శనివారం, 31 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 29 జనవరి 2019 (16:44 IST)
సంబంధిత వార్తలు
నా సిస్టర్ కాదు..?
ఆంధ్రా ప్రజలకు పౌరుషం లేదా? పవన్ కళ్యాణ్
వింటర్ సీజన్లో ఐస్ కొని..?
మ్యాచింగ్ హెల్మెట్లు కొనుక్కొస్తా...
ఏంటి బెదిరిస్తున్నారా..? అది కారులోనే వుంది జాగ్రత్త... కుమారస్వామి వార్నింగ్
నా మీద నమ్మకం లేదా...?
కుమార్: నా మీద నమ్మకం లేదా గీతా.. అంత దూరంగా కూర్చున్నావ్..?
గీతా: అదేం లేదు... నిన్న కొన్న పల్లీలలో సగం నువ్వే తినేశావ్..! అందుకనీ...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?
తిరుపతి జిల్లాలోని గూడూరు పట్టణంలోని అశోక్ నగర్లోని డ్రైనేజీ కాలువలో శుక్రవారం పారిశుధ్య కార్మికులు చెత్తను తొలగిస్తుండగా కవల శిశువుల మృతదేహాలను కనుగొన్నారు. మృతదేహాలను గుర్తించిన కార్మికులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన స్థానికులలో ఊహాగానాలకు దారితీసింది.
Mega DSC: మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు.. ఏపీ సర్కారు
మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేయాలని సోషల్ మీడియాలో విస్తృతంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో జూన్ 6 నుంచి షెడ్యూల్ ప్రకారం పరీక్ష జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణలో ఏదైనా జాప్యం జరిగితే 2.45 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని, లక్షలాది మంది పాఠశాల విద్యార్థుల విద్యా సంవత్సరాన్ని దెబ్బతీస్తుందని పాఠశాల విద్యా శాఖ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్ఎస్ నిజమేనేమో: రాజా సింగ్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా బీజేపీ ప్రస్తుత, మాజీ అధ్యక్షులపై షాకింగ్ ఆరోపణలు చేశారు ఆయన. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో ఆయనకు విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా బీజేపీలో ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారని రాజా సింగ్ అన్నారు. కరీంనగర్ నుంచి తనపై వార్ స్టార్ట్ అయ్యిందని రాజాసింగ్ ఆరోపించారు.
Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి
వైకాపా ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నందున, దాని నాయకులపై అనేక కేసులను పోలీసులు చురుగ్గా కొనసాగిస్తున్నారు. బెయిల్ దరఖాస్తులు ఆలస్యం అవుతున్నాయి లేదా తిరస్కరించబడుతున్నాయి. చాలా సందర్భాలలో, బెయిల్ మంజూరు అయిన వెంటనే కొత్త కేసులు దాఖలు చేయబడుతున్నాయి. ఈ పరిణామాలను వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సమీక్షించి, చట్టపరమైన నిర్వహణలో సాధ్యమయ్యే లోపాలను గుర్తించారని భావిస్తున్నారు. పెరుగుతున్న కేసుల సంఖ్య, పెరుగుతున్న చట్టపరమైన ఒత్తిడిని నిర్వహించడానికి ప్రస్తుత న్యాయ బృందం సరిపోకపోవచ్చునని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్లో?
ఇటీవల ముగిసిన మహానాడు కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. కడపలో జరిగిన మూడు రోజుల సమావేశంలో ఆయన బలమైన, ప్రభావవంతమైన ప్రసంగాలు చేశారు. చివరి రోజున భారీ జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, లోకేష్ సంక్షిప్తంగా, దృఢంగా మాట్లాడారు. సంకీర్ణ ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుందని హామీ ఇచ్చారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?
యువ నటి శ్రీలీల ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన కొత్త ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాలలో, శ్రీలీల వధువులా దుస్తులు ధరించి కనిపించింది. ఆమె బుగ్గలకు పసుపు పూసినట్లు చూపించే కొన్ని చిత్రాలు ఉన్నాయి. ఇది భారతీయ ఆచారాలలో సాంప్రదాయ వివాహానికి ముందు ఆచారం. విజువల్స్తో పాటు, శ్రీలీల "ఈ రోజు నాకు గొప్ప రోజు. నేను త్వరలో పూర్తి వివరాలను పంచుకుంటాను. త్వరలో వస్తుంది" అని ఒక శీర్షికను జోడించింది. ఇది ఆమె అభిమానులలో తీవ్ర ఊహాగానాలకు దారితీసింది. ఈ పోస్టును చూసిన వారంతా షాకవుతున్నారు. కెరీర్ పీక్లో వున్నప్పుడే శ్రీలీల పెళ్లి చేసుకుంటుందా అని ఆలోచిస్తున్నారు.
Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య
దక్షిణాదిలో అందరికీ తెలిసిన స్టార్ సూర్య, తన భార్య జ్యోతిక, కుమార్తె దియా తో కలిసి కాలిఫోర్నియాలో దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యూనివర్శిటీ ఆఫ్ సౌత్ రన్ కాలిఫోర్నియా స్నాతకోత్సవంలో కుమార్తె దియా పట్టా పుట్టుకునే వేడుకకు కుటుంబంలో సూర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతో దియా దిగిన ఫొటో ఆకట్టుకుంది.
Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగర్ అదితి భావరాజు
లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ను స్థాపించి తొలి చిత్రం ‘కలర్ఫోటో’తో అందరి దృష్టిని ఆకర్షించిన డైనమిక్ ప్రొడ్యూసర్ రవీంద్ర బెనర్జీ ముప్పనేని.. ఆ తర్వాత ‘బెదురులంక 2012’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. మరోసారి ఆయన తన సక్సెస్ఫుల్ బ్యానర్పై నిర్మిస్తోన్న లేటెస్ట్ ఎగ్జయిటింగ్ మూవీ ‘దండోరా’. ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై విజయ్ దేవరకొండ స్పందించారు. కాంతారావు స్మారక అవార్డు ప్రకటించడం గౌరవంగా ఉందని విజయ్ దేవరకొండ వెల్లడించారు. నట ప్రపూర్ణ కాంతారావు పేరిట ఈ గౌరవం లభించడం ఆనందంగా ఉందన్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?
పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్న, హీరో విజయ్ దేవరకొండ ప్రేమలో వున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ అక్కడక్కడ కలిసి కనిపించడం చేస్తున్నారు. దీంతో వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు టాక్ వస్తోంది. తాజాగా రష్మిక మందన్న ఎల్లో శారీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను అమ్మడు విజయ్ దేవరకొండ ఇంట్లో షూట్ చేసినట్లు తెలుస్తోంది. రష్మిక తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఈ ఫోటోలు తనకు నచ్చిన రంగు, వాతావరణం, స్థలం, ఓ అందమైన మహిళ తనకు ఇచ్చిన ఈ చీరతో ఫోటోలు దిగడం సంతోషంగా వుందని చెప్పుకొచ్చింది.