శుక్రవారం, 20 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 29 జనవరి 2019 (16:20 IST)
సంబంధిత వార్తలు
మైనర్ బాలికను కారులో ఎక్కించుకుని.. మూడుసార్లు...?
నేను ప్రేమలో పడ్డానా? తెలుసుకోవడం ఎలా?
జపాన్లో రెండో ప్రపంచ యుద్ధం.. 4లక్షల మహిళల్ని అలా వాడేశారా?
ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు ఆత్మహత్యా యత్నం...
కోరిక తీర్చలేదని మైనర్ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు..
నా సిస్టర్ కాదు..?
శీను: హలో.. నిన్న నీతో పాటు బైక్పై ఉన్న అమ్మాయి ఎవరు.. నిజం చెప్ప లేదంటే నీతో మాట్లాడను...
చందర్: అది సిస్టర్ యార్..
శీను: అవునా.. మరి సిస్టర్ అయితే నన్ను చూసి ఎందుకు ఫేస్ కవర్ చేసుకుంది..
చందర్: నా సిస్టర్ కాదు.. నీ సిస్టర్...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి విశాఖపట్నం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ గొప్ప కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరుకానున్నారు. అధికారులు హై అలర్ట్లో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బీచ్ రోడ్డును సుందరీకరించడం ప్రారంభించారు.
జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది : ఫోన్ ట్యాపింగ్పై వైఎస్ షర్మిల
తన ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. వైవీ సుబ్బారెడ్డి వద్ద ట్యాప్ అయిన తన ఆడియో ఉందని ఇది నిజమో కాదో వైపీ సుబ్బారెడ్డి అతని కుటుంబ సభ్యులు మీద ప్రమాణం చేసి నిజం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వైవీ చేతికి ఆ ఆడియో ఎలా వచ్చిందో విచారణకు పిలిచి ప్రశ్నించాలని, ట్యాపింగ్లో నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. ఇక జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉందన్నారు.
నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)
ద్విచక్ర వాహనం నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని పోలీసులు నిత్యం చెబుతూనే వుంటారు. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్నప్పుడు పొరబాటున ఎక్కడైనా ప్రమాదం చోటుచేసుకుని వాహనం అదుపుతప్పి ప్రయాణించేవారు కిందపడితే హెల్మెట్ వుంటే బ్రతికి బైటపడే అవకాశం ఎక్కువగా వుంటుంది. ఐతే ద్విచక్ర వాహనాలను నడిపేవారు చాలామంది హెల్మెట్లు లేకుండానే వేగంగా వెళ్లిపోతూ కనిపిస్తుంటారు. ఇలాంటివారిని పట్టుకుని పోలీసులు వారికి బుద్ధి చెప్పినా తీరు మారటంలేదు. తాజాగా ఓ యువతి ద్విచక్ర వాహనంపైన చేసిన ఫీట్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాహనాన్ని నడుపుతూ వీడియో తీస్తూ సదరు యువతి ప్రమాదకర రీతిలో వెళ్తూ కనిపించింది.
FASTag: ఫాస్ట్ట్యాగ్ వార్షిక టోల్ పాస్లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఫాస్ట్ట్యాగ్ ఆధారిత వార్షిక టోల్ చెల్లింపు వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఇది భారతదేశ రహదారి మౌలిక సదుపాయాలకు "గేమ్-ఛేంజర్" అని కొనియాడారు. ఇది తరచుగా హైవే ప్రయాణికులకు చాలా అవసరమైన ఉపశమనం అని అభివర్ణించారు. హైదరాబాద్ నైట్ లైఫ్ కేంద్ర రోడ్డు రవాణా-రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ఆగస్టు 15 నుండి వార్షిక టోల్ పాస్ వ్యవస్థను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి
తన భార్య, తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు కేటాయించిన శాఖ నుంచి పైసా ఆదాయం లేదని, ఆమెకు తానే నెలకు రూ.5 లక్షలు పంపుతానని కాంగ్రెస్ నేత కొండా మురళి అన్నారు. వరంగల్ పోచమ్మ మైదానం కూడలిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఇందులో ఆయన పాల్గొని మాట్లాడుతూ, "కొండా సురేఖ ఖర్చులకు నేనే నెలకు రూ.5 లక్షలు పంపుతాను. సురేఖకు మంత్రి పదవి పోతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. రేవంతన్న, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు ఉన్నాక మన మంత్రి పదవికి ఎక్కడికి పోతుంది. కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు" అని అన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...
