శుక్రవారం, 26 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:44 IST)
సంబంధిత వార్తలు
అమెరికాలో అరెస్టయిన 200 మంది తెలుగు విద్యార్థులు... విడిపించేందుకు నాట్స్ యత్నం...
అమెరికాలో ఫేక్ యూనివర్శిటీ.. వందలాది విదేశీయులపై ట్రంప్ సర్కార్ కొరడా
ప్రపంచం మొత్తం ఒకే రూల్.. ఐదు మందికి మాత్రమే షేర్ ఆప్షన్.. వాట్సాప్
కత్తిలాంటి షాట్లు కొట్టిన కత్రినా.. వరల్డ్ కప్కు ఎంపిక చేయాలంటూ విన్నపం...
మమతక్కా.. మా ఫుల్ సపోర్టు మీకే : రాహుల్ లేఖ
మెసేజ్లు పంపుకునే.. చాట్స్..?
సార్: ఇంతకీ ఏం వచ్చు తమరికి..?
స్టూడెంట్: చాట్ బాగా చేస్తాను సార్..
సార్: ఎక్కడ రోడ్డు ప్రక్కనా..
స్టూడెంట్: తినే చాట్ కాదు సార్.. మెసేజ్లు పంపుకునే.. చాట్స్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
కాలుజారి కిందపడింది.. అంతే.. 17ఏళ్ల బోనాల డ్యాన్సర్ మృతి
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు మండలం శివకోటి గ్రామంలో గురువారం బోనాల నృత్య ప్రదర్శనల సమయంలో మెట్లపై నుంచి జారిపడి 17 ఏళ్ల బాలిక మృతి చెందింది. రాజోలు సబ్-ఇన్స్పెక్టర్ బి. రాజేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, అమ్మవారి జాతర ఉత్సవాల సందర్భంగా ప్రదర్శన ఇవ్వడానికి గ్రామానికి వచ్చిన 12 మంది బృందంలో ఆ బాలిక కూడా ఉంది.
Army: సైనికులకు గుడ్ న్యూస్.. ఇక రీల్స్ చూడవచ్చు.. కానీ అది చేయకూడదు..
సైనికులకు గుడ్ న్యూస్. భారత సైనికులు ఇక సోషల్ మీడియాను వీక్షించవచ్చు. దేశ భద్రత దృష్టిలో ఉంచుకుని గతంలో విధించిన కఠిన ఆంక్షలను సడలిస్తూ, జవాన్లు, అధికారులు ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ లిమిటెడ్గా ఉపయోగించుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు భారత సైన్యం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త పాలసీల ప్రకారం.. ఆర్మీ సిబ్బంది ఇన్స్టాగ్రామ్ను కేవలం ప్యాసివ్ అబ్జర్వర్స్గా మాత్రమే ఉపయోగించాలి. రీల్స్ చూడవచ్చు.. కానీ ఆర్మీ జవాన్లు రీల్స్ చేయడానికి వీలులేదు.
ఓటు వేసి గెలిపిస్తే థాయ్లాండ్ ట్రిప్ - పూణె ఎన్నికల్లో అభ్యర్థుల హామీలు
మహారాష్ట్రలోని పూణె మున్సిపాలిటీకి జనవరి 15వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పోలింగ్ సమీపించే కొద్దీ సరికొత్త హామీలను ఇస్తున్నారు. తమకు ఓటు వేసి గెలిపిస్తే లగ్జరీ కారు, బంగారం, థాయ్లాండ్ విహారయాత్రకు తీసుకెళతామంటూ ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు పలువురు అభ్యర్థులు ఖరీదైన కానుకలు, ఉచితాలను ప్రకటిస్తున్నారు. కొందరు అభ్యర్థులు పట్టుచీరలు, బైకులో, లగ్జరీకార్లు, బంగారు ఆభరణాలు, విదేశీ ట్రిప్పులు వంటి ఆఫర్లు ఇస్తున్నారని జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. ఓట్ల కోసం లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నారు.
