శుక్రవారం, 18 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 28 నవంబరు 2018 (16:01 IST)
సంబంధిత వార్తలు
బిడ్డకు ఏం పాలు ఇస్తున్నారు...
కొన్నాళ్లపాటు లేడీస్ హాస్టల్ వైపు వెళ్లడం మానేస్తే...
ఏమే.. ఇంకా నిద్రపోతున్నావేంటి...
దొంగలించి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాగా...
వన్ మినిట్ ప్లీజ్...
నాకు ప్రమోషన్ ఇచ్చారే...
మా బాస్ నాకు ప్రమోషన్ ఇచ్చారే...
అలాగా.. ఆఫీసులో బాగా పనిచేశారా..
ఆఫీసులో పని చేసినందుకు కాదు..
మరి..?
ఆయన ఇంటి పనులు చూసుకున్నందుకు...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకున్నది. సమాజానికి భయపడి, బయటకు వస్తే ఇరుగుపొరుగువారు సూటిపోటి మాటలు అంటున్నారన్న ఆవేదనతో 14 ఏళ్ల అత్యాచార మైనర్ బాధిత బాలిక ఆత్మహత్య చేసుకున్నది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. జూన్ 28న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్షార్ ప్రాంతంలో 14 ఏళ్ల నేహ తన 3 ఏళ్ల తమ్ముడితో ఆడుకుంటూ ఇంటి ముందు కూర్చుని వుంది. ఇంతలో అదే గ్రామానికి చెందిన విపిన్ అనే యువకుడు మోటార్ బైకు వేసుకుని అక్కడికి వచ్చాడు. ఇతడితో పాటు విశాల్, హేమంత్ అనే మరో ఇద్దరు యువకులు కూడా తమ మోటార్ బైకులతో అక్కడికి వచ్చారు.
Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త
తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. తన భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చాడు. ఈ ఘటన జరిగిన తీరు భయానకంగా మారింది. భార్యను, ఇద్దరు పసిబిడ్డలను బావిలోకి తోసిన గిరి, అనంతరం తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్పై కెఎల్హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు
హైదరాబాద్: కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐలో గణిత నమూనాపై అంతర్జాతీయసదస్సు(Math-CIGAI 2025)ను నేడు కెఎల్హెచ్ బాచుపల్లి ప్రారంభించింది. జూలై 17-18, తేదీలలో జరిగే ఈ రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు, కృత్రిమ మేధస్సు, మెరుగైన వ్యూహాలు, ఆరోగ్య సంరక్షణలో జనరేటివ్ ఏఐ యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్న అప్లికేషన్లలో అత్యాధునిక పరిశోధనను నడిపించే ప్రధాన కార్యక్రమంగా నిలుస్తుంది. బౌరాంపేట క్యాంపస్లో నిర్వహించబడుతోన్న ఈ కార్యక్రమం, గణిత నమూనా, యంత్ర మేధస్సు, అభివృద్ధి చెందుతున్న ఏఐ సాంకేతికతల గురించి విస్తృత స్థాయి చర్చలలో పాల్గొనేందుకు అంతర్జాతీయ మరియు జాతీయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశోధకులు, విశిష్ట నిపుణులను ఒకేదరికి తీసుకువచ్చింది.
Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మంత్రిని స్వయంగా కలిసి తమ సమస్యలను, ఫిర్యాదులను సమర్పించారు. ప్రజలతో మంత్రి వ్యక్తిగతంగా సంభాషించారు. వారి పిటిషన్లు స్వీకరించారు. వారి సమస్యలను పరిష్కరించడానికి తన నిబద్ధతను వారికి హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత
భారత రాష్ట్ర సమితి నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. బీఆర్ఎస్ తన దారికి రావాల్సిందేనన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు
మతిమరుపు. ఈ సమస్య కొంతమందిలో వుంటుంది. చాలాసార్లు కీలకమైన విషయాలను మర్చిపోతుంటారు. పెట్టిన వస్తువు ఎక్కడ పెట్టామో అని వెతుక్కుంటుంటారు. ఇలాంటి మతిమరుపు పోవాలంటే ఈ క్రింద చెప్పుకునే పదార్థాలు తీసుకుంటే ప్రయోజనం వుంటుందని చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. బాదం గింజలు తింటుంటే మతిమరుపు తగ్గటానికి ఎంతో దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. మతిమరుపును దూరం చేసే వాటిలో వాల్నట్స్ కూడా వున్నాయి. వీటిని ఆక్రోట్లు అంటారు. అంజీరతో కలిపి ఆక్రోట్లను తింటుంటే మతిమరుపు సమస్యను నిరోధించవచ్చు. యాపిల్ పండ్లను తింటుంటే జ్ఞాపకశక్తి కోల్పోకుండా చేయగలవని చెపుతారు. తేనె లేదంటే పాలతో యాపిల్ పండ్లను తీసుకుంటే నాడుల పునరుత్తేజం కలిగి మతిమరుపు దూరమవుతుంది.
తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?
ఆయుర్వేదం ప్రకారం తులసి ఔషధ మొక్క. దేవతా మొక్కగా చెప్పుకునే తులసితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. తులసిని అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు. తులసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తులసిలోని యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు దీనికి సహాయపడతాయి. తులసితో నీటిని మరిగించి త్రాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది తులసి శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మంచిది.
వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు
వర్షాకాలంలో, చర్మం నిస్తేజంగా, నిర్జీవంగా, ఎటువంటి మెరుపు లేకుండా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన నివారణల కోసం చూస్తారు. ఇవి కొన్నిసార్లు తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాయి కానీ, వీటిని పలుమార్లు ఉపయోగించాల్సి రావటం వల్ల దద్దుర్లు, నల్లమచ్చలు, దురద మొదలైన ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు. ఈ కారణం చేతనే, ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ మధుమిత కృష్ణన్, సరైన చర్మ ఆరోగ్యాన్ని, లోపల నుండి మొత్తం శ్రేయస్సును అందించడానికి సరళమైన సహజ నివారణలను ఆశ్రయించాలని సిఫార్సు చేస్తున్నారు.
స్లిమ్గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?
కొంతమంది అధిక బరువును ఎలా వదిలించుకోవాలి అని తిప్పలు పడుతుంటారు. ఐతే మరికొందరు మాత్రం ఎంత తింటున్నా తాము లావెక్కడం లేదని వాపోతుంటారు. ఇలా సన్నగా వున్నవారు కొన్ని పదార్థాలను తింటుంటే క్రమంగా లావయ్యే అవకాశం వుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాము. నట్స్ లేదా గింజలు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లకు సహజ వనరులు. కనుక బరువు పెరగాలనుకునేవారు తమ ఆహారంలో గింజలను చేర్చుకోవాలి. వేట మాంసం, చికెన్ మొదలైన మాంసాహారాలు కూడా అధిక కేలరీల కలిగిన ఆహారాలు, ఇవి కండరాల పెరుగుదల ప్రక్రియలో సహాయపడి బలం, ఆరోగ్యాన్ని ఇస్తాయి.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే
ఈ బిజీ జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది. అందుకే ఉదయం నుంచి రాత్రి వరకూ ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి వస్తుంది. ఉదయాన్నే జీవక్రియ సాఫీగా వుండాలంటే ఇప్పుడు చెప్పుకోబోయే పానీయాలు సేవిస్తుంటే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల డీటాక్స్కు చాలా బాగుంటుంది, త్రాగడానికి కూడా సులభం తేనె, అల్లంతో కలిపిన గోరువెచ్చని నీరు కడుపును ప్రశాంతపరుస్తుంది. కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీ, దాని యాంటీఆక్సిడెంట్లతో, జీవక్రియను కూడా మెరుగుపరుస్తాయి.