శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2022 (22:56 IST)

పవిత్ర కార్తీకం.. కళ్లు తెరిచిన లక్ష్మీదేవి.. ఎక్కడో తెలుసా? (video)

Godess Lakshmi Devi
Godess Lakshmi Devi
పవిత్ర కార్తీక మాసం వేళ తూర్పుగోదావరి జిలాల్లో వింత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడియం మండలం కడియపులంక చింతలోని ఓ ఆలయంలో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కళ్ళు తెరిచింది.
 
నవంబరు 21న ఆఖరి కార్తీక సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో కడియపులంకలోని లక్ష్మీదేవి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారు కళ్ళు తెరిచి ఉండటం చూసి అందరూ షాకయ్యారు. 
 


 
ఈ వార్త వైరల్ కావడంతో భక్తులు ఆ వింతను చూసేందుకు ఎగబడ్డారు. ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.