మంగళవారం, 13 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (16:53 IST)
సంబంధిత వార్తలు
భార్యకు, చీరకు వున్న తేడా ఏంటో తెలుసా?
మరణంలోనూ అయిదుగురికి ప్రాణం పోసిన డాక్టరమ్మ!! (Video)
డాన్స్ చేస్తూ కుప్పకూలి యువతి మృతి (Video)
మరాఠీలను వణికిస్తున్న గిలియన్ బార్ సిండ్రోమ్
మహా కుంభమేళాలో మళ్లీ అగ్నిప్రమాదం.. అసలు కారణం ఏంటి? (video)
పొట్టలో కారు తాళాలు.. ఆటోలో వెళ్లిన డాక్టర్
డాక్టర్ : "ఆపరేషన్ చేసేటప్పుడు నా కారు తాళాలు ఆ పేషెంట్ పొట్టలో పెట్టి కుట్టేశాను"
కంపౌండర్ : "మరి ఇప్పుడెలా సార్"
డాక్టర్ : "సరే ఏం చేస్తాం.. ఇంటికి ఆటోలో వెళ్తాను"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మకర సంక్రాంతికి బస్ బుకింగ్లలో 65 శాతం జంప్, రెడ్బస్ కోసం ఎగబడ్డ ఏపీ, తెలంగాణ ప్రయాణికులు
హైదరాబాద్: భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగ అంటే అందరికి గుర్తుకు వచ్చేది మకర సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగ కోసం తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు ఏపీ మరియు తెలంగాణ ప్రజలు ఎప్పటినుంచో ప్లాన్స్ వేసుకుని ఉంటారు. ఈ నేపథ్యంలో పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్సిటీ ప్రయాణం మరింత ఊపందుకుంది. రెడ్బస్ ప్లాట్ఫామ్ నుండి వచ్చిన డేటా ప్రకారం, పండుగ ప్రయాణ విండోలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి బస్సు బుకింగ్లు 65 శాతం పెరుగుతాయని అంచనా వేయబడింది.
సంక్రాంతికి వస్తున్నాం: చంద్రబాబు, పవన్, జగన్, కేసీఆర్, కేటీఆర్, రేవంత్ (video)
AI వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ వీడియోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. అవి వాస్తవమైనవో అవాస్తవమైనవో తెలుసుకునేందుకు Grokని సంప్రదించాల్సి వస్తుంది. ఈ విషయం అలా వుంచితే కొన్ని వీడియోలు వినోదాత్మకంగా, ఆరోగ్యకరంగా వుంటున్నాయి. ఇకపోతే సంక్రాంతి సందర్భంగా మాయాబజార్ అనే పేరుతో ఓ వీడియో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వైసిపి అధ్యక్షుడు జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంతా కలిసి సంక్రాంతి పండుగను చేసుకుంటున్నారు.
Nipah Virus: పశ్చిమ బెంగాల్లో రెండు నిపా వైరస్ కేసులు.. ఇద్దరు నర్సులకు పాజిటివ్?
పశ్చిమ బెంగాల్లో రెండు అనుమానిత నిపా వైరస్ కేసులు కనుగొనబడ్డాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఎయిమ్స్ కళ్యాణిలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ లాబొరేటరీలో ఈ కేసులు గుర్తించబడ్డాయి. పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ అధికారుల ప్రకారం, అనుమానిత రోగులు ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు నర్సులు ప్రస్తుతం చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు. వారి కార్యాలయ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు వారి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇంకా వారు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు.
బంగ్లాదేశ్లో మరో హిందూ వ్యక్తి హత్య.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై బీజేపీ ఫైర్
బంగ్లాదేశ్లో ఒక హిందూ వ్యక్తి హత్యకు సంబంధించిన మరో ఘటనలో, ఫెని జిల్లాలోని దగన్భుయాన్ ఉపజిల్లాకు చెందిన షొమిర్ కుమార్ దాస్ జనవరి 11న హత్యకు గురయ్యారు. ఫెని పోలీసు సూపరింటెండెంట్ షఫీకుల్ ఇస్లాం ప్రకారం, బాధితుడు ఆదివారం రాత్రి తన ఆటోరిక్షాలో ఇంటి నుండి బయలుదేరాడు. కానీ తర్వాత కనిపించకుండా పోయాడు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అతని మృతదేహం లభ్యమైంది.
