సోమవారం, 2 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 5 జనవరి 2019 (15:58 IST)
సంబంధిత వార్తలు
భార్య ఆ పని చేసిందని ఆత్మహత్య చేసుకున్న భర్త..
తెరాస తొలి లోక్సభ అభ్యర్థి వినోద్.. నల్గొండ లేదా మెదక్ నుంచి కేసీఆర్?
ఉప్పు లేకుండా.. ఆలివ్ ఆయిల్తో చేప ఫ్రై చేసిన ఉపాసన.. చెర్రీ కోసం..
భర్త ఐదుగురితో అక్రమ సంబంధం.. భార్య ఏం చేసిందంటే?
గర్భవతిని చేసి.. ఆ బిడ్డ నాదైతేనే పెళ్లి చేసుకుంటానన్నాడు.. ఎక్కడ?
ఆమెతో ఏమన్నావేమిటి..?
కుమార్: మా ఆవిడ నాతో గత నెల రోజులుగా గొడవపడడం లేదు...
రమేష్: ఆమెతో ఏమన్నావేమిటి..?
కుమార్: నువ్వు కోప్పడినప్పుడల్లా నీ ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయని అన్నానంతే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Winter: తెలంగాణను వదలని చలి.. ఫిబ్రవరి చివరి వరకు వదలదట
తెలంగాణను చలి వదిలేట్లు లేదు. చల్లని రాత్రులు, సాధారణ పగటి ఉష్ణోగ్రతలు ఫిబ్రవరి నెల చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇది సాధారణంగా వచ్చే వసంతకాలపు వేడిని ఆలస్యం చేస్తోంది. తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నుండి అందిన సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 7 లేదా 8వ తేదీ వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉంటాయి. పగటి ఉష్ణోగ్రతలు 29డిగ్రీల నుండి 31 డిగ్రీల మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల నుండి 16 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది.
కుప్పంలో చరిత్ర సృష్టించిన ఈ-మోటొరాడ్: అతిపెద్ద ఎలక్ట్రిక్ బైసికిల్ డెలివరీతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్
కుప్పం: ప్రముఖ ఈవీ (EV) సంస్థ ఈ-మోటొరాడ్(EMotorad), చిత్తూరు జిల్లా కలెక్టరేట్, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(KADA), ఐఐటి కాన్పూర్ సంయుక్తంగా ఒక అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించాయి. ఇంతకు ముందెన్నడూ జరగని విధంగా, 24 గంటల వ్యవధిలో అత్యధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ సైకిళ్లను పంపిణీ చేసి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ను సొంతం చేసుకున్నాయి. కుప్పం ఒక ఆదర్శ నియోజకవర్గంగా, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు మరియు ఈ-మొబిలిటీలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటిగా నిలుస్తోంది. అయితే, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెరుగుతుండటం, సరైన సర్వీస్ లేకపోవడం వంటి కారణాల వల్ల గ్రామీణ భారతదేశం(భారత్) ఇంకా వెనుకబడిపోతోంది.
చంద్రబాబుకు వైఎస్సార్ అసెంబ్లీ క్షమాపణ చెప్పడం చూశాను.. గంటా శ్రీనివాస్
వైఎస్సార్సీపీ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని టీడీపీ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ప్రవర్తన రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలకు భంగం కలిగిస్తోందని ఆయన అన్నారు. ఈ విషయంపై తాను ఎన్నికల సంఘానికి లేఖ రాస్తానని కూడా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై గంటా శ్రీనివాస్ ఈ విధంగా స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, రోజా తదితరులు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ఆయన ప్రదర్శించారు.
Woman : ముగ్గురిని బురిడీ కొట్టించి పెళ్లి చేసుకున్న మహిళ.. లక్షలు కొట్టేసి జంప్
బెంగళూరుకు చెందిన ఒక కిలాడీ లేడీ ముగ్గురిని బురిడీ కొట్టించి పెళ్లి చేసుకుంది. ఆ మాయలేడి బాధితులే స్వయంగా ఆమె అసలు రంగును పోలీసుల ముందు బయటపెట్టారు. వివరాల్లోకి వెళితే.. దొడ్డబళ్ళాపురానికి చెందిన సుధారాణి అనే మహిళ ప్రేమ పేరుతో మగవారిని బుట్టలో వేసుకుంది. డబ్బున్న వారిని టార్గెట్ చేసి, వారిని పెళ్లి చేసుకుని, లక్షల రూపాయలు వసూలు చేసి ఆ తర్వాత పారిపోవడం ఆమె స్టైల్. తాజాగా ఈమె బాధితులు ఇద్దరు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మ్యారేజ్ కిలాడీ కథ వెలుగులోకి వచ్చింది.
