చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా.. అయితే, చెంచా బ్రాందీతో చెక్ పెట్టండి?

గురువారం, 5 మే 2016 (09:08 IST)
చాలా మందికి చిగుళ్ళ నుంచి రక్తం వస్తూ ఉంటుంది. దీనివల్ల నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంటుంది. దీంతో నలుగురిలోకి వెళ్లాలంటే సిగ్గుపడుతుంటారు. ఈ రక్తస్రావ సమస్యకు ఇంట్లోనే చెక్ పెట్టొచ్చు. 
 
చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతుంటే ఒక లీటరు గోరువెచ్చటి నీటిలో ఒక చెంచా బ్రాందీ, రెండు చుక్కల లెమన్ ఆయిల్, ఒక చుక్క లెవెండర్ ఆయిల్, ఒక చుక్క యూకలిప్టస్ నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని నోట్లో వేసుకుని పుక్కలించాలి. ఇలా రోజంతా చేసినట్టయితే రక్తస్రావానికి చెక్ పెట్టొచ్చు. 
 
అలాగే, దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే, వాటికి సరైన పోషక పదార్థాలు అందివ్వకపోతే దంత సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల దంతాలకు ఎలాంటి హాని కలుగకుండా ఇంట్లోనే చిన్నపాటి చిట్కాలతో జాగ్రత్తగా పరిరక్షించుకోవాలని సలహా ఇస్తున్నారు. 

అన్నీ చూడండి

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

సిద్ధరామయ్య సీఎంగా సగకాలం ముగిసింది, ఇప్పుడు డీకె శివకుమార్ మిగిలిన సగకాల సీఎం

Mahanadu: వర్షిణితో చంద్రబాబు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో (video)

15 ఏళ్ల బాలికపై 19 ఏళ్ల యువకుడు లాడ్జిలో అత్యాచారం

ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానించనున్న టీ-ఫైబర్ నెట్‌వర్క్

అన్నీ చూడండి

Trikala Review: కర్మానుసారమే మంచి చెడు అని చెప్పే త్రికాల మూవీ రివ్యూ

పవన్ కల్యాణ్ గారిని అలా ఎలా అనాలనిపించిందమ్మా?: సుగాలి ప్రీతి తల్లి వ్యాఖ్యలపై హైపర్ ఆది

Pooja Hegde: జిమ్ దుస్తులలో కలిసి కనిపించిన వరుణ్ ధావన్, పూజా హెగ్డే

తాతకు పుష్పాంజలి ఘటించిన ఎన్టీఆర్ - స్మరించుకున్న చిరంజీవి

Alia Bhatt : ఆల్ఫా లో ఆలియా భ‌ట్, శ‌ర్వారి భారీ యాక్షన్ సీన్స్ థ్రిల్లింగ్‌ వుంటాయి: బాబీ డియోల్

తర్వాతి కథనం
Show comments