Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖర్జూరం పాలు తాగితే?

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 13 జనవరి 2023 (23:28 IST)
డ్రై ఫ్రూట్స్ ఖర్జూరంను పాలలో కలిపి తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది. శరీరానికి కలిగే ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఖర్జూరంలో ఫైబర్, సెలీనియం, మెగ్నీషియం, పిండి పదార్థాలు, కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు ఎ, సి, ఇ, బి, జింక్, ఫాస్పరస్, పొటాషియం, కాపర్, ఐరన్ ఉన్నాయి.
 
ఈ శీతాకాలంలో ఖర్జూలను పాలలో కలుపుకుని తాగుతుంటే శరీరాన్ని అవసరమైన పోషకాలు అందుతాయి. పాలతో కలిపి తాగడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఖర్జూరం పాలను తీసుకోవడం వల్ల రక్తహీనత నయమవుతుంది. చలికాలంలో పాలతో కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది.
 
ఖర్జూరం పాలలో విటమిన్ బి6 ఉండటం వల్ల జ్ఞాపకశక్తి బలపడుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే పాలలో ఖర్జూరం కలుపుకుని తాగితే మేలు జరుగుతుంది. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉండటం వల్ల ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఐతే వైద్యుని సలహా మేరకు మాత్రమే ఆరోగ్య సంబంధిత చిట్కాలను ప్రయత్నించండి.

అన్నీ చూడండి

విశాఖపట్నం, విజయవాడ ప్రజలకు గుడ్ న్యూస్.. మళ్లీ పట్టాలెక్కిన మెట్రో పనులు

హైదరాబాదులో హిట్ అండ్ రన్ కేసు.. రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి

బొద్దింక జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ అసలు రంగు ఇదే

Bonalu Festival: హైదరాబాదులో ముగియనున్న బోనాల పండుగ

గుంటూరు ఏటుకూరు రోడ్డు ప్రమాదం.. వైజాగ్ ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి.. స్నేహితులతో కలిసి?

అన్నీ చూడండి

Kiran Abbavaram : బాలీవుడ్ నిర్మాతలతో కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం ఇంద్రపుత్ర

Ajay Bhupathi: ఆ సినిమాతో కిందపడ్డా మళ్ళీ నచ్చే సినిమాతో పైకి లేస్తా : అజయ్ భూపతి

Hansika: అతీంద్రియ పోలీస్ మిస్టరీ గా కపాలి నుంచి హన్సిక మోత్వాని లుక్

ఎక్కువ మంది స్టార్లు ఉన్న చిత్రాల్లో నటించేందుకు జంకుతాను : నయనతార

మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియా గుడ్‌బై... 'ప్రేమలు' బ్యూటీ వెల్లడి

తర్వాతి కథనం
Show comments