Saturday, 13 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Tollywood Hot Discussions
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 13 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
వినోదం
తెలుగు సినిమా
సినీ ఆవకాయ్
అంతగా అడుగుతున్నారుగా... సర్లే వస్తానన్న నయనతార... ఎవరు? ఎక్కడికి?
Tuesday,September 17, 2019
నేను భాను.. బాక్స్ బద్దలైపోద్ది అంటూ సుడిగాలి సుధీర్ని ఒంగోబెట్టి...
శ్రీదేవి జయంతి సందర్భంగా వై.వి.ఎస్ చౌదరి 'నమ్మశక్యం' కాని మాటలు
నాగార్జున పాత ముద్దు గురించి ఇప్పుడెందుకు?
అల్లు అరవింద్కు భయమేస్తోందట... చిరుని చూశా? కొణిదెలను చూశా?
ప్రధాని మోదీ నోట్ల రద్దుతో... పేరూ ఊరూ లేని పెద్ద హీరో భార్య కోట్ల బంగారాన్ని కొనేసిందట...
Thursday,December 8, 2016
రోజుకి 5 లక్షలు అంటున్న హీరోయిన్ చెల్లెలు... హైఫై సర్కిల్కే అంట...
Wednesday,September 9, 2015
కేరళలో కనిపించని బాహుబలి హవా.. ఎందుకు?
Friday,July 10, 2015
గర్జించే సింహం... పిల్లిలా మ్యావ్.. మ్యావ్ అంటోంది.. పవన్పై వర్మ ట్వీట్స్
Wednesday,July 8, 2015
యోగాసనాల యందు... పూనం పాండే ఆసనాలు వేరయ్యా...!
Saturday,June 20, 2015
ప్రకాష్ రాజ్ వద్దనే హీరో ఉంటారా..! రజనీ వద్దన్నారట...!!
Saturday,June 20, 2015
ఆర్తి చావుకు కారణమేంటి..? అందుకే ఆమె మరణించిందా..!.. ఎందుకు?
Monday,June 8, 2015
మాగీ నూడుల్స్ : బీహార్ లోనూ అమితాబ్, ప్రీతి, మాధురీపై కేసు
Wednesday,June 3, 2015
నయనతార.. దర్శకుడు విఘ్నేష్ శివన్ను పెళ్ళి చేసుకుందోచ్...?
Tuesday,May 19, 2015
ఎన్టీఆర్కు పుట్టిన రోజు కానుక లేదా...? ఏం.. ఎందుకు?
Monday,May 18, 2015
డాక్టర్ వేధింపులు తాళలేక.. బాలివుడ్ నటి, మోడల్ శిఖ జోషి ఆత్మహత్య
Monday,May 18, 2015
దర్శకత్వం కన్నా ఆ అమ్మణ్ణి పొగడలేక చచ్చా... పూరీ జగన్నాథ్.. ఎవరా అమ్మడు?
Monday,May 18, 2015
రాధికా ఆఫ్టే ఆఫ్ న్యూడ్ విడియో.. ఇద్దరి అరెస్టు
Saturday,May 16, 2015
లయన్ పోస్టర్ ను డెలీట్ చేస్తావా... ! త్రిషపై గుర్రుమంటున్న బాలకృష్ణ అభిమానులు
Saturday,May 16, 2015
బాహుబలి తాజా పోస్టర్ విడుదల... ‘అస్లాంఖాన్’ గా సుదీప్
Saturday,May 16, 2015
next news
తాజా వార్తలు
బీహార్ రాబరీ గర్ల్స్, నగల దుకాణంలో యజమాని కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి దోపిడీ యత్నం, వీడియో
ఇదివరకు మగవారే దోపిడీ చేయడాన్ని చూసేవాళ్లం. కానీ ఇప్పుడు మహిళలు... అందులో మరీ యువతులు దొంగతనాలకు పాల్పడటం కనబడుతోంది. బీహారు రాష్ట్రంలోని పాట్నాలో ఇలాంటి ఘటన చోటుచేసుకున్నది. పాట్నాలోని దిఘా ప్రాంతం కుర్జీ బ్రిడ్జి వద్ద వున్న ఒక బంగారు నగల దుకాణంలోకి ఆభరణాలు కొంటామని షాపులోకి వచ్చారు. కొద్దిసేపు కొంటున్నట్లు నాటకమాడారు. ఆ తర్వాత యజమాని కాస్త పక్కకి జరగగానే అతడిపై పెప్పర్ స్ప్రే ఉపయోగించారు. కానీ వాళ్ల ప్లాన్ బెడిసికొట్టింది. పెప్పర్ స్ప్రే కొట్టగానే షాపు యజమాని చిందులు తొక్కుతూ కేకలు వేస్తూ గందరగోళం చేస్తూ తలుపులు తీసి పొరుగు షాపుల వారిని అప్రమత్తం చేసాడు.
