బుధవారం, 28 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ కవితలు
Written By
ఐవీఆర్
Last Modified:
బుధవారం, 16 మార్చి 2022 (22:46 IST)
సంబంధిత వార్తలు
ఇదేరా మన ప్రేమ
నీ రాకకై ఎదురుచూసే నా హృదయం
ఆ కనులు ప్రియుని కోసమే కనుక
ప్రేయసి చూపు మైకం
ఆ కనులు ప్రియుని కోసమే కనుక
ప్రేయసి మాట మధురం
ఆమె మాటల తీయదనం ప్రియునికే సొంతం కనుక
ప్రేయసి స్పర్శ స్వర్గం
అలాంటి స్పర్శ ప్రియునికి తప్ప ఇంకెవరికీ ఇవ్వదు కనుక
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
మాజీ ప్రియుడి భార్యకు హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చిన మహిళ.. ఎక్కడ?
ఒక వైద్యురాలికి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చిన ఆరోపణలపై ఒక మహిళతో సహా నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధిత వైద్యురాలు, నిందితురాలైన మహిళ మాజీ ప్రియుడి భార్య అని తెలిసింది. నిందితులను కర్నూలుకు చెందిన బి. బోయ వసుంధర (34), ఆదోనిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న కొంగే జ్యోతి (40), ఆమె ఇరవై ఏళ్ల వయస్సులో ఉన్న ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. వారిని జనవరి 24న అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చెట్టుకు చీర కట్టినా దాని దగ్గరకు వెళ్లిపోతాడు: అరవ శ్రీధర్ పైన బాధితురాలు వ్యాఖ్య
రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసిన వీడియోలు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాతంశెట్టి నాగేంద్రతో బాధితురాలు మాట్లాడిన ఆడియో లీక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో బాధితురాలు మాట్లాడుతూ... చెట్టుకు చీర కట్టినా చెట్టు దగ్గరకు వెళ్లిపోయే రకం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అరవ శ్రీధర్ గురించి అనేక రకాలుగా ఆమె మాట్లాడుతున్న మాటలు ఆడియోలో వినిపిస్తున్నాయి. ఈ మాటలను ఆమె తాతంశెట్టి నాగేంద్రతో చెబుతోంది. ఆ వీడియో చూడండి.
Telangana : ఇన్స్టాగ్రామ్ ప్రేమకు నో చెప్పారని తల్లిదండ్రులను హత్య చేసిన యువతి
తెలంగాణ, వికారాబాద్ జిల్లాలోని బంట్వారం మండలం యాచారం గ్రామంలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక వ్యక్తితో తన సంబంధాన్ని వ్యతిరేకించినందుకు ఒక యువతి తన కన్నతల్లిదండ్రులను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసు వర్గాల ప్రకారం.. సురేఖ అనే ఆ యువతి కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తితో సంబంధం కొనసాగిస్తోంది. ఈ సంబంధాన్ని ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో, ఆమె ఈ నేరానికి పథకం పన్ని, వారికి అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చిందని, దానివల్ల వారు మరణించారని సమాచారం.
వారం రోజులు డెడ్లైన్.. అరవ శ్రీధర్పై విచారణకు కమిటీ వేసిన జనసేన
రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఒక మహిళ చేసిన లైంగిక ఆరోపణలపై విచారణ జరిపేందుకు జనసేన పార్టీ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలోని ముగ్గురు సభ్యులు టి. శివశంకర్, టి. రమాదేవి, టి.సి. వరుణ్ ఈ ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక సమర్పిస్తారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
2026-27 బడ్జెట్ సమావేశాలు.. 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారు- ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం 2026-27 బడ్జెట్ సమావేశాల మొదటి రోజున పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూ, సామాజిక న్యాయం, సమ్మిళిత వృద్ధి, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం కేంద్ర ప్రభుత్వ దార్శనికతను వివరించారు. 18వ లోక్సభ ఏడవ సమావేశం, రాజ్యసభ 270వ సమావేశం ప్రారంభ రోజున లోక్సభ ఛాంబర్లో సమావేశమైన ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి తన ప్రసంగం చేశారు. తన ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము, భారతదేశం వేగవంతమైన పురోగతిని, గొప్ప వారసత్వాన్ని జరుపుకోవడంలో గత సంవత్సరం చిరస్మరణీయంగా నిలిచిందని గుర్తుచేశారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Dhanush: కుమారులు లింగ, యాత్ర కలిసి తిరుపతిలో మొక్కు చెల్లించుకున్న ధనుష్
తమిళ నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన ధనుష్, తన తల్లిదండ్రులు, కుమారులు లింగ, యాత్రలతో కలిసి బుధవారం తిరుపతిలోని ప్రపంచ ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన్ను చూసిన అభిమానులు సెల్ఫీలు దిగడానికి ఉత్సాహంగా వుండి అతని కుమారులను చుట్టుముట్టిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Vijay Sethupathi: మాటల కంటే ఎక్కువ మాట్లాడిన నిశ్శబ్దం గాంధీ టాక్స్ ట్రైలర్
గాంధీ టాక్స్ చిత్రంలో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరి, సిద్ధార్థ్ జాధవ్ లాంటి అద్భుతమైన నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. ట్రైలర్ చూస్తే భావోద్వేగాలను, మానసిక సంఘర్షణలను వారి తమ నటనతో కనపరిచారు. మాటలు లేనప్పటికీ వారి పాత్రలను పోషించటం.. వారి హావభావాలు కథలో ప్రధానంగా ఆకట్టుకుంటున్నాయి.
Rani Mukerji: రాణీ ముఖర్జీ 30 ఏళ్ల ఐకానిక్ సినీ లెగసీని సెలబ్రేషన్స్
రణ్భీర్ కపూర్ డెబ్యూ మూవీ సావరియాలో రాణీ ముఖర్జీతో కలిసి నటించారు. ఈ సినీ ప్రయాణంలో క్లిష్ట సమయాల్లో ఆమె అతనికి తోడుగా నిలిచింది. అందుకనే రాణి ప్రయాణంలో, ప్రతి సినిమా సక్సెస్ కావాలని రణ్భీర్ కోరుకుంటుటుంటాడు.
Santosh Shobhan: కపుల్ ఫ్రెండ్లీ నుంచి కాలమే తన్నెరా లక్ ని ఆమడ దూరం.. సాంగ్
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా కపుల్ ఫ్రెండ్లీ. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఓ వ్యక్తితో రిలేషన్లో ఉన్నా.. కానీ కొన్నాళ్ళకే అసలు విషయం తెలిసింది.. : తమన్నా
తాను టీనేజ్లో ఉన్న సమయంలోనే తొలిసారి ప్రేమలోపడ్డానని, తన లక్ష్యాలు, కెరీర్ కోసం ఆ బంధానికి స్వస్తి పలకాల్సి వచ్చిందని మిల్కీబ్యూటీ తమన్నా అన్నారు. ఆ తర్వాత ఓ వ్యక్తితో రిలేషన్లో ఉన్నానని, కొన్నాళ్లకు ఆ వ్యక్తి సరైన వ్యక్తి కాదని గ్రహించి దూరం పెట్టినట్టు తెలిపారు.