గురువారం, 16 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 29 జనవరి 2019 (16:44 IST)
సంబంధిత వార్తలు
నా సిస్టర్ కాదు..?
ఆంధ్రా ప్రజలకు పౌరుషం లేదా? పవన్ కళ్యాణ్
వింటర్ సీజన్లో ఐస్ కొని..?
మ్యాచింగ్ హెల్మెట్లు కొనుక్కొస్తా...
ఏంటి బెదిరిస్తున్నారా..? అది కారులోనే వుంది జాగ్రత్త... కుమారస్వామి వార్నింగ్
నా మీద నమ్మకం లేదా...?
కుమార్: నా మీద నమ్మకం లేదా గీతా.. అంత దూరంగా కూర్చున్నావ్..?
గీతా: అదేం లేదు... నిన్న కొన్న పల్లీలలో సగం నువ్వే తినేశావ్..! అందుకనీ...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
జై శ్రీరామ్ అంటే ఫీజులో రూ.500 రాయితీ : వైద్యుడి ఆఫర్.. ఐఎంఏ షోకాజ్ నోటీస్
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ వైద్యుడు చేసిన ప్రకటన పెను వివాదానికి దారితీసింది. తన వద్దకు వచ్చే వైద్యులు జై శ్రీరామ్ అంటూ నినాదం చేస్తే తాను తీసుకునే ఫీజులో రూ.500 తగ్గిస్తానంటూ ప్రకటన చేశారు. ఇది పెను వివాదంగా మారింది. దీంతో ఇది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దృష్టికి వెళ్లింది. దీంతో ఐఎంఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ తరహా ప్రకటన వైద్య వృత్తికే అవమానకరమని పేర్కొంటూ వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీచేసింది.
సుపారీ ఇచ్చి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య, బీరు సీసాలతో పొడిచి...
వివాహేతర సంబంధాల కారణంగా ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఈ సంబంధంలో ఇరుక్కున్నవారిలో అటు మగాడు కానీ లేదంటే ఇటు మహిళ కానీ బలవుతున్నారు. తెలంగాణలోని హనుమకొండ జిల్లా పరకాలలో దారుణం జరిగింది. ప్రియుడు మోజులో పడిన ఓ వివాహిత కట్టుకున్న భర్తను సుపారీ ఇచ్చి చంపించింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. హనుమకొండ జిల్లా పరకాలలో సుమన్, లావణ్యలు గత కొన్నేళ్లుగా నివాసం వుంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా వున్నారు. ఐతే గత కొన్ని నెలలుగా లావణ్య మరో వ్యక్తికి సన్నిహితంగా వుంటోంది. అతడితో వివాహేతర సంబంధం సాగిస్తోంది.
పిడుగులు పడటానికి ముందే హెచ్చరికలు... ఎన్ఆర్ఎస్సీతో ఏపీఎస్డీఎంఏ డీల్
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పిడుగుపాటు సంబంధిత మరణాలను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏపీఎస్డీఎంఏ), జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం (ఎన్ఆర్ఎస్సీ)తో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ ఒప్పందం కుదిరిందని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. జైన్, ఎన్ఆర్ఎస్సీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అపర్ణల మధ్య ఈ ఎంఓయూను అధికారికంగా ఖరారు చేశారు.
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసు.. వెలుగులోకి కేదార్ పేరు
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్, కాల్పుల కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం, పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన భారీ విలువ గల ఆర్థిక లావాదేవీల విషయంలో, గత సంవత్సరం దుబాయ్లో డ్రగ్స్ అధిక మోతాదులో తీసుకోవడం వల్ల మరణించిన కేదార్ పేరును వెలుగులోకి తెచ్చింది. మొయినాబాద్లోని రోహిత్ ఫామ్హౌస్పై పోలీసులు దాడి చేసినప్పుడు గాలిలోకి మూడుసార్లు కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మలకు కేదార్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
సత్యసాయి జిల్లా: ఇంట్లో పేలుడు ఐదుగురు మృతి, 20మంది గాయాలు
ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో బుధవారం ఒక ఇంట్లో సంభవించిన పేలుడులో ఐదుగురు మరణించగా, మరో 20 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన కదిరి మండలం, కుమ్మరవండ్ల పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఒక కార్మికుడి ఇంట్లో నిల్వ ఉంచిన డిటోనేటర్లు, గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో, ఆ ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. ఈ భారీ పేలుడు ధాటికి పక్కనే ఉన్న మరికొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్
హరీష్ శంకర్ దర్శకత్వంలో, పవన్ కళ్యాణ్తో పాటు శ్రీలీల, రాశి ఖన్నా నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం, దాని హిందీ డబ్బింగ్ వెర్షన్తో సహా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. ఈ చిత్రం 2 గంటల నిడివి కలిగి, IMAX 1.43:1 నిష్పత్తిలో ప్రదర్శించబడింది.
Yash: గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా టాక్సిక్ ఉంటుందన్న యశ్
లాస్ వెగాస్లో నిర్వహించిన సినిమాకాన్ 2026 కార్యక్రమంలో రాకింగ్ స్టార్ యశ్ సందడి చేశారు. ‘టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ గురించి వేదికపై యశ్ మాట్లాడిన మాటలు, చెప్పిన విషయాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ‘రామాయణ’ సహ నిర్మాత నమిత్ మల్హోత్ర, యశ్ ఇద్దరూ కలిసి ‘టాక్సిక్’ గురించి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. గ్యాంగ్ స్టర్ జానర్ చిత్రాలకు ఇకపై అడ్రస్గా, గైడ్గా ‘టాక్సిక్’ ఉంటుందని అభివర్ణించారు.
Mahesh Babu: శ్రీనివాస మంగాపురం టీజర్ ఆవిష్కరించి మెచ్చుకున్న మహేష్ బాబు
దర్శకుడు అజయ్ భూపతి ఇంటెన్స్ లవ్ స్టొరీ 'శ్రీనివాస మంగాపురం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. .'ఉయ్య్ అమ్మ' పాటతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆమె ఈ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు.
ఆసక్తికరంగా డార్క్ డేంజరస్ హారర్ థ్రిల్లర్ ప్రీ లుక్ పోస్టర్
హారర్, మిస్టరీ ఎలిమెంట్స్తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే మరో ఆసక్తికరమైన చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు M3 Media, Maha Movies సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహర్షి కూండ్ల ప్రెజెంట్స్లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం “Production No. 4”గా రూపొందుతోంది. “Inspired by True Events” అనే ట్యాగ్లైన్తో వస్తున్న ఈ సినిమా, నిజ ఘటనల ఆధారంగా రూపొందుతున్నదనే ఆసక్తిని పెంచుతోంది. ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రీ లుక్ పోస్టర్తో క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
Arya: క్రిమినల్స్ అంతా వారణాసిలోనే వున్నారు : కథానాయకుడు ఆర్య
తమిళ నటుడు ఆర్య చెప్పిన మాటలు ట్రెండ్ గా నిలుస్తున్నాయి. దేశంలో అక్కడక్కడా నేరాలు ఘోరాలు చేసిన క్రిమినల్స్ ఎక్కువమంది సాధువులుగా మారి వారణాసిలో మకాం వేస్తున్నారని మొదట్లో తాను పోలీసుల ద్వారా విని ఆశ్చర్యపోయానని కథానాయకుడు ఆర్య తెలిపారు.