పెళ్లి చేసుకోమన్న యువతి.. మత్తిచ్చి ఊపిరాడకుండా చేసి చంపేశారు...
ప్రేమించిన యువతిన పెళ్లి చేసుకోమన్నందుకు శవమై తేలింది. ఆమెను ప్రేమించిన ప్రియుడు మరో ప్రేయసి, సోదరుడితో కలిసి దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రియురాలికి మత్తిచ్చి ఊపిరాడకుండా చేసి చంపేసాడు. ఈ దారుణం ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కాకినాడ : జ్యూస్లో నిద్రమాత్రలిచ్చి భర్తను చంపేసిన భార్య
కాకినాడలో ఓ దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపేసింది. జ్యూస్లో నిద్రమాత్రలిచ్చి ఈ దారుణానికి పాల్పడింది. కాకినాడ జిల్లా సర్పవరంలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సర్పవరం మండపం కాలనీకి చెందిన పుల్ల దుర్గాప్రసాద్ (38), దేవి భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమార్తెలు. భర్త ఆటో నడు పుతాడు. రెండేళ్ల కింద దుర్గాప్రసాద్ గుండెలో స్టంట్లు వేశారు. దాంతో అతను ఇంటి వద్దే ఉండేవాడు.
ప్రతికూల వాతావరణం.. హైదరాబాద్కు రావాల్సిన తొమ్మిది విమానాల దారి మళ్లింపు
భారీ వర్షం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా, శుక్రవారం రాత్రి శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి తొమ్మిది విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. విమానాశ్రయ వర్గాల సమాచారం ప్రకారం, హైదరాబాద్కు రావాల్సిన ఆరు విమానాలను బెంగళూరు విమానాశ్రయానికి మళ్లించగా, మరో రెండు విమానాలను చెన్నైకి, ఒక విమానాన్ని నాగ్పూర్కు మళ్లించారు.
తడా హైవేలో అగ్ని ప్రమాదం.. పూర్తిగా కాలిపోయిన ప్రైవేట్ బస్సు.. ఏమైంది?
తిరుపతి జిల్లాలోని తడ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో ఒక ప్రైవేట్ బస్సు పూర్తిగా కాలిపోయింది. శ్రీ సిటీలో తమ విధులను ముగించుకుని సూళ్లూరుపేటకు తిరిగి వెళ్తున్న కార్మికులతో ఈ బస్సు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వాహనం తడా సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు నుండి బయటకు రావడంతో ప్రాణనష్టం తప్పింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వామ్మో.. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ ... వైద్యులేమంటున్నారు...
