సంబంధిత వార్తలు
- స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే.. భర్త తాగి వచ్చి కయ్యానికి దిగితే..?
- తిరుమల శ్రీవారి గెటప్లో నిత్యానంద స్వామి.. ఫోటో వైరల్
- నవగ్రహ దోషాలకు చెక్ పెట్టాలంటే...? చర్మంతో చేసిన మనిపర్సులను..?
- ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఫైట్: రీ-పోలింగ్.. బ్యాలెట్ పత్రాలు తారుమారు కావడంతో..?
- సుధీర్ బాబు గోదావరి బోటులో అలా కునుకేసిన వేళ.. (వీడియో)
నా రాకకు గుర్తు ఏమిటంటే.. కందిమల్లయ పల్లెలో..? కాలజ్ఞాని
నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది.
దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను.
నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు మేమే వీరభోజ వసంతరాయలమని చెబుతారు.
నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు.
మూఢులు మాత్రం నమ్ముతారు.
మరొక విచిత్రం పుడుతుంది.
వీపున వింజామరలు అరికాలున తామరపద్మం కలిగినవారు వస్తారు.
వారిని చూసి నేనని భ్రమపడవద్దు.
నా రాకకు గుర్తు ఏమిటంటే కందిమల్లయ పల్లెలో నవరత్న మండపం కడతారు.
ఆ పల్లెపెరిగి పట్టణంగా మారుతుంది.
