గురువారం, 12 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (16:53 IST)
సంబంధిత వార్తలు
భార్యకు, చీరకు వున్న తేడా ఏంటో తెలుసా?
మరణంలోనూ అయిదుగురికి ప్రాణం పోసిన డాక్టరమ్మ!! (Video)
డాన్స్ చేస్తూ కుప్పకూలి యువతి మృతి (Video)
మరాఠీలను వణికిస్తున్న గిలియన్ బార్ సిండ్రోమ్
మహా కుంభమేళాలో మళ్లీ అగ్నిప్రమాదం.. అసలు కారణం ఏంటి? (video)
పొట్టలో కారు తాళాలు.. ఆటోలో వెళ్లిన డాక్టర్
డాక్టర్ : "ఆపరేషన్ చేసేటప్పుడు నా కారు తాళాలు ఆ పేషెంట్ పొట్టలో పెట్టి కుట్టేశాను"
కంపౌండర్ : "మరి ఇప్పుడెలా సార్"
డాక్టర్ : "సరే ఏం చేస్తాం.. ఇంటికి ఆటోలో వెళ్తాను"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు- కవితకు సీబీఐ నోటీసులు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవితకు గురువారం సీబీఐ అధికారులు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేశారు. బంజారాహిల్స్లోని ఆమె నివాసానికి సీబీఐ అధికారుల బృందం వచ్చి సమన్లు జారీ చేసింది. కవితతో పాటు, వ్యాపారవేత్తలు, అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ బోయిన్పల్లి, శరత్ రెడ్డి, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డిలకు సమన్లు అందాయి.
చెన్నైలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత.. హాస్టల్స్ మూసివేత.. నో ఆమ్లెట్.. ఒకే చట్నీ.. ఆ పొయ్యిలతో..?
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత రోజువారీ జీవితాన్ని దెబ్బతీస్తోంది. దీని వలన అనేక రెస్టారెంట్లు, బేకరీలు, టీ దుకాణాలు తమ కార్యకలాపాలను తగ్గించుకోవాల్సి వస్తోంది. వేరు మార్గం లేక కట్టెలు, విద్యుత్ పొయ్యిలు వంటి ప్రత్యామ్నాయ వంట పద్ధతులకు మారాల్సి వస్తోంది. ఈ సంక్షోభం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లకే పరిమితం కాలేదు. గృహ వంట గ్యాస్ సరఫరా కూడా ప్రభావితమైంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా గొలుసులలో అంతరాయాలు ఈ కొరతకు కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
కష్టకాలంలో బంగ్లాదేశ్కు భారత్ చేయూత.. షేక్ హసీనా పైప్లైన్ నుంచి 5,000 టన్నుల డీజిల్ సరఫరా
భారత్పై బంగ్లాదేశ్ రెచ్చగొట్టే చర్యలు.. ఆ దేశంలో నివసిస్తున్న హిందువులపై దురాగతాలకు పాల్పడినప్పటికీ.. భారతదేశం ఢాకాకు రక్షకుడిగా ముందుకు వచ్చింది. ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పడిన ప్రపంచ ఇంధన సంక్షోభం మధ్య భారతదేశం బంగ్లాదేశ్కు 5,000 టన్నుల డీజిల్ను సరఫరా చేసింది. మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా హయాంలో నిర్మించిన అదే పైప్లైన్ ద్వారా ఈ డీజల్ పంపబడటం గమనార్హం. భారత ఆధిపత్యానికి చిహ్నంగా జమాత్, బిఎన్పి విమర్శించిన అదే పైప్లైన్ ఇది. షేక్ హసీనాను భారతీయ ఏజెంట్ అని కూడా పిలుస్తారు. దేశాన్ని అమ్మేశారని ఆరోపించారు.
ఇరాన్ నుంచి భారత్కు విద్యార్థులు.. ఖతార్ నుండి ఢిల్లీకి 177 మంది భారతీయులు
ఇరాన్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు పెరుగుతున్న భద్రతా సమస్యల మధ్య ఆ దేశం విడిచి రావడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. ఇందులో మొదటి బ్యాచ్ గురువారం అర్మేనియా సరిహద్దుకు బయలుదేరే అవకాశం ఉంది. విద్యార్థులతో పంచుకున్న సమాచారం ప్రకారం, టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇరాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, షాహిద్ బెహెష్టి యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చేరిన వారికి అర్మేనియా లేదా అజర్బైజాన్ ద్వారా రెండు తరలింపు మార్గాలు అందించబడ్డాయి.
