సంబంధిత వార్తలు
- కరోనా వైరస్: మామిడి పండు తోలు తీసి తింటే ఎంత ప్రయోజనమో తెలుసా?
- కరోనా వచ్చినా వదలరా? ఆగని కామాంధుల అకృత్యాలు.. నోయిడాలో?
- వైజాగ్ గ్యాస్ లీకేజీ : మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్గ్రేషియా - సీఎం జగన్
- గంగాజలంతో కరోనా వైరస్ను తరిమికొట్టవచ్చా?
- థియేటర్స్ దగ్గర మళ్లీ అదే సందడి కనపడుతుంది: పి. రామ్మోహాన్ రావు
మామిడి కాయలు ఎక్కువగా తింటే ఏమవుతుంది?
మామిడి సీజన్ వచ్చేసింది. కాకపోతే కరోనా వైరస్ కారణంగా ఈ మామిడి కాయలను తినాలన్నా భయపడుతున్నారు. ఐతే కొన్ని జాగ్రత్తలతో పాటు మామిడి కాయ పైన వున్న తొక్కను తీసేసి తింటే సరిపోతుంది. ఈ మామిడి కాయలతో ఎలాంటి ప్రయోజనాలున్నాయో చూద్దాం.
1. మామిడి కాయలో పీచు పదార్ధం అధికంగా ఉన్నందున విరోచనం సాఫీగా అవుతుంది. ఐతే ఎక్కువగా తింటే ఉడుకు విరోచనాలు పట్టుకుంటాయి కనుక అతిగా తీసుకోరాదు.
2. విటమిన్ ఎ, సి, ఇ, ఫైటో కెమికల్స్, పాలిఫినాల్స్, అమినా యాసిడ్లు ఇందులో పుష్కలంగా వుంటాయి.
3. రక్తపోటు బాధితులకు అవసరమై పొటాసియం లభిస్తుంది.
4. మామిడి పండు రసం వీర్యవృద్ధిని కలిగిస్తుంది.
5. పాలతో కలిపి తీసుకుంటే బలాన్నిస్తుంది. రక్తంలో కొలెస్టరాల్ని తగ్గిస్తుంది, చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.
