శనివారం, 21 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:44 IST)
సంబంధిత వార్తలు
అమెరికాలో అరెస్టయిన 200 మంది తెలుగు విద్యార్థులు... విడిపించేందుకు నాట్స్ యత్నం...
అమెరికాలో ఫేక్ యూనివర్శిటీ.. వందలాది విదేశీయులపై ట్రంప్ సర్కార్ కొరడా
ప్రపంచం మొత్తం ఒకే రూల్.. ఐదు మందికి మాత్రమే షేర్ ఆప్షన్.. వాట్సాప్
కత్తిలాంటి షాట్లు కొట్టిన కత్రినా.. వరల్డ్ కప్కు ఎంపిక చేయాలంటూ విన్నపం...
మమతక్కా.. మా ఫుల్ సపోర్టు మీకే : రాహుల్ లేఖ
మెసేజ్లు పంపుకునే.. చాట్స్..?
సార్: ఇంతకీ ఏం వచ్చు తమరికి..?
స్టూడెంట్: చాట్ బాగా చేస్తాను సార్..
సార్: ఎక్కడ రోడ్డు ప్రక్కనా..
స్టూడెంట్: తినే చాట్ కాదు సార్.. మెసేజ్లు పంపుకునే.. చాట్స్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Vizag Yoga : ఆర్కే బీచ్లో 3.01 లక్షల మందితో కామన్ యోగ-గిన్నిస్ రికార్డ్
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జరిగిన ప్రధాన జాతీయ కార్యక్రమం మూడు లక్షల మందికి పైగా పాల్గొని, ఒకే చోట అత్యధికంగా యోగా సెషన్కు హాజరైనందుకు కొత్త గిన్నిస్ రికార్డును సృష్టించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్కే బీచ్లో 3.01 లక్షల మందితో కామన్ యోగా ప్రోటోకాల్ను ప్రదర్శించడం ద్వారా ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఆయనతో పాటు పాల్గొన్నారు.
నాకు తెలియదు, నాకు గుర్తులేదు: అమరావతి మహిళలపై మురికి వ్యాఖ్యలు చేసిన కృష్ణం రాజు ఆన్సర్స్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి చుట్టుపక్కల వుండే గ్రామ మహిళలపై దారుణమైన వ్యాఖ్యలు చేసి అరెస్టయిన కృష్ణం రాజు బ్యాంకు ఖాతాలో డబ్బు వెంటవెంటనే జమ అయ్యాయి. దీనిపై దృష్టి పెట్టిన పోలీసులు ఆయన బ్యాంకు పుస్తకాన్ని ముందు పెట్టి ఇలా రోజుల వ్యవధిలోనే మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ అయ్యాయి. ఆ డబ్బు మీకు ఎవరు జమ చేసారు, మీ ఆదాయ మార్గాలు ఏమిటి, మీకు ఈ డబ్బు ఎందుకు వేసారు, దేనికి ఈ డబ్బు మీ బ్యాంకులో జమ అయ్యింది, డబ్బును జమ చేస్తున్నవారు ఎవరు అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించినట్లు తెలిసింది.
జర్నలిస్ట్ కృష్ణంరాజు బ్యాంకు ఖాతాల్లోకి భారీగా డబ్బు : నాకేం తెలియదంటున్న నిందితుడు..
ఏపీ రాజధాని అమరావతి ప్రాంత మహిళలంతా వేశ్యలంటూ మురికి వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు బ్యాంకు ఖాతాలోకి భారీగా డబ్బులు జమ అయ్యాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నిస్తే.. ఏమో నాకు తెలియదు అంటూ సమాధానమిచ్చాడు. అమరావతి మహిళలను వేశ్యలతో పోల్చి జైలుపాలైన జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.
Telangana : పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ వల్ల తెలంగాణ ఇబ్బందా?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత శుక్రవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ వల్ల తెలంగాణపై, ముఖ్యంగా భద్రాచలం శ్రీ సీతారామ స్వామి ఆలయం, పరిసర ప్రాంతాలపై కలిగే ప్రభావాన్ని చర్చించనున్నారు. జూన్ 25న నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షా సమావేశానికి ముందు, ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు వల్ల తలెత్తే వరదల ఆందోళనలు, ప్రాదేశిక సమస్యలపై దృష్టి సారిస్తారు.
