దేశంలో చక్కెర వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. ప్రపంచ మరణాల్లో అత్యధికంగా డయాబెటిక్ వ్యాధివల్లే సంభవిస్తున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఈ మధుమేహం వ్యాధి ఎక్కువగా తీపి పదార్థాలు తినే వాళ్లకు వస్తుందనేది అపోహ ఉంది. కానీ, వైద్యులు కొట్టిపారేస్తున్నారు. ఇది కేవలం అపోహ మాత్రమేని చెపుతున్నారు. నిజానికి చక్కెర తినడం వల్ల మధుమేహుల్లో చక్కెర నియంత్రణలో ఉండదు. కుటుంబ చరిత్రలో మధుమేహం లేకపోయిన చక్కెర ఎక్కువగా తినడం వల్ల మధుమేహం...