శుక్రవారం, 26 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 29 జనవరి 2019 (16:44 IST)
సంబంధిత వార్తలు
నా సిస్టర్ కాదు..?
ఆంధ్రా ప్రజలకు పౌరుషం లేదా? పవన్ కళ్యాణ్
వింటర్ సీజన్లో ఐస్ కొని..?
మ్యాచింగ్ హెల్మెట్లు కొనుక్కొస్తా...
ఏంటి బెదిరిస్తున్నారా..? అది కారులోనే వుంది జాగ్రత్త... కుమారస్వామి వార్నింగ్
నా మీద నమ్మకం లేదా...?
కుమార్: నా మీద నమ్మకం లేదా గీతా.. అంత దూరంగా కూర్చున్నావ్..?
గీతా: అదేం లేదు... నిన్న కొన్న పల్లీలలో సగం నువ్వే తినేశావ్..! అందుకనీ...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
బంగ్లాదేశ్లో అస్థిర పరిస్థితులు - హిందువులను చంపేస్తున్నారు...
పొరుగు దేశం బంగ్లాదేశ్లో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. అదేసమయంలో ఆ దేశంలో మైనార్టీలుగా ఉన్న హిందువులను లక్ష్యంగా చేసుకుని మూక దాడులు జరుగుతున్నాయి. కొందరిని చంపేస్తున్నారు. ఈ హింసాత్మక చర్యలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
15 ఏళ్ల క్రిందటి పవన్ సార్ బైక్, ఎలా వుందో చూడండి: వ్లాగర్ స్వాతి రోజా
పవన్ కల్యాణ్ సార్ ఇంటి దగ్గర నేను ఓ బైకును చూశాను అంటూ ఢిల్లీకి చెందిన వ్లాగర్, బైక్ రైడర్ స్వాతి రోజా చెప్పారు. పవన్ సార్ 15 ఏళ్ల క్రితం వాడిన హార్లిడేవిడ్సన్ మోటార్ బైకును చూసి, దాన్ని ఆయన అలా మెయింటైన్ చేయడాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఇదిగో చూడండి పవన్ సార్ బైక్ అంటూ స్వాతి ఆ వాహనంపైకి ఎక్కి ఫోటో దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.
ఉద్యోగులకు క్రిస్మస్ బోనస్ రూ.2 వేల కోట్లు
అమెరికాకు చెందిన ఓ పారిశ్రామికవేత్త తన కంపెనీలో పని చేసే ఉద్యోగులకు క్రిస్మస్ బోనస్ కింద రూ.2 వేల కోట్లు ప్రకటించారు. ఈ మొత్తాన్ని 540 మందికి అందజేయున్నట్టు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
పెంపుడు కుక్క జబ్బు పడిందని అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య, ప్రాణం తీసుకోవడం ఇంత సింపుల్ అయ్యిందా?
పెంపుడు కుక్క జబ్బుతో బాధపడుతోందని ఆత్మహత్య చేసుకున్న అక్కాచెల్లెళ్ల షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలోని పారా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఇలాంటి హృదయ విదారక సంఘటన జరిగింది. అక్కడ ఇద్దరు సోదరీమణులు, రాధా సింగ్ (24), జియా సింగ్ (22), తమ పెంపుడు కుక్క టోనీ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ వుండటాన్ని చూసి తట్టుకోలేక ఇరువురూ ఫినైల్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. జర్మన్ షెపర్డ్ కుక్క టోనీ గత నెల రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఉంది. నిరంతరం చికిత్స చేస్తున్నప్పటికీ దాని పరిస్థితి మెరుగుపడలేదు.
Hanuman: హనుమంతుడి శక్తి సూపర్మ్యాన్ను మించింది.. చంద్రబాబు
ప్రముఖ హాలీవుడ్ సూపర్ హీరోల కంటే భారతదేశ పౌరాణిక హీరోలు చాలా గొప్పవారని, ఈ జ్ఞానాన్ని పిల్లలకు అందించడం సమాజం బాధ్యత అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలోని సాంస్కృతిక విశ్వవిద్యాలయంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో చంద్రబాబు మాట్లాడుతూ, హనుమంతుడు, అర్జునుడు, రాముడు, కృష్ణుడు వంటి పాత్రలు సాటిలేని బలం, విలువలు, జ్ఞానాన్ని సూచిస్తాయని అన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
మహిళకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉంది.. : హెబ్బా పటేల్
మహిళలకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ వారికి ఉందని యంగ్ హీరోయిన్ హెబ్బా పటేల్ అన్నారు. ఇటీవల హీరో శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వీటిపై పలువురు సినీ హీరోయిన్లు తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై హెబ్బా పటేల్ సూటిగా స్పందించేందుకు నిరాకరించారు. ఇలాంటి వివాదాల్లో తలదూర్చకపోవడమే మంచిదని అంటున్నారు.