ఆ నీళ్ళు రాజస్థాన్కు మళ్లిస్తాం.. పాక్ గొంతు ఎండాల్సిందే : అమిత్ షా
పాకిస్థాన్ వెళ్లాల్సిన నీళ్లను రాజస్థాన్కు మళ్లించి, పాకిస్థాన్ గొంతు ఎండాల్సిందేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదన్నారు. ఈ ఒప్పందం నిబంధనలను పాకిస్థాన్ ఉల్లంఘించిన ఆయన మండిపడ్డారు. ఇన్నాళ్లూ దాయాది అన్యాయంగా నీళ్లు అందుకుందని, ఇకపై నీటి కొరతతో అల్లాడిపోవాల్సిందేనని దుయ్యబట్టారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనువిందు చేయనున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు' జూన్ 12న విడుదల కావాల్సింది. కానీ సాంకేతిక కారణాలతో సినిమాను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ సినిమా జులై 4న రాబోతుందని రకరకాల వార్తలు కూడా వచ్చాయి. దానిపై చిత్ర నిర్మాత కూడా ఇలాంటి వార్తలు రాయవద్దని మీడియాను వేడుకున్నారు. అప్పటికే సోషల్ మీడియాలో వచ్చేశాయి.
బకాసుర రెస్టారెంట్ నుంచి సాంగ్ను ఆవిష్కరించిన హరీశ్ శంకర్
నటుడిగా, కమెడియన్గా అందరికి సుపరిచితుడైన ప్రవీణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'బకాసుర రెస్టారెంట్', ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్ ,షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. ఎస్జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తెలుగు సాహిత్యం, వాడుక భాషమీదా పట్టుున్న హాస్యబ్రహ్మ’ జంధ్యాల
ఇంటిపేరుతో ప్రసిద్ధుడైన జంధ్యాలను మీ అసలు పేరేమిటి... అని ఎవరైనా అడిగితే ఆయన చెప్పే సమాధానం ఆయనలోని సహజాతమైన హాస్యదృక్పధానికి నిదర్శనం. ‘‘నేను రామానాయుడి సినిమాకు పనిచేసేటప్పుడు నా పేరు జంధ్యాల రామానాయుడు, విశ్వనాథ్ సినిమాకు పనిచేసేటప్పుడు నా పేరు జంధ్యాల విశ్వనాథ్...’’ అని చెప్పే జంధ్యాల పూర్తి పేరు జంధ్యాల వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి.
తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార
గత సంవత్సరం హైదరాబాద్ జూ పార్క్కు వెళ్లిన సమయంలో, రామ్ చరణ్, ఉపాసనా, చిన్నారి క్లీంకార ఒక నవజాత తెల్ల బంగాళా పులి పిల్లను చూశారు. ఆ ప్రత్యేక క్షణాన్ని గుర్తుగా ఉంచుతూ, జూ అధికారులు ఆ పులి పిల్లకి ‘క్లీంకార ’ అనే పేరు పెట్టారు. ఇది వారి కుటుంబం జీవుల పట్ల చూపించే ప్రేమకు ఒక చిహ్నంగా నిలిచింది.
Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్
ఈ చిత్రానికి 'కరుప్పు' అని టైటిల్ పెట్టారు. దర్శకుడు ఆర్జే బాలాజీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు టైటిల్ లుక్ను రిలీజ్ చేశారు. టైటిల్ పోస్టర్ పవర్ ఫుల్ గా కనిపిస్తోంది, సూర్య చేతిలో కత్తి పట్టుకుని, అతని వెనుక ఒక దేవత ఉన్నట్లుగా ఫెరోషియష్ అవతార్ లో కనిపించారు. సినిమా యాక్షన్తో నిండి ఉంటుందని, సూర్య వైల్డ్ పాత్రలో కనిపిస్తాడని పోస్టర్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది.