మంగళవారం, 11 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 8 నవంబరు 2018 (15:13 IST)
సంబంధిత వార్తలు
బంధువులందరు ఓ చోట కలిస్తే పండుగ.. మరి ఆడవాళ్లు కలిస్తే.. ఏమౌతుంది..
సుప్రీం ఆదేశాలు ఉల్లంఘన.. 2 గంటలకు పైగా పేల్చినందుకు అరెస్టులు
దీపావళి రోజున రెండు గంటలే.. పట్టించుకోని తమిళ తంబీలు..
నేను పెళ్ళికి ముందు దీపావళి బాంబులంటే భయపడిపోయా..?
ఆ సమయంలోనే బాణాసంచా కాల్చాలి... అమ్మకాలపై సుప్రీం కోర్టు కొరఢా
నా దగ్గర చిచ్చుబుడ్లు ఉన్నాయి.. అదేం పెద్ద గొప్పా..?
''నా దగ్గర రాకెట్లు ఉన్నాయి
భూచక్రాలు ఉన్నాయి,
చిచ్చుబుడ్లు ఉన్నాయి
బాంబులు ఉన్నాయి, మరి
నీ దగ్గర ఏమున్నాయి...?
''అదేం పెద్ద గొప్ప నా దగ్గర అగ్గిపెట్టి ఉంది..
వెలిగించానంటే నీ వన్నీ మటాష్ పోరా''..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Nalgonda: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. 29మంది ప్రయాణీకులు ఏమయ్యారు?
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు హైదరాబాద్ నుండి కందుకూరుకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. వాహనం చిట్యాల మండలంలోని పిట్టంపల్లికి చేరుకోగానే, బస్సు నుండి పొగలు రావడం ప్రారంభమైంది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ప్రయాణికులను హెచ్చరించి, మంటలు వ్యాపించేలోపు వారందరినీ సురక్షితంగా కిందకు దించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పగలిగారు.
కడప జిల్లా క్వారీ బ్లాస్టింగ్.. ఇంటి పైకప్పు కూలి మహిళ మృతి
కడప జిల్లా యెర్రగుంట్ల మండలం వలసపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో సోమవారం ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఎన్. వీరమ్మ అనే 40 ఏళ్ల మహిళ మరణించింది. సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల కొండల నుండి ముడి పదార్థాలను వెలికితీసే క్వారీ బ్లాస్టింగ్లు తరచుగా జరుగుతుండటమే ఈ సంఘటనకు కారణమని స్థానికులు ఆరోపించారు.
Jubilee Hills Bypoll Live: జూబ్లీహిల్స్ అసెంబ్లీ పోలింగ్.. కట్టుదిట్టమైన భద్రత
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ కట్టుదిట్టమైన భద్రత మధ్య జరుగుతోంది. 58 మంది అభ్యర్థుల ఎన్నికల అదృష్టాన్ని నిర్ణయించే 4.01 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హులు. అధికార కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ మధ్య పోటీ త్రిముఖంగా ఉంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలలో 226 పోలింగ్ కేంద్రాలు క్లిష్టమైనవిగా గుర్తించబడ్డాయి. పోలింగ్ కోసం కేంద్ర భద్రతా దళ సిబ్బందితో పాటు దాదాపు 1,800 మంది పోలీసులను మోహరించారు. మొదటిసారిగా, అన్ని పోలింగ్ కేంద్రాలలో డ్రోన్ నిఘాను మోహరించారు.
డాబా మీద తల్లి.. ఇద్దరు పిల్లలు.. గోడమీద నుంచి తొంగి చూసిన చిరుత.. ఆ తర్వాత? (video)
ఇద్దరు పిల్లలు.. ఓ తల్లి డాబా మీద హాయిగా కూర్చున్నారు. పిల్లలు ఇద్దరూ ఆడుకుంటూ వుండగా.. తల్లి ఏవో బూరెలు చేస్తూ కనిపించింది. ఇంతలో డాబా గోడ మీద చిరుతపులి కనిపించింది. అంతే ఆ తల్లి షాకైంది. పిల్లాడు మెల్లగా ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్లిపోయాడు. చిన్నారి ఆ తల్లి భయంతో వణుకుతూ దగ్గరికి తీసుకుంది. అయితే ఇంతలో ఎక్కడ నుంచో వచ్చిన కుక్క పులిని తరిమి కొట్టింది. బాలుడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పులిని శునకం పోరాడి గోడపై నుంచి కిందపడేలా చేసింది.
