బుధవారం, 6 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 29 జనవరి 2019 (12:29 IST)
సంబంధిత వార్తలు
రాత్రికి ఎంత తీసుకుంటావ్.. వ్యభిచారణి అంటూ.. చిన్మయి
శాలరి కట్ చేస్తున్నారు..?
ఆమెకేమో 41 సంవత్సరాలు.. అతడికి 65ఏళ్లు.. ఎక్కడెక్కడో తాకాడు..
అప్పులు ఎగ్గొట్టడం పెద్ద నేరమా? : గుజరాత్ డైమండ్ వ్యాపారి
ఆమెతో ఏమన్నావేమిటి..?
వింటర్ సీజన్లో ఐస్ కొని..?
రాము: రమేష్.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే..
ఏదైన మంచి బిజిసెస్ ఉంటే చెప్పు...
రమేష్: వింటర్ సీజన్లో ఐస్ కొని..
సమ్మర్లో అమ్మితే మంచి లాభం వస్తుంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మద్యం మత్తులో 68 యేళ్ల అత్తపై అల్లుడి లైంగికదాడి..
హైటెక్ యుగంలో మానవసంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వరుసవావిళ్లు మరిచిపోతున్నారు. పలువురు పురుషులు కామంతో పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. మరికొందరు మహిళలు పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకుని ఏకంగా అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తలనే కాటికి పంపుతున్నారు. తాజాగా ఓ ఇంటి అల్లుడు పీకల వరకు మద్యం సేవించి, వృద్ధురాలైన 68 యేళ్ల అత్తపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా ముథోల్ మండలం తరోడ గ్రామంలో సోమవారం అర్థరాత్రి జరిగింది.
ధరాలి పర్వత గ్రామంలో సహాయక చర్యలు.. ఒకరు మృతి 150మంది సేఫ్
వరదలతో అతలాకుతలమైన ధరాలి పర్వత గ్రామం నుండి ఒక మృతదేహాన్ని వెలికితీశారు. ఇంకా 150 మందిని రక్షించారు. వర్షాలు కురుస్తున్నా ఆ గ్రామంలో తప్పిపోయిన వారి కోసం అన్వేషణ తిరిగి ప్రారంభమైంది.మృతదేహాన్ని వెలికితీసిన వ్యక్తి 35 ఏళ్ల ఆకాశ్ పన్వర్గా గుర్తించినట్లు తెలిపింది. మంగళవారం ఉధృతంగా ప్రవహించిన వరదల్లో ధరాలికి వెళ్లే రహదారులు కొండచరియలు విరిగిపడ్డాయి, అక్కడ డజన్ల కొద్దీ ప్రజలు చిక్కుకున్నారు.
రైల్వే ట్రాక్ సమీపంలో మృతదేహం.. చెవిలో హెర్బిసైడ్ పోసి హత్య.. ఎవరిలా చేశారు?
కరీంనగర్ పట్టణ శివార్లలోని బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద రైల్వే ట్రాక్ సమీపంలో ఓ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మద్యం మత్తులో ఉన్న 45 ఏళ్ల వ్యక్తి చెవిలో హెర్బిసైడ్ పోసి అతనిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. జూలై 29న అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఘర్షణపడిన తండ్రీకుమారులు.. ఆపేందుకు వెళ్లిన ఎస్ఎస్ఐ నరికివేత
తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూర్ జిల్లాలో దారుణం జరిగింది. తండ్రీ కుమారులు ఘర్షణ పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆ గొడవను ఆపేందుకు వెళ్లారు. ఆ తర్వాత అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. గొడపపడటం ఆపేసిన తండ్రీతనయులు... ఎస్ఐను కొడవలితో ప్రాణాలు పోయేంతవరకు నరికేశారు. ఈ దారుణం జిల్లాలోని ఉడుమలైపేట సమీపంలోని కుడిమంగళం గ్రామంలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
Hyderabad: పేషెంట్ను పెళ్లి చేసుకున్న పాపం.. మానసిక వైద్యురాలు బలవన్మరణం
అత్తమామల వేధింపులు తాళలేక ఓ మానసిక వైద్యురాలు ప్రాణాలను కోల్పోయింది. తన వద్దకు ట్రీట్మెంట్ కోసం వచ్చిన పేషెంట్ను పూర్తిగా నయం చేసి.. అతడినే పెళ్లి చేసుకున్న పాపానికి 33 ఏళ్ల మానసికి వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. రంజిత అనే మానసిక వైద్యురాలు ఆమె భర్త రోహిత్, అతని కుటుంబం నుండి ఆమె నిరంతర వేధింపులను ఎదుర్కొంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంజీవ రెడ్డి నగర్ పోలీసులు ఆమె తండ్రి సబ్-ఇన్స్పెక్టర్ నర్సింహ గౌడ్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?