దేశం మెచ్చిన నాయకుడు వాజ్పేయి : సీఎం చంద్రబాబు
దేశం మెచ్చిన నాయకుడు దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వాజ్పేయి 101వ జయంతి వేడుకలను పురస్కరించుకుని అమరావతిలోని వెంకటపాలెంలో ఆయన విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి ఆవిష్కరించారు. ఆ తర్వాత అక్కడే నిర్వహించిన సుపరిపాలన సభలో పాల్గొని ప్రసంగించారు.
నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే.. కానీ కట్నంగా పాకిస్థాన్ కావాలి...
మాజీ ప్రధానమంత్రి దివంగత వాజ్పేయి 101 జయంతి వేడుకలు గురువారం దేశ వ్యాప్తంగా జరిగాయి. ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని మాట్లాడుతూ, వాజ్పేయితే తనకున్న అనుబంధం, ఆయన మాటల చమత్కారం, వాగ్ధాటిని వివరించారు. అలాగే, పాకిస్థాన్ పర్యటన సందర్భంగా వాజ్పేయికి ఎదురైన ఓ వింత అనుభవాన్ని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఈషా మూవీ రివ్యూ.. హార్ట్ వీక్ ఉన్నవాళ్లు ఈ సినిమాకు రావొద్దు.. కథేంటంటే?
స్నేహితులైన కళ్యాణ్(త్రిగున్), నయన(హెబ్బా పటేల్), అపర్ణ(సిరి హనుమంత్), వినయ్(అఖిల్ రాజ్) చుటూ జరిగే కథ. వారికి అపర్ణ, వినయ్ భార్యాభర్తలు తొడవుతారు. వీరు ఫేక్ భూత వైద్యుల బండారాలు బయటపెడుతూ ఉంటారు. అందులో ఓ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ ఆది దేవ్ భూత వైద్యుడినీ కూడా ఫేక్ అనుకుంటారు. అపర్ణ ప్రెగ్నెంట్ గా ఉన్న ఈ సమయంలో ఈ నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒరిస్సా బోర్డర్లో ఉన్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) ఆశ్రమానికి వెళ్తారు. ఆ క్రమంలో అనుకోకుండా జరిగిన యాక్సిడెంటలో పుణ్యవతి అనే ఒక ఒక మహిళ చనిపోతుంది. ఈ విషయం వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఆశ్రమం దగ్గరికి వెళ్ళగా పుణ్యవతి ఆత్మ ఒక శరీరంలోకి వచ్చి వీళ్ళపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ నలుగురు ఆదిదేవ్ చెప్పిందని ఫేక్ అంటూ వాదనకు దిగుతారు. ఆ తర్వాత ఏమి జరిగింది. నిజంగానే సినిమా భయపెట్టిందా.. అనేది మిగిలిన కథ.
షూటింగులో 'జైలర్' విలన్కు గాయాలు
ఓ చిత్రం షూటింగులో 'జైలర్' చిత్ర ప్రతినాయకుడు వినాయగన్కు గాయాలయ్యాయి. దీంతో ఆయనను కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
'జైలర్-2'లో బాలీవుడ్ బాద్ షా?
సూపర్ స్టార్ రజనీకాంత్ - దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'జైలర్-2' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి కారణం ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన 'జైలర్' తొలి భాగం బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. దీంతో రెండో భాగంపై మరింత అంచనాలు నెలకొనగా వాటిని బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి మరింత రెట్టింపు చేశారు.
నేను ఫిట్గా గ్లామరస్గా ఉన్నాను : నటి అనసూయ
ఒక్క మహిళలకే కాదు, సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా తన అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తుంటానని సినీ నటి అనసూయ అన్నారు. పైగా, తాను ఏ విషయంలోనూ బాధ పడకుండా ముందుకు సాగుతానని చెప్పారు.
మహిళల దుస్తులు, ప్రవర్తనపై వేలెత్తి చూపడం నేరాలను ప్రోత్సహించినట్టే : చిన్మయి
మహిళల దుస్తులు, ప్రవర్తనను వేలెత్తి చూపడం నేరాలను పరోక్షంగా ప్రోత్సహించినట్టేనని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద అన్నారు. ఇటీవల హీరో శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్పై చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన విషయంతెల్సిందే. ఈ వ్యాఖ్యలపై పెను దుమారం చెలరేగడంతో శివాజీ వెనక్కి తగ్గి తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ క్షమాపణలు చెప్పారు.