గురువారం, 4 సెప్టెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (16:53 IST)
సంబంధిత వార్తలు
భార్యకు, చీరకు వున్న తేడా ఏంటో తెలుసా?
మరణంలోనూ అయిదుగురికి ప్రాణం పోసిన డాక్టరమ్మ!! (Video)
డాన్స్ చేస్తూ కుప్పకూలి యువతి మృతి (Video)
మరాఠీలను వణికిస్తున్న గిలియన్ బార్ సిండ్రోమ్
మహా కుంభమేళాలో మళ్లీ అగ్నిప్రమాదం.. అసలు కారణం ఏంటి? (video)
పొట్టలో కారు తాళాలు.. ఆటోలో వెళ్లిన డాక్టర్
డాక్టర్ : "ఆపరేషన్ చేసేటప్పుడు నా కారు తాళాలు ఆ పేషెంట్ పొట్టలో పెట్టి కుట్టేశాను"
కంపౌండర్ : "మరి ఇప్పుడెలా సార్"
డాక్టర్ : "సరే ఏం చేస్తాం.. ఇంటికి ఆటోలో వెళ్తాను"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
చైన్ స్నాచింగ్ అలా నేర్చుకున్న వ్యక్తి అరెస్ట్- రూ.20లక్షల విలువైన బంగారం స్వాధీనం
ఒంగోలు సీసీఎస్, తాలూకా పోలీసులు మంగళవారం పలు కేసుల్లో నేపస్థుడైన చైన్ స్నాచర్ను అరెస్టు చేసి, దాదాపు రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులోని రత్నపురి కాలనీకి చెందిన నిందితుడు తాళ్లూరి రాజ్ కుమార్ (30) డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. కానీ సోషల్ మీడియాలో చైన్ స్నాచింగ్ వీడియోలను చూసిన తర్వాత నేరాలకు పాల్పడ్డాడు.
మహిళా కౌన్సిలర్ కాళ్ల మీద పడ్డాడు... నడుముపై అసభ్యంగా చేయి వేశాడే? (video)
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఒక దళిత మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ అధికార డిఎంకె మహిళా కౌన్సిలర్ కాళ్లపై పడినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో పెద్ద రాజకీయ దుమారానికి దారితీసింది. 56 సెకన్ల క్లిప్లో జూనియర్ అసిస్టెంట్ మునియప్పన్ అనే వ్యక్తి చర్చలో భాగంగా మహిళా కౌన్సిలర్ రమ్య పాదాలపై పడినట్లు కనబడుతోంది. ఈ వీడియోలో రమ్య మరికొందరు పక్కన కూర్చుని ఉండగా తన కాళ్లపై పడవద్దు అని చెబుతున్నప్పటికీ జూనియర్ అసిస్టెంట్ పాదాలపై పడినట్లు కనిపిస్తోంది. మరొక విషయం ఏమిటంటే... అతడు మహిళా కౌన్సిలర్ పాదాలపై పడే క్రమంలో ఆమె నడుముపై చేయి వేయడం అభ్యంతరకరంగా కనిపిస్తోంది.
Pawan kalyan: సెప్టెంబర్ 5న అరకులో పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 5న అరకులోయ మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన మడగడలో సాంప్రదాయ బలి పోరోబ్ ఉత్సవంలో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే గిరిజన సమాజం గిరి పుత్రుల ఆహ్వానం మేరకు ఉప ముఖ్యమంత్రి 12 రోజుల బలి పోరోబ్ ఉత్సవం చివరి రోజున పాల్గొంటారు. ఆగస్టు 25న ప్రారంభమైన ఈ ఉత్సవాన్ని మడగడ గ్రామ పంచాయతీ ప్రాంతంలో జరుపుకుంటారు. అల్లూరి సీతారామ రాజు జిల్లా, పొరుగున ఉన్న మన్యం జిల్లా, ఒడిశా రాష్ట్రం అంతటా గిరిజన వర్గాల నుండి కూడా భాగస్వామ్యం లభిస్తుంది.
Amaravati: అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని- మంత్రి నారాయణ
అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని నగరం అని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మంత్రి పి. నారాయణ అన్నారు. అయితే కొంతమంది ప్రజలు ఉద్దేశపూర్వకంగా దానిని అపఖ్యాతి చేస్తున్నారని ఆరోపించారు. అమరావతికి వచ్చి తనిఖీ చేసినప్పుడే వారికి ఆ విషయం తెలుస్తుంది. 360 కి.మీ పొడవైన ట్రంక్ రోడ్లు, 1,500 కి.మీ పొడవైన లేఅవుట్ రోడ్లు, 4,000 నివాస భవనాలు, ఐకానిక్ నిర్మాణాలు వేగంగా నిర్మిస్తున్నారన్నారు.
