మంగళవారం, 1 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 24 జనవరి 2019 (14:46 IST)
సంబంధిత వార్తలు
ప్రభాస్ పెళ్లి ఎప్పుడు...? అసలేంటి ప్రాబ్లమ్...?
థైరాయిడ్ ఎందుకు వస్తుంది? కారణం ఏంటి?
చక్కని నిద్రకు ఏం చేయాలి...?
రాత్రి పూట ఆహారం తీసుకున్న వెంటనే నిద్రించేవారు...?
మీకు కొంచెం టైమ్ ఇస్తున్నా.. పెట్టుకుంటే ఫినిష్ అయిపోతారు: చంద్రబాబు
శాలరి కట్ చేస్తున్నారు..?
రాము: నిద్రలో నడిచే అలవాటుంది డాక్టర్..
డాక్టర్: ఇంత మాత్రానికే అంత దిగులుగా ఉన్నారేం..
రాము: పర్మిషన్ లేకుండా బయటకు వెళ్తున్నందుకు శాలరి కట్ చేస్తున్నారు..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ టీడీపీ జెండాను పట్టుకోవడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కళ్యాణ్ రామ్ తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకున్న సంఘటన నరసరావుపేటలో జరిగింది. నరసరావుపేటలో చాలా చోట్ల భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నందమూరి యువసేన అనే అభిమానుల సంఘం కళ్యాణ్ రామ్ రాకను పురస్కరించుకుని పోస్టర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.ఈ ఫ్లెక్సీలలో జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణలతో కలిసి ఉన్న కళ్యాణ్ రామ్ ఫోటోలు కనిపించాయి. కళ్యాణ్ రామ్ నారా లోకేష్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల ఫొటోలు ఉన్న తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకుని ప్రదర్శించారు. ఈ సంఘటన నందమూరి కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని, అందరూ ఐక్యంగా ఉన్నారని తెలియజేసింది. ఇటీవల లోకేష్ సైతం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని తన చేతితో పట్టుకుని అభిమానులకు అభివాదం చేశారు. దీంతో వీరి మధ్య ఎలాంటి విభేదాలు లేదని స్పష్టం అయింది.
అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)
గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తున్న సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించారడని నమోదైన కేసులో వల్లభనేని వంశీ ఫిబ్రవరి 13న అరెస్ట్ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కంటే వంశీకి గ్లామర్ ఎక్కువ అని చెప్పడానికి వైఎస్ జగన్ ధైర్యం చేశాడని, అందుకే ఆయన అరెస్టు అయ్యారన్నారు. జగన్ వంశీపై చేసిన అదే ఆకర్షణీయమైన వ్యాఖ్య ఇప్పుడు ఆయన తాజా రూపాన్ని పరిశీలిస్తే అంతగా వర్తించదు.
అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి అవసరమైన లాజిస్టికల్ భూమి ఆర్థిక కేటాయింపులను రూపొందించడంలో పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ రంగంలో ఉన్నారు. అమరావతి ప్రాజెక్టు పునాదిరాయిగా మారే కీలకమైన పరిణామంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని ప్రాంతంలో తన శాశ్వత ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు.
ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం
2024 అక్టోబర్లో దావణగెరె జిల్లాలోని న్యామతి నుండి నమోదైన ఎస్బీఐ బ్యాంకు దొంగతనం కేసును కర్ణాటక పోలీసు బృందం ఛేదించింది. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసి, 17 కిలోలకు పైగా దొంగిలించబడిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. తమిళనాడులోని మధురై జిల్లాలోని ఒక గ్రామంలోని మారుమూల బావి నుండి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.13 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. వేలిముద్రలు, సీసీటీవీ ఫుటేజ్, టోల్ డేటా, సెల్/ఫోన్ డేటా వంటి ఎటువంటి ఆధారాలను వదలకుండా ఈ దోపిడీ ముఠాను అరెస్ట్ చేశారు.
మయన్మార్ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య
మయన్మార్లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 2,056కి పెరిగిందని, దాదాపు 3,900 మంది గాయపడ్డారని, దాదాపు 270 మంది గల్లంతైనట్లు ఆ దేశ రాష్ట్ర పరిపాలన మండలి సమాచార బృందం సోమవారం తెలిపింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మరిన్ని ప్రాణాలను కాపాడేందుకు అంతర్జాతీయ, దేశీయ సహాయక బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. ఈ ఘోర భూకంపం నేపథ్యంలో మయన్మార్ రాష్ట్ర పరిపాలన మండలి ఛైర్మన్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ వారం రోజుల సంతాప దినాలను ప్రకటించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?