4 చోట్ల బిర్యానీలు తింటే ఏది రుచైనదో తెలిసినట్లే నలుగురితో డేట్ చేస్తేనే ఎవరు మంచో తెలుస్తుంది: మంచు లక్ష్మి
నటుడు శివాజీ దండోరా చిత్రం ప్రమోషన్ కార్యక్రమం సమయంలో టంగ్ స్లిప్ అయి బైటకు వచ్చిన 2 పదాల కారణంగా ఇప్పుడు సోషల్ మీడియాలో రెండు గ్రూపులుగా విడిపోయి విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ సాగుతున్నారు పలువురు నెటిజన్లు. కొందరు శివాజీ మాట్లాడిన మాటల్లో తప్పులేదని వాదిస్తుంటే మరికొందరు యాంకర్ అనసూయ, గాయని చిన్మయి వాదనల్లో తప్పేమీ లేదని పరస్పరం వాదనలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ నెటిజన్ మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను xలో పోస్ట్ చేసాడు.
దండోరాను ఆదరించండి.. లేదంటే నింద మోయాల్సి వస్తుంది? హీరో శివాజీ
దండోరా చిత్రాన్ని ఆదరించాలని లేకపోతే ఆ నింద తాను మోయాల్సి వస్తుందని హీరో శివాజీ అన్నారు. ఈ చిత్రం థియేటర్లలో ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే గూస్బంప్స్ వస్తున్నాయన్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం పాజిటవ్ టాక్ను సొంతం చేసుకుంది. దీంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ను నిర్వహించింది.
Samantha: 2025 సంవత్సరం నా జీవితంలో చాలా ప్రత్యేకం.. సమంత
నటి సమంత రూత్ ప్రభు 2025 సంవత్సరాన్ని తన జీవితంలో చాలా ప్రత్యేకమైన, మరచిపోలేని సంవత్సరంగా అభివర్ణించారు. ఈ సంవత్సరం ఆ నటి జీవితంలో రెండు ముఖ్యమైన మైలురాళ్లను గుర్తించింది. ఆమె 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించిన తొలి నిర్మాణ సంస్థ చిత్రం శుభం ప్రారంభం, చిత్రనిర్మాత రాజ్ నిడిమోరుతో ఆమె వివాహం. 2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో, సమంత క్రిస్మస్ రోజున ఇన్స్టాగ్రామ్లో తన ఈ స్మరణీయ సంవత్సరానికి సంబంధించిన కొన్ని క్షణాలను పంచుకున్నారు. గురువారం డిసెంబర్ 25 ఆమె పంచుకున్న ఈ పోస్ట్ త్వరగా వైరల్ అయింది. అభిమానుల నుండి సాదర స్పందనలను పొందింది.
ఈషా మూవీ రివ్యూ.. హార్ట్ వీక్ ఉన్నవాళ్లు ఈ సినిమాకు రావొద్దు.. కథేంటంటే?
స్నేహితులైన కళ్యాణ్(త్రిగున్), నయన(హెబ్బా పటేల్), అపర్ణ(సిరి హనుమంత్), వినయ్(అఖిల్ రాజ్) చుటూ జరిగే కథ. వారికి అపర్ణ, వినయ్ భార్యాభర్తలు తొడవుతారు. వీరు ఫేక్ భూత వైద్యుల బండారాలు బయటపెడుతూ ఉంటారు. అందులో ఓ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ ఆది దేవ్ భూత వైద్యుడినీ కూడా ఫేక్ అనుకుంటారు. అపర్ణ ప్రెగ్నెంట్ గా ఉన్న ఈ సమయంలో ఈ నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒరిస్సా బోర్డర్లో ఉన్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) ఆశ్రమానికి వెళ్తారు. ఆ క్రమంలో అనుకోకుండా జరిగిన యాక్సిడెంటలో పుణ్యవతి అనే ఒక ఒక మహిళ చనిపోతుంది. ఈ విషయం వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఆశ్రమం దగ్గరికి వెళ్ళగా పుణ్యవతి ఆత్మ ఒక శరీరంలోకి వచ్చి వీళ్ళపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ నలుగురు ఆదిదేవ్ చెప్పిందని ఫేక్ అంటూ వాదనకు దిగుతారు. ఆ తర్వాత ఏమి జరిగింది. నిజంగానే సినిమా భయపెట్టిందా.. అనేది మిగిలిన కథ.