బుధవారం, 6 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 5 జనవరి 2019 (15:58 IST)
సంబంధిత వార్తలు
భార్య ఆ పని చేసిందని ఆత్మహత్య చేసుకున్న భర్త..
తెరాస తొలి లోక్సభ అభ్యర్థి వినోద్.. నల్గొండ లేదా మెదక్ నుంచి కేసీఆర్?
ఉప్పు లేకుండా.. ఆలివ్ ఆయిల్తో చేప ఫ్రై చేసిన ఉపాసన.. చెర్రీ కోసం..
భర్త ఐదుగురితో అక్రమ సంబంధం.. భార్య ఏం చేసిందంటే?
గర్భవతిని చేసి.. ఆ బిడ్డ నాదైతేనే పెళ్లి చేసుకుంటానన్నాడు.. ఎక్కడ?
ఆమెతో ఏమన్నావేమిటి..?
కుమార్: మా ఆవిడ నాతో గత నెల రోజులుగా గొడవపడడం లేదు...
రమేష్: ఆమెతో ఏమన్నావేమిటి..?
కుమార్: నువ్వు కోప్పడినప్పుడల్లా నీ ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయని అన్నానంతే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?
ఉద్యోగ భవిష్య నిధి చందాదారులకు ఈపీఎప్-95 కింద చెల్లించే కనీస మొత్తాన్ని రూ.7 వేలకు పెంచాలని ఎప్పటినుంచి డిమాండ్లు వస్తున్నాయని, దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయ అన్నారు. ఆయన బుధవారం విశాఖపట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ, పెన్షనర్ల కనీస పెన్షన్ నిర్ణయంపై కేంద్రం త్వరలోనే కీలక ప్రకటన చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
వీడియో గేమ్ డెవలప్మెంట్లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు
హైదరాబాద్: వీడియో గేమ్స్ పరిశ్రమలో విద్య, సాధికారత పట్ల తన నిరంతర నిబద్ధతలో భాగంగా, కీవర్డ్స్ స్టూడియో అయిన లక్ష్య డిజిటల్, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సహకారంతో, హైదరాబాద్లోని బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఒక సాంకేతిక సాధికారత చొరవను ప్రారంభించింది. ఈ చొరవ కళాశాల యొక్క డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడం, సృజనాత్మక రంగాలలో రాణించడానికి ఔత్సాహిక మహిళా గేమ్ డెవలపర్లకు అవసరమైన సాధనాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..
తనతో పనిచేసే మహిళా కానిస్టేబుల్తో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని ఆ వివాహిత జీర్ణించుకోలేకపోయింది. ఈ వివాహేతర సంబంధాన్ని వదులుకోవాలని పలుమార్లు భర్తను కోరింది. కానీ, ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో విచక్షణ మరిచిన భార్య.. భర్తను కర్రతో బలంగా కొట్టింది. దీంతో ఆయన అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత ఆమె పడక గదిలోకి వెళ్లి.. ఆత్మహత్య లేఖ రాసిపెట్టి, తన ఎనిమిదేళ్ల కుమారుడు కళ్లెదుటే ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
డబ్బు కోసం దుబై వెళ్లావ్, ఇక్కడున్న నాకు ఎవరితోనో లింక్ పెట్టావ్, చనిపోతున్నా: వివాహిత ఆత్మహత్య
వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఐతే పెళ్లయ్యాక డబ్బు సంపాదించేందుకు దుబాయ్ వెళ్లిపోయాడు భర్త. ఇక అక్కడ్నుంచి భార్యకు కష్టాలు మొదలయ్యాయి. నేను లేకుండా నువ్వు ఎలా వుంటున్నావు, ఎవరితో లింక్ పెట్టుకున్నావు, ఎవరితో తిరిగుతున్నావు అంటూ వేధించడం ప్రారంభించాడు. ఈ వేధింపులు భరించలేని వివాహిత సెల్పీ వీడియో తీసి అన్ని వివరాలు చెప్పి ఆపై ఆత్మహత్య చేసుకున్న ఘటన కన్నీరు పెట్టిస్తుంది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. సిరిసిల్ల బోయినపల్లికి చెందిన తేజ్ అనే యువకుడు, శ్రావ్య అనే యువతి ప్రేమించుకున్నారు. 2020లో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకోగా భర్త ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు.