ప్రస్తుత జీవనశైలి సులభంగా బెల్లీ ఫ్యాట్, ఊబకాయం సమస్యలను తెస్తోంది. అందుకే జీవనశైలిలో కాస్తంత మార్పులు చేసుకుంటూ, తగిన చర్యలు తీసుకుంటే పొట్టకొవ్వుతో పాటు ఊబకాయం సమస్యను కూడా అడ్డుకోవచ్చు. అందుకోసం కొన్ని చిట్కాలను పాటించాలి. అవేమిటో తెలుసుకుందాము. అల్పాహారం దాటవేయవద్దు. ఉదయం ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఆకలిని నియంత్రించి, కేలరీలను తగ్గించవచ్చు. ఉదయం ఆహారంలో కోడిగుడ్లు, ఓట్స్, పాలు, పన్నీర్ చేర్చుకోవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి.
దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు
ప్రపంచానికి మరో కొత్త భయం వెంటాడుతోంది. ఆమధ్య కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు కొత్తగా రష్యాలో మరో కొత్త రకం వైరస్ వెలుగుచూసినట్లు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వ్యక్తులు వారాల తరబడి విపరీతమైన పొడిదగ్గుతో బాధపడటమే కాకుండా దగ్గు తీవ్రమైనప్పుడు గొంతు నుంచి రక్తం కక్కుకుంటున్నారట. ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుందో ఇప్పటివరకూ తెలియరాలేదు. ఐతే వ్యాధి లక్షణాలు జ్వరంతో ప్రారంభమై రోగి క్రమేపి బలహీనమైపోతున్నాడు
అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం
ఈమధ్యకాలంలో పంటలను రకరకాల ఫంగస్ పట్టుకుంటుంది. వీటి బారిన పడిన పంటలను పొరబాటున తింటే ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధి సోకే ప్రమాదం వుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ముఖ్యంగా మనం నిత్యం వాడే ఎండుమిరప కాయలు, వేరుశనక్కాయలు, మొక్కజొన్న వంటి ప్రధానమైన పంటలు వున్నాయి. అఫ్లాటాక్సిన్ అనే ఒక రకమైన ఫంగస్ ఎండుమిర్చి, వేరుశనగ, మొక్కజొన్న పంటలను ఆశిస్తున్నట్లు కనుగొన్నారు. ఈ ఫంగస్ సోకిన ఎండుమిర్చి చూసేందుకు నల్లటి మచ్చలు లేదా పసుపు రంగులో గుల్లబారినట్లు అగుపిస్తాయి. ఎండుమిరప కాయలు అలాంటివి కనబడితే వాటిని కొనకుండా వుండటమే మంచిది.
వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?
మండే ఎండల్లో మీ మనసును, శరీరాన్ని చల్లబరచడానికి పండ్ల రసాలు తాగుతుండాలి. వేడి వాతావరణంలో నిర్జలీకరణాన్ని నివారించే పండ్ల రసాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మరసం చర్మాన్ని శుభ్రపరచడానికి, డీహైడ్రేషన్ కాకుండా వుంచటానికి మేలు చేస్తుంది. అధిక కేలరీలు కలిగిన పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే మామిడి రసం వేసవిలో అనువైనది. నారింజ పండు గుండెకు మంచి వేసవి రసం. వేసవికి బొప్పాయి రసం చాలా మంచిది.
రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?
రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి అవసరమైనంత మోతాదులో వుండాలి. అలా లేకపోతే ఏమవుతుందో తెలుసుకుందాము. హిమోగ్లోబిన్ శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ను తీసుకువెళుతుంది. అందువల్ల, హిమోగ్లోబిన్ తగ్గితే, మీరు అలసిపోయినట్లు భావిస్తారు. తగినంత ఆక్సిజన్ లేకపోవడం వల్ల మీకు ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించవచ్చు. రక్త ప్రసరణ తగ్గడం వల్ల ముఖం పాలిపోయినట్లు కనిపిస్తుంది. తల తిరుగుతున్నట్లు అనిపించవచ్చు. శరీర ఉష్ణోగ్రత తగ్గడం వల్ల చేతులు, కాళ్ళు చల్లగా మారుతాయి.