సోమవారం, 9 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:22 IST)
సంబంధిత వార్తలు
పెరుగే కనబడడం లేదు..?
తల్లి బతకదని తెలిసి.. సూసైడ్ నోట్ రాసి బలవన్మరణం..
పడక సుఖానికి అడ్డుగా ఉన్నారనీ.. ఇద్దరు పిల్లల్ని చంపిన కసాయి తల్లి...
భర్తను ఇబ్బంది పెట్టాను.. అందుకే నా వెంటే వారిని తీసుకెళ్తున్నాను..
భారత్ తలచుకుంటే 24 గంటల్లో పాక్ మటాష్ : అమర జవాను తల్లి
అమ్మ చేతిలో దెబ్బలు.. భర్త ఏమన్నాడో తెలుసా?
''అమ్మే కదా కొట్టింది ఏడవకు రా చిన్ని.." అన్నాడు తండ్రి
"అమ్మ చేతిలో దెబ్బలు తిని నీకు అలవాటైపోయింది.. నాన్నా.. నీకేం తెలుసు నా బాధ..?" టక్కున అన్నాడు చిన్ని.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్
అమరావతి వేశ్యల రాజధాని అంటూ అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఏపీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోనున్నట్టు తెలిపింది. ఈ అంశంపై మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి త్వరలోనే సమన్లు పంపిస్తామని తెలిపింది. ఈ వ్యవహారాన్ని మహిళా కమిషన్ చాలా సీరియస్గా తీసుకుందని మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి అరుణ తెలిపారు.
మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్స్టర్ అరెస్టు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఆలయానికి వెళ్లిన మహిళా జడ్జి మంగళ సూత్రాన్ని కొందరు దొంగరు తమ చేతివాటాన్ని ప్రదర్శించి కొట్టేశారు. ఈ వ్యవహారంపై సీరియస్గా స్పందించిన పోలీసులు ఓ లేడీ గ్యాంగ్స్టర్ను అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) ఆదివారం మృతిచెందారు. మూడు రోజుల క్రితం తీవ్రమైన గుండెపోటుకు గురైన ఆయన, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, ఇటీవల ఆపరేషన్ కూడా చేయించుకున్నారని తెలిసింది.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రవర్గాన్ని విస్తరించారు. కొత్తగా ముగ్గురికి చోటు కల్పించారు. వీరిలో గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు ఉన్నారు. వీరంతా ఆదివారం కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో వీరితో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు.
కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)
బెంగుళూరు నగరంలోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు మరణించారు. వీరిలో హాసన్ జిల్లా వాసి భూమిక్ (20) కూడా ఉన్నారు. ఇంటిలో చెప్పాపెట్టకుండా ఈ రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఊరేగింపు కోసం వెళ్లి మృత్యువాతపడ్డాడు. ఇంజనీరింగ్ చదువుతున్న భూమిక్.. మృతితో అతని తల్లి తల్లడిల్లోపోతున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్
తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి నిర్మాత సునీల్ నారంగ్ అధికారికంగా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన ఆదివారం ఓ ప్రకటన రూపంలో వెల్లడించారు.
అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ
అఖండ 2 చిత్రం షూటింగ్ విదేశాల్లో జరుగుతుంది. ఈనెలాఖరుకు ఇండియా రాబోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్ డేట్ రేపు ప్రకటించనున్నట్లు తెలియజేస్తున్నారు. ఇందులో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని తెలుస్తోంది.
8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్
ఫస్ట్ టీజర్తో ఒక సంచలనం సృష్టించిన తర్వాత' 8 వసంతాలు' చిత్ర నిర్మాతలు ఇప్పుడు సెకండ్ టీజర్ను రిలీజ్ చేశారు. టీజర్ మంచి ఎమోషనల్ ఎక్స్ పీరియన్స్ అందించింది. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. అనంతిక సనీల్కుమార్ ప్రధాన పాత్రలో నటించారు.
మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్
మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సమర్పణలో కిషోర్ తేజా, సాత్విక లీడ్ రోల్స్లో నటించిన మై లవ్ ఆల్బమ్ సాంగ్ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. వాకాడ అప్పారావు నిర్మించిన ఈ ఆల్బమ్ భావోద్వేగంతో కూడిన సంగీతం, రిఫ్రెషింగ్ విజువల్స్తో ఈ సాంగ్ కి సురేష్ బనిశెట్టి సాహిత్యం అందించగా, క్రాంతి ఆచార్య మనసుని కదిలించే సంగీతాన్ని అందించారు.
Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల 'కుబేర'. కుబేర మూవీ జూన్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా కింగ్ నాగార్జున 'కుబేర'కు తన డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియోలో నాగార్జున, శేఖర్ కమ్ముల, నిర్మాత పుష్కర్ రామోహన్ కలసి మాట్లాడుతున్న ఫోటోలని మేకర్స్ షేర్ చేశారు.