర స్థాయిలను తగ్గించగలదు. వేప ఆకులను నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆధారాలు ఉన్నాయి.
బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..
లెమన్ టీ, గ్రీన్ టీల వలె బెల్లం టీ తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. బెల్లంలో పోషకాలు మెండు. మెగ్నీషియం, బి కాంప్లెక్స్, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, విటమిన్ ఇ, విటమిన్ బి2 లాంటివి ఉంటాయి. బెల్లం టీ తీసుకోవడంవల్ల ఆహారం వెంటనే జీర్ణమవుతుంది. ఇలా అవడం వల్ల పొట్టలో కొవ్వు పేరుకుపోదు. పొట్టచుట్టూ కొవ్వు చేరకుండా ఇది సహాయపడుతుంది. ఐరన్ లోపం ఉంటే రక్తహీనత తలెత్తుంది. దీంతో బరువు పెరిగే ప్రమాదం వుంది.
కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..
కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకోవాలంటే ఈ ఆహారం తీసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆకుపచ్చని కూరగాయలు మూత్రపిండాలకు చాలా మేలు చేస్తాయి. కిడ్నీ ఆరోగ్యానికి విటమిన్ బీ6, బీ9, సీ, విటమిన్ కె ముఖ్యమైనవి. ఈ విటమిన్లన్నీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి. రోజూ ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే కిడ్నీ సంబంధిత సమస్యలు లేకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, అల్లిసిన్ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఈ ఫుడ్ తింటే 50 ఏళ్లు దాటినా 30 ఏళ్ల వారిలా కనబడుతారు
కొంతమంది వయసు తక్కువగా వున్నా వృద్ధుల్లా కనబడుతుంటారు. మరికొందరు 50 ఏళ్లు దాటిని 30 ఏళ్ల వారిలా కనబడుతుంటారు. అలాంటివారు అంత యవ్వనంగా వుండటానికి కారణం వారు తీసుకునే ఆహారం. అలాంటి ఆహారం ఏమిటో తెలుసుకుందాము. ఒమేగా 3 యాసిడ్లు కలిగిన సాల్మన్ చేపలు తింటుంటే శరీరం యవ్వనం సంతరించుకుంటుంది. పాలకూరలో వున్న విటమిన్ ఎ, సి, ఇ, కెలు యాంటిఆక్సిడెంట్లు, ఇనుముకి మంచి మూలం, దీన్ని చర్మం ఆరోగ్యవంతంగా వుంటుంది. అక్రోట్లోని ఆమ్లాలు చర్మాన్ని రక్షిస్తూ చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తూ చర్మాన్ని మరింత తాజాదనంగా ఉంచుతాయి. కిడ్నీ బీన్స్ లోని ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి యవ్వనంగా వుండేలా చేస్తాయి.