శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:57 IST)
సంబంధిత వార్తలు
ఫిబ్రవరి 5 లోపు వెళ్లండి... ట్రంప్ సర్కార్ హుకుం... తెలుగు విద్యార్థుల్లో భయం...
అందుకే చిక్కుకున్నారు... యూఎస్లో తెలుగు విద్యార్ధులకు తెలుగు సంఘాల బాసట...
విమానంలో అలా కాసేపు కునుకు తీసింది.. తాకరాని చోట తాకిన..?
54 ఏళ్ల టీచర్ను పెళ్లాడిన 19ఏళ్ల యువతి.. ఉరేసుకుని ఆత్మహత్య
మెసేజ్లు పంపుకునే.. చాట్స్..?
స్కూల్ క్లీన్గా ఉండాలంటే..?
టీచర్: స్కూల్ క్లీన్గా ఉండాలంటే.. ఏం చేయాలి..?
స్టూడెంట్: పిల్లలను స్కూల్కు రావొద్దని అంటే సరిపోతుంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
జ్యోతిష్యుడిని హత్య చేసిన భార్యాభర్తలు.. కత్తితో పొడిచి పెట్రోల్ పోసి కాల్చేశారు..
విశాఖకు చెందిన ఓ వ్యక్తి ఓ జ్యోతిష్యుడిని హత్య చేశాడు. అంతా తన భార్య కోసమే ఆతనిని హతమార్చినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. తన భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించిన కారణంగా అతడిని హత్య చేశాడు. ఇంకా ఎలాంటి ఆనవాళ్లు దొరక్కుండా వుండేందుకు పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భీమిలి మండలం నేర్లవలస గ్రామానికి చెందిన ఊళ్ల చిన్నారావు, మౌనిక దంపతులు ఆనంద పురం మండలం లొడగలవానిపాలెంలో నివాసముంటున్నారు. జ్యోతిషుడు అప్పన్న (50) గురించి తెలుసుకున్న మౌనిక ఈ నెల 7న పూజల కోసం ఆయన్ను ఇంటికి పిలిచింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అప్పన్న ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం పూజ చేయమంటే అత్యాచారం చేసిన విశాఖ పూజారి, అందుకే హత్య
కొన్నిసార్లు విశ్వాసాలు ప్రాణాలను తీస్తున్నాయి. తమ ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలంటూ ఓ మహిళ ఓ పూజారిని సంప్రదించింది. ఐతే పూజలు సంగతి అటుంచి అతడు ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే సర్వనాశనం చేస్తానంటూ బెదిరించాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. అప్పన్న అనే జ్యోతిష్యుడు తన భార్య, ఇద్దరు కుమారులతో పెందుర్తి బీసీ కాలనీలో నివాసం వంటున్నాడు. తనకు జ్యోతిష్యం తెలుసుననీ, ఎవరైనా ఇబ్బందుల్లో వుంటే అవి తీర్చుతానంటూ ఇంటింటికి వెళ్లి పూజలు చేస్తుంటాడు.
పాకిస్థాన్లో 13ఏళ్ల బాలిక హత్య.. చాక్లెట్ దొంగలించందనే డౌట్తో కొట్టి చంపేశారు..
పాకిస్థాన్లో 13ఏళ్ల బాలిక హత్యకు గురైంది. ఇందుకు కారణం ఏంటంటే.. ఇంట్లో చాక్లెట్ దొంగలించడమే. అది కూడా ఇంట్లో చాక్లెట్ దొంగింలించిందనే అనుమానంతో బాలికను తీవ్రంగా కొట్టడంతో ఆమె చనిపోయిందని టాక్ వస్తోంది. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్లో 13 ఏళ్ల బాలికను హత్య చేశారనే అనుమానంతో ఒక జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్ర అనే బాలికపై చాక్లెట్ దొంగలించిందని తీవ్రంగా కొట్టారు.
ఆస్పత్రిలో చేరిన చిరంజీవి తల్లి అంజనా దేవి.. హైదరాబాదుకు పవన్
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. శుక్రవారం తెల్లవారుజామున ఆమెను హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లు వర్గాలు తెలిపాయి. వైద్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. కానీ ఆమె పరిస్థితి గురించి మెగా కుటుంబం ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. తన తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ నుండి హైదరాబాద్కు చేరుకున్నారు. విజయవాడలో జరగాల్సిన కార్యక్రమాలు, సమీక్షా సమావేశాలను రద్దు చేసుకున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. అంజనా దేవి ఆరోగ్యం గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.
సంపూర్ణేష్ బాబుతో పవన్ ఫోటో మార్ఫింగ్- హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తిపై కేసు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్ చేసినందుకు కేసు నమోదైంది. ఆన్లైన్లో అభ్యంతరకరమైన కంటెంట్ను పోస్ట్ చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కొందరు అలాంటి కార్యకలాపాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇటీవల, హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో వివాదాస్పద చిత్రాన్ని పోస్ట్ చేయడం ద్వారా నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు. పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా, కుమారుడు అకిరా నందన్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టీటీడీ సభ్యుడు ఆనంద్ సాయితో కలిసి కుంభమేళా సందర్భంగా పవిత్ర స్నానంలో పాల్గొన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్యమీనన్ పై గణేష్ సాంగ్ షూటింగ్
హీరో విరాట్ కర్ణ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘నాగబంధం’. ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్రాండ్ స్కేల్లో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది.
నేచురల్ స్టార్ నాని HIT: ది 3rd కేస్ ఇంటెన్స్ టీజర్ సిద్ధం
నాని క్రైమ్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్ చిత్ర టీజర్కు సంబంధించిన అప్డేట్తో మేకర్స్ వచ్చారు. ఈ చిత్రం ఇంటెన్స్ టీజర్ను ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్ర ప్రధాన కథాంశం, నాని పోషిస్తున్న ఫెరోషియస్ అర్జున్ సర్కార్ క్యారెక్టర్ తో పాటు మిగతా పాత్రల గురించి కీలక వివరాలను ఆవిష్కరించడానికి టీం సిద్ధంగా ఉంది.
బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?
పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన నటి శ్రీలీల.. అగ్రనటులతో పాటు యంగ్ హీరోలతో కలిసి నటించింది. ఆమె డ్యాన్స్కు సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఆమె కెరీర్లో అంతగా హిట్స్ లేకపోవడంతో అమ్మడు రూటు మార్చింది. పుష్ప-2లో కిస్సింగ్ సాంగ్ తర్వాత బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. శ్రీలీల ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కో చిత్రానికి రూ.3 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ వస్తోంది. అలాగే శ్రీలీల ఇప్పుడు తన మొదటి బాలీవుడ్ చిత్రానికి సంతకం చేసింది. కానీ ఆమె ఈ ప్రాజెక్ట్ కోసం రూ.1.75 కోట్ల తక్కువ పారితోషికాన్ని తీసుకునేందుకు ఓకే చెప్పిందని టాక్ వస్తోంది.
ఆలోజింపచేసేలా ధనరాజ్ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష
రామం రాఘవం అనేది ధనరాజ్ కోరనాని దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం. ఇందులో ధనరాజ్ కోరనాని, మోక్షా సేన్గుప్తా ప్రధాన పాత్రలు పోషించారు, సముద్రఖని, హరీష్ ఉత్తమన్, సత్య, ప్రమోదిని, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వీరాజ్, పలువురు ఇతర ముఖ్య పాత్రలలో కనిపించారు. అరుణ్ చిలువేరు సంగీతం అందించిన ఈ చిత్రానికి దుర్గా ప్రసాద్ కొల్లి సినిమాటోగ్రఫీ అందించగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేశారు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ పతాకంపై పృధ్వి పోలవరపు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 21న విడుదల కాబోతుంది. ముందుగానే ప్రముకులకు ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం.
స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య
మనసంతా నువ్వే, నేనున్నాను వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య లేటెస్ట్ ప్రాజెక్టుగా 'స్వప్నాల నావ' రూపొందింది. డల్లాస్ కి చెందిన ప్రవాసాంధ్రుడు, ప్రముఖ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయినటువంటి శ్రీ గోపీకృష్ణ కొటారు గారు 'శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్' అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా 'స్వప్నాల నావ' ని రూపొందించడం జరిగింది. నిర్మాత గోపికృష్ణ కుమార్తె శ్రీజ కొటారు ఈ పాటను ఆలపించడమే కాకుండా నర్తించడం కూడా విశేషంగా చెప్పుకోవాలి.