గురువారం, 19 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 29 జనవరి 2019 (12:29 IST)
సంబంధిత వార్తలు
రాత్రికి ఎంత తీసుకుంటావ్.. వ్యభిచారణి అంటూ.. చిన్మయి
శాలరి కట్ చేస్తున్నారు..?
ఆమెకేమో 41 సంవత్సరాలు.. అతడికి 65ఏళ్లు.. ఎక్కడెక్కడో తాకాడు..
అప్పులు ఎగ్గొట్టడం పెద్ద నేరమా? : గుజరాత్ డైమండ్ వ్యాపారి
ఆమెతో ఏమన్నావేమిటి..?
వింటర్ సీజన్లో ఐస్ కొని..?
రాము: రమేష్.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే..
ఏదైన మంచి బిజిసెస్ ఉంటే చెప్పు...
రమేష్: వింటర్ సీజన్లో ఐస్ కొని..
సమ్మర్లో అమ్మితే మంచి లాభం వస్తుంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
YS Jagan: మహిళలంటే మాకే గౌరవం.. అక్కాచెల్లెమ్మలపై దారుణాలు జరుగుతుంటే?: జగన్
వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలను జైలుకు పంపడమే విధిగా పెట్టుకుందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ నాయకులు, దళిత నేతలు, లాయర్లను కూటమి ప్రభుత్వం వేధిస్తోందని జగన్ మండిపడ్డారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని, రామచంద్రారెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్టు చేయాలా అని చూస్తున్నారని తెలిపారు. మహిళల పట్ల చంద్రబాబుకు నిజంగా గౌరవం ఉందా అని జగన్ ప్రశ్నించారు.
అహ్మాదాబాద్ విమాన బాధిత కుటుంబాలకు టాటా చైర్మన్ సారీ
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు టాటా చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ క్షమాపణలు తెలిపారు. ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, ఈ ఘోర ప్రమాదంలో 275 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు హృదయ పూర్వక క్షమాపణలు తెలిపారు.
హనీమూన్ మర్డర్ కేసులో ఎవరీ సంజయ్ వర్మ?
మేఘాలయ హనీమూన్కు వెళ్లిన జంటలో వరుడు హత్య కేసులో తెరపైకి వచ్చిన సంజయ్ వర్మ ఎవరు మిస్టరీని పోలీసులు తేల్చారు. సోనమ్ రఘువంశీ కాల్ డేటాలో సంజయ్ వర్మ అనే వ్యక్తితో అత్యధికంగా మాట్లాడినట్లు తేలగా, ఆ వ్యక్తి ఎవరనేది మిస్టరీగా మారింది. తాజాగా పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు. సంజయ్ వర్మ మరెవరో కాదు సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహానేనని నిర్ధారించారు.
కమ్మోళ్లపై ద్వేషంతోనే అమరరాజాను తరిమేశారు : కన్నా
కమ్మోళ్లపై ఉన్న ద్వేషంతోనే అమరరాజా ఫ్యాక్టరీని రాష్ట్రం నుంచి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తరిమేశారని టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అలాగే, జగన్ ఓదార్పు యాత్రలకు వెళ్ళినట్టుగా లేదని, ఒక యుద్ధానికి వెళ్లినట్టుగా ఉందన్నారు.
