బుధవారం, 12 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (16:53 IST)
సంబంధిత వార్తలు
భార్యకు, చీరకు వున్న తేడా ఏంటో తెలుసా?
మరణంలోనూ అయిదుగురికి ప్రాణం పోసిన డాక్టరమ్మ!! (Video)
డాన్స్ చేస్తూ కుప్పకూలి యువతి మృతి (Video)
మరాఠీలను వణికిస్తున్న గిలియన్ బార్ సిండ్రోమ్
మహా కుంభమేళాలో మళ్లీ అగ్నిప్రమాదం.. అసలు కారణం ఏంటి? (video)
పొట్టలో కారు తాళాలు.. ఆటోలో వెళ్లిన డాక్టర్
డాక్టర్ : "ఆపరేషన్ చేసేటప్పుడు నా కారు తాళాలు ఆ పేషెంట్ పొట్టలో పెట్టి కుట్టేశాను"
కంపౌండర్ : "మరి ఇప్పుడెలా సార్"
డాక్టర్ : "సరే ఏం చేస్తాం.. ఇంటికి ఆటోలో వెళ్తాను"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మహా కుంభమేళాలో అంబానీ కుటుంబం పవిత్ర స్నానం (Video)
ప్రయాగ్రాజ్: మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో ముకేశ్ అంబానీ తన తల్లి, కుమారులు, మనుమలు/మనుమరాళ్లతో కలిసి పవిత్ర స్నానం చేశారు. ముకేశ్ అంబానీ తన తల్లి కోకిలాబెన్, కుమారులు ఆకాశ్, ఆనంత్, కోడళ్ళు శ్లోకా, రాధికా, మనుమలు పృథ్వి, వేద, అక్కలు దీప్తి సల్గావ్కర్, నీనా కోఠారి తదితరులతో కలిసి స్నానం చేశారు. వీరితో పాటు ముకేశ్ అంబానీ అత్త పూర్ణిమాబెన్ దలాల్, మరదలు మమతాబెన్ దలాల్ కూడా పాల్గొన్నారు.
Work From Home: మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం.. చంద్రబాబు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ఓ శుభవార్త చెప్పనుంది. ముఖ్యంగా మహిళల కోసం ఇంటి నుంచి పనిని పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. మహిళలకు ఇంటి నుంచి పనిచేసే వీలును కల్పించనున్నట్లు ఏపీ సర్కారు భావిస్తోంది. అన్నీ రంగాల్లో మహిళలు పురుషులకు ధీటుగా రాణిస్తున్నారని.. కోవిడ్ మహమ్మారి అనంతరం ప్రపంచ దేశాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని.. ఇందులో ఒకటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అంతర్జాతీయ సైన్స్లో మహిళలు, బాలికల దినోత్సవం సందర్భంగా మహిళలు, బాలికలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. అని చంద్రబాబు అన్నారు.
ఆ పవరేంటి బ్రో... మంత్రపఠనంతో కోతికి మళ్లీ ఊపిరి (Video)
భారతీయ శాస్త్రాల్లో మంత్రాలకు అపారమైన శక్తి ఉందని అంటుంటారు. ఈ విషయం తాజాగా మరోమారు నిరూపితమైంది. ఓ వ్యక్తి తన మంత్రపఠన శక్తితో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ కోతి (కొండముచ్చు)ని బతికించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
శ్రీశైలం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి- చంద్రబాబు
అటవీ మార్గం ద్వారా శ్రీశైలం ఆలయానికి ప్రయాణించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతాలలో రోడ్ల మరమ్మతులకు పూర్తిగా సహకరించాలని ఆయన ఆ శాఖను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో జరిగిన సమీక్షా సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంత రాము ఈ ఆర్థిక సంవత్సరం జనవరి వరకు శాఖ పురోగతి, మిగిలిన రెండు నెలల కార్యాచరణ ప్రణాళికపై నివేదికను సమర్పించారు.
సైబర్ సెక్యూరిటీ విద్య బలోపేతం: EC-కౌన్సిల్ విశ్వవిద్యాలయంతో KLH బాచుపల్లి క్యాంపస్ భాగస్వామ్యం
హైదరాబాద్: సైబర్ సెక్యూరిటీలో ప్రత్యేకత కలిగిన అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ అయిన EC-కౌన్సిల్ విశ్వవిద్యాలయంతో KLH బాచుపల్లి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా పరిశ్రమ-సంబంధిత విద్యను అందించడంలో తన నిబద్ధతను బలోపేతం చేసుకుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం, ECCU యొక్క ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సైబర్ సెక్యూరిటీ కోర్సులను KLH యొక్క పాఠ్యాంశాల్లోకి అనుసంధానించడం, విద్యార్థులకు ఆచరణాత్మక శిక్షణ, అత్యాధునిక పరిశ్రమ జ్ఞానాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?
