బుధవారం, 20 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 13 ఏప్రియల్ 2019 (16:03 IST)
సంబంధిత వార్తలు
బిల్లేమీ కట్టనవసరం లేదు..?
బయట ఆహారం తినొద్దని చెప్పారు..?
గుర్రంపై స్వారీ చేస్తూ పరీక్షా కేంద్రానికెళ్లిన రుద్రమదేవీ..
రాంగ్ నెంబర్ అంది..?
గులాబ్ జామ్లు కాస్తాయని..?
పరీక్ష ముందు రోజు వరకు..?
వెంగళప్ప ఓ ఇంటర్యూకి వెళ్లాడు.
అధికారి : నువ్వెంత వరకు చదువుకున్నావ్..?
వెంగళప్ప : పరీక్ష ముందు రోజు వరకు...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
దువ్వాడ, మాధురి పబ్లిక్గా చేస్తే తప్పులేదు కానీ నేను ఖైదీని కౌగలించుకుంటే తప్పా?
నెల్లూరు కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ శ్రీకాంత్ వ్యవహారం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనిపై వీడియోలో కనిపించిన బాధిత మహిళ తనుక ఒక ఖైదీకి కేర్ టేకర్గా ఉన్నాననీ, అతడి ఆరోగ్యం కోసం ఆ ఖైదీని ఆలింగనం చేసుకుంటే తప్పేంటి? అంటూ ఓ ప్రైవేట్ ఛానల్తో మాట్లాడుతూ ప్రశ్నించారు. ఆసుపత్రిలో అతనితో క్రీమ్ రాయించుకుని మసాజ్ చేయించుకుంటే తప్పేంటి? ఇలాంటివి దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి లాంటోళ్ళు పబ్లిక్గా చేస్తే తప్పు లేదు గానీ, నేను చేస్తే తప్పెలా అవుతుంది? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు.
విజయవాడ సింగ్ నగర్ డాబాకొట్లు రోడ్డులో పడవలు, బెంబేలెత్తుతున్న ప్రజలు
ఒకవైపు కృష్ణా నదికి వరద ఉధృతి తీవ్రంగా వస్తోంది. ప్రకాశం బ్యారేజీ అన్ని గేట్లను ఎత్తివేశారు. మరోవైపు వరద తీవ్రంగా వుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం వుందంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలావుంటే మరోసారి బుడమేరు వరద వస్తుందేమోనంటూ విజయవాడ నగరంలో వరద వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు.
మా ఆయనకు మహిళల పిచ్చి, 30 మందితో డేటింగ్, అందుకే చనిపోతున్నా...
తమిళనాడు రాష్ట్రంలో విషాదకర సంఘటన చోటుచేసుకున్నది. అబ్బాయి మంచివాడు, ఆస్తి, అంతస్తు బాగానే వున్నాయని ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేస్తున్న జ్యోతిశ్వరిని యోతీశ్వరన్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ కి ఇచ్చి పెళ్లి చేసారు. ఐతే పెళ్లయిన కొద్దిరోజులకే అతడి నిజ స్వరూపాన్ని తెలుసుకున్నది జ్యోతి. పెళ్లైన వారానికే భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీనితో యోతీశ్వరన్ తన భార్యను పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోయాడు. ఐతే ఈమధ్య ఇద్దరి మధ్య సయోధ్య కుదిరి తిరిగి భర్త యోతీశ్వరన్ వద్దకు వచ్చింది. ఇంటికి వచ్చిన జ్యోతికి మరిన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి.
ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు త్వరలోనే జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున మహారాష్ట్ర గవర్నర్, తమిళనాడు రాష్ట్ర వాసి సీపీ రాధాకృష్ణన్ పేరును ఎంపిక చేశారు. అయితే, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసినట్టు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి తమ కూటమిలోని అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని ఆయన వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. పవన్ నటించిన తాజాగా చిత్రం "హరిహర వీరమల్లు" చిత్రం. గత నెల 24వ తేదీన విడుదలైంది. అయితే, ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల కోసం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టేందుకు హైకోర్టు సమ్మతించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు
తెల్ల నువ్వులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. గుండె జబ్బులు, మధుమేహం, ఆర్థరైటిస్ నుండి ఇవి రక్షిస్తాయి. ముఖ్యంగా మహిళలు ఈ తెల్ల నువ్వులు తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తెల్ల నువ్వుల్లో ఫైబర్ పుష్కలంగా వుంటుంది కనుక గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. తెల్ల నువ్వులు తింటుంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. నువ్వులలో మెగ్నీషియం అధికం, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. నువ్వులులో ఎముకల ఆరోగ్యాన్ని పెంచే అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి, శరీరానికి కావలసిన పోషకాలు నువ్వులు మేలు చేస్తాయి.
కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి
తేనెలో నానబెట్టిన ఉసిరి కాయలు. వీటివల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. తేనె-ఉసిరి రెండింటినీ కలిపి ఇలా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి వాటిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా తేనె, ఉసిరికాయ మిశ్రమాన్ని తయారుచేసి తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు దూరమవుతాయి. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో లివర్ మరింత చురుగ్గా పనిచేస్తుంది. తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే చర్మపు ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తుంది.
జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?
జీడిపప్పు రుచికరంగా ఉండటమే కాకుండా, అనేక పోషకాలను కలిగి ఉండే ఒక ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. జీడిపప్పులో ఉండే ప్రధాన పోషకాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎముకలు బలంగా ఉండటానికి, గుండె ఆరోగ్యానికి, రక్తపోటును నియంత్రించడానికి, నాడీ వ్యవస్థ సరిగా పనిచేయడానికి మెగ్నీషియం చాలా అవసరం. రాగి శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడానికి, ఇనుమును గ్రహించడానికి, ఎర్ర రక్త కణాల నిర్మాణానికి సహాయపడుతుంది. జింక్ రోగనిరోధక శక్తిని పెంచడంలో, గాయాలు త్వరగా నయం అవ్వడంలో, కణాల పెరుగుదలకు ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ను ఆవిష్కరించిన ఫైజర్
ఫైజర్ భారతదేశంలో వయోజనుల కోసం తన తదుపరి తరం 20-వాలెం ట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (PCV20)ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. విస్తృత సెరోటైప్ కవరేజ్తో, ఫైజర్ అందించే ఈ వ్యాక్సిన్ వయోజనులకు న్యుమోకాకల్ వ్యాధి నుండి రక్షణలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఫైజర్ రూపొందించిన ఈ వ్యాక్సిన్, ఇన్వాసివ్, నాన్-ఇన్వాసివ్ న్యుమోకాకల్ వ్యాధులకు కారణమైన క్లినికల్ సంబంధిత 20 సెరోటైప్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఇది దీర్ఘకాలిక పరిస్థితులతో వుండే వారితో సహా వయోజనులందరికీ సకాలంలో, చురుకైన రక్షణను అందిస్తుంది. PCV20 సింగిల్ షాట్ వ్యాక్సిన్గా అందుబాటులో ఉంటుంది.
మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం
79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనం సైతం కాదంబరి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, నటుడు కాదంబరి కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్యాన్సర్ ఒక భయంకరమైన వ్యాధి అనే అపోహను తొలగించి, దానిపై అవగాహన పెంచుకోవాలి. తొలి దశలోనే గుర్తిస్తే క్యాన్సర్ను పూర్తిగా నయం చేయవచ్చు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని పిలుపునిచ్చారు.