భర్త హత్య కోసం యూట్యూబ్ వీడియోలు వీక్షించిన భార్య.. చివరకు గడ్డి మందు చెవిలో పోసి...
తనను నిత్యం వేధిస్తూ చిత్రహింసలు పెడుతున్న భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ హత్య ఎలా చేయాలన్న అంశంపై ఆమె యూట్యూబ్ వీడియోలు చూడటం గమనార్హం. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?
డయాబెటిస్తో జీవించడం అంటే మీ బ్లడ్ షుగర్ను తనిఖీ చేయడం కంటే ఎక్కువ- ఇది ప్రతిరోజూ దానిని ఆరోగ్యకరమైన పరిధిలో ఉంచడం గురించి. మీరు ఎప్పుడు, ఏమి తింటున్నారో గుర్తుంచుకోవడం, రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గితే ఏమి చేయాలో తెలుసుకోవడం కూడా దీనికి అవసరం. కాలక్రమేణా ఈ నిరంతర సవాళ్లు డయాబెటిస్ డిస్ట్రెస్ భావనకు దారితీయవచ్చు. భారతదేశంలో 101 మిలియన్లకు పైగా ప్రజలు డయాబెటిస్తో జీవిస్తున్నారు. డయాబెటిస్ డిస్ట్రెస్ లేదా బర్నౌట్ సాధారణంగా ఈ పరిస్థితితో నివసిస్తున్న వారిలో 18% మందిని ప్రభావితం చేస్తుంది.
viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం
ఈ వేసవిలో, మే నెలలో భారతదేశం 1901 తర్వాత ఎప్పుడూ కనిపించని రీతిలో అత్యధిక వర్షపాతాన్ని చూసింది. రుతుపవనాల కాలం వాతావరణ పరంగా అస్థిరంగా ఉంది, ఒక క్షణం మేఘావృత ఆకాశం, చల్లని గాలులు; మరుసటి క్షణంలో మండుతున్న ఎండగా మారుతోంది. ఒకవైపు మేఘావృత ఆకాశం, చల్లని గాలులు; మరోవైపు మండుతున్న ఎండ. ఈ ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పులు, పెరిగిన తేమతో కలిపి, మన రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తూ, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాపించేలా చేస్తున్నాయి. ఈ కాలంలో ఉష్ణమండలమైన భారతదేశం వంటి దేశాల్లో ఫ్లూ కేసులు సర్వసాధారణంగా మారాయి.
గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు
గుత్తి వంకాయ కూర. ఈ కూరలో మనం వాడే మసాలాలు అంటే, వేరుశెనగలు, నువ్వులు, కొబ్బరి, ఇతర మసాలాలు కూడా తమదైన రీతిలో పోషకాలను అందిస్తాయి. సమతుల్య ఆహారంలో భాగంగా వంకాయను తీసుకోవడం ఎప్పుడూ మంచిదే. గుత్తి వంకాయ కూర వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వంకాయలోని ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది కనుక గుండె ఆరోగ్యానికి మంచిది. పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో తోడ్పడుతుంది. ఇవి గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?
ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలని పౌష్టికాహార నిపుణులు అభిప్రాయపడుతుంటారు. అయితే, కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం ఈ నీళ్లను తాగొద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా, చక్కెర వ్యాధితో బాధపడేవారు, అలెర్జీలతో బాధపడేవారు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, జలుబు లేదా ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నవారు, అధిక రక్తపోటుతో బాధపడేవారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?
మేకపాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. మేక పాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే డ్రింక్ అయినప్పటికీ.. కొందరికి ఇది సరిపడకపోవచ్చు. అందువల్ల మేక పాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. అలాగే ఆవు పాలలో ఉండే కొన్ని ప్రోటీన్లు కొందరికి అలర్జీని కలిగిస్తాయి. కానీ మేక పాలలో అలాంటి సున్నితమైన ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి.