సోమవారం, 23 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 24 జనవరి 2019 (14:46 IST)
సంబంధిత వార్తలు
ప్రభాస్ పెళ్లి ఎప్పుడు...? అసలేంటి ప్రాబ్లమ్...?
థైరాయిడ్ ఎందుకు వస్తుంది? కారణం ఏంటి?
చక్కని నిద్రకు ఏం చేయాలి...?
రాత్రి పూట ఆహారం తీసుకున్న వెంటనే నిద్రించేవారు...?
మీకు కొంచెం టైమ్ ఇస్తున్నా.. పెట్టుకుంటే ఫినిష్ అయిపోతారు: చంద్రబాబు
శాలరి కట్ చేస్తున్నారు..?
రాము: నిద్రలో నడిచే అలవాటుంది డాక్టర్..
డాక్టర్: ఇంత మాత్రానికే అంత దిగులుగా ఉన్నారేం..
రాము: పర్మిషన్ లేకుండా బయటకు వెళ్తున్నందుకు శాలరి కట్ చేస్తున్నారు..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
గిల్లితే కాటేస్తాం, ఇరాన్ వార్నింగ్: ట్రంప్ 5 అడుగులు వెనక్కి, యుద్ధం విరమణ అంటూ...
గిల్లితే కాటేస్తా అనేది త్రాచుపాముకి సంబంధించినది. తన దారినే తనుపోతుంటే దాన్ని ఎవరైనా గిల్లితే మాత్రం చస్తానని తెలిసినా కాటు వేసేందుకు మాత్రం వెనకాడదు. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి అచ్చం అలాగే వుందని చెప్పుకుంటున్నారు. అసలు విషయానికి వస్తే... హర్మూజ్ జలసంధిని 48 గంటల లోపుగా తెరవాలని లేదంటే భీకర దాడులు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త పల్లవి అందుకున్నారు. 5 రోజుల పాటు ఇరాన్ పైన ఎలాంటి దాడులు చేయబోమని తెలిపారు. ఇరాన్ అధికారులతో తాము చర్చలు జరుపుతున్నామనీ, ఈ చర్చలు పురోగతి సాధించి ఫలితాలు సాధిస్తాయని వెల్లడించారు.
తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేదే హవా.. టీవీకే, ఎన్టీకేలకు ఓటమి తప్పదు.. సర్వే
తాజాగా ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 నియోజకవర్గాలకు గాను, డీఎంకే కూటమి 44.9 శాతం ఓట్లను సాధించి 180 స్థానాలను కైవసం చేసుకోనుంది. మరోవైపు, అన్నాడీఎంకే-బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 38.5 శాతం ఓట్లను పొంది 54 నియోజకవర్గాల్లో విజయం సాధించనుంది.
పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు.. టీవీకే 30మంది అభ్యర్థుల జాబితా రిలీజ్
రాబోయే 2026 పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల కోసం తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఆదివారం 30 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. ఏప్రిల్ 9న జరగనున్న ఈ ఎన్నికల్లో ఆ పార్టీ స్వతంత్రంగా పోటీ చేయనుంది. ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది. 30 మంది సభ్యులు కలిగిన పుదుచ్చేరి శాసనసభ ప్రస్తుత పదవీకాలం జూన్ 15తో ముగియనుంది.
సువర్ణాధ్యాయం లిఖించిన 'బ్లాక్ టైగర్' : ఎవరీ అసమాన దేశభక్తుడు!!
భారత గూఢచార చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం లిఖించిన బ్లాక్ టైగర్.. ఒరిజిన్ పేరు రవీంద్ర కౌశిక్. దేశ రక్షణ కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన అసమాన దేశ భక్తుడు. పాకిస్థాన్ సైన్యంలో చేరి, ఆ దేశం వెన్నులో వణుకు పుట్టించిన ఆణిముత్యం. ఆయన వర్థంతి మార్చి 23వ తేది. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఘన నివాళులు అర్పించి ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
కోతుల గుంపు దాడి.. కాకినాడలో 65 ఏళ్ల వృద్ధురాలు మృతి
కాకినాడ జిల్లాలో కోతుల గుంపు దాడి చేయడంతో 65 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందినట్లు ఒక పోలీసు అధికారి సోమవారం తెలిపారు. శనివారం నాడు ఆ వృద్ధురాలు తన వ్యవసాయ పొలాలకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా, కోతుల గుంపు ఆమెపైకి దూసుకొచ్చింది. వాటి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె కాలు జారి కిందపడగా, ఆ వెంటనే కోతులు ఆమెపై దాడి చేశాయని పోలీసులు పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ
ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతను ఎదుర్కోవడానికి భారతదేశవ్యాప్తంగా 20,911 మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు ప్రతిజ్ఞ చేయడంతో, డానోన్ ఇండియా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక మైలురాయిని నెలకొల్పింది. ఐరన్ లోపం, రక్తహీనతను పరిష్కరించడానికి అవగాహనను పెంచడం, ముందస్తు రోగ నిర్ధారణను ప్రోత్సహించడం, సమర్థవంతమైన పోషకాహార చర్యలను ప్రోత్సహించడంలో డానోన్ చేసిన సామూహిక కృషిని ఈ చారిత్రాత్మక విజయం ప్రతిబింబిస్తుంది. సూక్ష్మపోషకాల లోపాలను ఎదుర్కోవడంలో, ప్రజారోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో భాగస్వామ్య చర్యల ప్రాముఖ్యతను ఈ చొరవ నొక్కి చెబుతుంది.
టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ ఈ రోజు ఒబెడా బ్రాండ్ పేరిట తమ ఇంజెక్టబుల్ సెమాగ్లుటైడ్ను విడుదల చేసినట్లు వెల్లడించింది. భారతదేశంలో టైప్ 2 మధుమేహ నిర్వహణ కోసం, అధునాతన జిఎల్ పి -1 రిసెప్టర్ అగోనిస్ట్ ఆధారిత చికిత్స లభ్యతను విస్తరించడంలో ఇది ఒక కీలకమైన ముందడుగును సూచిస్తుంది. జెనరిక్ సెమాగ్లుటైడ్ కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డిజిసిఐ) ఆమోదం పొందిన మొట్టమొదటి భారతీయ కంపెనీ డాక్టర్ రెడ్డీస్.
GLP-1 థెరపీకి వారానికి చికిత్స ఖర్చు రూ. 325 ఖర్చు, ఎలా?
గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, పరిశోధన ఆధారిత గ్లోబల్ ఔషధ సంస్థ, ఈ రోజు భారతదేశంలో టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ (T2DM) నిర్వహణ కోసం GLIPIQ(సెమాగ్లూటైడ్)ను ప్రారంభించినట్లు ప్రకటించింది, ఇది GLP-1 థెరపీకి అందుబాటులో ఉండే ధరలో కొత్త ప్రమాణాన్ని స్థాపిస్తూ, రోగులకు ఆధునిక డయాబెటిస్ చికిత్సకు ప్రాప్తిని విస్తరిస్తుంది. చాలామంది రోగుల కోసం, అధునాతన ఇంజెక్టబుల్ థెరపీని ప్రారంభించే నిర్ణయం ఖర్చు, సంక్లిష్టత కారణంగా తరచుగా ఆలస్యమవుతుంది. ధరలో గణనీయమైన మెరుగుదల ద్వారా, GLIPIQ GLP-1 థెరపీకి ప్రాప్తిని విస్తరించి, విస్తృత రోగి వర్గంలో ముందుగానే చికిత్స ప్రారంభించడానికి సహాయపడుతుంది.
జైడస్ బహుళ-మోతాదుల పెన్ పరికరంలో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్
అహ్మదాబాద్: ఆవిష్కరణల ఆధారిత గ్లోబల్ లైఫ్సైన్సెస్ కంపెనీ అయిన జైడస్ లైఫ్సైన్సెస్ లిమిటెడ్, భారతదేశంలో పేటెంట్ గడువు ముగిసిన తర్వాత సెమాగ్లిన్ టీఎం, మషెమా టీఎం మరియు ఆల్టర్మీ టీఎం బ్రాండ్ పేర్లతో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ను విడుదల చేసింది. భారత ఔషధ నియంత్రణ జనరల్ (డీసీజీఐ) గతంలోనే టైప్ 2 మధుమేహం, ఊబకాయం రెండింటి చికిత్స కోసం సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ను ఉత్పత్తి చేయడానికి, విక్రయించడానికి ఆమోదం తెలిపింది.
ఎండు ద్రాక్షను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి
రక్తపోటు, రక్తంలో చక్కెరను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఎండుద్రాక్ష సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఎండుద్రాక్షలోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, ఇది గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. కిస్మిస్ పండ్లతో కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎండుద్రాక్ష తింటుంటే రక్తపోటు, మధుమేహం అదుపులో వుంటాయి. ఎండుద్రాక్షలో వున్న పీచు పదార్థం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేయడంలో కిస్మిస్ అద్భుతంగా పనిచేస్తుంది. క్యాల్షియం అధికంగా వుండే కిస్మిస్లను పాలలో కలుపుకుని తింటే ఎముక పుష్టి కలుగుతుంది. ఎండుద్రాక్ష తినేవారి చర్మం ముడతలు పడకుండా కాంతివంతంగా వుంటుంది. రాత్రిపూట పది ఎండు ద్రాక్షలను నానబెట్టి ఉదయాన్నే వాటిని పరగడుపున తింటే రక్తహీనత తగ్గుతుంది.