శుక్రవారం, 20 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 5 జనవరి 2019 (15:58 IST)
సంబంధిత వార్తలు
భార్య ఆ పని చేసిందని ఆత్మహత్య చేసుకున్న భర్త..
తెరాస తొలి లోక్సభ అభ్యర్థి వినోద్.. నల్గొండ లేదా మెదక్ నుంచి కేసీఆర్?
ఉప్పు లేకుండా.. ఆలివ్ ఆయిల్తో చేప ఫ్రై చేసిన ఉపాసన.. చెర్రీ కోసం..
భర్త ఐదుగురితో అక్రమ సంబంధం.. భార్య ఏం చేసిందంటే?
గర్భవతిని చేసి.. ఆ బిడ్డ నాదైతేనే పెళ్లి చేసుకుంటానన్నాడు.. ఎక్కడ?
ఆమెతో ఏమన్నావేమిటి..?
కుమార్: మా ఆవిడ నాతో గత నెల రోజులుగా గొడవపడడం లేదు...
రమేష్: ఆమెతో ఏమన్నావేమిటి..?
కుమార్: నువ్వు కోప్పడినప్పుడల్లా నీ ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయని అన్నానంతే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఇరాక్పై అమెరికా సైనిక చర్య... డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం?
ధిక్కార స్వరం వినిపిస్తున్న ఇరాన్పై సైనిక చర్య చేపట్టాలని అగ్రరాజ్యం అమెరికా భావిస్తోంది. దీనిపై వచ్చే రెండు వారాల్లో అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఇరాన్పై చర్చలకు సిద్ధమని, అయితే, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధకమే ప్రధానమని, ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేస్తుందో లేదో వేచి చూసి తదుపరి చర్యలు తీసుకుంటామని వైట్హౌస్ పేర్కొంది. నిజానికి అధ్యక్షుడు ట్రంప్ శాంతిని కోరుకుంటున్నారని, అవసరమైతే బలం ప్రయోగిస్తారని శ్వేతసౌథం వ్యాఖ్యానించింది. ఇజ్రాయెల్ - ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో తీవ్రమవుతున్న నేపథ్యంలో వైట్ హౌస్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మారన్ ఫ్యామిలీలో మంటలు... రచ్చకెక్కిన కుటుంబ కలహాలు..
తమిళనాడు రాష్ట్రంలో మీడియా రంగాన్ని శాసిస్తున్న మారన్ ఫ్యామిలీలో ఇపుడు మంటలు చెలరేగాయి. ఈ కుటుంబ కలహాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి దివంగత మురసొలి మారన్కు ఇద్దరు కుమారులు. ఒకరు కళానిధి మారన్. రెండో కుమారుడు దయానిధి మారన్. కళానిధి మారన్ సన్ టీవీతో పాటు ఇతర వ్యాపార కార్యక్రమాలకు అధిపతిగా వ్యవహరిస్తున్నారు.
శ్రీవారికి మాత్రమే కాదు.. దుర్గమ్మ, శ్రీశైలం, కాణిపాకానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా...
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు (సిట్) చేస్తున్న విచారణలో విస్తుగొలిపే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఉత్తరాఖండ్కు చెందిన భోలేబాబా డెయిరీ తిరుపతి నగరంలోని ఓ చిన్న డెయిరీని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ ప్రధాన ఆలయాల్లో దుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల వంటి పుణ్యక్షేత్రాలకూ భోలేబాబా సంస్థనే పరోక్షంగా నెయ్యిని సరఫరా చేసినట్టు సిట్ అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు.
ఆరుసార్లు వాయిదాపడింది.. ఇపుడు ఏడోసారి కూడా... ఆక్సియమ్ మిషన్-4 వాయిదా
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా నలుగురు సభ్యుల బృందాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లే ప్రతిష్టాత్మక ఆక్సియమ్ మిషన్-4 ప్రయోగానికి మరోమారు అడ్డంకి ఏర్పడింది. ఇప్పటికే ఆరుసార్లు వాయిదా పడిన ఈ ప్రయోగం ఏడోసారి కూడా వాయిదాపడింది. ముందుగా జూన్ 22వ తేదీన ఈ ప్రయోగాన్ని చేపట్టాలని భావించినప్పటికీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇటీవల మరమ్మతులు పనుల అనంతరం అక్కడి కార్యకలాపాలను నాసా నిశితంగా పరిశీలిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ప్రయోగాన్ని చేపట్టాలన్న ఉద్దేశ్యంతో నాసా ఈ వాయిదా నిర్ణయం తీసుకుంది.
పెళ్లయిన ఆరు నెలలకే వేధింపులు - కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య
హైదరాబాగ్ నగరంలోని దుర్గం చెరువు కేబుల్ వంతెనపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆరు నెలల క్రితమే వివాహమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అదనపు కట్నం కోసం అత్తంటివారి ఒత్తిడి చేయడం వల్లే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు విచారణ చేపట్టారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...
