బుధవారం, 7 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 13 ఆగస్టు 2019 (14:28 IST)
సంబంధిత వార్తలు
నా భర్త... ఆయన ప్రియురాలే మా చావులకు కారణం...
కేవలం 30 రూపాయలు అడిగిన భార్య-ట్రిపుల్ తలాక్ చెప్పేసిన భర్త
విజయవాడలో భార్య తల నరికి.. చేతిలో పట్టుకుని నడిరోడ్డుపై..
పెళ్లయిన దగ్గర్నుంచి పాము-ముంగిసలా కొట్టుకుంటున్నాం...
భర్త ముందే 18 మందితో శృంగారం.. భర్త కం**లను సరఫరా చేసేవాడట..
తగిన గుణపాఠం చెప్తాను..
భార్య: పనమ్మాయ్ అలా మిమ్మల్ని రాసుకుపూసుకు తిరుగుతుంటే.. అలా బెల్లం కొట్టిన రాయిలా గమ్మున ఉంటారేంటి..
భర్త: సాయంత్రం వస్తుందిగా నేను రాసుకు పూసుకు తిరిగి తనకి తగిన గుణపాఠం చెప్తాను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చు : ఏపీ సీఎం చంద్రబాబు
సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం నిర్మాణ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 'సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చు. నీటి విషయంలో రాజకీయాలు చేయవద్దని తెలంగాణను కోరుతున్నా. రాజకీయ నేతలు పోటీపడి మాట్లాడటం సరికాదు. అక్కడి ప్రజలు కూడా ఆలోచించాలని కోరారు.
iBomma Ravi: ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ
ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన ఐదు కేసులకు సంబంధించి అతని బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులలో ఉపశమనం కోరుతూ రవి కోర్టును ఆశ్రయించాడు. విచారణ సందర్భంగా, ఈ కేసులు ఇంకా దర్యాప్తులో ఉన్నాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని వారు వాదించారు.
వెనెజులా అధ్యక్షుడు మదురోను ఎలా నిర్భంధంచారో తెలుసా? (Video)
వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. దాన్ని కృత్రిమ మేధతో తయారు చేశారు. ఒక దేశాధ్యక్షుడిని అగ్రరాజ్యం కొన్నిగంటల వ్యవధిలో తన కస్టడీలోకి తీసుకోవడం సంచలనం సృష్టించింది. తాజాగా మదురో నిర్బంధానికి సంబంధించిన ఏఐ వీడియో ఒకటి వైరల్గా మారింది. ఆయన తన నివాసం టెర్రస్పై చేతిలో గ్లాస్ పట్టుకొని, ఏదో సుదీర్ఘంగా ఆలోచిస్తుండగా.. అమెరికా సైన్యానికి చెందిన విమానాలు చుట్టుముట్టాయి.
అసెంబ్లీ కౌరవ సభగా మారిపోయింది.. కేసీఆర్ను కాదు రాహుల్ను అలా చేయండి.. కేటీఆర్
అసెంబ్లీని కౌరవ సభగా వర్ణించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ బూతుల సభగా మారిందని చెప్పారు. మంగళవారం తన జనగామ పర్యటన సందర్భంగా, ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. తన సోదరి పేరు చెప్పకుండా, అంతర్గత కుటుంబ విభేదాల గురించి మాట్లాడారు. కుటుంబాలు తరచుగా అంతర్గత సమస్యలు, తాత్కాలిక దురభిప్రాయాలను ఎదుర్కొంటాయని కేటీఆర్ అన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రశాంతంగా ఉండాలని, ప్రజా ప్రతిచర్యలను నివారించాలని ఆయన కోరారు.
కుక్క ఏ మూడ్లో ఉందో ఎవరూ ఊహించలేరు : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దేశంలో వీధి కుక్కల బెడద ఎక్కువైపోయింది. రోడ్లు, వీధుల్లో నడిచి వెళుతున్న పాదాచారులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. పలు సందర్భాల్లో వీధి కుక్కల దాడిలో కొందరు చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోయారు. దీంతో వీధి కుక్కల నుంచి ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ కుక్కల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. ఈ సందర్భంగా అపెక్స్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గుండె ఆరోగ్యం కోసం సహజ సప్లిమెంట్ హార్టిసేఫ్
ప్రముఖ ఆరోగ్య మరియు ఫిట్నెస్ సప్లిమెంట్ కంపెనీ అయిన NRoute, దాని తాజా ఆవిష్కరణ, హార్టిసేఫ్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. హృదయ సంబంధ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడిన హార్టిసేఫ్ అనేది... పేటెంట్ పొందిన టమోటా సారం, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ యొక్క శక్తివంతమైన మిశ్రమం. సాంప్రదాయ గుండె ఆరోగ్య సలహా ఏమిటంటే తరచుగా కొలెస్ట్రాల్, రక్తపోటుపై దృష్టి పెడుతుంది. హార్టిసేఫ్ కీలకమైన కానీ విస్మరించబడిన కారకాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది రక్త ప్రవాహం. సప్లిమెంట్ రక్త ప్లేట్లెట్లను సున్నితంగా చేయడానికి మరియు ఆరోగ్యకరమైన ప్రసరణను నిర్వహించడానికి సహజ బయోయాక్టివ్ సమ్మేళనాలను ఉపయోగిస్తుంది, ఇది ఆరోగ్యకరమైన గుండెకు అవసరం.
నూతన సంవత్సరం, నూతన అలవాట్లు: బరువు నియంత్రణలో కాలిఫోర్నియా బాదం కీలక పాత్ర
నూతన సంవత్సరం ప్రారంభం కాగానే, ఆరోగ్య లక్ష్యాలు ప్రధానాంశంగా మారతాయి. వీటిలో బరువు నియంత్రణ తరచుగా తీర్మానాల జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది. ప్రజలు తమ దినచర్యలను సరిచేసుకుని, ఫిట్గా, మరింత శక్తివంతంగా ఉండటానికి సుస్థిర మార్గాలను వెతుకుతున్నారు. ఈ క్రమంలో, అవగాహనతో కూడిన ఆహారపు అలవాట్లు, సమతుల్య పోషణ కొత్త ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. ఈ మార్పును ప్రతిబింబిస్తూ, ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా సహకారంతో- యూగవ్ (YouGov) నిర్వహించిన తాజా సర్వే, భారతీయ వినియోగదారులు ఆరోగ్యకరమైన ఎంపికల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని వెల్లడించింది.
ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే రాగులతో చేసిన రొట్టెలు తినకుండా వుండరు
చిరుధాన్యాలలో రాగులకి మంచి పేరు ఉంది. రాగులు శరీరానికి మంచి బలాన్ని ఇస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగి పిండిని చిన్నపిల్లలకు కూడా ఆహారంగా పెడతారు. రాగి జావ, రాగి సంగటి, రాగి దోశ, రాగి లడ్డు, రాగి రొట్టె ఇలా ఏ విధంగానైనా మనం వీటిని తీసుకోవచ్చు. వీటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాగి పిండిని జావగా చేసుకుని, పాలతో లేదా మజ్జిగతో కలిపి సేవిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు. డ్రైఫ్రూట్స్లో ఉన్న అనేక గుణాలు ఒక్క రాగులలో ఉన్నాయంటే ఎంత మాత్రం ఆశ్చర్యం లేదు.
వాకింగ్ ఎలా చేస్తే ఆరోగ్యకరం?
తరచుగా చాలా మంది మార్నింగ్ వాక్కి వెళుతుంటారు. కానీ చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది, వారు ఖాళీ కడుపుతో మార్నింగ్ వాక్ చేయవచ్చా? లేదా అనేది. దీనికి సంబంధించిన వివరం తెలుసుకుందాము. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వాకింగ్ ఎల్లప్పుడూ ఖాళీ కడుపుతోనే చేయాలి. అంటే అల్పాహారానికి 30 నిమిషాల ముందు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఖాళీ కడుపుతో నడవడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. కొవ్వు వేగంగా కరిగిపోయి బరువు అదుపులో ఉంటుంది. నడుస్తున్నప్పుడు, శరీరం శక్తి కోసం కొవ్వును ఉపయోగిస్తుంది.
2026 సంవత్సరానికి స్వాగతం పలికిన తలసేమియా- సికిల్ సెల్ సొసైటీ
హైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ రంగంలో ఒక ముఖ్యమైన విజయంతో నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తూ, జన్యు రక్త రుగ్మతలను నిర్మూలించడానికి తాము చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో ఒక ప్రధాన మైలురాయిని సాధించినట్లు తలసేమియా-సికిల్ సెల్ సొసైటీ(TSCS) వెల్లడించింది. మే 2025 మరియు జనవరి 1, 2026 మధ్య, కమలా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో 54 ప్రినాటల్ డయాగ్నసిస్(PND) పరీక్షలను TSCS విజయవంతంగా నిర్వహించింది. తలసేమియా మరియు సికిల్ సెల్ అనీమియాకు సంబంధించి పిండం యొక్క స్థితిని అంచనా వేయడానికి ఈ పరీక్షలు చాలా కీలకమైనవి, తద్వారా ఈ తీవ్రమైన వ్యాధులతో బాధపడే పిల్లల జననాన్ని నివారించడానికి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవచ్చు.