శనివారం, 14 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (13:27 IST)
సంబంధిత వార్తలు
బియ్యం పిండి, ఆముదం ముఖానికి పట్టిస్తే..?
అన్నం వార్చిన నీటిని ముఖానికి పట్టిస్తే..?
దాల్చిన చెక్కతో ఫేస్ప్యాక్..?
కీరదోస మిశ్రమాన్ని కళ్ల కిందభాగంలో రాస్తే..?
చైనా మార్కెట్లో వీవో యూ1 పేరుతో స్మార్ట్ ఫోన్
పెరుగే కనబడడం లేదు..?
భర్త: పెరుగన్నం అన్నావు కదా.. మరి ఇందులో అసలు పెరుగే కనబడడం లేదు..?
భార్య: నసపెట్టకుండా తినండి.. హైదరాబాద్ బిర్యానీలో మీకు హైదరాబాద్ ఉంటదేంటి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
సింధూర్ పెడుతుండగా వణికిన వరుడు చేయి, పెళ్లి రద్దు చేసిన వధువు
తన నుదుట సింధూర్ పెడుతున్న సమయంలో తనకు కాబోయే భర్త చేయి వణికిందని పెళ్లి రద్దు చేసుకున్నది ఓ వధువు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని కైమూరు జిల్లాలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. బీహార్ రాష్ట్రంలోని కైమూరు జిల్లాలో ఓ యువజంట పెళ్లి తంతు ఘనంగా జరుగుతోంది. ఇంతలో వధువుకి సింధూరం దిద్దే కార్యక్రమం వచ్చేసింది. వరుడికి కుంకుమ ఇచ్చి వధువు నుదుటిన పెట్టమని పురోహితుడు చెప్పారు. కుంకుము తీసుకుని పెట్టే సమయంలో వరుడు చేయి గడగడ వణికింది. ఇది గమనించిన వధువు అతడి చేయి పట్టుకుని తన నుదుటిన సింధూరాన్ని పెట్టనివ్వలేదు.
Nara Lokesh: తల్లికి వందనం పథకంలో రెండు వేలు నా జేబులో పడ్డాయా? నిరూపించకపోతే? (video)
తల్లికి వందనం పథకంలో రూ.2వేల రూపాయలు తన జేబులో పడుతున్నాయని ఆరోపిస్తున్న వైకాపా జగన్మోహన్ రెడ్డికి మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. తన అకౌంట్లో ఆ డబ్బు పడినట్టు 24 గంటల్లో నిరూపించాలి. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని జగన్ని హెచ్చరించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి గత ప్రభుత్వం ఏ నిబంధనలైతే అమలు చేసిందో, అవే నిబంధనలను తాము కూడా పాటిస్తున్నామని, కాబట్టి ఈ పథకంపై తమను ప్రశ్నించే నైతిక హక్కు వైసీపీ వాళ్లకు లేదని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
NEET UG 2025 results: నీట్ యూజీ 2025 ఫలితాలు.. టాప్లో మహేష్ కుమార్
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) యూజీ 2025 ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. రాజస్థాన్కు గర్వకారణమైన తరుణంలో, హనుమాన్గఢ్ నివాసి అయిన మహేష్ కుమార్ 720 మార్కులకు 686 మార్కులు సాధించి ఆల్ ఇండియా టాపర్గా నిలిచాడు. సికార్లోని ప్రఖ్యాత కెరీర్ ఇన్స్టిట్యూట్లో గత మూడు సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్న మహేష్ కుమార్, అత్యంత పోటీతత్వం కలిగిన మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచాడు.
గుడిలో భార్య కాళ్లకు భర్త నమస్కారం, బుద్ధిలేదా అంటూ బామ్మ ఆగ్రహం (video)
పవిత్రమైన దేవాలయాల్లో ఇటీవలి కాలంలో పాడుపనులు చేసేవారు ఎక్కువవుతున్నారు. దేవాలయంలో భక్తిశ్రద్దలతో ఆ భగవంతుడిని దర్శించుకుని వెళ్తుంటారు భక్తులు. కానీ ఈమధ్య కాలంలో దేవాలయాలలో కూడా రీల్స్ చేస్తూ వ్యూస్ కోసం వెంపర్లాడేవారు ఎక్కువయ్యారు. గుడిలో అలాంటి పనులు చేయకూడదనే ఇంగితజ్ఞానం కూడా వుండటంలేదు. ఇక అసలు విషయానికి వస్తే... గుడిలో జరిగిన ఓ విషయాన్ని వీడియో ద్వారా తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు ఓ నెటిజన్. ఆ వీడియోలో... ఆలయ ప్రాంగణంలో కొత్తగా పెళ్లయిన భార్య నిలబడి వుండగా ఆమె భర్త హఠాత్తుగా ఆమె కాళ్లపై పడి ఆపై మోకాళ్లపై నిలబడి చేతులు చాస్తూ కనిపించాడు.
ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లో వ్యక్తిగత సహాయకుడు ఆత్మహత్య, అదే కారణమా?
తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య వ్యక్తిగత సహాయకుడు గంధమల్ల రవి అనే వ్యక్తి యాదగిరిగుట్టలోని ఎమ్మెల్యే నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎమ్మెల్యే ఇంటిపై వుండే పెంట్ హౌసులో ఎవరూ లేని సమయంలో అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇతడి వయసు 38 ఏళ్లు. ఎమ్మెల్యే ఇంటిపైన పెంట్ హౌసులో తన భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి నివశిస్తున్న రవి ఇటీవలే తన సొంత ఊరు వెళ్లివచ్చాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది
టీ అనేది కేవలం పానీయం కంటే ఎక్కువ; ఇది చరిత్రతో మిళితమైన ఒక ఆచారం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆహ్లాదాన్ని పంచే ఒక అనుభవం. అయితే, మనం టీ తాగుతున్నప్పుడు, మనం వేసే ప్రతి గుటక లోనూ దాని స్వచ్ఛత , ప్రామాణికతను తరచుగా విస్మరిస్తుంటాము. విడిగా విక్రయించే (లూజ్)టీలో కల్తీ సమస్య ఒక ముఖ్యమైన ఆందోళనగా ఉద్భవించింది, ఇది ఈ ప్రియమైన పానీయం యొక్క నాణ్యతను దెబ్బతీసే ప్రమాదం అధికంగా ఉంది. కల్తీతో సంబంధం ఉన్న నష్టాలను అర్థం చేసుకోవడం, నిజమైన లూజ్ టీని ఎలా గుర్తించాలో తెలుసుకోవడం ప్రామాణికమైన, సురక్షితమైన టీ అనుభవాన్ని నిర్ధారించడానికి చాలా ముఖ్యమైనది.
కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే
వాము. దీనిని సాంప్రదాయ భారతీయ వంటకాలు, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తుంటారు. ఇవి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉన్నాయి. ఫలితంగా పెప్టిక్ అల్సర్లకు చికిత్స చేయడంలో, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మేలు చేస్తుంది. వామును ఆహారంలో తీసుకుంటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. వాము శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. డయాబెటిస్తో బాధపడుతుంటే, వాము తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. వాము చూర్ణంతో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు
సబ్జా విత్తనాలను నానబెట్టి ఆ నీటిని తాగుతుంటారు చాలామంది. ఐతే సబ్జా విత్తనాలను నిమ్మకాయ నీటితో కలిపి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా విత్తనాలు నీటిలో నానబెట్టినప్పుడు అవి నీళ్లను పీల్చుకుని జిగురులాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి, ఇది శరీరాన్ని హైడ్రట్గా వుంచుతుంది. సబ్జా విత్తనాలతో నిమ్మకాయ నీరు తాగుతుంటే జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. కడుపులో గడబిడ వుండదు. సబ్జానిమ్మకాయ నీరు తాగితే శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయిలు అదుపులో వుంటాయి. మధుమేహం వున్నవారికి ఇది మేలు చేస్తుంది.
లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు
తేనెలో నానబెట్టిన ఉసిరి కాయలు. వీటివల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. తేనె-ఉసిరి రెండింటినీ కలిపి ఇలా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి వాటిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా తేనె, ఉసిరికాయ మిశ్రమాన్ని తయారుచేసి తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు దూరమవుతాయి. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో లివర్ మరింత చురుగ్గా పనిచేస్తుంది. తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే చర్మపు ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తుంది.
తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు
తులసి టీ. తులసి ఆకుల నుండి తయారైన తులసి టీ, రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియకు సహాయపడటం, శ్వాసకోశ సమస్యలను తగ్గించడం, ఒత్తిడిని తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. తులసి టీ తాగితే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తులసి టీలో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. తులసి టీ జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తులసి శ్వాసకోశ అసౌకర్యానికి, ముఖ్యంగా బ్రోన్కైటిస్, ఉబ్బసం, జలుబు, దగ్గులకు నివారణిగా పనిచేస్తుంది.