మంగళవారం, 18 నవంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
దినఫలం
Written By
రామన్
07-09-2024 శనివారం రాశిఫలాలు - వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది...
:
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
మారేడుపల్లి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్.. ఆరుగురు మావోలు హత్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుపల్లి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉన్నట్టు భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో అటవీ ప్రాంతానికి బయలుదేరి భద్రతా బలగాలపై మావోలు కాల్పులు జరిపారు.
శ్రావ్య... నీవు లేని జీవితం నాకొద్దు... భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య
తన భార్య ఎడబాటును ఆ భర్త జీర్ణించుకోలేకపోయాడు. శ్రావ్య.. నీవు లేని జీవితం నాకొద్దు అంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని శంషాబాద్లో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఆ గ్రామ మహిళలు యేడాదికో కొత్త భాగస్వామితో సహజీవనం చేయొచ్చు.. ఎక్కడో తెలుసా?
సాధారణంగా మన భారతీయ వివాహం చట్ట, సంస్కృతి సంప్రదాయాల మేరకు ఒసారి పెళ్లి చేసుకుంటే కడదాకా ఆ దంపతులు జీవించాలి. కానీ, ఆ మన దేశంలోని ఓ రాష్ట్రంలో మాత్రం ఓ వింత ఆచారం ఉంది. ఓ మహిళ యేడాదికొక భాగస్వామితో సహజీవనం చేయొచ్చు. అంటే తనకు నచ్చిన మగాడిని ఎంచుకుని ఒక సంవత్సరం పాటు దాంపత్య జీవితం కొనసాగించవచ్చు.
ప్రధాని పుట్టపర్తి పర్యటన.. ప్రశాంతి నిలయానికి 100 గుజరాత్ గిర్ ఆవులు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 19 బుధవారం పుట్టపర్తి పర్యటన సందర్భంగా గుజరాత్కు చెందిన 100 గిర్ ఆవులను ప్రశాంతి నిలయానికి అందజేస్తారు. ప్రధానమంత్రి సాయిబాబా మహా సమాధిని దర్శనం చేసుకుని సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో బాబా జన్మ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ ఉదయం 9.30 గంటలకు స్టేడియంకు చేరుకుని 11 గంటల వరకు అక్కడే ఉంటారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతులకు 100 గిర్ ఆవులను పంపిణీ చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం పుట్టపర్తికి చేరుకుని, సత్యసాయి విమానాశ్రయంలో ప్రధానిని ఆహ్వానిస్తారు.
తిరుమల నెయ్యి కల్తీ కేసు.. వైవి సుబ్బారెడ్డి సెక్రటరీ చిన్న అప్పన్న వద్ద సిట్ విచారణ
తిరుమల నెయ్యి కల్తీ కేసులో టిటిడి మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు కడూరు చిన్న అప్పన్నను ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించడం ప్రారంభించింది. నెల్లూరు ఎసిబి కోర్టు దర్యాప్తు బృందానికి ఐదు రోజుల కస్టడీ మంజూరు చేసిన తర్వాత అప్పన్నను సోమవారం తిరుపతిలోని సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు.
లేటెస్ట్
15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఖర్చులు సామాన్యం. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు విఆహ్వానం అందుకుంటారు. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?
ఉత్పన్న ఏకాదశి రోజున శ్రీహరిని పూజించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయి. శ్రీహరిని ఈ రోజున పూజించడం చేయడం వల్ల అన్ని పాపాలు నశించిపోతాయని, మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఈ ఉపవాసం జీవితం లో సానుకూలత, సంయమనం, మానసిక శాంతిని తీసుకొస్తుంది. జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్న భక్తులు ఈ ఏకాదశి ఉపవాసం వుండటం ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. కార్తిక బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశిగా జరుపుకుంటారు.
అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య
అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైస్ మిల్లర్లను టిటిడి అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి కోరారు. బియ్యం నాణ్యత నేరుగా లక్షలాది మంది భక్తులకు అందించే రుచిని ప్రభావితం చేస్తుందని ఉద్ఘాటించారు. గురువారం తిరుమలలో రెండు రాష్ట్రాల రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అదనపు ఈఓ నిర్దేశించిన ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని చెప్పారు. అన్నప్రసాదం కోసం వండిన నమూనాలను రుచి చూసిన తర్వాతనే నాణ్యత ఉండేలా చూడాలని ఆయన ఆదేశించారు.
14-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కివస్తుంది
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లావాదేవీలు ముగుస్తాయి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. ఫోను సందేశాలు పట్టించుకోవద్దు. ఆత్మీయుల ఆహ్వానం అందుకుంటారు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. ప్రముఖలతో పరిచయాలేర్పడతాయి. బాధ్యతగా మెలగాలి. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. పాత పరిచయస్తులు తారసపడతారు. చర్చలు, సమావేశాల్లో పాల్గొంటారు.
Friday pooja: శుక్రవారం గృహలక్ష్మిని పూజిస్తే ఫలితం ఏంటి?
శుక్రవారం అమ్మవారిని పూజించడానికి పవిత్రమైన రోజు. దుర్గ, సరస్వతి, లక్ష్మిని శుక్రవారాల్లో పూజించవచ్చు. లక్ష్మీదేవి సంపదకు నిలయం కాబట్టి ఆమెను పూజించడానికి శుక్రవారం చాలా ప్రత్యేకమైన రోజు. లక్ష్మీదేవి నుండి పూర్తి అనుగ్రహం, ఆశీర్వాదం పొందడానికి శుక్రవారం ఆమెని ఆరాధించి పూజించాలి. లక్ష్మీదేవి రూపాలలో ఒకటి గృహలక్ష్మి. ఇది చాలామందికి అంతగా తెలియదు, కానీ ఈమె చాలా శక్తివంతమైనది. లక్ష్మీదేవిని స్వాగతించడానికి, మనం నివసించే ఇంటికి ఆహ్వానించడానికి గృహలక్ష్మిని ఆవాహన చేయాలి.