దృశ్యం సినిమా చూసి భార్య హత్యకు ప్లాన్ చేసిన భర్త... ఏమీ తెలియనట్టుగా పోలీసులకు ఫిర్యాదు...
పరాయి మహిళతో ఉన్న పెట్టుకున్న అక్రమ సంబంధానికి భార్య అడ్డుగా ఉందని భావించిన ఓ భర్త అతి కిరాతకంగా ప్రవర్తించాడు. హీరో మోహన్ లాల్ నటించిన దృశ్యం సినిమా చూసి కట్టుకున్న భార్యను కడతేర్చాడు. ఆ తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి, కుటుంబ సభ్యులందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, పోలీసులు ఈ కేసును ఛేదించి ఆ కిరాతక భర్తను అరెస్టు చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...
జామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్యాసిడ్, ఫైబర్లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను తింటుంటే గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఆస్తమాను నియంత్రణలో ఉంచే గుణాలు జామ కాయల్లో అధికంగా ఉంటాయి.
శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?
అధిక కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోతే అది ఆరోగ్యానికి చేటు చేస్తుంది. ఈ కొవ్వు పేరుకుపోయి వున్నట్లయితే కొన్ని సాధారణ లక్షణాలు కనబడతాయి. అవేంటో తెలుసుకుందాము. ధమనులు ఇరుకుగా ఉండటం వల్ల గుండెకు రక్త ప్రవాహం తగ్గి ఛాతీలో నొప్పి వస్తుంది. కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె రక్తాన్ని పంప్ చేయడం కష్టతరం అవుతుంది, దీని వలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది, ముఖ్యంగా శారీరక శ్రమ సమయంలో ఇది స్పష్టంగా తెలుస్తుంది. అధిక కొలెస్ట్రాల్ కారణంగా శరీరంలో తగ్గిన రక్త ప్రవాహం అసాధారణ అలసటకు దారితీస్తుంది. అవయవాలకు రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల ఇది నరాలను ప్రభావితం చేసి తిమ్మిరి లేదా జలదరింపుగా వుంటుంది.
రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది
ఖర్జూరం. ఈ పండు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఖర్జూరాలను తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఖర్జూరాలు తింటుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. హిమోగ్లోబిన్ని పెంచుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఖర్జూరాలు తినేవారి చర్మం నిగనిగలాడుతుంది. గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం చేయకుండా కాపాడుతుంది. జలుబు చేయకుండా నివారించే గుణం ఖర్జూరాలలో వుంది. ఐరన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్, చక్కెర, విటమిన్ బి6 కూడా ఖర్జూరాల్లో లభిస్తాయి.
ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు
ప్రతి సంవత్సరం నవంబర్ 14న జరుపుకునే ప్రపంచ మధుమేహ దినోత్సవం, మధుమేహం గురించి అవగాహన మెరుగుపరచటం, అందరికీ అందుబాటులో ఉండే సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించటం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంవత్సరం పని ప్రదేశంలో మధుమేహం అనే నేపథ్యంతో ఈ మధుమేహ దినోత్సవం నిర్వహిస్తున్నారు. యజమానులు, ఉద్యోగులు మధుమేహాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, పని ప్రదేశంలో సమర్థవంతమైన మధుమేహ నిర్వహణ కోసం సహాయక వాతావరణాలను సృష్టించడానికి ఇది ప్రోత్సహిస్తుంది.
హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు
జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సిఎస్ఆర్ విభాగమైన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫౌండేషన్, క్యాన్సర్ సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న తమ నిబద్ధతను పునరుద్ఘాటించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటి మద్రాస్) సహకారంతో అభివృద్ధి చేసిన తమ ప్రతిష్టాత్మక హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ కార్యక్రమం ద్వారా ఈ సేవలను అందిస్తోంది. 2025 సెప్టెంబర్లో ప్రారంభమైనప్పటి నుండి, ఈ కార్యక్రమం క్యాన్సర్ పరిశోధన, నివారణ, అవగాహన రంగాలలో గుర్తించదగిన పురోగతిని సాధిస్తూ, వేలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది.