సోమవారం, 1 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 24 జనవరి 2019 (14:46 IST)
సంబంధిత వార్తలు
ప్రభాస్ పెళ్లి ఎప్పుడు...? అసలేంటి ప్రాబ్లమ్...?
థైరాయిడ్ ఎందుకు వస్తుంది? కారణం ఏంటి?
చక్కని నిద్రకు ఏం చేయాలి...?
రాత్రి పూట ఆహారం తీసుకున్న వెంటనే నిద్రించేవారు...?
మీకు కొంచెం టైమ్ ఇస్తున్నా.. పెట్టుకుంటే ఫినిష్ అయిపోతారు: చంద్రబాబు
శాలరి కట్ చేస్తున్నారు..?
రాము: నిద్రలో నడిచే అలవాటుంది డాక్టర్..
డాక్టర్: ఇంత మాత్రానికే అంత దిగులుగా ఉన్నారేం..
రాము: పర్మిషన్ లేకుండా బయటకు వెళ్తున్నందుకు శాలరి కట్ చేస్తున్నారు..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Monkeys: వరంగల్, కరీంనగర్లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు
వరంగల్, కరీంనగర్లలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రజలు తిరగబడ్డారు. తమ గ్రామాలను కోతుల నుండి రక్షించగల వారికే మద్దతు ఇస్తామని ఓటర్లు చెబుతున్నారు. వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలంలోని యెల్లండు వంటి గ్రామాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 5,400 మంది ఓటర్లతో, గ్రామంలో 10,000 కంటే ఎక్కువ కోతులు ఉన్నాయని అంచనా వేయబడింది. ఇది మానవ జనాభా కంటే రెండింతలు. కోతులు సదరు గ్రామాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. పిల్లలు, మహిళలు, వృద్ధులు ఒంటరిగా నడవడం ప్రమాదకరం. అవి తరచుగా ఇళ్లపై దాడి చేస్తున్నాయి.
భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)
జంతువులు వుండే జంతు ప్రదర్శన శాలలో ఓ భీతావహ సంఘటన జరిగింది. సింహం వుండే డెన్ లోకి ఓ వ్యక్తి ఆ జంతువును మరింత దగ్గరగా చూసేందుకు ఫెన్సింగ్ దూకి లోపలికి వెళ్లాడు. అలా ఫెన్సింగ్ దూకి లోనికి ప్రవేశిస్తున్న వ్యక్తిని చూసిన సింహం ఒక్క ఉదుటున అతడి వద్దకు పరుగెత్తింది. అతడు చెట్టు కొమ్మ పైనుంచి క్రిందికి జారడంతో అతడిపై పంజా విసిరింది. ఆ వ్యక్తి పొదల్లో దాక్కునేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ అతడిపై దాడి చేసి చంపేసింది. జూ సిబ్బంది అదుపు చేసేందుకు యత్నించే లోపుగానే అతడిని చంపి పీక్కుని తినేసింది.
Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?
విడదల రజిని వైఎస్ఆర్ కాంగ్రెస్కు బైబై చెప్పాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. జగన్ మోహన్ రెడ్డి కుల సమీకరణాల పేరుతో తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెడుతున్నారని ఆమె అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రజిని తెలుగుదేశం పార్టీలో ప్రారంభించారు కానీ అక్కడ టికెట్ నిరాకరించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ టికెట్పై చిలకలూరిపేట నుంచి పోటీ చేసి టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించి చాలా మందికి షాక్ ఇచ్చారు. తరువాత మంత్రివర్గంలోకి ప్రవేశించి, పల్నాడులో సీనియర్ల కంటే కూడా రెండున్నర సంవత్సరాలు ఆరోగ్య మంత్రిగా పనిచేశారు.
Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?
ఒకప్పుడు తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్తో పేరుగాంచిన రేణుకా చౌదరి క్రేజ్ ఇటీవల తగ్గిందనే చెప్పాలి. అయితే తాజాగా రేణుకా చౌదరి తనతో పాటు ఒక కుక్కను పార్లమెంటుకు తీసుకువచ్చి కొత్త చర్చకు తెరలేపారు. ఈ సంఘటన త్వరగా రాజకీయ, ప్రజా దృష్టిని ఆకర్షించింది. బిజెపి శాసనసభ్యురాలు జగదాంబికా పాల్, ఎంపీగా తన అధికారాలను దుర్వినియోగం చేసిందని రేణుక ఆరోపించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ కుక్కను పార్లమెంటు ప్రాంగణం నుండి రేణుకా చౌదరి తిరిగి ఇంటికి పంపారు.
నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తాను, తన స్నేహితుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకేలా ఆలోచిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏలూరులోని గోపీనాథపట్నం పర్యటన సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేసిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కంటే మరే రాష్ట్రం పెన్షన్ల కోసం అంత ఖర్చు చేయలేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఒక మహిళా లబ్ధిదారునికి పెన్షన్ అందజేశారు. తరువాత నల్లమడులోని స్టాళ్లను పరిశీలించారు. ప్రభుత్వం పెన్షన్ల కోసం రూ.33 కోట్లు ఖర్చు చేస్తుందని చంద్రబాబు చెప్పారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
World AIDS Day 2025, ఎయిడ్స్తో 4 కోట్ల మంది, కరీంనగర్లో నెలకి 200 మందికి ఎయిడ్స్
డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ డే. ప్రపంచ హెచ్ఐవి మహమ్మారి ఇంకా ముగియలేదు. 2024 చివరి నాటికి సుమారు 4 కోట్ల మంది HIVతో నివసిస్తున్నారని అంచనా. వీరిలో 65% మంది ఆఫ్రికన్ దేశాల్లోనే వున్నారు. 2024లో 6,30,000 మంది HIV సంబంధిత కారణాల వల్ల మరణించారని, కొత్తగా 13 లక్షల మందికి ఎయిడ్స్ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఆందోళనకరంగా నెలకి 200 మందికి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మారుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎయిడ్స్ నియంత్రణలో అగ్రస్థానంలో వుంది. 2015లో 2.3 శాతం వుండగా 2024 చివరి నాటికి అది 0.2గా వున్నది. 2024లో HIVతో నివసిస్తున్న ప్రజలందరిలో, 87% మందికి వారి స్థితి తెలుసు. 77% మంది యాంటీరెట్రోవైరల్ థెరపీని పొందుతున్నారు.
winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?
జామ ఆకుల కషాయం. అధికబరువు సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటివారు జామ ఆకుల టీని తాగితే సమస్య పరిష్కారమవుతుందని చెపుతున్నారు నిపుణులు. అది ఎలాగో తెలుసుకుందాము. గుప్పెడు జామ ఆకులను కడిగి కొద్దిగా నీటిని మరిగించి అందులో వేయాలి. ఇలా మరిగించిన ఆకులను చల్లార్చితే జామ ఆకు కషాయం తయారవుతుంది. జామ ఆకుల టీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని కరిగించే శక్తి దీనికి ఉంది. జామ ఆకుల టీ తీసుకునేవారు చాలా సులువుగా బరువు తగ్గుతారు. జామ ఆకుల టీని తాగితే శ్వాస సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.
ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు
ఈమధ్య కాలంలో చాలామంది ఉదయాన్నే లేవగానే గోరువెచ్చని నీటిని తాగడం అలవాటుగా చేసుకుంటున్నారు. ఐతే కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు గోరువెచ్చని నీటిని తాగకూడదు. అవేంటో తెలుసుకుందాము. గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారు, సున్నితమైన కడుపు సమస్యలున్నవారు గోరువెచ్చని నీటిని తాగకుండా వుండటం మంచిది. అల్సర్లు, ఇతర జీర్ణ సమస్యలున్నవారు కూడా గోరువెచ్చని నీటిని తాగకుండా వుండాలి. కిడ్నీలు, గుండె సమస్యలున్నవారు ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగకూడదని నిపుణులు చెబుతారు. గర్భిణీ స్త్రీలు గోరువెచ్చని నీటిని తాగే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. అలాగే గొంతు సమస్యలున్నవారు, దంత సమస్యలున్నవారు కూడా గోరువెచ్చని నీటిని తాగితే చికాకు అనిపించవచ్చు.
శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.
winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?
చిన్నవుల్లి లేదా వెల్లుల్లి. దీన్ని ఆహారంలో రుచి కోసం మాత్రమే కాకుండా అనేక ఔషధ ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. వెల్లుల్లి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల దగ్గు, జ్వరం, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లిలో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల శరీరంలోని అదనపు చెడు కొవ్వులు తగ్గుతాయి.