శుక్రవారం, 28 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 5 జనవరి 2019 (15:58 IST)
సంబంధిత వార్తలు
భార్య ఆ పని చేసిందని ఆత్మహత్య చేసుకున్న భర్త..
తెరాస తొలి లోక్సభ అభ్యర్థి వినోద్.. నల్గొండ లేదా మెదక్ నుంచి కేసీఆర్?
ఉప్పు లేకుండా.. ఆలివ్ ఆయిల్తో చేప ఫ్రై చేసిన ఉపాసన.. చెర్రీ కోసం..
భర్త ఐదుగురితో అక్రమ సంబంధం.. భార్య ఏం చేసిందంటే?
గర్భవతిని చేసి.. ఆ బిడ్డ నాదైతేనే పెళ్లి చేసుకుంటానన్నాడు.. ఎక్కడ?
ఆమెతో ఏమన్నావేమిటి..?
కుమార్: మా ఆవిడ నాతో గత నెల రోజులుగా గొడవపడడం లేదు...
రమేష్: ఆమెతో ఏమన్నావేమిటి..?
కుమార్: నువ్వు కోప్పడినప్పుడల్లా నీ ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయని అన్నానంతే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Laddu Ghee Case: తిరుమల లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి.. టీటీడీ ఇంజనీరింగ్ అధికారి అరెస్ట్
తిరుమల లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి సరఫరాలో పాత్ర పోషించినందుకు గాను తిరుమల తిరుపతి దేవస్థానం సీనియర్ ఇంజనీరింగ్ అధికారి ఆర్ఎస్ఎస్విఆర్ సుబ్రహ్మణ్యంను గురువారం ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి ఆలయ పరిపాలన నుండి ఇది మొదటి అరెస్టు కావడం విశేషం. సుబ్రహ్మణ్యం రెండుసార్లు జనరల్ మేనేజర్ (ప్రొక్యూర్మెంట్)గా పనిచేశారు. ప్రసాదాలకు ఉపయోగించే నెయ్యితో సహా వస్తువులను కొనుగోలు చేసే బాధ్యత ఆయనదే. ఆయన ఈ పదవిలో జూలై 6, 2017 నుండి మే 16, 2018 వరకు, తరువాత మే 13, 2020 నుండి మే 1, 2023 వరకు ఉన్నారు.
ఐఏఎస్ శ్రీలక్ష్మిపై అక్రమాస్తుల కేసును కొట్టేయొద్దు
వైకాపా అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో భాగమైన పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై కేసును ఈ దశలో కొట్టివేయవద్దని సీబీఐ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆమె నేరం చేశారా లేదా అనేది సీబీఐ కోర్టులో జరిగే విచారణలోనే తేలుతుందని, అందువల్ల ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషను అనుమతించరాదని స్పష్టం చేసింది.
ఓ ఇంటర్వ్యూ పాత పగను రగిల్చింది... మాజీ నక్సలైట్ను హత్య
తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. మాజీ నక్సలైట్ ఒకరు ఒక యూట్యూబ్కు ఇచ్చిన ఇంటర్వ్యూ అతని హత్యకు కారణమైంది. ఈ మాజీ నక్సలైట్ను ఓ యువకుడు హత్య చేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
పాకిస్థాన్కు షాకిచ్చిన యూఏఈ.. పాక్ పౌరులకు వీసాలు నిలిపివేత
పాకిస్థాన్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్ (యూఏఈ) తేరుకోలేని షాకిచ్చింది. పాక్ పౌరులకు వీసాల జారీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. యూఏఈకి వచ్చిన తర్వాత పాకిస్థానీయులు భిక్షాటన, నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణాలతో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల కార్యదర్శి సల్మాన్ చౌదరి స్వయంగా ధ్రువీకరించారు.
అస్సాంలో బహు భార్యత్వంపై నిషేధం... అతిక్రమిస్తే పదేళ్ల జైలు
అస్సాం రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పలు కఠిన చట్టాలను అమలు చేస్తోంది. ఇందులోభాగంగా, బహుభార్యత్వంపై నిషేధం విధించింది. ఈ చట్టాన్నిఉల్లంఘించేవారికి పదేళ్ళ జైలుశిక్షను విధించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ బిస్వశర్మ వెల్లడించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఓ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం
శీతాకాలం ప్రారంభం అయింది. తినే ఆహరం పట్ల శ్రద్ధ చూపించటం… శరీర పునరుజ్జీవనానికి, మొత్తం ఆరోగ్యం మెరుగుపడటానికి తోడ్పడుతుంది. సంపూర్ణ, పోషకాలు అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవటం సమతుల్యత, శక్తిని పునరుద్ధరించడానికి ఒక సులభమైన మార్గం. ఈ సీజన్ దినచర్యలో సరిగ్గా సరిపోయే రెండు వంటకాలు ఆల్మండ్- స్ప్రౌట్స్ టిక్కీ చాట్, రోస్టెడ్ గోబీ-ఆల్మండ్ సూప్-రెండూ కాలిఫోర్నియా ఆల్మండ్స్తో శక్తివంతం అయ్యాయి, ఇది ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్కు ప్రసిద్ధి చెందిన సూపర్ఫుడ్.
సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?
వేసవికాలంలో మామిడి పండు ఎలాగో.. శీతాకాలంలో లభించే పండ్లలో అతి మధురమైన ఫలం సీతాఫలం. ఈ ఫలాలు రుచిలోనే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉండటంతో శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ సి, ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి పండ్లను కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆరగించకూడదని వారు హెచ్చరిస్తున్నారు.
డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు
డయాబెటిస్. షుగర్ వ్యాధిని వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ వున్న పదార్థాలు తినడం, ప్రోబయోటిక్ తీసుకోవడం పెంచడం వంటి చర్యలను చేపట్టి కంట్రోల్ చేయవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల సామర్థ్యం మెంతులుకి వుంది, వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. మదుమేహాన్ని వెల్లుల్లి కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది కనుక దీనిని తీసుకుంటుండాలి. ఉసిరి రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచి చక్కెర స్థాయిలను తగ్గించగలదు. రోజూ వేప ఆకులను నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆధారాలు ఉన్నాయి.
భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...
హైదరాబాద్: అత్యంత ప్రమాదకరమైన , వేగంగా వ్యాప్తి చెందుతున్న క్యాన్సర్లలో ఒకటైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ భారతదేశంలో ఆందోళనకరంగా మారుతోంది. ఈ వ్యాధి సాధారణంగా చాలా ఆలస్యంగా గుర్తించబడుతుందని, చికిత్స ఎంపికలు సంవత్సరాలుగా పెద్దగా మెరుగుపడలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కు ఐదేళ్ల మనుగడ రేటు కేవలం 3 శాతం మాత్రమేనని, ఇది అన్ని రకాల క్యాన్సర్లతో పోల్చినప్పుడు అత్యల్పమని అపోలో హాస్పిటల్స్ మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ సురేష్ ఘద్యల్పాటిల్ అన్నారు.
పెద్దపేగు కేన్సర్కు చెక్ పెట్టే తోక మిరియాలు
ప్రాణాంతకమై పెద్ద పేగు కేన్సర్ను మన వంటింట్లో లభించే తోక మిరియాలు ఎంతగానో పని చేస్తాయని తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. పిప్పళ్లలో (తోక మిరియాలు) సహజంగా లభించే పిప్లార్టైన్ (పైపర్ లాంగమీన్) అనే రసాయనానికి కేన్సర్ కణాలను సమర్ధంగా నాశనం చేసే శక్తి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.