TTD EO Anil Kumar Singhal: నెయ్యిలో కల్తీ ఆరోపణలు.. టీటీడీ ఈవో బదిలీ
టీటీడీ ఈవో బదిలీ ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం అనిల్ కుమార్ సింఘాల్ను టీటీడీ కార్యనిర్వహణాధికారి పదవి నుండి బదిలీ చేసింది. ఆయనను సాధారణ పరిపాలన విభాగానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ముద్దడ రవిచంద్రకు టీటీడీ కార్యనిర్వహణాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం
హైదరాబాద్: భారతదేశం అంతటా స్టెరాయిడ్ల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతుండటం, తరచుగా వైద్యుల పర్యవేక్షణ లేకుండా వీటిని వాడుతుండటంపై వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సెకండరీ గ్లాకోమా అనే ప్రమాదకరమైన కంటి సమస్యకు ప్రధాన కారణమవుతోందని, ఇది శాశ్వత అంధత్వానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అలర్జీలు, చర్మవ్యాధులు, శ్వాసకోశ సమస్యల కోసం వాడే స్టెరాయిడ్లు, ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరికే కంటి చుక్కల మందులు... దీర్ఘకాలం వాడితే కంటి ఒత్తిడిని గణనీయంగా పెంచుతాయి. దీనివల్ల కంటి నాడికి దీర్ఘకాలిక నష్టం వాటిల్లుతుందని చాలామంది రోగులకు తెలియకపోవడం గమనార్హం.
winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?
శీతాకాలంలో పలు అలెర్జీలు, జలుబు, దగ్గు వంటి సమస్యలు పట్టుకుంటాయి. ఇలాంటి సమస్యలు రాకుండా పసుపు అదుపు చేయగలదు.ఆయుర్వేదంలో పసుపు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. ఈ పసుపు చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. పసుపు నీటిని తాగటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరగువుతుంది. పసుపు నీటిలో యాంటి ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది. కడుపులో మంట, అలెర్జీలు తదితర చికాకులను తగ్గించుకోవాలంటే పసుపు నీటిని తాగుతుండాలి. కీళ్ల నొప్పులను తగ్గించుకునేందుకు పసుపు నీటిని తాగుతుంటే ప్రయోజనం వుంటుంది. పసుపు నీటిని తాగితే కాలేయ సమస్యలు క్రమంగా తగ్గుతాయి. శరీరంలోని మలిన పదార్థాలను వదలగొట్టడంలో పసుపు బ్రహ్మాండంగా పనిచేస్తుంది.
ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ
హైదరాబాద్: భారతదేశంలో రేడియాలజీ, డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ రంగం వృద్ధిలో కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ప్రజల ఆయుర్దాయం పెరగడం, ఆరోగ్య స్పృహ మెరుగుపడటం, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రభుత్వ ఆరోగ్య పథకాల విస్తరణ ఇందుకు ప్రధాన కారణాలు. దీనివల్ల దేశవ్యాప్తంగా సకాలంలో, కచ్చితమైన, అందరికీ అందుబాటులో ఉండే డయాగ్నోస్టిక్స్ అవసరం ఎంతగానో పెరిగింది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సలోనూ, ముందస్తు ఆరోగ్య పరీక్షలలోనూ స్కానింగ్ కీలకం కావడంతో... మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, చిన్న పట్టణాల్లోనూ నాణ్యమైన వైద్యసేవలను అందించగల అధునాతన సాంకేతికత అవసరం ఏర్పడింది
హైదరాబాద్ ఐఆర్ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన
హైదరాబాద్: BPL మెడికల్ టెక్నాలజీస్ 78వ వార్షిక డయాగ్నస్టిక్స్ మరియు మహిళల ఆరోగ్య సాంకేతికతల సమావేశంలో బలమైన ప్రభావాన్ని చూపింది. ఈ సమావేశంలో, BPL నాయకత్వంతో పాటు నిపుణుల నేతృత్వంలోని ప్రయోగ సెషన్ల ద్వారా కంపెనీ తదుపరి తరం ఇమేజింగ్, డిజిటల్ ఆరోగ్య పరిష్కారాల సూట్ను ఆవిష్కరించింది. ఈ లాంచ్లు వాస్తవ ప్రపంచ ఆరోగ్య సంరక్షణ డెలివరీకి అనుగుణంగా స్కేలబుల్, క్లినికల్గా అర్థవంతమైన, భారత-కేంద్రీకృత సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై కంపెనీ దృష్టిని ప్రతిబింబించాయి.
సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం
మిరియాలు వంటకాలలో తప్పనిసరిగా ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయిని వైద్యులు చెపుతారు. అవేమిటో తెలుసుకుందాము. దగ్గు, జలుబు వంటివి దరిచేరకుండా ఉండాలంటే మిరియాల పొడి, శొంఠి పొడి, తేనె కలిపిన మిశ్రమం రెండు రోజులకోసారి చెంచా చొప్పున తీసుకోవాలి. దంత సమస్యలకు మిరియాల పొడి, ఉప్పు కలిపిన మిశ్రమం తీసుకుంటే చక్కని పరిష్కారం కనిపిస్తుంది. మిరియాల వల్ల జీర్ణక్రియ కూడా సక్రమంగా ఉంటుంది. శరీరంలో అధిక కొవ్వు తగ్గించాలంటే మిరియాల రసం తాగితే ఫలితం వుంటుంది. గొంతు గరగరగా వుంటే గోరువెచ్చని పాలలో కాస్త మిరియాల పొడి, చిటికెడు పసుపు వేసి తాగితే ఉపశమనం కలుగుతుంది.