బిస్కెట్లు. వీటిని తినని వారు బహుశా వుండకపోవచ్చు. కానీ బిస్కెట్లు తింటే ఆరోగ్యానికి అవి ఎంతమేరకు ఉపయోగపడతాయి, ఎంతమేర ఆరోగ్యాన్ని సమస్యల్లోకి నెట్టివేస్తాయో తెలుసుకుందాము. బిస్కెట్లు శుద్ధి చేసిన పిండి, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్లతో తయారు చేయబడతాయి. బిస్కెట్లు పోషక విలువలు లేని ఖాళీ కేలరీలను మాత్రమే అందిస్తాయి బిస్కెట్లలో చక్కెర అధిక మోతాదులో ఉపయోగిస్తారు. మధుమేహం ఉన్నవారు బిస్కెట్లు తినకూడదు బిస్కెట్లలో గణనీయమైన మొత్తంలో సంతృప్త కొవ్వు ఉంటుంది. బిస్కెట్లు చెడు కొలెస్ట్రాల్ను పెంచుతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా ఇవి పెంచుతాయి.
ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి
ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందించడంలో యోగా యొక్క సమగ్ర ప్రయోజనాలను వేడుక జరుపుకుంటుంది. యోగా సాధన అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుండగా, సరైన ఫలితాల కోసం సమతుల్య ఆహారం తీసుకోవటం కూడా అంతే అవసరం. ఆరోగ్యకరమైన ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి వివిధ రకాల పోషకాలు ఉండాలి. బాదం అనుకూలమైన , పోషకమైన ఎంపికగా నిలుస్తుంది. మీరు దీర్ఘ ఆసనాలు వేస్తుంటే, తగినంత ప్రోటీన్ తీసుకోవడం అవసరం. ఇది యోగాసనాల తర్వాత కండరాల కోలుకోవడానికి మద్దతు ఇస్తుంది.
వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?
ఇటీవలి కాలంలో వ్యాయమం తప్పనిసరిగా మారింది. ఐతే కొంతమంది ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తుంటారు కానీ వర్కవుట్ చేయడానికి ముందు కొన్ని పదార్థాలను తీసుకుంటే వ్యాయామం చేసేటపుడు అలసట వంటి రుగ్మతలు దరిచేరవు. అలాంటివి ఏమిటో తెలుసుకుందాము. ఉత్తమ ప్రీ-వర్కౌట్ భోజనాలలో హోల్-ఫ్రూట్ స్మూతీ ఒకటి. ఇది సేవించడం ద్వారా వర్కవుట్ ప్రారంభించడంలో ఎలాంటి నిరుత్సాహం వుండదు. కడుపుకు తేలికగా, ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్రూట్-పెరుగు. ఇది శక్తి స్థాయిలను పెంచి, కండరాలను మెరుగుపరుస్తుంది. ఓట్ మీల్ స్థిరమైన శక్తి వనరుగా పనిచేస్తుంది, ఇది వ్యాయామం చేయడానికి ముందు అనువైనదిగా చెబుతారు.
ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
దోసెలు. బియ్యం పిండి, మినుముల పిండి కలిపి మనం ప్రతిరోజూ దోసెలు తింటుంటాము. ఐతే బియ్యం పిండి స్థానంలో ఇతర బలవర్థకమైన పోషకాలను కలిగినవి కలిపి దోసెలుగా పోసుకుని తింటుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. ఓట్స్ దోసె, బియ్యం పిండిని ఓట్స్తో భర్తీ చేయడం వల్ల దోసెలో ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. పోషక విలువలు పెరుగుతాయి. క్వినోవా దోసె, పిండిలో క్వినోవా వాడటం వల్ల దోసెలో ప్రోటీన్ కంటెంట్ పెరుగుతుంది. చిరుధాన్యాలతో దోసె, బియ్యం స్థానంలో మిల్లెట్లను వాడటం వల్ల ఫైబర్, ఖనిజ కంటెంట్ పెరుగుతుంది.
ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?
బాగా వేయించిన చికెన్. ఈ చికెన్ తినడం వల్ల బరువు పెరగడం, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరగడం, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వంటి వివిధ ప్రతికూల ఆరోగ్య ప్రభావాలకు దారితీస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం ప్రకారం క్యాన్సర్ మినహా అన్ని కారణాల వల్ల మరణించే ప్రమాదం కూడా దీనితో ముడిపడి ఉంది. బాగా వేయించిన చికెన్ తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. వేయించిన చికెన్ కేలరీలు, అధికంగా కొవ్వు కలిగి ఉంటుంది. ఫలితంగా బరువు పెరగడానికి, ఊబకాయానికి దోహదం చేస్తుంది.