దర్శకుడిపై క్లారిటీ ఇచ్చిన మెగా కాంపౌండ్
mohan-chiru
ఇదిలా వుండగా, చిరంజీవి ఆచార్య తరువాత నటించనున్న మలయాళ రీమేక్ సినిమా లూసిఫర్. ఈ సినిమాకు మరోసారి డైరెక్టర్ మారారు అంటూ ఈ మధ్య టాలీవుడ్లో ఒక న్యూస్ వైరల్ అయింది. వినాయక్ దర్శకత్వం వహించనున్నాడని వార్త వచ్చింది. కాగా ఆ వార్తలో ఏమాత్రం నిజం కాదని మెగా కాంపౌండ్ తేల్చి చెప్పింది. ఈ చిత్రానికి దర్శకుడు మోహన్ రాజానే అని క్లారిటీ ఇచ్చారు. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది అని మెగా వర్గాలు తెలియజేశారు.
తర్వాతి కథనం
