1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By
Last Modified: మంగళవారం, 21 మే 2019 (22:50 IST)

సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికలు 2019 లైవ్ రిజల్ట్

[$--lok#2019#state#telangana--$]

 
ప్రధాన ప్రత్యర్థులు: టి. సాయి కిరణ్ యాదవ్ (తెరాస) వర్సెస్ ఎమ్ అంజన్ కుమార్ యాదవ్ (కాంగ్రెస్)
 
తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. గత 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బీజేపీకి చెందిన బండారు దత్తాత్రేయ గెలుపొందారు. కాగా ఈ 2019 ఎన్నికల్లో టి. సాయి కిరణ్ యాదవ్ తెరాస నుంచి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్ అంజన్ కుమార్ యాదవ్ బరిలోకి దిగారు. అలాగే బీజేపీ తరపున కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
 
[$--lok#2019#constituency#telangana--$]
 
గత 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయకు 4,38,271 ఓట్లు నమోదు కాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్ అంజన్ కుమార్ యాదవ్‌‌కి 1,83,536 ఓట్లు పోల్ అయ్యాయి.
 
ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ స్థానాలకు ఈసారి హేమాహేమీలు పోటీ పడుతున్నారు. తెరాస నుంచి కల్వకుంట్ల కవిత, బి. వినోద్ కుమార్, పి. దయాకర్, నామా నాగేశ్వర రావు తదితరులు పోటీలో వున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్, మధుయాష్కి గౌడ్, ఎ. రేవంత్ రెడ్డి, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేణుకా చౌదరి తదితరులు బరిలో వున్నారు.