శుక్రవారం, 24 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 24 జనవరి 2019 (14:46 IST)
సంబంధిత వార్తలు
ప్రభాస్ పెళ్లి ఎప్పుడు...? అసలేంటి ప్రాబ్లమ్...?
థైరాయిడ్ ఎందుకు వస్తుంది? కారణం ఏంటి?
చక్కని నిద్రకు ఏం చేయాలి...?
రాత్రి పూట ఆహారం తీసుకున్న వెంటనే నిద్రించేవారు...?
మీకు కొంచెం టైమ్ ఇస్తున్నా.. పెట్టుకుంటే ఫినిష్ అయిపోతారు: చంద్రబాబు
శాలరి కట్ చేస్తున్నారు..?
రాము: నిద్రలో నడిచే అలవాటుంది డాక్టర్..
డాక్టర్: ఇంత మాత్రానికే అంత దిగులుగా ఉన్నారేం..
రాము: పర్మిషన్ లేకుండా బయటకు వెళ్తున్నందుకు శాలరి కట్ చేస్తున్నారు..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ప్రియుడి కోసం బంగారు నగలు తాకట్టు పెట్టి భర్త హత్యకు రూ. 5 లక్షలు అడ్వాన్స్
వైఎస్సార్ కడప జిల్లాలో ఓ వివాహిత తన ప్రియుడితో గడిపేందుకు భర్త అడ్డుగా వున్నాడని, అతడిని హత్య చేయించేందుకు ప్రణాళిక వేసింది. అందుకోసం తన నగలను తాకట్టు పెట్టి రూ. 5 లక్షలు అడ్వాన్సుగా సుపారీ ముఠాకు ఇచ్చింది. బుధవారం రాత్రి కనుక భర్త ఇంటికి త్వరగా వచ్చినట్లయితే ఇక శవమై తేలేవాడే. ఐతే ఈ దారుణం జరుగకుండా ప్రొద్దుటూరు పోలీసులు ఆధునిక సాంకేతికతతో అడ్డుకున్నారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
మొగుడికి భార్య మొట్టికాయ, జెల్లకాయ, డిప్పకాయ: ప్లీజ్ కొట్టొద్దూ అంటూ ఏడుస్తున్న భర్త, వీడియో
వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కొంతమందికి స్వర్గంలా మారితే ఇంకొందరికి నరకంలా మారుతోంది. ఇంట్లోనే పని అనేసరికి భర్త ఆఫీసు పనితో పాటు ఇంటి పనులు కూడా చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో కొంతమంది భర్తలు తమ భార్యల చేతుల్లో తన్నులు తింటున్న ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి. పని ఒత్తిడిలో వున్న భర్తకు ఇంట్లో పని చేయాలని భార్య గొడవ పెట్టడం, దానికి అతడు ససేమిరా అంటుండటంతో కొంతమంది భార్యలు భౌతిక దాడులు కూడా చేస్తున్నారు. ఇలాంటి ఘటన తాలూకు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో... భర్త తన ల్యాప్ టాప్ ముందు పనిచేస్తున్నాడు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు : ఓటు కోసం పోటెత్తిన మహిళాలోకం
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, గురువారం తొలి దశ పోలింగ్ విజయవంతంగా పూర్తయింది. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 92.88 శాతం పోలింగ నమోదైంది. ఇందులో మహిళలు 92.69 శాతం మంది ఓటు హక్కును వియోగించుకోగా, పురుషులు 90.92 శాతం మంది ఉన్నారు. అయితే, పురుషుల కంటే మహిళలు అధిక మొత్తంలో ఓటింగ్లో పాల్గొనడం ఇపుడు రాజకీయ పార్టీల నేతలకు గుబులుపుట్టిస్తోంది. మహిళలు భారీగా ఎవరి కోసం తరలివచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు.
వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ సందర్భంగా ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గ శుక్రవారం రాజమహేంద్రవరం కోర్టుకు వచ్చారు. కోర్టు నుంచి బయటకి రాగానే ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడలోని సర్పవరం పీఎస్కు తరలించారు. ఈ నేపథ్యంలో కోర్టు సముదాయం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు.