డయాబెటిస్తో జీవించడం అంటే మీ బ్లడ్ షుగర్ను తనిఖీ చేయడం కంటే ఎక్కువ- ఇది ప్రతిరోజూ దానిని ఆరోగ్యకరమైన పరిధిలో ఉంచడం గురించి. మీరు ఎప్పుడు, ఏమి తింటున్నారో గుర్తుంచుకోవడం, రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గితే ఏమి చేయాలో తెలుసుకోవడం కూడా దీనికి అవసరం. కాలక్రమేణా ఈ నిరంతర సవాళ్లు డయాబెటిస్ డిస్ట్రెస్ భావనకు దారితీయవచ్చు. భారతదేశంలో 101 మిలియన్లకు పైగా ప్రజలు డయాబెటిస్తో జీవిస్తున్నారు. డయాబెటిస్ డిస్ట్రెస్ లేదా బర్నౌట్ సాధారణంగా ఈ పరిస్థితితో నివసిస్తున్న వారిలో 18% మందిని ప్రభావితం చేస్తుంది.
viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం
ఈ వేసవిలో, మే నెలలో భారతదేశం 1901 తర్వాత ఎప్పుడూ కనిపించని రీతిలో అత్యధిక వర్షపాతాన్ని చూసింది. రుతుపవనాల కాలం వాతావరణ పరంగా అస్థిరంగా ఉంది, ఒక క్షణం మేఘావృత ఆకాశం, చల్లని గాలులు; మరుసటి క్షణంలో మండుతున్న ఎండగా మారుతోంది. ఒకవైపు మేఘావృత ఆకాశం, చల్లని గాలులు; మరోవైపు మండుతున్న ఎండ. ఈ ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పులు, పెరిగిన తేమతో కలిపి, మన రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తూ, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాపించేలా చేస్తున్నాయి. ఈ కాలంలో ఉష్ణమండలమైన భారతదేశం వంటి దేశాల్లో ఫ్లూ కేసులు సర్వసాధారణంగా మారాయి.
గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు
గుత్తి వంకాయ కూర. ఈ కూరలో మనం వాడే మసాలాలు అంటే, వేరుశెనగలు, నువ్వులు, కొబ్బరి, ఇతర మసాలాలు కూడా తమదైన రీతిలో పోషకాలను అందిస్తాయి. సమతుల్య ఆహారంలో భాగంగా వంకాయను తీసుకోవడం ఎప్పుడూ మంచిదే. గుత్తి వంకాయ కూర వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వంకాయలోని ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది కనుక గుండె ఆరోగ్యానికి మంచిది. పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో తోడ్పడుతుంది. ఇవి గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?
ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలని పౌష్టికాహార నిపుణులు అభిప్రాయపడుతుంటారు. అయితే, కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం ఈ నీళ్లను తాగొద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా, చక్కెర వ్యాధితో బాధపడేవారు, అలెర్జీలతో బాధపడేవారు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, జలుబు లేదా ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నవారు, అధిక రక్తపోటుతో బాధపడేవారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?
మేకపాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. మేక పాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే డ్రింక్ అయినప్పటికీ.. కొందరికి ఇది సరిపడకపోవచ్చు. అందువల్ల మేక పాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. అలాగే ఆవు పాలలో ఉండే కొన్ని ప్రోటీన్లు కొందరికి అలర్జీని కలిగిస్తాయి. కానీ మేక పాలలో అలాంటి సున్నితమైన ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి.