గురువారం, 13 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:44 IST)
సంబంధిత వార్తలు
అమెరికాలో అరెస్టయిన 200 మంది తెలుగు విద్యార్థులు... విడిపించేందుకు నాట్స్ యత్నం...
అమెరికాలో ఫేక్ యూనివర్శిటీ.. వందలాది విదేశీయులపై ట్రంప్ సర్కార్ కొరడా
ప్రపంచం మొత్తం ఒకే రూల్.. ఐదు మందికి మాత్రమే షేర్ ఆప్షన్.. వాట్సాప్
కత్తిలాంటి షాట్లు కొట్టిన కత్రినా.. వరల్డ్ కప్కు ఎంపిక చేయాలంటూ విన్నపం...
మమతక్కా.. మా ఫుల్ సపోర్టు మీకే : రాహుల్ లేఖ
మెసేజ్లు పంపుకునే.. చాట్స్..?
సార్: ఇంతకీ ఏం వచ్చు తమరికి..?
స్టూడెంట్: చాట్ బాగా చేస్తాను సార్..
సార్: ఎక్కడ రోడ్డు ప్రక్కనా..
స్టూడెంట్: తినే చాట్ కాదు సార్.. మెసేజ్లు పంపుకునే.. చాట్స్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?
వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన ఫైనాన్షియల్ కంపెనీ ఉద్యోగితో ఓ మహిళ పారిపోయిన ఘటన బీహార్లో చోటుచేసుకుంది. వడ్డీ కట్టలేక భర్త ఇబ్బంది పడుతుండటాన్ని చూసిన ఆ మహిళ.. ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగితోనే జంప్ కావడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే బీహార్, పాట్నాకు చెందిన ఇంద్రాణి కుమారి అనే మహిళకు, నకుల్ శర్మ అనే వ్యక్తితో 2022వ సంవత్సరం వివాహం జరిగింది. అయితే వివాహానికి అనంతరం నకుల్ శర్మ తాగుడుకు బానిస అయ్యాడు. రోజూ తప్పతాగి భార్యతో గొడవకు దిగేవాడు. ఒక దశలో భర్త నుంచి ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి.
ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆమె మాట్లాడుతూ... విభజన జరగక ముందు వరకూ తెలంగాణ ప్రాంతం మిగులు బడ్జెట్టుతో వుందనీ, విభజన పూర్తయ్యాక ఆ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని తెలిపారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల కూడా వివక్ష చూపడం లేదని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త ఆదాయపన్ను బిల్లు-2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ లోక్సభలో ప్రవేశపెట్టారు.
Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలలో ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. ఈ ప్రయాణంలో భాగంగా, గురువారం పవన్ తమిళనాడును సందర్శించారు. తమిళనాడు, కుంభకోణంలోని ఆది కుంభేశ్వరర్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఈ పర్యటన సందర్భంగా, పవన్ కళ్యాణ్ స్థానిక విద్యార్థులు, నివాసితులతో సంభాషించారు. వారితో సెల్ఫీలు తీసుకున్నారు. విద్యార్థులు ఉత్సాహంగా, హర్షధ్వానాలు చేస్తూ తమ హర్షం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
లోక్సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త ఆదాయపన్ను బిల్లు-2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ గురువారం లోక్సభలో ప్రవేశపెట్టారు. దీనికి నిరసనగా విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రస్తుంత అమల్లో ఉన్న చట్టం దశాబ్దాల క్రితం తయారు చేసింది. ఈ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకునిరానుంది. ఇందులోభాగంగా, ఆదాయపన్ను నూతన బిల్లు 2025ను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చింది.
Microsoft Campus : గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ను రేవంత్ రెడ్డి (video)
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మైక్రోసాఫ్ట్- హైదరాబాద్ నగరానికి మధ్య ఉన్న దీర్ఘకాల సంబంధాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)దేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విద్యారంగంలో AI-ఆధారిత ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ రంగంలో తన ప్రయత్నాలలో భాగంగా మైక్రోసాఫ్ట్ 500 పాఠశాలల్లో AI ఆధారిత అభ్యాసాన్ని సమగ్రపరుస్తోందని పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్
కన్నడ డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం *రాక్షస*. ఈ చిత్రం ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒరిజినల్ వెర్షన్ కన్నడతో పాటు తెలుగులోనూ అదేరోజు విడుదలవుతోంది. . గతంలో శివరాజ్ కుమార్ నటించిన *వేద* చిత్రాన్ని విడుదల చేసిన ఎంవీఆర్ కృష్ణ *రాక్షస* తెలుగు రైట్స్ ను దక్కించుకున్నారు. కంచి కామాక్షి కోల్ కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్లో స్ట్రీమింగ్
జలియన్ వాలాబాగ్ ఉదంతం గురించి అందరికీ తెలిసిందే. అయితే దానికి వెనుకున్న అసలు రహస్యాలు, ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం దురాగాతాల్ని వెలికి తీసేలా ‘ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్’ అనే వెబ్ సిరీస్ను నిర్మిస్తున్నారు. ఈ సిరీస్ సోనీ లివ్లో మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. జాతీయ అవార్డు గ్రహీత, అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయిన టాలెంటెడ్ డైరెక్టర్ రామ్ మధ్వాని ఈ సిరీస్ను తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్కు సంబంధించిన టీజర్ను రిలీజ్ చేశారు.
29 మిలియన్ వ్యూస్తో నెం.1 ప్లేస్లో విజయ్ దేవరకొండ కింగ్డమ్ టీజర్
హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “కింగ్ డమ్” సినిమా టీజర్ యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. నిన్న సాయంత్రం రిలీజ్ అయిన ఈ టీజర్ ప్రేక్షకుల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.24 గంటల్లో 29 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో నెం.1 ప్లేస్ లో ఈ టీజర్ ట్రెండ్ అవుతోంది. “కింగ్ డమ్” సినిమా మీద ఆడియెన్స్ కు ఉన్న క్రేజ్ ను ఈ హ్యూజ్ రెస్పాన్స్ రిఫ్లెక్ట్ చేస్తోంది.
బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున
అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా 'తల'. ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ ఈ హీరోగా పరిచయం అవుతున్నాడు. అంకిత నస్కర్ హీరోయిన్. రోహిత్, ఎస్తేర్ నోరన్హ,ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ధర్మతేజ సంగీత దర్శకుడు.
పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్పై సినీ నటి నిధి అగర్వాల్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం తాను పవన్ కళ్యాణ్తో "హరి హర వీరమల్లు", ప్రభాస్తో "రాజాసాబ్" చిత్రాల్లో నటిస్తున్నట్టు చెప్పారు. వీరిద్దరూ తనను బాగా ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పారు. ఈ రెండు చిత్రాలు తనకు మంచి పేరు తెచ్చిపెడతాయని ఆమె గట్టి నమ్మకం వ్యక్తం చేశారు. అలాగే, ఈ ఇద్దరు హీరోల గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.