బుధవారం, 18 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 29 జనవరి 2019 (16:20 IST)
సంబంధిత వార్తలు
మైనర్ బాలికను కారులో ఎక్కించుకుని.. మూడుసార్లు...?
నేను ప్రేమలో పడ్డానా? తెలుసుకోవడం ఎలా?
జపాన్లో రెండో ప్రపంచ యుద్ధం.. 4లక్షల మహిళల్ని అలా వాడేశారా?
ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు ఆత్మహత్యా యత్నం...
కోరిక తీర్చలేదని మైనర్ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు..
నా సిస్టర్ కాదు..?
శీను: హలో.. నిన్న నీతో పాటు బైక్పై ఉన్న అమ్మాయి ఎవరు.. నిజం చెప్ప లేదంటే నీతో మాట్లాడను...
చందర్: అది సిస్టర్ యార్..
శీను: అవునా.. మరి సిస్టర్ అయితే నన్ను చూసి ఎందుకు ఫేస్ కవర్ చేసుకుంది..
చందర్: నా సిస్టర్ కాదు.. నీ సిస్టర్...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్లో ప్రమాదం... తర్వాత ఏమైంది?
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్లో ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం విశాఖపట్టణంలోని సిరిపురం నుంచి పెద్ద వాల్తేరు వైపు వెళుతుండగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పవన్ వాహనశ్రేణిలో ముందు వెళుతున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేసింది. దీంతో వెనుక వేగంగా వస్తున్న వాహనం ముందు వాహనాన్ని ఢీకొట్టింది.
కదులుతున్న రైలులో ఏసీ కోచ్లో యువతిపై అత్యాచారం చేసిన టిటిఈ
అహ్మదాబాద్-గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక టీటీఈ అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ఆ అమ్మాయి టికెట్ లేకుండా ప్రయాణిస్తోంది. ఆమెకు సీటు ఇప్పిస్తానని చెప్పి, టీటీఈ ఆమెను ఒక కంపార్ట్మెంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ అమ్మాయి అహ్మదాబాద్-గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ టీటీఈ తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. తనపై జరిగిన అఘాయిత్యం గురించి ఆమె చెబుతూ... నేను NCC C-సర్టిఫికెట్ పరీక్ష రాయడానికి వెళ్ళాను. తిరిగి వస్తుండగా, జన సమూహం ఎక్కువగా ఉండటం వల్ల టికెట్ దొరకకపోవడంతో ఏసీ కోచ్ ఎక్కాను. TTE వచ్చేసరికి నేను ఏసీ కోచ్లో నిలబడి ఉన్నాను.
ఏడేళ్ల బాలికను హత్య చేసి.. డ్రమ్లో నింపేశాడు..
చిత్తూరు జిల్లాలోని తన ఇంట్లో ఏడేళ్ల బాలికను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని డ్రమ్లో నింపిన ప్రధాన నిందితుడు కులవర్ధన్ మంగళవారం రాత్రి జిల్లాలోని మదనపల్లెలోని సరస్సులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మదనపల్లె పట్టణంలోని నీరుగుట్టవారిపల్లిలోని తన ఇంట్లో నిందితుడు బాలికపై లైంగిక దాడి చేసిన తర్వాత ఆమెను హత్య చేశాడు. చేనేత కార్మికుడి కుమార్తె అయిన ఆ బాలిక ఇంటి ముందు ఆడుకుంటూ ఇంటి నుండి తప్పిపోయింది. ఆమె తిరిగి రాకపోవడంతో, ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి ముందు పరిసరాల్లో వెతికారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు.. చంద్రబాబు, పవన్, జగన్ల శుభాకాంక్షలు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వివిధ వర్గాల ప్రజల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో వేడుకలు జరుగుతున్నాయి. వివిధ రాజకీయ నాయకులు కేసీఆర్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కేసీఆర్ జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ మాజీ సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు.
జేఈఈ మెయిన్ 2026 సెషన్-1 ఫలితాలు.. ముగ్గురు అనంతపూర్ విద్యార్థులకు ర్యాంక్
ఈ సంవత్సరం జేఈఈ మెయిన్ 2026 సెషన్-1లో చాలా మంది గ్రామీణ విద్యార్థులు రాణించారని వదాన్య ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అశోక్ పడపాటి అన్నారు. ముఖ్యంగా, జేఈఈలో 99.98 శాతంతో జుగేష్ కుమార్, 99.84 శాతంతో తులసి కార్తీక్, 99.78 శాతంతో యెశ్వంత్ కుమార్ అనే ముగ్గురు విద్యార్థులను గురించి ప్రస్తావించారు. ఈ ముగ్గురూ సత్యసాయి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. తరువాత వారికి వదాన్య ఫౌండేషన్ శిక్షణ ఇచ్చింది. ఈ సంవత్సరం జేఈఈ మెయిన్ సెషన్-1 కి దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని అశోక్ పడపాటి పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?
పనిభారం, ఒత్తిడి, ఇతర ఆందోళనలు వల్ల చాలామంది హైబిపితో బాధపడుతున్నారు. దీనితో తీవ్రమైన గుండెజబ్బులతో పాటు పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ అధిక రక్తపోటును అదుపులో పెట్టకపోతే ఆరోగ్యపరంగా తీవ్రమైన సమస్యలు సృష్టిస్తుంది. అందువల్ల ఈ క్రింది పదార్థాలను తింటుంటే రక్తపోటు అదుపులో వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. పొటాషియం పుష్కలంగా వున్న కొబ్బరి నీరు తాగినా బీపీ నియంత్రణలోకి వస్తుంది. పుచ్చకాయలో రక్తం గడ్డకట్టకుండా చూసే గుణం వుంది, వీటిని తింటుంటే బీపీ అదుపులోకి వస్తుంది. కొత్తిమీరలోని యాంటీ ఇంఫ్లమేటరీ, యాంటీ డిప్రెసెంట్ గుణాలు బీపీని కంట్రోల్ చేయగలవు. ద్రాక్ష పండ్లలోని ఫాస్పరస్, పొటాషియం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా వుండటమే కాకుండా బీపీ అదుపులో వుంటుంది.
అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?
కలబంద లేదా అలోవెరా. దీనిని సౌందర్య సాధనంగా బాగా వాడతారు. ఐతే కలబందలో సౌందర్యంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. మధుమేహాన్ని నియంత్రించడంలోనూ, పాదాలలో ఏర్పడే తిమ్మిర్లను తగ్గించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. కలబంద లోని ఫోలిక్ యాసిడ్, గుండెకి సంబంధించిన రక్త ప్రసరణ వ్యవస్థను కాపాడుతుంది. శరీరానికి అవసరమైన 75 రకాల పోషక విలువలు కలబందలో ఉన్నాయి. జీర్ణవ్యవస్థలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను వెలుపలికి నెట్టేసే సహజ గుణం అలోవెరాలో ఉన్నాయి. యాంటి బయాటిక్స్ వాడనవసరం లేకుండా వాపులను, నొప్పులను తగ్గించే గుణం దీని జెల్లో ఉంది.
హైదరాబాద్లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్ సదస్సు టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026ను టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ నిర్వహించింది. ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును పునర్నిర్మించడంపై దృష్టి సారించిన చర్చలు, సహకార పరివర్తన కోసం విధాన నిర్ణేతలు, వైద్యులు, సాంకేతిక నిపుణులు, పరిశోధకులు, సామాజిక ప్రభావ నాయకులను విజయవంతంగా ఒకచోట చేర్చింది.
ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు
వాలెంటైన్స్ డే అంటే ఇప్పుడు కేవలం ఆర్భాటంగా జరుపుకోవడం లేదా ఒక రోజు మాత్రమే ఆనందించడం కాదు. నేడు, బహుమతులు ఇవ్వడం అనేది మరింత వ్యక్తిగతంగా, ఆలోచనాత్మకంగా, రోజువారీ శ్రద్ధను ప్రతిబింబించేలా మారుతోంది. కేవలం రొమాంటిక్ భాగస్వాములనే కాకుండా... స్నేహితులు, కుటుంబ సభ్యులు, తమను తాము కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రజలు అర్థవంతమైన, ఉపయోగకరమైన బహుమతుల కోసం చూస్తున్నారు. ఈ మార్పు... చాక్లెట్లు, పూల కంటే భిన్నమైన, ఆధునిక ప్రత్యామ్నాయాలకు తలుపులు తెరుస్తోంది.
చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం
గోధుమల ద్వారా తీసిన గోధుమ రవ్వ వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, శరీర బరువు తగ్గించుటలోనూ దోహదపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్ బి ఉంటాయి. గోధుమ రవ్వ వలన కలిగే ప్రయోజనమేమిటో తెలుసుకుందాము. గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని పాలిచ్చే తల్లులు పాలలో కలిపి తినాలి. కొందరికి గోధుమ రవ్వ జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగించవచ్చు, అలాంటివారు కొన్ని రోజులు దానిని తినడం ఆపాలి. గోధుమ రవ్వ పదార్థం తింటుంటే శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గోధుమ రవ్వ పదార్థాన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గోధుమరవ్వతో చేసిన పదార్థాలకు వాంతులు ఆపే శక్తి వుంది.