గతుకుల రోడ్డుకి ఎంత ఫైన్ కడతారు?: ద్విచక్ర వాహనదారుడు డిమాండ్ (video)
రోడ్లు అధ్వాన్నంగా వుండటంపైన ఓ ద్విచక్ర వాహనదారుడు వినూత్నమైన నిరసనకు దిగాడు. తెలంగాణలోని ఓ రహదారి గతుకులమయంగా వుండటంపై అతడు ఓ ప్లకార్డు పట్టుకుని రోడ్డుపై బైఠాయించాడు. ఆ ప్లకార్డులో... పోలీసు కమీషనర్ మరియు కలెక్టర్ గారికి, రోడ్డు పైన నేను వాహనం నడిపేటపుడు ఏది ధరించకపోయినా అన్నింటికి ఫైన్ కడుతున్నాను. అసలు రోడ్లు సరిగా లేవు. మరి మీరు నాకు ఎంత ఫైన్ కడతారు? మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్ అంటూ ఆ ప్లకార్డులో రాసాడు. ఈయన చేస్తున్న నిరసనకు నెటిజన్లు పూర్తి మద్దతు తెలుపుతున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?
హైదరాబాద్ (హైటెక్ సిటీ) సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్- ఎండోవాస్కులర్ సర్జన్, ఫుట్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు మాట్లాడుతూ, వేగంగా మారుతున్న వాస్కులర్ సర్జరీ రంగంలో గత 20 సంవత్సరాలుగా ఎండోవాస్కులర్, ఓపెన్ సర్జికల్ విధానాలు రెండూ గణనీయంగా అభివృద్ధి చెందాయి. ఆచరణలో వాస్కులర్ సర్జన్గా, ఈ పురోగతులు వాస్కులర్ డిసీజ్ కేర్ కోసం ప్రమాణాలను ఎలా పెంచాయో, చికిత్స ఎంపికలను పెంచాయో, రోగి ఫలితాలను బాగా మెరుగుపరిచాయో నేను వ్యక్తిగతంగా చూశాను.
ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ
హైదరాబాద్: అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఆవిష్కరణ ఆధారిత హెల్త్కేర్ కంపెనీ అయిన జైడస్ లైఫ్సైన్సెస్ లిమిటెడ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క సిఫార్సులకు అనుగుణంగా భారతదేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా(ఫ్లూ) వ్యాక్సిన్, వాక్సిఫ్లూ ఈరోజు విడుదల చేసినట్లు వెల్లడించింది. ప్రతి సంవత్సరం సీజనల్ ఇన్ఫ్లుయెంజా పరంగా ముఖ్యమైన ప్రపంచ ఆరోగ్య సమస్యగా ఫ్లూ నిలుస్తూనే ఉంది, దీని వలన 3-5 మిలియన్ల తీవ్రమైన అనారోగ్య కేసులు సంభవిస్తున్నాయి. అంతేకాదు, దీనితో సంవత్సరానికి 2,90,000 నుండి 6,50,000 శ్వాసకోశ మరణాలు సంభవిస్తున్నాయి. ఈ వ్యాధి శిశువులు, వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తులను అధికంగా ప్రభావితం చేస్తుంది.
మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?
మెుక్కజొన్నలో శరీరానికి అవసరమైన పోషకాలు వున్నాయి. వర్షాకాలంలో వేడి వేడిగా మొక్కజొన్న పొత్తులు తింటుంటే ఆ మజా వేరు. మెుక్కజొన్న అతి చౌకగా లభించే ఆహారం. దీని గింజలను కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు. దీనిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్-ఇ, బి-1, బి-6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. మెుక్కజొన్నలో పీచు పుష్కలంగా ఉంది. ఇది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. ఆహారంలో పీచు ఉండడంతో మొక్కజొన్న మలబద్దకం, మెులలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్ను అరికడుతుంది.
జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా భారతీయుల కోసం ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది, ఇది మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తినవలసిన నట్స్లో బాదంను ఒకటిగా గుర్తించింది. ప్రతిరోజూ బాదం తినడం బరువు నియంత్రణ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడవచ్చు. ఫిట్నెస్ పట్ల తన అంకితభావానికి ప్రసిద్ధి చెందిన బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్, ఇలా అన్నారు, నేను ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడానికి ప్రాధాన్యత ఇస్తాను. నా కుటుంబంలో కూడా దానిని ప్రోత్సహిస్తాను.
జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన
కన్సల్టెంట్ ఫిజీషియన్ల యొక్క ప్రొఫెషనల్ బాడీ అయిన అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర స్టేట్ చాప్టర్ (ఏపీఐ ఎంఎస్సీ), గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ సహకారంతో ఆగస్టు 29ను జాతీయ దగ్గు దినోత్సవంగా ప్రకటించింది. దగ్గుపై దేశ వ్యాప్తంగా అవగాహన సృష్టించడం, రోగులు- ఆరోగ్య సంరక్షణ నిపుణులలో ఙ్ఞానం పెంచడం, రుజువుతో కూడిన రోగ నిర్ధారణ, చికిత్సా పద్ధతులను ప్రోత్సహించడం ఈ మొదటి ప్రయత్నం యొక్క లక్ష్యం.