గురువారం, 26 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:22 IST)
సంబంధిత వార్తలు
పెరుగే కనబడడం లేదు..?
తల్లి బతకదని తెలిసి.. సూసైడ్ నోట్ రాసి బలవన్మరణం..
పడక సుఖానికి అడ్డుగా ఉన్నారనీ.. ఇద్దరు పిల్లల్ని చంపిన కసాయి తల్లి...
భర్తను ఇబ్బంది పెట్టాను.. అందుకే నా వెంటే వారిని తీసుకెళ్తున్నాను..
భారత్ తలచుకుంటే 24 గంటల్లో పాక్ మటాష్ : అమర జవాను తల్లి
అమ్మ చేతిలో దెబ్బలు.. భర్త ఏమన్నాడో తెలుసా?
''అమ్మే కదా కొట్టింది ఏడవకు రా చిన్ని.." అన్నాడు తండ్రి
"అమ్మ చేతిలో దెబ్బలు తిని నీకు అలవాటైపోయింది.. నాన్నా.. నీకేం తెలుసు నా బాధ..?" టక్కున అన్నాడు చిన్ని.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
అమెరికా గెలవదు - ఇరాన్ ఓడిపోదు : రాందేవ్ బాబా జోస్యం
పశ్చిమాయాసియాలో ఉద్రిక్త పరిస్థితులకు కారణంగా ఉన్న అమెరికా - ఇరాన్ యుద్ధంపై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా జోస్యం చెప్పారు. ఈ యుద్ధంలో అమెరికా విజయం సాధించలేదని, అలాగని ఇరాన్ ఓడిపోదని అభిప్రాయపడ్డారు. హరిద్వార్లోని పతంజలి యోగాపీఠ్లో గురువారం జరిగిన శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు.
వరల్డ్ మోస్ట్ పాపులర్ లీడర్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
వరల్డ్ మోస్ట్ పాపులర్ లీడర్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు నిలిచారు. అమెరికాకు చెందిన ప్రముఖ డేటా అనలిటిక్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో ఆయన 68 శాతం అప్రూవల్ రేటింగ్తో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. మార్చి 2వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఫలితాలను భారతీయ జనతా పార్టీ నేతలు స్వాగతిస్తూ ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు.
పట్టపగలు నడిరోడ్డుపై భార్యను చంపుతుంటే చూస్తూనే వెళ్లిన జనం
కళ్లెదుటే దారుణాలు జరుగుతున్నా చూస్తూనే వెళ్లిపోతున్నారు జనం. నలుగురైదుగురు కలిసి ఆ దారుణాన్ని ఆపగల శక్తి వున్నప్పటికీ శక్తిహీనుల్లా మారిపోతున్నారు. మనకెందుకు వచ్చిన గొడవ... వాళ్లెట్లా పోతే మనకేంటి, పొరబాటున కల్పించుకుంటే పోలీసు స్టేషనులు, కోర్టులు చుట్టూ తిరగాల్సి వస్తుందని అనుకుని వదిలేస్తున్నారు. గురువారం నాడు అత్యంత దారుణమైన దిగ్భ్రాంతికరమైన ఘటన కలబురగి జిల్లాలోని అఫ్జల్పూర్ తాలూకాలోని బలుర్గి గ్రామం సమీపంలో జరిగింది. 28 ఏళ్ల మహిళను ఆమె భర్త పట్టపగలే నడిరోడ్డుపై ఆమె జట్టు పట్టుకుని కత్తితో అత్యంత పాశవికంగా హత్య చేశాడు.
Karnataka Professor: విద్యార్థినికి ఐ లవ్యూ యు చెప్పిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన స్టూడెంట్ (video)
విద్య, విలువలు నేర్పాల్సిన ప్రొఫెసర్ క్లాసులోనే విద్యార్థినికి ప్రేమ పాఠాలు చెప్పాడు. పాఠాలు చెప్పాల్సిన గురువు కీచకుడిగా మారాడు. అందరి ముందూ సిగ్గు లేకుండా ఓ విద్యార్థినికి ఐ లవ్యూ యు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. కర్ణాటకలోని తుమకూర్లో ఉన్న శ్రీ సిద్ధార్థ్ మెడికల్ కాలేజీలో షాకింగ్ ఘటన జరిగింది.
Gold Chain: సరికొత్త పద్ధతిలో గొలుసు దొంగతనం.. పెళ్లికి వచ్చిన అతిథిలా నటిస్తూ..
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో, సరికొత్త పద్ధతిలో జరిగిన ఒక గొలుసు దొంగతనం ఘటన వెలుగులోకి వచ్చింది. నేరాల తీరు మారుతుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఒక మహిళ, పెళ్లికి వచ్చిన అతిథిలా నటిస్తూ, ఇంట్లో ఒంటరిగా ఉన్న ఒక గృహిణిని లక్ష్యంగా చేసుకుంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
పవన్ కళ్యాణ్ పర్మిషన్ ఇవ్వగానే 'బ్రో-2' : దర్శక నటుడు సముద్రఖని
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుమతి ఇవ్వగానే 'బ్రో' మూవీకి సీక్వెల్ రూపొందిస్తామని ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని వెల్లడించారు. బుధవారం చెన్నైలో ఆయన ప్రధాన పాత్రను పోషించిన 'కార్మేని సెల్వం' చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుక జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ, 'బ్రో' సీక్వెల్ ప్రారంభించడం అనేది తన చేతుల్లో లేదన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుమతి ఇవ్వగానే రెండో భాగం ప్రారంభిస్తానని తెలిపారు. కాగా 'బ్రో' మొదటి భాగం గత 2023లో రాగా, ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే.
AlluArjun: అల్లు అర్జున్ బర్త్డే స్పెషల్గా ఏప్రిల్ 8న రేసుగుర్రం రీ-రిలీజ్
రేసుగుర్రం సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రీ-రిలీజ్ ట్రైలర్ విడుదల అయ్యింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా యాక్షన్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ కలయికతో అప్పట్లో బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇప్పటికీ ఈ చిత్రానికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
Raviteja: ఇరుముడి షూటింగ్ 50 శాతం పూర్తి, హైదరాబాద్లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ
మాస్ మహారాజా రవి తేజ ప్రస్తుతం తన ‘ఇరుముడి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రతిష్టాత్మక పాన్-ఇండియన్ పవర్హౌస్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. మేకర్స్ ఇప్పటికే రవి తేజ, ప్రియా భవానీ శంకర్ల ఫస్ట్ లుక్ను పోస్టర్ను విడుదల చేసి అందరిలోనూ క్యూరియాసిటీని పెంచేసిన సంగతి తెలిసిందే.
Niharika: సమ్మర్లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైన్మెంట్ మూవీ రాకాస : నిహారిక కొణిదెల
నిహారిక, ఉమేష్ కుమార్ బన్సాల్తో కలిసి నిర్మించిన చిత్రం ‘రాకాస’. మానస శర్మ దర్శకురాలు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ అవుతోంది. బుధవారం మదనపల్లిలోని ఎంఐటీఎస్ కాలేజ్లో ట్రైలర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నిహారిక కొణిదెల, హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక, గెటప్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Samuthirakani,: కార్మేని సెల్వం చూసి ఈఎమ్ఐలను తగ్గించుకుంటారు : సముద్రఖని
సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటించిన చిత్రం కార్మేని సెల్వం. లక్ష్మీ ప్రియా, అభినయ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది.అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతుంది. గురువారం ట్రైలర్ ను రిలీజ్ చేశారు.