ప్రకాశం జిల్లాలో దారుణం.. మర్మాంగాలు కోసి.. కారులో ఈడ్చుకెళ్లి హత్య
ప్రకాశంలో జిల్లాలో దారుణంగా ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ప్రకాశం జిల్లా మర్రిపూడి కొండ ప్రాంతంలో కారుతో ఈడ్చుకెళ్లి, మర్మాంగాలు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే... రాజశేఖర్ అనే వ్యక్తి ప్రకాశం జిల్లా మర్రిపూడి విద్యా శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతడి మృతదేహం బస్టాండ్లో కనిపించడం కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు అతడి మర్మాంగాలను కత్తితో కోసినట్లు పోలీసులు గుర్తించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
దోసెలు. బియ్యం పిండి, మినుముల పిండి కలిపి మనం ప్రతిరోజూ దోసెలు తింటుంటాము. ఐతే బియ్యం పిండి స్థానంలో ఇతర బలవర్థకమైన పోషకాలను కలిగినవి కలిపి దోసెలుగా పోసుకుని తింటుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. ఓట్స్ దోసె, బియ్యం పిండిని ఓట్స్తో భర్తీ చేయడం వల్ల దోసెలో ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. పోషక విలువలు పెరుగుతాయి. క్వినోవా దోసె, పిండిలో క్వినోవా వాడటం వల్ల దోసెలో ప్రోటీన్ కంటెంట్ పెరుగుతుంది. చిరుధాన్యాలతో దోసె, బియ్యం స్థానంలో మిల్లెట్లను వాడటం వల్ల ఫైబర్, ఖనిజ కంటెంట్ పెరుగుతుంది.
ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?
బాగా వేయించిన చికెన్. ఈ చికెన్ తినడం వల్ల బరువు పెరగడం, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరగడం, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వంటి వివిధ ప్రతికూల ఆరోగ్య ప్రభావాలకు దారితీస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం ప్రకారం క్యాన్సర్ మినహా అన్ని కారణాల వల్ల మరణించే ప్రమాదం కూడా దీనితో ముడిపడి ఉంది. బాగా వేయించిన చికెన్ తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. వేయించిన చికెన్ కేలరీలు, అధికంగా కొవ్వు కలిగి ఉంటుంది. ఫలితంగా బరువు పెరగడానికి, ఊబకాయానికి దోహదం చేస్తుంది.
విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి రోజువారీ జీవితంలో ముఖ్యమైన పానీయంగా టీ నిలువడం మాత్రమే కాదు, ప్రతి రోజా దాని ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచ వ్యాప్తంగా టీ ఉత్పత్తి 5.8 మిలియన్ టన్నులను అధిగమించడంతో, టీ పరిశ్రమ వేగంగా విస్తరించింది. భారతదేశంలో, ఎక్కువమంది ఇష్టపడే ఒక ప్రియమైన పానీయంగా టీ మిగిలిపోయింది, ఇక్కడ వినియోగం క్రమంగా పెరుగుతోంది. 2022 సంవత్సరంలోనే, భారతదేశం దాదాపు 1.2 బిలియన్ కిలోగ్రాముల టీని వినియోగించింది, ఇది దాని సాంస్కృతిక- సామాజిక ప్రాముఖ్యతకు నిదర్శనం.
ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి
బెల్లం టీ. ఈ టీలో జింక్, సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. బెల్లం టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బెల్లం టీ తాగితే జలుబు, దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఆస్తమా, బ్రాంకటిస్ వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. బెల్లం టీలోని పొటాషియం రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బెల్లం టీ జీర్ణ ఎంజైమ్లను ప్రేరేపిస్తుంది, మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. బెల్లం టీ ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.
తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు
తాటి కల్లు. తాడిచెట్ల నుంచి తీసే తాటి కల్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఈ తాటి కల్లు తాగితే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. అప్పుడే చెట్టు నుంచి తీసిన తాటికల్లు తాగితే అందులో ఉన్న సూక్ష్మజీవి మానవుని కడుపులో ఉన్న క్యాన్సర్ కారక సూక్ష్మజీవిని నాశనం చేస్తుంది. తాటిచెట్టు ప్రసాదించే కల్లు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, ఇందులో ఖనిజ లవణాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. మసాలా, మాంసాహారాలు, జంక్ ఫుడ్స్ వంటి ఆహారపు అలవాట్లతో అస్తవ్యస్తమైన మానవ జీర్ణ వ్యవస్థను ఈ తాటికల్లు బాగుచేస్తుంది.