ఆదివారం, 1 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 5 జనవరి 2019 (15:58 IST)
సంబంధిత వార్తలు
భార్య ఆ పని చేసిందని ఆత్మహత్య చేసుకున్న భర్త..
తెరాస తొలి లోక్సభ అభ్యర్థి వినోద్.. నల్గొండ లేదా మెదక్ నుంచి కేసీఆర్?
ఉప్పు లేకుండా.. ఆలివ్ ఆయిల్తో చేప ఫ్రై చేసిన ఉపాసన.. చెర్రీ కోసం..
భర్త ఐదుగురితో అక్రమ సంబంధం.. భార్య ఏం చేసిందంటే?
గర్భవతిని చేసి.. ఆ బిడ్డ నాదైతేనే పెళ్లి చేసుకుంటానన్నాడు.. ఎక్కడ?
ఆమెతో ఏమన్నావేమిటి..?
కుమార్: మా ఆవిడ నాతో గత నెల రోజులుగా గొడవపడడం లేదు...
రమేష్: ఆమెతో ఏమన్నావేమిటి..?
కుమార్: నువ్వు కోప్పడినప్పుడల్లా నీ ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయని అన్నానంతే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు
మద్యం సేవించేందుకు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన కన్నతల్లిని ఓ కిరాతక కొడుకు కడతేర్చాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా కోటగిరిలో శనివారం వెలుగు చూసింది.
ఇరాన్పై అమెరికా దాడులు... అట్టుడుకిపోతున్న గల్ఫ్ దేశాలు
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ఇరాన్ ప్రతికార దాడులు చేపట్టింది. ముఖ్యంగా, అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్ దేశాలపై వరుస దాడులతో విరుచుకుపడింది. దీంతో గల్ఫ్ దేశాలు అట్టుడుకిపోతున్నాయి.
దైవానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా... మరణానికి కొద్ది నిమిషాల ముందు ఖమేనీ ట్వీట్
దైవానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా అంటూ తన మరణానికి కొద్ది నిమిషాల ముందు ఇరాన్ అధ్యక్షుడు అయతొల్లా అలీ ఖమేనీ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ఇది ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. "విశ్వాసులలో కొందరు దేవునికి ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకున్నారు. మరికొందరు ఆ సమయం కోసం వేచి చూస్తున్నారు" అంటూ మరణానికి ముందు ఆయన చేసిన పోస్ట్. ఇది పవిత్ర ఖురాన్లోని వాక్యం. 86 యేళ్ల ఖమేనీ శనివారం అమెరికా - ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఖమేనీ మరణించినట్టు ఇటు ఇరాన్, అటు అమెరికా కూడా ధృవీకరించింది. అయితే, తాను చనిపోవడం ఖాయమని భావించిన ఖమేనీ చివరి నిమిషంలో చేసిన పోస్ట్ ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఎక్కువ కాలం భూమ్మీద మనుగడ సాగించలేవన్న జ్యోతిష్కుడు.. ప్రాణాలు తీసుకున్న మహిళ
ఓ జ్యోతిష్యుడు మాటలు నమ్మిన ఓ యువతి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. నువ్వు ఎక్కువ కాలం భూమ్మీద మనుగడ సాగించలేవు. త్వరలోనే నూకలు చెల్లుతాయి అని జ్యోతిష్కుడు అన్నాడు. దీంతో భయపడిపోయిన ఆ మహిళ శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన బెంగుళూరు నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఇరాన్ కీలక నిర్ణయం - ఐఆర్జీసీ కొత్త చీఫ్గా అహ్మద్ వాహిది
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. తన అత్యంత శక్తిమంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్డ్స్ (ఐఆర్జీసీ)కి కొత్త కమాండర్ ఇన్ చీఫ్గా బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వాహిదిని ఎంపిక చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. శనివారం అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఐఆర్జీసీ కమాండర్ మహ్మద్ పాక్పూర్ మరణించినట్టు వార్తలు వచ్చిన గంటల వ్యవధిలోనే ఈ నియామకం జరగడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్లో ఇ-స్టోర్ను ప్రారంభించిన ఉపాసన
హైదరాబాద్: భారతదేశంలో అతిపెద్ద ఫార్మసీ నెట్వర్క్ అపోలో ఫార్మసీ తెలంగాణాలో తన 1,000వ స్టోర్ మైలురాయిని చేరుకుంది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల ప్రారంభించారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో అపోలో ఫార్మసీ తన కార్యకలాపాలను విస్తరించింది. రిటైల్, డిజిటల్, సప్లై చైన్ విభాగాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. ఈ నెట్వర్క్ ద్వారా 50,000 పైగా నాణ్యమైన మందులు, ఇతర వెల్నెస్ ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇరవై ఐదు లక్షల మంది 24/7 వినియోగదారులు ఉన్నారు.
అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం
టైప్ 2 డయాబెటిస్తో నివసించే వ్యక్తుల కోసం ఎక్స్టెన్సియర్ను వాణిజ్యీకరించడానికి నోవో నార్డిస్క్ ఇండియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రపంచ ఆరోగ్య సంరక్షణ దిగ్గజం అబాట్ ఈరోజు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం GLP-1లలో నోవో నార్డిస్క్ శాస్త్రీయ నాయకత్వాన్ని, అబాట్ బలమైన పంపిణీ నెట్ వర్క్ను ఉపయోగించుకుని, నోవో నార్డిస్క్ ప్రస్తుతం సేవలందిస్తున్న ప్రాంతాలకు మించి భారతదేశంలో అధిక-నాణ్యత, సాక్ష్యా ధారిత డయాబెటిస్ చికిత్సకు ప్రాప్యతను విస్తరించింది. ఎక్స్ టెన్సియర్ అనేది ప్రపంచంలోనే అత్యంతగా సూచించబడిన GLP-1 RA (రిసెప్టర్ అగోనిస్ట్) మాలిక్యూల్ అయిన ఓజెంపిక్ రెండో బ్రాండ్.
వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మన దైనందిన జీవితంలో ఆహారాల్లో బాదంను చేర్చుకోవడం ఎంతో ముఖ్యం. బాదంలో మెగ్నీషియం, ప్రోటీన్, రిబోఫ్లేవిన్, జింక్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మరిన్నింటితో సహా 15 ముఖ్యమైన పోషకాలకు మూలం. ఈ పోషకాలు మొత్తం ఆరోగ్యంకు దోహదం చేస్తాయి. బాదములతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ E యొక్క గొప్ప మూలం బాదం. ఇది ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి తోడ్పడుతుంది. దీనిలోని యాంటీ ఏజింగ్ లక్షణాలు మేలు చేస్తాయి. బాదంలోని ప్రోటీన్ కండర ద్రవ్యరాశి పెరుగుదల, నిర్వహణకు మద్దతు ఇచ్చే పోషకంగా నిలుస్తుంది.
తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?
ఇటీవలి కాలంలో చాలామంది తుమ్ములు, ఎంతకీ వదలని దగ్గుతో బాధపడుతున్న కేసులు నమోదవుతున్నాయి. అది HMPV వైరస్ కావచ్చు. ఈ శ్వాసకోశ వైరస్ తుమ్ములు, దగ్గు, తేలికపాటి జ్వరం వంటి సాధారణ జలుబు లాంటి లక్షణాలను కలిగిస్తుంది. ఇది సాధారణంగా అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తున్నప్పటికీ, చిన్నపిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్నవారు న్యుమోనియా, బ్రోన్కైటిస్ వంటి తీవ్రమైన సమస్యలున్నవారికి వచ్చేస్తుంది. HMPVని నిరోధించేందుకు ఈ చిట్కాలను పాటిస్తే తప్పించుకోవచ్చు.
తులసి రసంతో తేనెను కలిపి తీసుకుంటే ఏమవుతుంది?
తులసి, తేనె. ఈ రెండింటిని కలిపి రసంలా చేసుకుని సేవిస్తే ఉబ్బసం సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. అది ఎలాగో తెలుసుకుందాము. తులసి ఆకు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉండటమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కూడా. ముఖ్యంగా ఆస్తమా రోగులకు ఇది ప్రభావవంతమైన ఔషధం. తేనె ఒక సహజ యాంటీబయాటిక్, ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. తులసి ఆకుల రసం, తేనె మిశ్రమం ఆస్తమా చికిత్సలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచి, శ్వాస తీసుకోవడానికి సహాయపడతాయి. తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇది ఉబ్బసం వల్ల కలిగే మంటను తగ్గిస్తుంది.