వర్షాకాలం మిరియాల్ని వంటకాల్లో ఎందుకు చేర్చాలి? చెమట వాసనకు చెక్ పెట్టాలంటే?

వర్షాకాలంలో వంటకాల్లో తప్పకుండా మిరియాలను వంటకాల్లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మిరియాలు జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిలో కఫాన్ని నిర్మూలించే శక్తివంతమైన గుణం ఉండడం వల్ల క్షణాల్ల

మంగళవారం, 16 ఆగస్టు 2016 (18:16 IST)
వర్షాకాలంలో వంటకాల్లో తప్పకుండా మిరియాలను వంటకాల్లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మిరియాలు జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిలో కఫాన్ని నిర్మూలించే శక్తివంతమైన గుణం ఉండడం వల్ల క్షణాల్లో దగ్గు తగ్గుతుంది. కడుపు ఉబ్బరం సమస్య కూడా మిరియాలతో చాలావరకు నియంత్రించుకోవచ్చు. 
 
వీటిలో ఉండే పైపరిన్‌ అనే రసాయనం ఉండటం వల్ల రొమ్ము క్యాన్సర్‌ను దూరం చేస్తుంది. ఆహార పదార్థాల్లో మిరియాల పొడిని చేర్చడం ద్వారా చెమట దుర్వాసనను దూరం చేసుకోవచ్చు.

మిరియాలు యాంటీ ఏజింగ్‌గా కూడా పనిచేస్తాయి. దంతాలనొప్పినీ, దంతక్షయాన్నీ తగ్గించే గుణం కూడా మిరియాల్లో ఉంది. వీటిల్లో వ్యాధినిరోధక శక్తిని ప్రత్యేకించి ఎముకల దృఢత్వాన్ని పెంచే గుణం ఉంది. అలాగే, కీళ్ల వాపును, ఆస్తమాను తగ్గించే శక్తి కూడా ఉంది.

అన్నీ చూడండి

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments