Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీ స్టోన్స్... నిరోధించాలంటే ఏం చేయాలి?

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి మన ఆహారపు అలవాట్లే ముఖ్య కారణం. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే ముఖ్యంగా చేయవలసిన పని. 1. ఆహారంలో క్యాల్షియం మోతాదు తగ్గించడం, ఆక్సలేట్లు అధికంగా ఉండే చాక్లెట్లు, పాలకూర, టమాట, బీట్‌రూట్, స్ట్రాబెర్రీ ఉన్న పదార

Written By chj
Updated: శుక్రవారం, 3 ఆగస్టు 2018 (22:13 IST)
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి మన ఆహారపు అలవాట్లే ముఖ్య కారణం. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే ముఖ్యంగా చేయవలసిన పని.
 
1. ఆహారంలో క్యాల్షియం మోతాదు తగ్గించడం, ఆక్సలేట్లు అధికంగా ఉండే చాక్లెట్లు, పాలకూర, టమాట, బీట్‌రూట్, స్ట్రాబెర్రీ ఉన్న పదార్థాలు తగ్గించాలి.
2. ఆరోగ్యవంతులు రోజుకు మూడు లీటర్ల నీళ్ళు తాగితే సరిపోతుంది. కానీ కిడ్నీలో రాళ్ళు ఏర్పడిన వారు కనీసం 5 లీటర్ల నీళ్లు తాగవలసి ఉంటుంది. అయితే, చల్లని నీరు గానీ, ఇతర చల్లని పానీయాలు గానీ తీసుకోకూడదు.
3. క్యాల్షియం, ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి.
4. ప్రోటీన్లు తక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ రాళ్లు ఏర్పడకుండా నియంత్రించవచ్చు.

అన్నీ చూడండి

రాపిడో కావాలా మేడం... హైదరాబాద్‌లో నకిలీ ర్యాపిడో డ్రైవర్

Republic of Balochistan, స్వాతంత్ర్యం ప్రకటించుకున్న బలూచిస్తాన్, పాకిస్తాన్ ఏమంటోంది?

ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడి.. ఇద్దరు వ్యక్తుల అరెస్టు

శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో ఏడు కిలోల వెండి నాణేలు స్వాధీనం

రూ.700 అప్పు చెల్లించడంపై వివాదం : మధ్యలో కల్పించుకున్న వ్యక్తి దారుణ హత్య

అన్నీ చూడండి

Prudhvi: రాజేంద్రప్రసాద్ సపోర్ట్ చేయకుంటే థర్టీ ఇయర్స్ కెరీర్ లేదు : పృథ్వీ

గ్రామీణ నేపథ్యంగా సురేష్ కొండేటి బ్రాండ్ తో వస్తున్న ప్రేమనే ఊరిలో చిత్రం

Rahul Sipligunj: చిక్కుల్లో పడిన రాహుల్ సిప్లిగంజ్.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి...?

దుల్కర్ సల్మాన్.. ఐ యామ్ గేమ్ నుంచి ఎవరే నువ్వే గీతం విడుదల

Shyam Prasad Reddy: అగధ లో కామాక్షి ని చూస్తే అరుంధతి లో అనుష్క ను గుర్తుచేసింది : శ్యాం ప్రసాద్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments