బుధవారం, 22 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
బుధవారం, 13 మే 2015 (17:51 IST)
ఎవరితోనూ లేచిపోలేదండీ..!
ఆఫీసు పనితో విసిగిపోయి ఇంటికి వచ్చిన భర్త "నీవిప్పుడు చెడు వార్తలేమీ చెప్పకు. మంచి వార్త ఏదైనా చెప్పు.." అన్నాడు భార్యతో.
"మన ముగ్గురమ్మాయిల్లో చిన్నవాళ్ళిద్దరూ ఎవరితోనూ లేచిపోలేదండీ.." అంది భార్య నసుగుతూ.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు కోరే కుమార్తెలకు ఆ బాధ్యత కూడా ఉంటుంది : ఇండోర్ కోర్టు
తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు కోరే కుమార్తెలకు వృద్ధాప్యంలో కన్నతల్లి ఆలనాపానలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుందని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ కోర్టు స్పష్టం చేసింది. వయో వృద్ధురాలైన కన్నతల్లికి జీవన వ్యయం కింద భరణం చెల్లించాలని కోర్టు కుమార్తెను ఆదేశించింది. ఈ మేరకు కోర్టు అదనపు ప్రిన్సిపల్ జడ్జి మాయా విశ్వలాల్ తీర్పును వెలువరించారు. 78 ఏళ్ల తల్లికి 55 ఏళ్ల కూతురు ఏకైక సంతానం. కొవిడ్ విజృంభణ సమయంలో ఇంటి నుంచి కుమార్తె తరిమివేయడంతో ఆ వృద్ధురాలు కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్గా పనిచేసిన పిటిషనర్ భర్త 2001లో మరణించారు. ఆ తర్వాత తల్లిని తన ఇంట్లో ఉండాల్సిందిగా కుమార్తె ఆహ్వానించింది.
టీ వ్యాపారికి రూ.49 కోట్ల ఐటీ నోటీసు
గుజరాత్ రాష్ట్రంలోని ఓ టీ వ్యాపారికి ఆదాయ పన్ను శాఖ రూ.49 కోట్లకు నోటీసు పంపించింది. ఈ షాకింగ్ ఘటన రాష్ట్రంలోని పటాన్ జిల్లాలో జరిగింది. ఈ నోటీసులు చూడగానే ఆ వ్యాపారికి ప్రాణంపోయినంతపని అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, పటాన్ జిల్లాలోని నవగంజ్ కమొడిటీ మార్కెట్లో ఖేమ్రాజ్ దేవ్ అనే వ్యక్తి టీ విక్రయించే వ్యాపారం చేసుకుంటున్నాడు. ఈయనకు ఆదాయపన్ను శాఖ ఏకంగా రూ.49 కోట్లకు పన్ను నోటీసులు జారీచేసింది. దీంతో అతడు ఖంగుతిన్నాడు. అయితే కాస్త తేరుకున్న దేవ్ గత కొంతకాలంగా తాను మోసానికి గురవుతున్నట్టు గుర్తించాడు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నేతలు జైలుకు వెళతారు : ఆప్ నేత అతిషి
జూన్ నాలుగో తేదీన వెల్లడయ్యే సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత భారతీయ జనతా పార్టీ నేతలంతా జైలుకు వెళతారని ఆప్ సీనియర్ మహిళా నేత అతిషి జోస్యం చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ కుంభకోణంపై దర్యాప్తు ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ కుంభకోణంలో బీజేపీ నాయకులు జైలుకు వెళ్తారని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు మాత్రమేకాకుండా ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులు సైతం ఊచలు లెక్కబెడతారని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు ఢిల్లీలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
తెగిపోయిన జన్మభూమి ఎక్స్ప్రెస్ బోగీ లింక్.. తప్పిన పెను ప్రమాదం
జన్మభూమి ఎక్స్ప్రెస్కు ముప్పు తప్పింది. విశాఖ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఎక్స్ప్రెస్ బోగీ లింకు తెగిపోయింది. దీన్ని గమనించిన రైల్వే సిబ్బంది.. రైలును వెనక్కి తీసుకొచ్చి మళ్లీ లింకును తగిలించారు. విశాఖపట్టణం - లింగంపల్లిల మధ్య జన్మభూమి ఎక్స్ప్రెస్ నడుస్తుంది. ఇది బుధవారం సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. విశాఖ నుంచి బయలుదేరిన కాసేపటికే ట్రైన్కు అటాచ్ చేసిన ఏసీ బోగీల లింక్ తెగిపోయింది. ట్రైన్ నుంచి రెండు ఏసీ బోగీలు వేరయ్యాయి. గమనించిన రైల్వే సిబ్బంది లోకో పైలెట్ను అప్రమత్తం చేయడంతో ట్రైన్ నిలిచిపోయింది. ఆ తర్వాత జన్మభూమి ఎక్స్ప్రెస్ను తిరిగి విశాఖ స్టేషన్కు తరలించారు. ఏసీ బోగీల లింక్ తెగిపోవడానికి కారణం గుర్తించడంతో పాటు తిరిగి వాటిని లింక్ చేసేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సమస్యను పరిష్కరించాక జన్మభూమి ఎక్స్ప్రెస్ తిరిగి బయలుదేరి వెళ్లింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీలో వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, శుక్రవారం తెల్లవారుజామున వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడులో ఉపరితల ఆవర్తనం కారణంగా అల్పపీడనం ఈశాన్య దిశగా పయనించి విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి తదితర ప్రాంతాలపై ప్రభావం చూపుతుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?
