శుక్రవారం, 17 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:22 IST)
సంబంధిత వార్తలు
పెరుగే కనబడడం లేదు..?
తల్లి బతకదని తెలిసి.. సూసైడ్ నోట్ రాసి బలవన్మరణం..
పడక సుఖానికి అడ్డుగా ఉన్నారనీ.. ఇద్దరు పిల్లల్ని చంపిన కసాయి తల్లి...
భర్తను ఇబ్బంది పెట్టాను.. అందుకే నా వెంటే వారిని తీసుకెళ్తున్నాను..
భారత్ తలచుకుంటే 24 గంటల్లో పాక్ మటాష్ : అమర జవాను తల్లి
అమ్మ చేతిలో దెబ్బలు.. భర్త ఏమన్నాడో తెలుసా?
''అమ్మే కదా కొట్టింది ఏడవకు రా చిన్ని.." అన్నాడు తండ్రి
"అమ్మ చేతిలో దెబ్బలు తిని నీకు అలవాటైపోయింది.. నాన్నా.. నీకేం తెలుసు నా బాధ..?" టక్కున అన్నాడు చిన్ని.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
చాక్లెట్ ఇస్తానని నమ్మించింది... జ్యూస్ అని యాసిడ్ తాగించింది..
తన అత్తమామలు తన సొంత కొడుకు కంటే తన తోటి కోడలి నాలుగేళ్ల కొడుకుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే అసూయతో, తోటి కోడలి బాలుడికి యాసిడ్ తాగించింది. ఈ కేసులో నిందితురాలిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. నిందితురాలు, ఆ బాలుడి తల్లి ఇద్దరూ అన్నదమ్ములను వివాహం చేసుకుని, ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నారు. తన కొడుకును చంపాలనే దురుద్దేశంతో, ఏప్రిల్ 9న వంటగదిలో పండ్ల రసం ఇస్తాననే సాకుతో నిందితురాలు తన కొడుకుకు యాసిడ్ తాగించిందని ఆ బాలుడి తల్లి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ రసం తాగితే చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి, నిందితురాలు ఆ బాలుడిని నమ్మించింది.
మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం, 8 గ్రాముల బంగారం.. టీవీకే విజయ్
ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం టీవీకే అధినేత విజయ్ గురువారం తన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం, వివాహ సహాయంగా 8 గ్రాముల బంగారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పేద వధువులకు బంగారంతో పాటు నాణ్యమైన పట్టుచీరను, మహిళల స్వయం సహాయక సంఘాలకు (ఎస్హెచ్జీలు) రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను, అలాగే పిల్లలు పాఠశాల విద్యను మధ్యలోనే మానేయకుండా నిరోధించేందుకు తల్లులకు ఏటా రూ.15,000 ఆర్థిక సహాయాన్ని కూడా ఆయన వాగ్దానం చేశారు.
Stray Dog: వీధి కుక్కల బెడద.. చికిత్స పొందుతూ ఏడేళ్ల బాలుడి మృతి
వీధి కుక్కల బెడద తప్పట్లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండల కేంద్రంలో వీధి కుక్కలు వెంబడించడంతో గాయపడి, చికిత్స పొందుతూ ఏడేళ్ల బాలుడు మరణించాడు. ఆదిత్యగా గుర్తించిన ఆ బాలుడు, రెండు వారాలకు పైగా మృత్యువుతో పోరాడి, బుధవారం రాత్రి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచాడు. ఈ ఘటన 15 రోజుల క్రితం, ఆదిత్య తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సమయంలో జరిగింది.
మహిళా రిజర్వేషన్లకు జనసేన కట్టుబడి ఉంది: పవన్ కల్యాణ్
దేశంలోని చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టసవరణ బిల్లులు పార్లమెంట్ ముందుకు రావడాన్ని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వాగతించారు. మహిళా రిజర్వేషన్లకు జనసేన కట్టుబడి ఉందన్నారు. 2019 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లపై స్పష్టమైన హామీ ఇచ్చామని గుర్తు చేశారు. ఈ సవరణతో చట్టసభల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం లభిస్తుందన్నారు.
మహిళ బిల్లులో ఓబీసీ సబ్ కోటా ఉండాల్సిందే.. లేకుంటే ఉద్యమం తప్పదు.. కవిత
మహిళా రిజర్వేషన్ బిల్లుకు బదులుగా, నియోజకవర్గాల పునర్విభజనను (Delimitation) ఓబీసీ ఉప-కోటాతో అనుసంధానించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం పేర్కొన్నారు. తద్వారా ఓబీసీ మహిళలు తమకు దక్కాల్సిన న్యాయబద్ధమైన ప్రాతినిధ్యాన్ని పొందగలరని ఆమె అభిప్రాయపడ్డారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఆ ఫోటోలో ఉన్నది నేను కాదు.. : పాత ఫోటోపై క్లారిటీ ఇచ్చిన పవన్ సతీమణి
సోషల్ మీడియాలో కొన్నేళ్ళుగా చక్కర్లు కొడుతున్న ఓ ఫోటోపై పవర్ స్టార్ పపన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా క్లారిటీ ఇచ్చారు. అపుడెపుడో ఓ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ పక్కన కూర్చొనివున్న మహిళను తాను కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాఖాతాలో ఓ పోస్టును షేర్ చేశారు.
Tamannaah Bhatia: తమన్నా భాటియాకు కోర్టులో చుక్కెదురు
పవర్ సోప్స్ లిమిటెడ్ నుండి కోటి రూపాయల నష్టపరిహారం కోరుతూ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన కేసును మద్రాస్ హైకోర్టు కొట్టివేయడంతో ఆమెకు న్యాయపరంగా ఎదురుదెబ్బ తగిలింది. ఈ విషయం 2011 నాటిది, అప్పుడు తమన్నా పుదుచ్చేరికి చెందిన ఈ కంపెనీపై కేసు దాఖలు చేశారు. బ్రాండ్ అంబాసిడర్గా తన ఒప్పందం ముగిసిన తర్వాత కూడా, ఆ కంపెనీ తన ఫోటోలను సబ్బుల కవర్లు, ప్రకటనలపై వాడుతూనే ఉందని ఆమె ఆరోపించారు. ఆమె ప్రకారం, ఈ అనధికారిక వాడకం తన ప్రతిష్టను దెబ్బతీసిందని, అందుకే ఆమె నష్టపరిహారం కోరారు. అయితే, గతంలో కూడా ఈ కేసు ఆమెకు అనుకూలంగా రాలేదు.
Nikhil: నిఖిల్ సిద్ధార్థ్.. స్వయంభు నుంచి రారా దేవరా.. సాంగ్ వచ్చేసింది
నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న 'స్వయంభు' చిత్రం నుండి మొదటి పాట అయిన రారా దేవరా.. సాంగ్ నేడు విడుదలైంది. కొద్దిసేపటి క్రితమే ప్రమో విడుదల చేశారు. మంచి ఎమోషనల్ సాంగ్ గా రవి బస్రూర్ బాణీలతో ఆకట్టుకుంది. నిఖిల్, సంయుక్త, నభా నటేష్ తోపాటు వందలాది జూనియర్ ఆర్టిస్టులు ఇందులో పాల్గొన్నారు.
Sree Vishnu: నిజాయితీగల కంటెంట్ ఇస్తే శుక్రవారం మనదే అవుతుంది :శ్రీ విష్ణు
తిరువీర్ హీరోగా, ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పాపం ప్రతాప్’. కృషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి రాబోతున్న ఈ సినిమా. ఏప్రిల్ 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
Satya Dev నా నుండి మరో సినిమా చూడాలని కీరవాణి గారు అడిగారు : వెంకటేష్ మహా
సూపర్స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జిఎంబి ఎంటర్టైన్మెంట్, వెంకటేష్ మహా దర్శకత్వంలో, సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న 'రావు బహదూర్' చిత్రాన్ని సగర్వంగా అందిస్తోంది. ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత, టీం ఇప్పుడు మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ సింగిల్ 'ఓ సుందరి' ని రిలీజ్ చేశారు.