ఆయుర్వేదంలో పసుపు, ఉసిరికి ప్రత్యేక స్థానం వుంటుంది. ఈ రెండింటిలోని ఔషధీయ గుణాలు పుష్కలం కనుక వీటిని కలిపి తయారు చేసిన రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. పసుపు కలిపిన ఉసిరి రసం కాలేయం, లిపిడ్ జీవక్రియ పనితీరుకు మేలు చేస్తుంది. రక్త ప్రసరణ, మంచి చర్మ సౌందర్యాన్ని, హృదయ సంబంధ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఎర్ర రక్త కణాల ఏర్పాటుకి, శరీరంలో ఆక్సిజన్ బదిలీని ప్రోత్సహిస్తుంది ఇందులోని మాంగనీస్, ఎముకలు, కీళ్ళు, బంధన కణజాలాల మంచి స్థితిని నిర్వహిస్తుంది.
కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?
కామెర్లు. ఇది లివర్ పైన ప్రభావం చూపే వ్యాధిగా చెప్పబడింది. కామెర్ల వ్యాధి వచ్చినవారు ఆహారంలో పత్యం పాటించాల్సి వుంటుంది. అంటే... కొన్ని పదార్థాలు తినవచ్చు. మరికొన్ని పదార్థాలను ఎట్టి పరిస్థితులలో తీసుకోరాదు. అవేమిటో తెలుసుకుందాము. యాపిల్స్, బెర్రీస్ వంటి పండ్లు ఆరగించవచ్చు. క్యారెట్స్, చిలకడదుంపలు, బీట్ రూట్స్ తినవచ్చు. ఉప్మా లేదా పోహ వంటి అల్పాహారాలను భుజించవచ్చు. వెన్న లేకుండా మజ్జిగ, బెర్రీస్ జ్యూస్ తాగవచ్చు. ఇక బాగా వేయించిన పదార్థాల జోలికి వెళ్లకూడదు. వెన్న, నెయ్యి, కొవ్వుతో నిండిన పాల పదార్థాలు తినరాదు.
మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!
ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ప్రస్తుతం హృద్రోగం ప్రాణాంతక వ్యాధిగా మారిపోయింది. అయితే, చాలా మంది గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలను మాత్రమే గుర్తించలేదన్నారు.
గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?
గుండె పోటు. ఈ సమస్యతో ఇటీవలి కాలంలో మృత్యువాత పడుతున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. గుండె పోటు వచ్చే ముందు 8 హెచ్చరిక సంకేతాలు ముందుగా కనబడతాయి అంటున్నారు వైద్యులు. అవేమిటో తెలుసుకుందాము. 8 గంటల పాటు నిద్రపోయినా ఇంకా అలసిపోయినట్లు వుండటం గుండెలలో మంటగా, ఎసిడిటీ నిరంతరంగా కొనసాగటం ఎడమ చేయి, ఎడమ భుజం, మెడ నొప్పిగా వుండటం లో బీపీ, మత్తుగా వున్నట్లు అనిపించడం, తల తిరగడం వంటివి వుండటం కొంచెం ఆహారం తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలగడం గుండెల్లో భారంగా అనిపించడం, ఏదో బరువు పెట్టినట్లు అనిపించడం. విశ్రాంతి లేనట్లుగానూ, చిన్నచిన్న విషయాలకే తీవ్ర అసహనం కలగడం
జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్లు
ఈ కాలంలో సీజనల్ వ్యాధులలో జలుబు, దగ్గు వెంటనే పట్టుకుంటాయి. వీటిని ఎదుర్కోవడమే కాకుండా శరీరానికి బలాన్నిచ్చి, రోగ నిరోధక శక్తిని పెంచే సూప్లను గురించి తెలుసుకుందాం. జలుబు, ఇన్ఫెక్షన్, రోగనిరోధక శక్తి బలహీనతను నివారించడంలో ఈ సూప్లు సహాయపడతాయి. క్యారెట్ కొత్తిమీర సూప్ - క్యారెట్లు విటమిన్ ఎ యొక్క మంచి మూలం, ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. కొత్తిమీర దీనికి తాజా రుచిని ఇస్తుంది. పప్పు కూరగాయల సూప్ - పప్పుధాన్యాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కూరగాయలతో కలిపిన ఈ సూప్ రోజంతా మీకు శక్తిని ఇస్తుంది.