చియా విత్తనాలు. చియా గింజలను తీసుకుంటుంటే అధిక బరువును వదిలించుకోవడంలో ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి. చియా గింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చియా విత్తనాలలో వున్న యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించి అనేక వ్యాధులను దరిచేరనీయవు. చియా గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తింటుంటే ఆకలిగా అనిపించదు. బరువు తగ్గడానికి మంచినీటిలో 25 గ్రాముల చియా విత్తనాలను తీసుకోవాలి. టైప్ 2 డయాబెటిస్ వున్నవారు చియా విత్తనాలు తింటుంటే మేలు చేస్తాయి. చియా గింజల్లో ఒమేగా 3 ఉంటుంది, ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చియాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.
రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్
హైదరాబాద్లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద వున్న అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI) క్యాన్సర్ సంరక్షణలో విప్లవాత్మక పురోగతిని సాధించినట్లు వెల్లడించింది. ఆవిష్కరణ, శ్రేష్ఠతతో, ఏఓఐ యొక్క నిపుణుల బృందం, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వినీత రెడ్డి నేతృత్వంలో, కార్సినోమా అనోరెక్టమ్తో బాధపడుతున్న 58 ఏళ్ల మహిళా రోగికి విజయవంతంగా చికిత్స అందించింది. కార్సినోమా అనోరెక్టమ్ అనేది పాయువు, పురీషనాళాన్ని ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్. దీనికి చికిత్స అందించటం ప్రత్యేకమైన సవాలుగా నిలుస్తుంది.
డ్రై ఫ్రూట్స్ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?
బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఆపై ఉదయాన్నే తీసుకోవాలి. నానబెట్టిన బాదం సరైన పోషకాహారాన్ని అందించడంలో సహాయపడుతుంది. జీడిపప్పు - జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వు నేరుగా ఆరోగ్యకరమైన గుండెతో ముడిపడి ఉంటుంది. జీడిపప్పులో కొలెస్ట్రాల్ ఉండదు, ఇది గుండె పనితీరును పెంచడానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ 4-5 జీడిపప్పులను ఖాళీ కడుపుతో తీసుకోవడం కూడా సరైన బరువు నిర్వహణకు సహాయపడుతుంది.
నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..
ఆరెంజ్ పండ్లను తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందులోని ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి. ఆరెంజ్లు డైటరీ ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఆరెంజ్లో అధిక నీటి కంటెంట్ ఉంటుంది, ఇది డిహైడ్రేషన్ను తగ్గిస్తుంది. ఆరెంజ్లో అధిక విటమిన్ ఎ కంటెంట్ చూపును మెరుగుపరుస్తుంది. దృష్టిని మరింత మెరుగుపరుస్తుంది. ఆరెంజ్లోని విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది.
పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?
అనారోగ్యంగా వున్నప్పుడు వైద్యులు సూచించే ఆహారంలో ప్రధానమైనది పాలు-రొట్టె. ఈ రెండింటిని తినడం వల్ల రోగి త్వరగా కోలుకుంటాడు. వృద్ధులు ముఖ్యంగా రాత్రిపూట పాలు- బ్రెడ్ తినడానికి ఇష్టపడతారు. దీని అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పాలు, బ్రెడ్ తినడం వల్ల శరీరానికి కాల్షియం లభిస్తుంది. పాలు, బ్రెడ్ కలిపి తింటుంటే ఐరన్, ప్రొటీన్లు లభిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. రక్త హీనత సమస్యతో బాధపడేవారికి ఇవి మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి ఇది ప్రేగులకు మేలు చేయడంలో దోహదపడుతుంది.