సంబంధిత వార్తలు
- ముస్లింలకు అధికంగా పిల్లలున్నారా? మోదీ గారూ ఏం మాట్లాడుతున్నారు?
- పోలింగ్ కేంద్రంలో పసుపు రంగు పువ్వులా మెరిసిన త్రిష
- బీహార్ రాష్ట్రంలో బీజేపీ - జేడీయూ మధ్య కొలిక్కి వచ్చిన సీట్ల పంపిణీ
- ప్రైవేటుకి వెళ్తున్న బాలికను లాక్కెళ్లి ఐదుగురు సామూహిక అత్యాచారం
- సీఎం పదవికి ఉదయం రాజీనామా... సాయంత్రం ప్రమాణ స్వీకారం.. ఎవరు?
అపార్ట్మెంట్లో శవమై కనిపించిన భోజ్పురి నటి అమృత పాండే.. ఏమైంది?
Amrita Pandey
అందులో "అతని.. ఆమె జీవితం రెండు పడవలలో ప్రయాణించేది, ఒకటి మునిగిపోవడం ద్వారా ప్రయాణాన్ని సులభతరం చేశాం" అని రాసి ఉంది. అయితే ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. అమృత తన భర్త వద్దే ఉంటోంది.
అమృత భోజ్పురి స్టార్ ఖేసరి లాల్ యాదవ్తో కలిసి 'దీవానాపన్' చిత్రంలో కనిపించింది. 'పరిశోధ్'తో సహా టీవీ షోలు, హిందీ సినిమాలు, వెబ్ సిరీస్లలో కూడా నటించింది.
ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపిస్తామని సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీరాజ్ హామీ ఇచ్చారు. విచారణలో భాగంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.
తర్వాతి కథనం