బిస్కెట్లు. వీటిని తినని వారు బహుశా వుండకపోవచ్చు. కానీ బిస్కెట్లు తింటే ఆరోగ్యానికి అవి ఎంతమేరకు ఉపయోగపడతాయి, ఎంతమేర ఆరోగ్యాన్ని సమస్యల్లోకి నెట్టివేస్తాయో తెలుసుకుందాము. బిస్కెట్లు శుద్ధి చేసిన పిండి, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్లతో తయారు చేయబడతాయి. బిస్కెట్లు పోషక విలువలు లేని ఖాళీ కేలరీలను మాత్రమే అందిస్తాయి బిస్కెట్లలో చక్కెర అధిక మోతాదులో ఉపయోగిస్తారు. మధుమేహం ఉన్నవారు బిస్కెట్లు తినకూడదు బిస్కెట్లలో గణనీయమైన మొత్తంలో సంతృప్త కొవ్వు ఉంటుంది. బిస్కెట్లు చెడు కొలెస్ట్రాల్ను పెంచుతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా ఇవి పెంచుతాయి.
ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి
ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందించడంలో యోగా యొక్క సమగ్ర ప్రయోజనాలను వేడుక జరుపుకుంటుంది. యోగా సాధన అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుండగా, సరైన ఫలితాల కోసం సమతుల్య ఆహారం తీసుకోవటం కూడా అంతే అవసరం. ఆరోగ్యకరమైన ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి వివిధ రకాల పోషకాలు ఉండాలి. బాదం అనుకూలమైన , పోషకమైన ఎంపికగా నిలుస్తుంది. మీరు దీర్ఘ ఆసనాలు వేస్తుంటే, తగినంత ప్రోటీన్ తీసుకోవడం అవసరం. ఇది యోగాసనాల తర్వాత కండరాల కోలుకోవడానికి మద్దతు ఇస్తుంది.
వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?
ఇటీవలి కాలంలో వ్యాయమం తప్పనిసరిగా మారింది. ఐతే కొంతమంది ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తుంటారు కానీ వర్కవుట్ చేయడానికి ముందు కొన్ని పదార్థాలను తీసుకుంటే వ్యాయామం చేసేటపుడు అలసట వంటి రుగ్మతలు దరిచేరవు. అలాంటివి ఏమిటో తెలుసుకుందాము. ఉత్తమ ప్రీ-వర్కౌట్ భోజనాలలో హోల్-ఫ్రూట్ స్మూతీ ఒకటి. ఇది సేవించడం ద్వారా వర్కవుట్ ప్రారంభించడంలో ఎలాంటి నిరుత్సాహం వుండదు. కడుపుకు తేలికగా, ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్రూట్-పెరుగు. ఇది శక్తి స్థాయిలను పెంచి, కండరాలను మెరుగుపరుస్తుంది. ఓట్ మీల్ స్థిరమైన శక్తి వనరుగా పనిచేస్తుంది, ఇది వ్యాయామం చేయడానికి ముందు అనువైనదిగా చెబుతారు.
ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
దోసెలు. బియ్యం పిండి, మినుముల పిండి కలిపి మనం ప్రతిరోజూ దోసెలు తింటుంటాము. ఐతే బియ్యం పిండి స్థానంలో ఇతర బలవర్థకమైన పోషకాలను కలిగినవి కలిపి దోసెలుగా పోసుకుని తింటుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. ఓట్స్ దోసె, బియ్యం పిండిని ఓట్స్తో భర్తీ చేయడం వల్ల దోసెలో ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. పోషక విలువలు పెరుగుతాయి. క్వినోవా దోసె, పిండిలో క్వినోవా వాడటం వల్ల దోసెలో ప్రోటీన్ కంటెంట్ పెరుగుతుంది. చిరుధాన్యాలతో దోసె, బియ్యం స్థానంలో మిల్లెట్లను వాడటం వల్ల ఫైబర్, ఖనిజ కంటెంట్ పెరుగుతుంది.
ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?
బాగా వేయించిన చికెన్. ఈ చికెన్ తినడం వల్ల బరువు పెరగడం, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరగడం, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వంటి వివిధ ప్రతికూల ఆరోగ్య ప్రభావాలకు దారితీస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం ప్రకారం క్యాన్సర్ మినహా అన్ని కారణాల వల్ల మరణించే ప్రమాదం కూడా దీనితో ముడిపడి ఉంది. బాగా వేయించిన చికెన్ తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. వేయించిన చికెన్ కేలరీలు, అధికంగా కొవ్వు కలిగి ఉంటుంది. ఫలితంగా బరువు పెరగడానికి, ఊబకాయానికి దోహదం చేస్తుంది.