ఆ 3 షరతులకు అంగీకరిస్తే యుద్ధాన్ని ఇప్పుడే ఆపేస్తాం: ఇరాన్ అధ్యక్షుడు
తాము పెట్టే 3 షరతులకు అంగీకరిస్తే తక్షణమే యుద్ధాన్ని ఆపేస్తామంటూ మైక్రోబ్లాగింగ్ సైట్ X లో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ... నేను రష్యా, పాకిస్తాన్ దేశాలతో మాట్లాడటం ద్వారా శాంతికి దేశం యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించానని అన్నారు. ఈ సందర్భంగా మసౌద్ మూడు షరతులను వివరిస్తూ, అమెరికా రగిలించిన యుద్ధాన్ని ముగించడానికి ఏకైక మార్గం ఏమిటంటే.. 1. ఇరాన్ యొక్క చట్టబద్ధమైన హక్కులను గుర్తించడం. 2. నష్టపరిహారాల చెల్లింపు, 3. భవిష్యత్ దురాక్రమణకు వ్యతిరేకంగా దృఢమైన అంతర్జాతీయ హామీలు ఇ్వవడం. ఈ మూడు అంగీకరిస్తే వెంటనే యుద్ధాన్ని ఆపేస్తాం అని ఆయన అన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నల్ల ద్రాక్షలో వున్న పోషకాలు ఏమిటి? వాటి ప్రయోజనాలు ఏమిటి?
నల్ల ద్రాక్ష. సహజంగా ఎక్కువగా పచ్చ ద్రాక్షపండ్లనే ఇష్టపడుతుంటారు చాలామంది. ఐతే నల్లద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వున్నాయి. ఈ పండ్లు తింటుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. నల్ల ద్రాక్షలో రెస్వెరాట్రాల్, ఆంథోసైనిన్లు వంటి యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని అడ్డుకుంటాయి. నల్ల ద్రాక్షలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. నల్ల ద్రాక్షలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. నల్ల ద్రాక్షలో పొటాషియం ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
అల్లంతో గృహవైద్యం అంటారు, ఎందుకు?
అల్లంతో అనేక ప్రధాన ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ఎందుకంటే అల్లంలో పలు ఔషధీయ గుణాలు వున్నాయి. అల్లం ఎలాంటి అనారోగ్య సమస్యలను వదిలిస్తుందో తెలుసుకుందాము. అల్లం రుచికి మాత్రమే కాదు, గొప్ప ఔషధం కూడా. అల్లం, తేనె, పసుపు కలిపి పేస్ట్లా తయారు చేయండి. గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు తక్షణమే నయమవుతాయి. తినడానికి ముందు, అల్లం ముక్క మీద నల్ల ఉప్పు చల్లుకుని తినండి. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది, గ్యాస్ సమస్యలను తొలగిస్తుంది. అల్లం టీలో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి.
కొలెస్ట్రాల్ను కరిగించే బొప్పాయి, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
సీజనల్ ఫ్రూట్స్ తప్పక తింటుండాలి. ఏ సీజన్లో దొరికే పండును తింటుంటే అన్ని రకాల విటమిన్స్ అందుతాయి. ఇలాంటి పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. ఈ బొప్పాయిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. బొప్పాయి పండు ఇంట్లో ఉంటే ఇంటిల్లిపాదికీ గృహవైద్యంగా పని చేస్తుంది. ఎలా అంటే బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్లు భారీగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ప్రోటీన్లను జీర్ణం చేసే పపాయిన్ అనే ఎంజైము బొప్పాయిలో సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల భోజనం తర్వాత నాలుగు బొప్పాయి ముక్కలు తింటే అది కడుపులో ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూస్తుంది.
కడుపులో మంటగా ఉందా?
పొట్టలో మంటగా ఉంటే అస్సలు అశ్రద్ద చేయవద్దంటున్నారు వైద్య నిపుణులు. ఈ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బైటపడే మార్గాలు ఏమిటో తెలుసుకుందాము. 1. ఉదయాన్నే పరగడుపున కనీసం లీటరు నీటిని త్రాగాలి. దీనివల్ల గ్యాస్ కంట్రోల్లో ఉంటుంది. 2. గ్యాస్ సమస్య వున్న వారికి దాల్చిన చెక్క చాలా మేలు చేస్తుంది. 3. ఉదయాన్నేఅరకప్పు పెరుగులో రెండు వెల్లుల్లి రెబ్బలు నూరి కలుపుకొని తింటే గ్యాస్ తగ్గుతుంది. 4. కడుపులో మంట వున్నవారు అల్లాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితం వుంటుంది. 5. గోరువెచ్చని నీటిలో జీలకర్ర పొడి కలుపుకొని త్రాగితే చాలా మంచిది.
నెలసరి సమయంలో కడుపునొప్పి, తగ్గించే చిట్కాలు
చాలామంది మహిళల్లో నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుంనొప్పి సహజంగా కనిపిస్తాయి. అయితే వీటి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో రుతుస్రావం మొదలుకావడానికి రెండు మూడు రోజుల నుండే పొత్తికడుపులో ఇబ్బందిగా ఉంటుంది. నడుమునొప్పిగా ఉంటుంది. మరి వాటిని తగ్గించే చిట్కాలేంటో చూద్దాం. 1. నీటిని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదనే విషయం మనందరికి తెలిసిందే. ప్రతిరోజూ ఈ నియమాన్ని పాటించి కావల్సినంత నీటిని త్రాగడం వల్ల నెలసరి సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. 2. ప్రతిసారి నీళ్ళు తాగాలంటే కూడా ఇబ్బందే కాబట్టి హెర్బల్ టీని తీసుకోండి. వెచ్చటి ద్రవం గొంతులో దిగుతుంటే హాయిగా ఉంటుంది.