కంటిచూపుతోనే మగాళ్లను అంచనా వేసేస్తున్న యువతులు.. ఆ శక్తి పెరిగిపోతుందట..

మగాళ్లను పసిగట్టడంలో మహిళలు బాగా ఆరితేరిపోతున్నారని తాజాగా నిర్వహించిన పరిశోధనలో తేలింది. తమ చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించే శక్తి మహిళల్లో పెరిగిపోతోందని ఆ పరిశోధనలో వెల్లడైంది. తమతో చనువుగ

మంగళవారం, 13 జూన్ 2017 (12:53 IST)
మగాళ్లను పసిగట్టడంలో మహిళలు బాగా ఆరితేరిపోతున్నారని తాజాగా నిర్వహించిన పరిశోధనలో తేలింది. తమ చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించే శక్తి మహిళల్లో పెరిగిపోతోందని ఆ పరిశోధనలో వెల్లడైంది. తమతో చనువుగా ఉంటున్న మగవారి మనసులో ఏ ఉద్దేశం ఉందో యువతులు తేలిగ్గా పసిగట్టేస్తున్నారని.. మగవారి మాటలను, కంటిచూపును పరిశీలించడం ద్వారా వారు ఎలాంటి వారో ఓ అంచనాను వచ్చేస్తున్నారని కేంబ్రిడ్జి యూనివర్శిటీ పరిశోధనలో తేలింది.
 
తమ చుట్టూ ఉన్న సమాజాన్ని అతి నిశితంగా పరిశీలించడం.. రోజువారీ సంఘటనల ఆధారంగా ఆడవారిలో అంచనా శక్తి  పెరుగుతోందని పరిశోధకులు తెలిపారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలే వారి అంచనా శక్తిని పెంచేందుకు కారణమవుతుందని పరిశోధకులు అంటున్నారు.
 
పురుషులు ఎలాంటి వారో వారి చూపులు.. ఆలోచనల బట్టి మహిళలు తెలుసుకుంటున్నారని.. ప్రపంచ వ్యాప్తంగా 89వేల మందిపై జరిగిన ఈ సర్వేలో 50 శాతం మంది మ‌హిళ‌లు ఎదుటివారి చూపుల ద్వారా వారి ఆలోచనల్ని తేలిక‌గా కనిపెట్టేయగలిగారని పరిశోధకులు తెలిపారు.

అన్నీ చూడండి

పెళ్ళికి నిరాకరించిన యువతి.. కత్తితో పొడిచిన యువకుడు.. చివరకు నాటు బాంబు పేలి...

28-06-2026 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వెదర్ రిపోర్ట్- 33 జిల్లాలకు భారీ వర్ష సూచన

తిరుపతి విమానాశ్రయం మినహా బార్లు, మద్యం దుకాణాలు.. ఏపీ మార్గదర్శకాలు

ఉత్తర భారతదేశంలో కంపించిన భూమి... ఆప్ఘనిస్థాన్ ఎఫెక్ట్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

అన్నీ చూడండి

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

మలయాళ స్టార్ హీరో నివీన్ పాలీ కొత్త సినిమాకు విజయం టైటిల్ ఖరారు

అవి ఐటమ్ సాంగ్‌లు కాదు... ప్రత్యేక డ్యాన్స్ నంబర్లే : తమన్నా

మరోమారు సందడి చేయనున్న పుష్ప రాజ్ - శ్రీవల్లి జోడీ

తర్వాతి కథనం
Show comments