హార్మోజ్ జలసంధి వద్ద విచిత్ర ఘటన - అమెరికా నావికుడిపై కోతి దాడి
ఇరాన్- అమెరికాల మధ్య ఉద్రిక్త వాతావరణానికి కాస్త బ్రేక్ పడింది. తాజాగా హోర్ముజ్ జలసంధిలో మందుపాతరలను ఎదుర్కోవడానికి వెళ్తున్న ఒక అమెరికా నావికుడు, థాయ్లాండ్లోని ఫుకెట్లో ఆగినప్పుడు ఒక కోతి దాడి చేసింది. ఆపై అతనిని వైద్య సహాయం కోసం ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఆ నావికుడికి వైద్య సంరక్షణ అందించి, తదుపరి చికిత్స కోసం జపాన్కు తిరిగి పంపించారని మీడియా తెలిపింది. దీనివల్ల కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడలేదు. విచిత్రమైన విషయాలు జరుగుతుంటాయని ఒక సైనిక అధికారి ఆ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
heat stroke వడదెబ్బ తగ్గేందుకు చిట్కాలు
వేసవి ఎండలు మండుతున్నాయి. ఈ ఎండల్లో తిరిగేటప్పుడు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, మంచినీళ్లు వంటివి వెంట తెచ్చుకోవాలి. సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి. ఎండల్లో ఎక్కువగా తిరిగేవారికి ఒక్కోసారి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. వడదెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాము. ఉల్లిపాయను మెత్తగా నూరి వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరానికి పైపూతగా రాయాలి. జీలకర్ర దోరగా వేయించి పొడిచేసి అరస్పూన్ పొడి ఒకగ్లాసు నిమ్మరసంలో కలిపి ఉప్పు, పంచదార వేసుకొని తాగాలి. ఎండల్లో తిరిగి రాగానే లేదా నిద్రపోవడానికి ముందు చర్మాన్ని శుభ్రపరుచుకొని పౌడర్ను రాసుకోవాలి.
ఎముక పుష్టి కోసం క్యాల్షియం వున్న ఆహార పదార్థాలు ఇవే
చాలామంది నడుము నొప్పి, కీళ్ల నొప్పి, వెన్ను నొప్పి తదితర ఎముకలకు సంబంధించిన సమస్యలతో సతమతమవుతుంటారు. ఇలాంటివారిలో సరిపడినంత క్యాల్షియం లేకపోవడమే దీనికి కారణం. కనుక క్యాల్షియం లభించే డ్రైఫ్రూట్స్ తింటుంటే శరీరానికి మేలు కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. అంజీర తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రతి వంద గ్రాముల అంజీరలో 160 మి.గ్రా క్యాల్షియం లభిస్తుంది. ఎండు ఆప్రికాట్ పండ్లలో ప్రతి 100 గ్రాములకు 15 మి.గ్రా క్యాల్షియం దొరుకుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు కలిగిన ప్రతి 28 గ్రాముల బాదములలో 76 మి.గ్రాముల క్యాల్షియం వుంటుంది. తీయగా వుండే ఖర్జూరాల్లో ప్రతి వంద గ్రాములకు 64 మి.గ్రా క్యాల్షియం వుంటుంది.
వేసవిలో హైడ్రేటెడ్గా వుంచే పండ్లు ఇవే
వేసవికాలంలో శరీరం డీహైడ్రేషన్కి గురవుతుంటుంది. అందువల్ల శరీరానికి పుష్కలంగా నీరు అందించాల్సి వుంటుంది. వేసవి వడదెబ్బ తగలకుండా వుండాలంటే ఈ క్రింది 8 పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాము. కొబ్బరి నీళ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మినరల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందుకే కొబ్బరి నీళ్లు తాగితే శరీరాన్ని హైడ్రేటెడ్గా వుంచుకోవచ్చు. పుచ్చకాయంలో 92 శాతం నీరు వుంటుంది. కనుక వీటిని వేసవిలో తింటుంటే శరీరం హైడ్రేట్గా వుంటుంది. కీరదోసలో 95 శాతం వరకూ నీరు వుంటుంది కనుక వేసవిలో శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?
ఖాళీ కడుపుతో ఉదయాన్నే తినే ఆహారం శరీరానికి తక్షణ శక్తినిచ్చి రోజంతా చలాకీగా వుండేట్లు చేస్తుంది. అంతేకాకుండా ఖాళీ కడుపుతో తినే ఆహారం తేలికగా జీర్ణమవదగినదిగా వుండాలి. అలాంటి ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగితే అది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నానబెట్టిన బాదం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఓట్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండటం చేత, కీళ్ళనొప్పులను నివారిస్తుంది.
గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్
పసుపు పాలు... గోల్డెన్ మిల్క్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. ఈ పాలు తాగుతుంటే కొన్ని వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. పసుపు పాలు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పసుపు పాలు తాగుతుంటే వాపు, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతాయి. మెదడు పనితీరును మెరుగుపరచి జ్ఞాపకశక్తిని పెంపొదిస్తుంది. గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తుంది. పసుపు పాలు తాగుతుంటే బ్లడ్ షుగర్ స్థాయి అదుపులో వుంచుకోవచ్చు. క్యాన్సర్ ప్రమాదాన్ని రాకుండా అడ్డుకునే అవకాశం వుంటుంది. గోల్డెన్ మిల్క్ తాగుతుంటే ఇది జలుబుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. పసుపు పాలు తాగేవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.