పనసలో రెండు రకాలున్నాయి... ఏ రకం పనస తొనలు తినాలో తెలుసా?

పనస కాయలు గురించి మనకు తెలుసు. ఈ పనసలో రెండు రకాలున్నాయి. అందులో ఒకటి పీచు పనస, రెండోది పెళుసు పనస. ఈ రెండింటిలో పెళుసు పనస ఆరోగ్యానికి శ్రేష్టం అంటారు ఆయుర్వేద నిపుణులు. ఇది శరీర పుష్టిని కలిగిస్తుంది. వేడి చేస్తుంది. వాతాన్ని కలిగిస్తుంది. రక్తాన్న

మంగళవారం, 14 మార్చి 2017 (20:32 IST)
పనస కాయలు గురించి మనకు తెలుసు. ఈ పనసలో రెండు రకాలున్నాయి. అందులో ఒకటి పీచు పనస, రెండోది పెళుసు పనస. ఈ రెండింటిలో పెళుసు పనస ఆరోగ్యానికి శ్రేష్టం అంటారు ఆయుర్వేద నిపుణులు. ఇది శరీర పుష్టిని కలిగిస్తుంది. వేడి చేస్తుంది. వాతాన్ని కలిగిస్తుంది. రక్తాన్ని వృద్ధి చేస్తుంది. మెదడు, నరాలు, కండరాలకు బలాన్ని చేకూరుస్తుంది.
 
ఐతే ఇది జీర్ణమవడం కాస్త కష్టంగా జరుగుతుంది. ఈ పనసను ఎక్కువగా తింటే నెమ్ము చేస్తుంది. రక్తాన్ని బయటకు పంపే వ్యాధులను కలిగిస్తుంది. అజీర్ణ రోగులకు ఇది మంచిది కాదు. మలబద్ధకాన్ని కలిగిస్తుంది. ఇక పనస చెట్టు పాలను ద్రాక్ష రసంలో కలిపి నూరి పైన పట్టుగా వేస్తే దెబ్బలు తగిలిన వాపులు,  నొప్పులు తగ్గిపోతాయి.

అన్నీ చూడండి

టీడీపీ ఎంపీ రూ.వేల కోట్ల విలువ చేసే భూమిని కబ్జాకు ప్రయత్నం : తమ్ముడిపై అన్న ఫిర్యాదు

కడుపు నొప్పి అంటూ ఆస్పత్రికి వచ్చి వైద్యులపై దాడి చేసిన మహిళ

శ్రీవారి సేవలో అనంత్ అంబానీ... శ్రీనివాసుడికి భారీ విరాళం

నెల్లూరులో విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారుల గల్లంతు

వైకాపా నేతల పర్యటనలో రౌడీషీటర్లు : 3 కేసులు నమోదు

అన్నీ చూడండి

నా భర్త గోవిందాకు అనేక మంది మహిళలతో సంబంధం ఉంది : భార్య సునీత అహుజా

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

మలయాళ స్టార్ హీరో నివీన్ పాలీ కొత్త సినిమాకు విజయం టైటిల్ ఖరారు

అవి ఐటమ్ సాంగ్‌లు కాదు... ప్రత్యేక డ్యాన్స్ నంబర్లే : తమన్నా

తర్వాతి కథనం
Show comments