చలికాలం.. ఫ్రిజ్‌లో పెట్టే ఆహారం తీసుకోవద్దు.. ఎందుకు?

చలికాలంలో అధికంగా నీటిని సేవించాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. చల్లగా ఉండే సమయంలోనే నీళ్లు అధికంగా సేవించాలి. ఆహారంలో వెల్లుల్లి, మిరియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి కచ్చితంగా ఉండే

గురువారం, 12 జనవరి 2017 (19:42 IST)
చలికాలంలో అధికంగా నీటిని సేవించాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. చల్లగా ఉండే సమయంలోనే నీళ్లు అధికంగా సేవించాలి. ఆహారంలో వెల్లుల్లి, మిరియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. తాజాగా తయారు చేసే ఆహారాన్ని తీసుకోవాలి.

ఫ్రిజ్ నుండి తీసుకున్న వెంటనే తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఫ్రిజ్‌లో పెట్టే ఆహారం చల్లగా ఉండటంతో పాటు వాటిపై బ్యాక్టీరియా సులభంగా చేరుతాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరంలో బ్యాక్టీరియా చేరి అనారోగ్య సమస్యలకు దారీ తీస్తాయి. 
 
బాదం, జీడిపప్పు, సోయా ఉత్పత్తులను ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గితే వైరస్‌లు ఎక్కువగా సోకే అవకాశం ఉంది. కాబట్టి వెచ్చగా ఉండేందుకు ప్రయత్నించండి. పచ్చి పండ్లు.. కూరగాయాల్లో క్రిములు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కనుక ఉడకబెట్టని ఆహారానికి అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడమే మంచింది. చెప్పులు లేకుండా, లేదా తడి చెప్పులతో నడవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

దక్షిణ తీర కొత్త రైల్వే జోన్‌... స్వాగతించిన పవన్ కల్యాణ్, మాధవ్

పవన్ గారూ... మీ అమరావతిలో మీ సీఎం కుర్చీ కిందకి నీళ్లు రాకుండా చూస్కోండి: కవిత ఎగతాళి

పవన్ కల్యాణ్ పేరును ముష్టి ఎత్తుకోకపోతే మీకు పాపులారిటీ రాదు: సినీ నటి మాధవీలత షాకింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ మామిడి వారసత్వాన్ని కొనియాడిన ప్రధాని మోదీ

అదృశ్యమైన 11 గంటల్లోనే నాలుగేళ్ల బాలుడిని కాపాడిన పోలీసులు

అన్నీ చూడండి

Tollywood Exibitors war : ఎగ్జిబిటర్ల మధ్య వార్ - దిల్ రాజు మనుషులు బెదిరింపు !

Shruti Haasan: గ్రామస్తుల వింత పరిస్థితికి సింగ్ గీతం నుంచి ఏమైంది' సాంగ్

పోలీస్ కంప్లైంట్ లో కృష్ణ సినిమాల‌ను గుర్తు చేస్తూ ప్ర‌త్యేక‌ పాట‌

Charan: జీవితాంతం దాచుకునే సినిమాల్లో పెద్ది ఒకటి : రామ్ చరణ్

Allu Aravind : అల్లు రామలింగయ్య పేరిట గది నిర్మాణానికి అల్లు అరవింద్ విరాళం

తర్వాతి కథనం
Show comments