భోజనానికి ఎంత సమయం కేటాయిస్తున్నారు...? 5 నిమిషాల్లో అయిపోతుందా?

అన్నం తినేటపుడు కూడా ఇప్పుడు టెన్షన్ మామూలైపోయింది. గబగబా నాలుగు ముద్దలు లాగించేసి వెళ్లిపోయేవారు చాలామంది ఉన్నారు. ఇలా తినేవారికి ఆరోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పని ఒత్తిడిలో భోజనాన్ని, ఏదో అయిందిలే అన్నట్లు కాకుండా.. నెమ్

శుక్రవారం, 25 నవంబరు 2016 (18:51 IST)
అన్నం తినేటపుడు కూడా ఇప్పుడు టెన్షన్ మామూలైపోయింది. గబగబా నాలుగు ముద్దలు లాగించేసి వెళ్లిపోయేవారు చాలామంది ఉన్నారు. ఇలా తినేవారికి ఆరోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పని ఒత్తిడిలో భోజనాన్ని, ఏదో అయిందిలే అన్నట్లు కాకుండా.. నెమ్మదిగా, సరైనా సమయానికి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారు. 
 
ఒక వేళ అల్పాహారం తీసుకోవడం కుదరకుంటే, రకరకాల పండ్లు, శాండ్ విచ్ వంటివి తీసుకోవచ్చు. కడుపును ఏ మాత్రం ఖాళీగా ఉంచకుండా బాదం పప్పులు వంటివి తింటే తక్షణ శక్తి అందుతుంది. అలాగే నాలుగు ముద్దలు గబగబా లాగించేసి మధ్యాహ్న భోజనం అయిపించకండి. వేగంగా తింటే జీర్ణక్రియలు దెబ్బతింటాయి. సరిగ్గా నమలకపోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం కాదు. తద్వారా పోషకాలు కూడా సమయానికి అందవు. 
 
వేగంగా తినేస్తే, ఆపై శరీరంపై ఒత్తిడి పడుతుంది. భోజనానికి కనీసం 20 నిమిషాలు కేటాయిస్తే మంచిది. ఇదే సమయంలో అటు ఎక్కువ, ఇటు తక్కువ కాకుండా ఆహారం తీసుకోవాలి. ఏది అందుబాటులో ఉంటే దాన్ని తింటే, షుగర్, స్థూలకాయం సమస్యలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అన్నీ చూడండి

ముద్రగడ పద్మనాభం మృతి... ప్రభుత్వ అధికారిక లాంఛనాలు వద్దన్న కుటుంబీకులు

ఎలక్ట్రిక్ స్కూటర్‌కు చార్జ్ చేస్తుండగా మంటలు... ఇద్దరు మృతి

పెళ్లి సంబంధం చూస్తున్నారని గుండు చేయించుకున్న యువతి, వీడియో

నదుల అనుసంధానంతోనే కరువు కష్టాలు తీరుతాయి : సీఎం చంద్రబాబు

నేను దోషిని కాదు, అందుకే చనిపోతున్నా: నెల్లూరులో ఆత్మహత్య చేసుకున్న హరికృష్ణ సెల్ఫీ వీడియో

అన్నీ చూడండి

నాగవంశీ ఆవిష్కరించిన అనకాపల్లి’ నుంచి ‘ఎలగే పిల్ల’ రొమాంటిక్ సాంగ్

వినాయక్ గారికి, V N ఆదిత్య ప్రారంభించిన కరుణామయ చిత్రం

Anna Lezhneva: పవన్ సొంత ఖర్చులే; డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపిన అన్నా లెజినోవా

యూనియన్ బ్యాంకు చర్యలను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన బండ్ల గణేశ్

అంత:పురం తర్వాత వదలా చిత్రం బెస్ట్ ఫిల్మ్. గ్లింప్స్ : తమ్మారెడ్డి భరద్వాజ్

తర్వాతి కథనం
Show comments