మంగళవారం, 24 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 29 జనవరి 2019 (16:20 IST)
సంబంధిత వార్తలు
మైనర్ బాలికను కారులో ఎక్కించుకుని.. మూడుసార్లు...?
నేను ప్రేమలో పడ్డానా? తెలుసుకోవడం ఎలా?
జపాన్లో రెండో ప్రపంచ యుద్ధం.. 4లక్షల మహిళల్ని అలా వాడేశారా?
ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు ఆత్మహత్యా యత్నం...
కోరిక తీర్చలేదని మైనర్ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు..
నా సిస్టర్ కాదు..?
శీను: హలో.. నిన్న నీతో పాటు బైక్పై ఉన్న అమ్మాయి ఎవరు.. నిజం చెప్ప లేదంటే నీతో మాట్లాడను...
చందర్: అది సిస్టర్ యార్..
శీను: అవునా.. మరి సిస్టర్ అయితే నన్ను చూసి ఎందుకు ఫేస్ కవర్ చేసుకుంది..
చందర్: నా సిస్టర్ కాదు.. నీ సిస్టర్...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పశ్చిమ ఆసియా సంక్షోభం.. మార్చి 25న అఖిలపక్ష సమావేశం - భారత ప్రభుత్వం
పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చించేందుకు భారత ప్రభుత్వం మార్చి 25 సాయంత్రం 5గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అంతకుముందు మంగళవారం భారతదేశ రక్షణ సంసిద్ధతను సమీక్షించే ఉద్దేశంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్, జనరల్ ఉపేంద్ర ద్వివేది, అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, రక్షణ పరిశోధన- అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) చైర్మన్ సమీర్ కామత్ తదితరులు కూడా హాజరయ్యారు.
36 -37 డిగ్రీల సెల్సియస్: హైదరాబాదులో పెరిగిన ఉష్ణోగ్రతలు
హైదరాబాదులో మంగళవారం ఉష్ణోగ్రతలు పెరిగాయి. హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు 36 నుండి 37 డిగ్రీల సెల్సియస్కు, ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 39 నుండి 40 డిగ్రీల సెల్సియస్కు చేరుకునే అవకాశం ఉందని తెలంగాణ వెదర్మ్యాన్ రిపోర్ట్ చెప్తోంది. మధ్యాహ్నం నుండి రాత్రి వేళల మధ్య సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్నగర్, గద్వాల్, నాగర్కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్మ్యాన్ రిపోర్ట్ పేర్కొంది.
భారత నౌకాదళం భద్రత మధ్య ఇండియాకు బయలుదేరిన ఇంధన నౌకలు
పర్షియన్ గల్ఫ్లో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. దీంతో భారత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇధనం, ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో కేంద్రం ప్రభుత్వం రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. క్షిపణులు, డ్రోన్ల దాడులతో అట్టుడికిపోతున్న హర్మూజ్ జలసంధితో పాటు హిందూ మహాసముద్రంలో భారత నౌకాదళం పటిష్ట భద్రత నడుమ మూడు ఇంధన నౌకలు భారత్కు బయలుదేరాయి. దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి తన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలను కూడా రద్దు చేసుకున్నారు.
ఇరాన్ అగ్ర నాయకులను హతమార్చాల్సిందే : ట్రంప్కు నెతన్యాహు పిలుపు
ఇరాన్ అణ్వాయుధ సంపత్తితో ప్రపంచానికి ముప్పు పొంచివుందని, అందువల్ల ఇరాన్ అగ్రనాయకత్వాన్ని హతమార్చాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పిలుపునిచ్చారు. అందువల్ల ఇరాన్పై దాడులను మరింత ముమ్మరం చేస్తాని ఆయన ప్రకటించారు.
ఇరాన్ పైన యుద్ధం చేయమన్నది మీరే కదా పీట్: రక్షణ మంత్రిని ఇరికించిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అమెరికా ప్రతిష్టను దిగజార్చేలా వుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ దేశం పైన అమెరికా చేస్తున్న యుద్ధం గురించి ట్రంప్ మాట్లాడుతూ... ఇరాన్ పైన సైనిక చర్య చేపట్టాలనే ప్రతిపాదన తనది కాదనీ, రక్షణమంత్రి పీట్ హెగ్సెత్ సలహా అంటూ బాంబు పేల్చారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రక్షణమంత్రి పీట్ ను ఉద్దేశిస్తూ, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను పరిష్కరించాలన్నా, ఇరాన్ అణ్వాయుధం లేకుండా వుండాలన్నా ఆ దేశంపై సైనిక దాడి చేయాలని పీట్స్ చెప్పారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
పుచ్చకాయ. వేసవికాలంలో ఇది మార్కెట్లలోకి వచ్చేస్తుంది. దీనిలో 90 శాతం నీరు వుంటుంది. ఇది రుచిని మాత్రమే కాకుండా, చాలా పోషక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తుంది. పుచ్చకాయలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జ్వరంతో బాధపడతున్నవారు పుచ్చకాయ రసంలో తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం అంతరిస్తుంది. మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి పుచ్చకాయ ఔషధంగా పనిచేస్తుంది. పుచ్చపండు విత్తనాలను తీసుకోవటం వలన చర్మ క్యాన్సర్, ఇన్ఫెక్షన్ వంటి రుగ్మతలకు దూరంగా ఉంచుతుంది.
ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు
వాపిలోని మెరిల్ వారి గ్లోబల్ హెడ్ క్వార్టర్ కు తాను మొదటి సారిగా వెళ్ళినప్పటి సంఘటనలను గుర్తుచేసుకుంటూ, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్ ధోని బచ్పానా షుడ్ నాట్ రిటైర్ అనే విషయంలో హృదయపూర్వకంగా స్ఫూర్తిదాయకమైన చక్కని సంభాషణలో పాల్గొన్నారు. బచ్పానా షుడ్ నాట్ రిటైర్ అనేది మెరిల్ వారు ప్రజల ఆరోగ్య విషయంలో దేశవ్యాప్తంగా చేస్తున్న ఒక ప్రజారోగ్య ప్రచారం, ట్రీట్మెంట్ జరూరి హై అనే నినాదంతో ఈ ప్రచారం రూపొందించబడింది, సరైన సమయంలో రోగ నిర్ధారణ, అధునాతనమైన వైద్య చికిత్సల అందుబాటును గురించి ప్రజలకు సరైన అవగాహన కలిగిస్తూ ఈ నినాదం ముందుకు సాగుతోంది.
మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?
మార్కెట్లలో చాలాచోట్ల నకిలీ కోడిగుడ్లు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ నకిలీ కోడిగుడ్లను కాల్షియం కార్బోనేట్, పారాఫిన్ వ్యాక్స్, జిప్సం పౌడర్తో నకిలీ గుడ్డు పెంకులు తయారుచేస్తారు. గుడ్డులోని పచ్చసొన, గుడ్డులోని తెల్లసొనను సోడియం ఆల్జినేట్, అల్యూమ్, జెలటిన్, తినదగిన కాల్షియం క్లోరైడ్, బెంజోయిక్ యాసిడ్, నీరు, ఫుడ్ కలరింగ్తో తయారు చేస్తున్నారు. నకిలీ గుడ్డును గుర్తించడమెలాగో తెలుసుకుందాము. నకిలీ కోడిగుడ్ల పైపెంకు నిజమైన వాటి కంటే మెరుస్తూ ఉంటుంది. నకిలీ గుడ్లు నిజమైన గుడ్లు కంటే గట్టిగా ఉంటాయి. కోడిగుడ్డును షేక్ చేస్తే షెల్ లోపల నీరులా కదలాడుతున్నట్లుంటే అది నకిలీది.
డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ
ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతను ఎదుర్కోవడానికి భారతదేశవ్యాప్తంగా 20,911 మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు ప్రతిజ్ఞ చేయడంతో, డానోన్ ఇండియా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక మైలురాయిని నెలకొల్పింది. ఐరన్ లోపం, రక్తహీనతను పరిష్కరించడానికి అవగాహనను పెంచడం, ముందస్తు రోగ నిర్ధారణను ప్రోత్సహించడం, సమర్థవంతమైన పోషకాహార చర్యలను ప్రోత్సహించడంలో డానోన్ చేసిన సామూహిక కృషిని ఈ చారిత్రాత్మక విజయం ప్రతిబింబిస్తుంది. సూక్ష్మపోషకాల లోపాలను ఎదుర్కోవడంలో, ప్రజారోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో భాగస్వామ్య చర్యల ప్రాముఖ్యతను ఈ చొరవ నొక్కి చెబుతుంది.
టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ ఈ రోజు ఒబెడా బ్రాండ్ పేరిట తమ ఇంజెక్టబుల్ సెమాగ్లుటైడ్ను విడుదల చేసినట్లు వెల్లడించింది. భారతదేశంలో టైప్ 2 మధుమేహ నిర్వహణ కోసం, అధునాతన జిఎల్ పి -1 రిసెప్టర్ అగోనిస్ట్ ఆధారిత చికిత్స లభ్యతను విస్తరించడంలో ఇది ఒక కీలకమైన ముందడుగును సూచిస్తుంది. జెనరిక్ సెమాగ్లుటైడ్ కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డిజిసిఐ) ఆమోదం పొందిన మొట్టమొదటి భారతీయ కంపెనీ డాక్టర్ రెడ్డీస్.