సంబంధిత వార్తలు
- కార్తీక పౌర్ణమి... బియ్యం పిండి.. ఉసిరి దీపముల ఫలితాలు
- తల్లి శవం ముందు ఐదేళ్ల చిన్నారి... కేటీఆర్కు ట్యాగ్.. రంగంలోకి కలెక్టర్
- ఆచార్య యార్లగడ్డ లక్ష్మిప్రసాద్కు మాతృ వియోగం: పంతులమ్మగా వేలాదిమందికి విద్యాబుధ్దులు నేర్పిన రంగనాయకమ్మ
- ఇద్దరు పిల్లలను గొంతుకోసి చంపిన తల్లి..
- పండగ రోజున కొడుకు ఇంటికి రాలేదని తల్లి ఆత్మహత్య
కన్నతల్లికి దూరంగా వుంటే.. కార్తీక పౌర్ణమి రోజున..?
కార్తీక పౌర్ణమి రోజున కన్నతల్లికి దూరంగా ఉంటే, ఉదయాన్నే ఒక రాగి పాత్రలో గోధుమలతో తయారుచేసి పిండి వంటలు లేదా గోధుమ పిండిని దానం చేయండి. ఈ రోజు పితరులకు యజ్ఞ యాగాదులు చేస్తే మీ పూర్వీకులకు శాంతి, సంతోషాలు కలుగుతాయి. యజ్ఞ యాగాదాలు చేయలేకపోతే పితరులను స్మరిస్తే చాలు. తులసి, ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం మంచిది.
ఈ రోజున ఎవరైనా దానధర్మాలు, మంత్రోచ్ఛారణలు లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటే, పది యజ్ఞయాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ రోజు తులసి మొక్కను ఇతరులకు దానం చేయడం కూడా మంచిదే. ఇంకా వివాహం కాని కన్యలు త్రిజాత లక్ష్మీ పూజ చేస్తే కోరుకున్న వరుడు లభిస్తాడు. పిండితో చేసిన 11, 21 లేదా 108 దీపాలను నది నీటిలో వెలిగించాలి.