సాధారణంగా రొమ్ము కేన్సర్ మహిళలో అధికంగా వస్తుంది. కానీ, ఇపుడు పురుషుల్లో కూడా ఈ వ్యాధిని వైద్యులు గుర్తించారు. హాలీవుడ్ నటుడు, మాజీ ప్రొఫెషనల్ రెజ్లర్ టైలర్ మేన్ తనకు రొమ్ము కేన్సర్ ఉందని వెల్లడించి, ప్రతి ఒక్కరినీ షాక్కు గురిచేశారు. ప్రస్తుతం తాను కీమోథెరఫీ చికిత్స చేయించుకుంటున్నట్టు తెలిపారు. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు లేకపోలేదని తన ఉదంతం నిర్ధారణ అయిందని ఆయన చెప్పుకొచ్చారు.
పనస విత్తనాలులో దాగి వున్న ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
తొలకరి జల్లులు ప్రారంభం కాగానే మార్కెట్లలోకి క్రమంగా మామిడి పళ్ల స్థానంలో పనస కాయలు వచ్చేస్తాయి. పనస పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో పాటు పనస తొనల్లో వుండే పనస విత్తనాలలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వుంటాయి. పనస విత్తనాలు తింటుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. పనస విత్తనాల్లో వుండే అధిక ఫైబర్ స్థాయిలు జీర్ణ సమస్యలను నివారించి ఆరోగ్యవంతంగా చేస్తుంది. పనస విత్తనాలు తింటుంటే దీర్ఘ కాలిక వ్యాధులు రాకుండా అడ్డుకోగల వ్యాధినిరోధక శక్తి ఒనగూరుతుంది. వీటిలో వుండే పొటాషియం, ఫైబర్ వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
గుండె జబ్బులను నిరోధించే వెల్లుల్లి చట్నీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?
వెల్లుల్లి. ఈ చిన్న ఉల్లిపాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గుండె జబ్బులను దూరం చేయగల శక్తి వున్న వెల్లుల్లితో చట్నీ చేసుకుని తింటుంటే ఇంకా అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అవేమిటో చూద్దాము. వెల్లుల్లి చట్నీతో శరీరంలో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి చట్నీ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి చట్నీని తింటుంటే ఆకలిని తగ్గించడం, జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి చట్నీలోని యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
హెల్త్కేర్ ప్రొఫెషనల్స్ నైపుణ్యాల కోసం మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్- డాక్టిన్ అకాడమీ భాగస్వామ్యం
హైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు డాక్టిన్ అకాడమీ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది. ఆరోగ్య విద్య, క్లినికల్ నైపుణ్యాల అభివృద్ధి, వృత్తిపరమైన శిక్షణ మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన ఆరోగ్య సేవల అందింపును మరింత బలోపేతం చేయడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఒప్పందం ద్వారా ప్రాక్టీసింగ్ నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు, టెక్నీషియన్లు మరియు వైద్య సిబ్బందికి ప్రత్యేక అకడమిక్ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, సర్టిఫికేషన్ కోర్సులు, అబ్జర్వర్షిప్లు, వర్క్షాప్లు, నిరంతర వృత్తిపరమైన విద్యా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మృగశిర కార్తె రోజే చేప ప్రసాదం ఎందుకు ఇస్తారు?
చేప ప్రసాదాన్ని ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చే మృగశిర కార్తె ప్రారంభమయ్యే రోజునే పంపిణీ చేస్తారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే... వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు. మృగశిర కార్తెతో ఎండలు తగ్గి, వర్షాలు ప్రారంభమవుతాయి. వాతావరణంలో ఒక్కసారిగా తేమ పెరగడం వల్ల ఆస్తమా, శ్వాసకోశ రోగులకు ఇబ్బందులు ఎక్కువవుతాయి. ఆ సమయంలో ఈ ప్రసాదం ఉపశమనం ఇస్తుందని నమ్ముతారు. ఆయుర్వేద కోణం ప్రకారం వాతావరణం చల్లబడినప్పుడు శరీరంలో కఫం పెరగకుండా ఉండటానికి, ఊపిరితిత్తులకు తగినంత వేడి అవసరమవుతుంది. చేపలకు సహజంగానే శరీరంలో వేడిని పెంచే గుణం ఉంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos