సోమవారం, 16 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 29 జనవరి 2019 (12:29 IST)
సంబంధిత వార్తలు
రాత్రికి ఎంత తీసుకుంటావ్.. వ్యభిచారణి అంటూ.. చిన్మయి
శాలరి కట్ చేస్తున్నారు..?
ఆమెకేమో 41 సంవత్సరాలు.. అతడికి 65ఏళ్లు.. ఎక్కడెక్కడో తాకాడు..
అప్పులు ఎగ్గొట్టడం పెద్ద నేరమా? : గుజరాత్ డైమండ్ వ్యాపారి
ఆమెతో ఏమన్నావేమిటి..?
వింటర్ సీజన్లో ఐస్ కొని..?
రాము: రమేష్.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే..
ఏదైన మంచి బిజిసెస్ ఉంటే చెప్పు...
రమేష్: వింటర్ సీజన్లో ఐస్ కొని..
సమ్మర్లో అమ్మితే మంచి లాభం వస్తుంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్లో ప్రధాని మోదీ జియో పెవిలియన్ సందర్శన
ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జియో యొక్క AI పెవిలియన్ను సందర్శించారు. జియో అభివృద్ధి చేసిన వివిధ AI-ఆధారిత నమూనాలు, పరిష్కారాల గురించి ఆయన తెలుసుకున్నారు. జియో ఇంటెలిజెన్స్, జియో సంస్కృతి AI, జియో ఆరోగ్య AI, జియో శిక్ష, జియో AI హోమ్ వంటి నమూనాలను ప్రధానమంత్రి వీక్షించారు. ఈ నమూనాలు వరుసగా ఎంటర్ప్రైజ్ ఇంటెలిజెన్స్, భారతీయ భాష మరియు సాంస్కృతిక కంటెంట్, ఆరోగ్య సంరక్షణ సేవలు, విద్య పరిష్కారాలు మరియు స్మార్ట్ హోమ్ ఆధారిత AI లక్షణాలను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఉండవల్లి అరటితోటలో బిల్ గేట్స్.. స్వర్ణ ఆంధ్ర 2047 సూపర్ అంటూ కితాబు
బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్తో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో బిల్ గేట్స్ను కలిశారు. బిల్ గేట్స్ ఏపీ పర్యటన సందర్భంగా ఉండవల్లి ప్రాంతాన్ని సందర్శించి, అక్కడి అరటి తోటలను క్షుణ్ణంగా పరిశీలించారు. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, సాగు విధానాలపై ఆయన ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. అలాగే పేదరికం తగ్గింపు, ఉపాధి, ఏఐ ఆధారిత పాలన, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ సంస్కరణలపై దృష్టి సారించే స్వర్ణ ఆంధ్ర 2047 దార్శనికతను ముఖ్యమంత్రి ప్రదర్శించారు. ఈ సందర్భంగా బిల్ గేట్స్ రాష్ట్ర సంజీవని ఆరోగ్య చొరవను ప్రశంసించారు.
చరిత్ర సృష్టించిన కరీంనగర్లో కాషాయ పార్టీ.. మేయర్గా కొలగాని శ్రీనివాస్
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ను గెలుచుకోవడం ద్వారా కాషాయ పార్టీ చరిత్ర సృష్టించింది. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోయినా, మేయర్ పదవి తమ పార్టీకి వస్తుందని ఎంఓఎస్ బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. 34 మంది కార్పొరేటర్ల మద్దతుతో, బీజేపీ చివరకు ఉత్కంఠకు తెరదించింది. కొలగాని శ్రీనివాస్ మేయర్గా, సునీల్ రావు డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. బీజేపీ 30 సీట్లు గెలుచుకున్నప్పటికీ, మేయర్ పదవిని పొందేందుకు స్పష్టమైన మెజారిటీ రాలేదు.
మహిళలకు ఉచిత బస్సు.. మెట్రోకు ఆదాయం తగ్గుతోంది.. ప్రధాని మోదీ
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని ప్రారంభించింది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని అనుసరించింది. రెండు రాష్ట్రాలలో, మహిళలకు ఉచిత బస్సును ఎన్నికల వాగ్ధానంగా అందించారు. రెండు రాష్ట్రాలు దీనిని అమలు చేస్తున్నాయి. సీట్ల కోసం గొడవపడటం, ఎటువంటి కారణం లేకుండా ప్రయాణించడం వంటి సామాజిక పరిణామాలతో పాటు, ఉచిత బస్సు చాలా పెద్ద సమస్యను సృష్టించినట్లు కనిపిస్తోంది.
ఇద్దరు పిల్లల్ని, భర్తను వదిలేసి లవర్తో భార్య జంప్, మహాశివరాత్రి ప్రేమికుడు హత్య
ఇద్దరు పిల్లల్ని, కట్టుకున్న భర్తను వదిలేసి ప్రేమికుడితో లేచిపోయింది ఓ భార్య. పెద్దల జోక్యంతో తిరిగి భార్యను రప్పించి కాపురం సరిదిద్దాలని చూసినా అది సాధ్యం కాలేదు. మరలా ప్రేమికుడి వద్దకు వెళ్లిపోయింది భార్య. దీనితో కసి పెంచుకున్న భర్త అదను చూసి మహాశివరాత్రి వేడుకకు వెళ్లివస్తున్న భార్య ప్రియుడిని వెంబడించి హత్య చేసాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తెలంగాణ లోని జగిత్యాలలోని రూరల్ వడ్డెరకాలనీకి చెందిన లక్ష్మీ, గంగాధర్ ఇద్దరూ తమ ఇద్దరు పిల్లలతో కలిసి వుంటున్నారు. ఐతే లక్ష్మీ ఎక్కువగా మొబైల్ ఫోను చూస్తుంటుంది. ఇన్స్టాగ్రాంలో 30 ఏళ్ల విశ్వనాథ్ పరిచయమయ్యాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
హైదరాబాద్లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్ సదస్సు టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026ను టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ నిర్వహించింది. ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును పునర్నిర్మించడంపై దృష్టి సారించిన చర్చలు, సహకార పరివర్తన కోసం విధాన నిర్ణేతలు, వైద్యులు, సాంకేతిక నిపుణులు, పరిశోధకులు, సామాజిక ప్రభావ నాయకులను విజయవంతంగా ఒకచోట చేర్చింది.
ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు
వాలెంటైన్స్ డే అంటే ఇప్పుడు కేవలం ఆర్భాటంగా జరుపుకోవడం లేదా ఒక రోజు మాత్రమే ఆనందించడం కాదు. నేడు, బహుమతులు ఇవ్వడం అనేది మరింత వ్యక్తిగతంగా, ఆలోచనాత్మకంగా, రోజువారీ శ్రద్ధను ప్రతిబింబించేలా మారుతోంది. కేవలం రొమాంటిక్ భాగస్వాములనే కాకుండా... స్నేహితులు, కుటుంబ సభ్యులు, తమను తాము కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రజలు అర్థవంతమైన, ఉపయోగకరమైన బహుమతుల కోసం చూస్తున్నారు. ఈ మార్పు... చాక్లెట్లు, పూల కంటే భిన్నమైన, ఆధునిక ప్రత్యామ్నాయాలకు తలుపులు తెరుస్తోంది.
చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం
గోధుమల ద్వారా తీసిన గోధుమ రవ్వ వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, శరీర బరువు తగ్గించుటలోనూ దోహదపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్ బి ఉంటాయి. గోధుమ రవ్వ వలన కలిగే ప్రయోజనమేమిటో తెలుసుకుందాము. గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని పాలిచ్చే తల్లులు పాలలో కలిపి తినాలి. కొందరికి గోధుమ రవ్వ జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగించవచ్చు, అలాంటివారు కొన్ని రోజులు దానిని తినడం ఆపాలి. గోధుమ రవ్వ పదార్థం తింటుంటే శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గోధుమ రవ్వ పదార్థాన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గోధుమరవ్వతో చేసిన పదార్థాలకు వాంతులు ఆపే శక్తి వుంది.
మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?
పైల్స్, తెలుగులో మొలలు. ఈ సమస్య వున్నవారి పరిస్థితి చెప్పలేనంత ఇబ్బందికరంగా వుంటుంది. పైల్స్ సమస్యతో బాధపడుతుంటే ఈ క్రింద తెలిపిన 7 ఆహార పదార్థాలకు దూరంగా వుండాలి. వాటిని ఎందుకు దూరం పెట్టాలో తెలుసుకుందాము. పండని అరటిపండ్లు వంటి ఇతర పండ్లను తింటే అవి మొలలు నొప్పి, బాధను పెంచి మలబద్ధకం లేదా చికాకు కలిగించే అవకాశం వుంది. వైట్ రైస్, వైట్ బ్రెడ్, స్టోర్లలో కొనుగోలు చేసే కేక్లు వంటి శుద్ధి చేసిన ధాన్యాలతో చేసినవి తింటే సమస్య పెరుగుతుంది.
Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు
పింక్ సాల్ట్ సహజ ఖనిజ శిలల నుండి తయారవుతుంది. ఇందులో ఇనుము వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఇది గులాబీ రంగులో కనిపిస్తుంది కానీ, ఇందులో సహజంగా అయోడిన్ ఉండదు. అలాగే సముద్రపు నీటి నుండి తయారయ్యే సీ సాల్ట్లో కూడా అయోడిన్ చాలా తక్కువగా ఉంటుంది.