బత్తాయిల్ని పిండుకుని తాగేసా... ఎవడూ నా ఈక కూడా పీకలేడు, రూ.8 కోట్లు కూర్చుని తింటా
వివాదాస్పద యూ ట్యూబర్ అన్వేష్ ఇక చేసింది చాలు ఆపేస్తానంటూ ట్విస్ట్ ఇచ్చాడు. ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ అంటూ యూ ట్యూబ్ ఛానళ్లు నడుపుతూ ప్రపంచంలో పలు దేశాలు తిరుగుతూ డబ్బులు ఆర్జించిన అన్వేష్, హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. అంతేకాదు... థాయ్ లాండ్ దేశం ఎంతో క్రమశిక్షణ వున్న దేశం అంటూ పొగుడుతూ భారతదేశాన్ని తిట్టిపోసాడు. భారతదేశానికి ఏ విదేశీ మహిళ వచ్చినా అత్యాచారం చేయకుండా వదలరనీ, చివరకు కుక్కల్ని, గోవుల్ని కూడా అత్యాచారం చేస్తున్నారంటూ తీవ్రంగా దూషించాడు. దీనితో పలు ఆధ్యాత్మిక సంఘాలు అన్వేష్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)
హైదరాబాదులోని ఓ ఆటస్థలంలో వున్న జారుడు బల్ల పైనుంచి కోతులు హాయిగా జర్రున జారుతూ ఎంజాయ్ చేస్తున్నాయి. వాస్తవానికి పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఎంజాయ్ చేయాల్సిన ప్రదేశం ఇలా కోతులు ఆడుకోవడం ఆశ్చర్యం కలుగుతోంది. నిజమే. ఇప్పుడంతా పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చి అందులో గేమ్స్ ఆడిస్తూ ఇంట్లో కట్టేసినట్లు కూర్చోబెట్టేస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు. చిన్నపిల్లలు తమ బాల్యాన్ని హాయిగా ఆటపాటలతో గడపాల్సిన సమయాన్ని వారి తల్లిదండ్రులే హరించేస్తున్నారు. చిట్టచివరికి వారికి ఎంతమాత్రం మానవ సంబంధాలపై అవగాహన లేకపోగా... ఇంట్లో కూర్చుని తింటూ మొబైల్ ఫోన్లు చూస్తూ వళ్లు పెంచేసుకుని ఊబకాయులుగా మారుతున్నారు.
ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?
దృఢమైన ఎముకలు. కొంతమందిలో ఎముకలు బలహీనంగా వుంటాయి. కాస్తంత బలమైన పనులు చేస్తే కాళ్ల నొప్పులు, చేతులు, వెన్ను నొప్పి అంటుంటారు. దీనికి కారణం ఎముక పుష్టి పెరిగే ఆహారాన్ని తీసుకోకపోవడమే. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయో తెలుసుకుందాము. వాల్ నట్స్లో కాల్షియం ఉంటుంది. వీటిని పాలతో కలిపి తింటే మంచిది. సాల్మన్ చేపలను తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. కోడిగుడ్లలో ప్రొటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకోవాలి. బచ్చలికూరలో ఐరన్, కాల్షియం, విటమిన్ కె ఉంటాయి కనుక తరచు ఈ ఆకు కూరను తింటుండాలి.
2026 మకర సంక్రాంతి: కాలిఫోర్నియా బాదంతో వేడుకలకు పోషకాలను జోడించండి
పొంగల్, లోహ్రీ, ఉత్తరాయణ, మాఘ బిహు ఇలా వివిధ రూపాల్లో జరుపుకునే మకర సంక్రాంతి పండుగ కొత్త ప్రారంభాలను సూచిస్తుంది. కుటుంబాలు సాంప్రదాయ వంటకాలు, స్వీట్లు తయారు చేయడానికి కలిసి వచ్చినప్పుడు, కాలిఫోర్నియా బాదంలను చేర్చడం ద్వారా పోషకాహారంతో వేడుకను సమతుల్యం చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్ల ప్రత్యేక కలయికతో, బాదం బలాన్ని పెంపొందించడానికి, రోగనిరోధక శక్తిని వృద్ధి చేసుకోవటానికి సహాయపడుతుంది. పోషకాలు అధికంగా కలిగిన బాదం, వేడుకల సమయంలో మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇస్తూ ఆనందాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?
శీతాకాలంలో సాధ్యమైనంత వరకూ వేడివేడి వేడి ఆహారం తీసుకోండి. ఈ ఆహారంలో పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు వుండేట్లు చూసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, మిరియాలు వంటి మసాలాలు తీసుకుంటుంటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే చలికాలంలో చలి తీవ్రత వుంటుంది. దాహం కావడం లేదని నీళ్లు తాగడం మర్చిపోవద్దు. చలి ఉందని తక్కువ నీరు తాగకండి. గోరువెచ్చని నీరు మంచిది. తగినంత వెచ్చని బట్టలు వేసుకోండి. తల, చెవులుపై చలిని ఆపే దుస్తులను కప్పుకోవాలి. చలికాలంలో మంచు అధికంగా వుంటుంది కనుక ఇంటి లోపలైనా సరే యోగా, స్ట్రెచింగ్ లేదా నడక చేయండి.
winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?
సపోటాను చలికాలంలో ఎక్కువగా తీసుకుంటారు కానీ సపోటాషేక్ తాగితే ఇది బరువు పెరగడంలో సహాయపడుతుంది. ఇంకా దానితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. సపోటాలో గ్లూకోజ్, క్యాలరీలు పుష్కలంగా ఉన్నాయి. ఇది దేహానికి శక్తినిచ్చే వనరుగా చెప్పబడింది. సపోటాషేక్ తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కేశాల పెరుగుదలకు, ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఎముకలకు సపోటాషేక్ చాలా మంచిది. గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ఉత్తమమైనది. పలు రకాల క్యాన్సర్ వ్యాధులను దరిచేరనీయదు.