Tollywood Hot Discussions

Notifications

  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సినీ ఆవకాయ్



సుగాలి ప్రీతి కేసు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైన సుగాలి ప్రీతి తల్లి పోలీసులకు ఫిర్యాదు

సుగాలి ప్రీతి కేసు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైన సుగాలి ప్రీతి తల్లి పోలీసులకు ఫిర్యాదుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైన సుగాలి ప్రీతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసారు. 2017లో కర్నూలు లోని ఓ ప్రైవేటు స్కూలులో సుగాలి ప్రీతి ఆత్మహత్య కేసు విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ రోజుకోరకంగా మాట్లాడుతున్నారని మృతురాలి సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి గన్నవరం పోలీసులకు కంప్లైట్ చేసారు. తన కుమార్తె మృతిని పవన్ కల్యాణ్ రాజకీయంగా వాడుకున్నారనీ, ఆయనపై చీటింగ్ కేసుతో పాటు నమ్మకద్రోహం కేసు కూడా పెట్టాలని ఆమె డిమాండ్ చేసారు. తమ కుమార్తె మరణంపై పవన్ కల్యాణ్ రోజుకో రకంగా మాట్లాడుతున్నారనీ, ప్రీతిని మానభంగం చేసి చంపేసారని ఒకసారి, ఎలాంటి ఆధారాలు లేకుండా చేసారని ఆమె విమర్శించారు.

ఉగ్రవాదులపై ప్రయోగించే ఉపా చట్టాన్ని ఇలా ఉపయోగిస్తారా? అంబటి రాంబాబు

క్యాల్షియం మాత్రలు అన్నం తిన్నాక ఎంత గ్యాప్ తీసుకుని వేసుకోవాలి?

క్యాల్షియం మాత్రలు అన్నం తిన్నాక ఎంత గ్యాప్ తీసుకుని వేసుకోవాలి?విటమిన్ మాత్రలను ఎలా వేసుకోవాలన్న విషయంలో కొంతమందికి కన్ఫ్యూజన్ వుంటుంది. అన్నం తిన్న తర్వాత క్యాల్షియం మాత్రలు వేసుకోవడానికి గంటల తరబడి ఆగాల్సిన అవసరం లేదు. వాడుతున్న క్యాల్షియం టాబ్లెట్ రకాన్ని బట్టి భోజనం చేసిన వెంటనే లేదా 30 నిమిషాల లోపు వేసుకోవడం ఉత్తమం. క్యాల్షియం మాత్రలు ఎప్పుడు, ఎలా వేసుకోవాలో పరిశీలిద్దాము. మార్కెట్లో దొరికే క్యాల్షియం మాత్రలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. మీ టాబ్లెట్ వెనుక ఉన్న పేరును బట్టి ప్లాన్ చేసుకోవాలి. మనకు సాధారణంగా లభించే టాబ్లెట్లు ఇవే వుంటాయి. శరీరం ఈ క్యాల్షియంను గ్రహించాలంటే కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవ్వాలి.