ఆదివారం, 18 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:22 IST)
సంబంధిత వార్తలు
పెరుగే కనబడడం లేదు..?
తల్లి బతకదని తెలిసి.. సూసైడ్ నోట్ రాసి బలవన్మరణం..
పడక సుఖానికి అడ్డుగా ఉన్నారనీ.. ఇద్దరు పిల్లల్ని చంపిన కసాయి తల్లి...
భర్తను ఇబ్బంది పెట్టాను.. అందుకే నా వెంటే వారిని తీసుకెళ్తున్నాను..
భారత్ తలచుకుంటే 24 గంటల్లో పాక్ మటాష్ : అమర జవాను తల్లి
అమ్మ చేతిలో దెబ్బలు.. భర్త ఏమన్నాడో తెలుసా?
''అమ్మే కదా కొట్టింది ఏడవకు రా చిన్ని.." అన్నాడు తండ్రి
"అమ్మ చేతిలో దెబ్బలు తిని నీకు అలవాటైపోయింది.. నాన్నా.. నీకేం తెలుసు నా బాధ..?" టక్కున అన్నాడు చిన్ని.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
బెంగళూరులో బోయ్స్ వేషంలో వచ్చి ఇళ్లను దోచుకుంటున్న గర్ల్స్
సహజంగా దొంగలు అంటే పురుషులే వుంటుంటారు. కానీ ట్రెండ్ మారింది. ఈ నేరంలో మహిళలు కూడా చేరిపోతున్నారు. తాజాగా బెంగళూరులో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకున్నది. బెంగళూరులోని సింపిగేహళ్లి ప్రాంతంలో షాలు, నీలు అనే ఇద్దరమ్మాయిలు అబ్బాయిల వేషాలు వేసుకుని దొంగతనాలు చేయడం కలకలం సృష్టిస్తోంది. వీరు తొలుత స్కూటీ వేసుకుని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఏ ఇంటికి తాళం వేసి వున్నదో రెక్కీ నిర్వహించేవారు. అలా ఏ ఇల్లు తాళం వేసి వుంది, ఏది దొంగతనానికి వీలవుతుందో తెలుసుకుని ఆ ఇల్లు ఎంపిక చేసుకునేవారు. ఆ తర్వాత అబ్బాయిల వేషాలు ధరించి స్కూటీ వేసుకుని వచ్చేస్తారు.
'కరీంనగర్ పిల్లా 143' పేరుతో భార్యాభర్తల గలీజ్ దందా ... ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రానికి చెందిన భార్యాభర్తలు గలీజ్ దందాకు పాల్పడి, చివరకు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. 'కరీంనగర్ పిల్లా 143' పేరుతో ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించి, తద్వారా ఏకంగా 100 మంది పురుషులతో ఓ మహిళ వ్యభిచారం చేసింది. భార్య చేసే వ్యభిచారానికి కట్టుకున్న భర్త పూర్తి సహాయ సహకారాలు అందించడం గమనార్హం.
దుబాయ్లో జనవరి 2026 శ్రేణి కచేరీలు, ఎవరెవరు వస్తున్నారు?
కచేరీలు- సాంస్కృతిక ఉత్సవాల నుండి ప్రపంచ స్థాయి థియేటర్, కామెడీ, క్రీడ, సంస్కృతి వరకు, ప్రపంచంలో అత్యంత ఉత్సాహపూరిత వినోద కేంద్రాలలో ఒకటిగా తన స్థానాన్ని దుబాయ్ సుస్థిరం చేసుకుంటూనే ఉంది. జనవరి 2026 ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన కళాకారులు, లీనమయ్యే అనుభవాలు, కుటుంబ-స్నేహపూర్వక పండుగలు, అత్యాధునిక సాంస్కృతిక ప్రదర్శనలను కలిపిన క్యాలెండర్తో రాబోయే సంవత్సరానికి స్వరాన్ని నిర్దేశిస్తుంది. మీరు సంగీతంతో నిండిన విహారయాత్ర కోసం ప్రణాళిక చేసుకున్నా, సాంస్కృతిక ఉత్సవాలు లేదా యాక్షన్-ప్యాక్డ్ సెలవుదినం ప్రణాళిక చేస్తున్నా, ఈ జనవరిలో ప్రత్యక్ష వినోదం, కళ, క్రీడ,జీవనశైలి ఈవెంట్లలో అత్యుత్తమమైన వాటిని ఆస్వాదించటానికి గమ్యస్థానాన్ని దుబాయ్ అందిస్తుంది.
దేశంలో పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్
దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కింది. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా ఈ రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ తొలి స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు... హౌరా - గౌహతి ప్రాంతాల మధ్య నడువనుంది. హౌరా నుంచి గౌహతికి కేవలం 14 గంటల్లో చేరుకోనుంది. ఈ రైలులో విమాన స్థాయిలో సౌకర్యాలు, కవచ్ భద్రత వ్యవస్థ, స్థానిక ఆహారం అందుబాటులో ఉంటాయి. ఈ వందే భారత్ స్లీపర్ రైలు రెగ్యులర్ సర్వీస్ ఆదివారం నుంచి అందుబాటులోకి వస్తుంది.
ఇద్దరు వివాహితలతో అక్రమ సంబంధం, కూడబలుక్కుని ప్రియుడిని చంపేసారు, ఎందుకు?
ఇద్దరు వివాహిత మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి వారి చేతుల్లోనే దారుణ హత్యకు గురయ్యాడు. తమిళనాడులోని మీనంబాక్కం విమానాశ్రయానికి సమీపంలో వుండే పల్లవరంలో ఈ దారుణం జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మీనంబాక్కం సమీపంలోని త్రిసూలం ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల సెల్వకుమార్ భవన కార్మికుడుగా పనిచేస్తున్నాడు. ఇతడికి పాతపల్లవరంలోని పచ్చయమ్మన్ కోయిల్ వీధికి చెందిన వివాహిత మహిళ రీనాతో పాటు ఆమె స్నేహితురాలు రజితలతో వివాహేతర సంబంధం వుంది. సెల్వకుమార్ ఈ ఇరువురు మహిళలతో తరచూ ఏకాంతంగా గడుపుతూ వుండేవాడు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Ramcharan: ఫైర్ మీదున్నా.. తర్వాతి సవాల్కు సిద్ధం అంటున్న రామ్ చరణ్
రామ్ చరణ్ తాజా సినిమా పెద్ది కోసం చాలా కసరత్తు చేస్తున్నాడు. తన బాడీని జిమ్ లో కష్టపెడుతున్న ఫొటోలను ఈరోజు తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇటీవలే ఈ సినిమా భారీ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. సంక్రాంతికి కొంత గేప్ ఇచ్చారు. తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభంకానుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు.
వార్నీ... ఆ చిత్రంపై మోహన్ బాబు ఏమీ మాట్లాడకపోయినా బిగ్ న్యూసేనా?
మంచు మోహన్ బాబు గురించి వేరే చెప్పనక్కర్లేదు. సినిమాలు వేరు వ్యక్తిగత జీవితం వేరు అంటారాయన. సినిమాల గురించి మాట్లాడాల్సినప్పుడు మాట్లాడుతాం కానీ వ్యక్తిగతంగా పండుగలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించేటపుడు సినిమాల గురించి మాట్లాడను అంటుంటారు. ఆమధ్య మంచు మనోజ్ విషయంలో గుచ్చిగుచ్చి ప్రశ్నించిన విలేకరులపై విరుచుకపడ్డారు. తమ వ్యక్తిగత విషయాల్లోకి ఎందుకు దూరుతున్నారంటూ మండిపడ్డారు. అయినప్పటికీ విలేకరులు మాత్రం ఆయనతో మాట్లాడించటానికి బాగా ఆసక్తి చూపిస్తుంటారు.
Sankranti movies: వినోదాన్ని నమ్ముకున్న అగ్ర, కుర్ర హీరోలు - వచ్చేఏడాదికి అదే రిపీట్ అవుతుందా?
2026 సంక్రాంతికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ వినోదాన్ని పెద్ద పీట వేసింది. ఐదు సినిమాలు విడుదలయ్యాయి. అగ్ర హీరోలనుంచి యూత్ హీరోలు కూడా అన్ని చిత్రాలలో వినోదందే పై చేయి అయింది. సీరియస్ కథలు, యాక్షన్ కథలు, పురాణాల జోలికి పోకుండా తొలిసారిగా అందరూ ఎంటర్ టైన్ మెంట్ వైపే మొగ్గుచూపారు. గత కొంతకాలంగా సంక్రాంతి సినిమాలంటే అగ్రహీరోల పోటీ వుండేది. ఒకటి, రెండు సినిమాలు మాత్రమే విడుదలయ్యేవి. చిన్న సినిమాల నిర్మాతంతా వెనకడుగువేసేశారు.
మధిరలో కృష్ణంరాజు డయాబెటిక్ వార్షిక హెల్త్ క్యాంప్ ప్రారంభించనున్న భట్టివిక్రమార్క
దిగ్గజ నటులు, మాజీ కేంద్రమంత్రి స్వర్గీయ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి జయంతిని పురస్కరించుకుని గత మూడేళ్లుగా యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఏటా ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహిస్తోంది. గత రెండు హెల్త్ క్యాంప్ లను మొగల్తూరు, భీమవరంలో నిర్వహించారు. ఈ సంవత్సరం కృష్ణంరాజు గారి 86వ జయంతి సందర్భంగా 3వ వార్షిక యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ క్యాంప్ ను ఈ నెల 20వ తేదీన ఖమ్మం జిల్లా మధిర, దెందుకూరు శ్రీరస్తు ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నారు..
Netflix: బిగ్గెస్ట్ స్టార్స్ తో 2026 లైనప్ను అనౌన్స్ చేసిన నెట్ఫ్లిక్స్
ఈ మకర సంక్రాంతికి నెట్ఫ్లిక్స్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన తెలుగు సినిమా స్లేట్ను అనౌన్స్ చేసింది. బిగ్ స్క్రీన్ విజువల్ స్పెక్టకిల్స్తో పాటు స్టార్లు నడిపించే పవర్ ఫుల్ కథలతో రూపొందిన ఈ లైనప్, ముందుగా థియేటర్లలో విడుదలై, అనంతరం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ స్లేట్ ద్వారా నెట్ఫ్లిక్స్ తెలుగు సినిమాపై తన నిరంతర నిబద్ధతను మరోసారి స్పష్టం చేస్తూ, దాని విస్తృత స్థాయి, కథల వైవిధ్యం, అలాగే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంపాక్ట్ ను ఘనంగా సెలబ్రేట్ చేస్తోంది.