తెల్ల ద్రాక్ష పళ్లతో ఊబకాయం దూరం

నీటి శాతం అధికంగా ఉండే తెల్ల ద్రాక్ష పండ్లును రోజూ తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఒబెసిటీ సమస్యను తగ్గించడంలో ఈ ద్రాక్ష కీలకపాత్ర పోషిస్తాయని ఓ పరిశోధనలో తేలింది. అంతేకాదు ఊబకాయం, డయాబెటిస్, హైపర్ టెన్షన్ వల్ల కలిగే సమస్య

శుక్రవారం, 24 జూన్ 2016 (15:13 IST)
నీటి శాతం అధికంగా ఉండే తెల్ల ద్రాక్ష పండ్లును రోజూ తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఒబెసిటీ సమస్యను తగ్గించడంలో ఈ ద్రాక్ష కీలకపాత్ర పోషిస్తాయని ఓ పరిశోధనలో తేలింది. అంతేకాదు ఊబకాయం, డయాబెటిస్, హైపర్ టెన్షన్ వల్ల కలిగే సమస్యలను తగ్గించడంలోనూ ద్రాక్ష పండ్లు దివ్యౌషధంగా పని చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 
 
శరీరంలోని కొవ్వును కరిగించడంలోను ద్రాక్ష కీలకపాత్రను పోషిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. జీవక్రియలు సాఫీగా సాగేందుకు ఇవి దోహదం చేస్తాయి. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరించే శక్తి కూడా ద్రాక్ష పండ్లకు ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఫ్యాట్ కంటెంట్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాల్సి వచ్చిన రోజున... కొన్ని ద్రాక్ష పండ్లను తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments