మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 13 ఏప్రియల్ 2019 (16:03 IST)
సంబంధిత వార్తలు
బిల్లేమీ కట్టనవసరం లేదు..?
బయట ఆహారం తినొద్దని చెప్పారు..?
గుర్రంపై స్వారీ చేస్తూ పరీక్షా కేంద్రానికెళ్లిన రుద్రమదేవీ..
రాంగ్ నెంబర్ అంది..?
గులాబ్ జామ్లు కాస్తాయని..?
పరీక్ష ముందు రోజు వరకు..?
వెంగళప్ప ఓ ఇంటర్యూకి వెళ్లాడు.
అధికారి : నువ్వెంత వరకు చదువుకున్నావ్..?
వెంగళప్ప : పరీక్ష ముందు రోజు వరకు...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
బూతులకు వైసిపి పర్యాయపదం, తట్టుకున్న సీఎం చంద్రబాబుకి హ్యాట్సాఫ్: డిప్యూటీ సీఎం పవన్
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... గొడవలు, బూతులకు వైసిపి పర్యాయపదంగా మారిపోయిందన్నారు. నిన్న వాళ్లు చూసిన గొడవను చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. అలాంటి వాళ్లను ఇన్నేళ్లపాటు తట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎలా నిలబడ్డారో.. ఆయనకు హ్యాట్సాఫ్ చెప్తున్నా. వాళ్లని ఎదుర్కొని నిలబడాలంటే ఆయనకు ఎంత గట్స్ వుండాలి, ఎంత దమ్ముండాలి అంటూ చెప్పుకొచ్చారు పవన్.
Purandeswari: జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై మాట్లాడి ఉండాలి.. పురంధేశ్వరి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి కొద్దిసేపు హాజరై వెంటనే వెళ్లిపోయారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తీవ్రంగా విమర్శించారు. తన ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందనే భయంతో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు అయ్యారని, ఓన్లీ హాజరు కావడానికి మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారని ఆమె ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి కేవలం లాంఛనాలకు హాజరు కాకుండా ప్రజా సమస్యలపై మాట్లాడి ఉండాలని పురందేశ్వరి పేర్కొన్నారు. ప్రజలు తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు విఫలమయ్యారని ఆమె విమర్శించారు. అదనంగా, 11మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న పార్టీ ప్రతిపక్ష హోదాను ఎలా పొందగలదని, ఆ గుర్తింపు పొందడానికి నిర్దిష్ట సంఖ్యలో సీట్లు అవసరమని ఆమె ప్రశ్నించారు.
TTD: తిరుమలలోని అన్నదానం సత్రం వద్ద తొక్కిసలాట.. బాలుడి మృతి.. నిజమెంత?
తిరుమలలోని అన్నదానం సత్రం దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక చిన్నారి మరణించాడనే వార్తలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తోసిపుచ్చింది. అలాంటి వార్తలు అవాస్తవమని పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన 16 ఏళ్ల మంజునాథ్ చాలా సంవత్సరాలుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఫిబ్రవరి 22న, తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నదానం సత్రంలో భోజనం చేసిన తర్వాత, అతను అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.
మీ బండికి రూ. 100కి పెట్రోల్ కొట్టిస్తే ట్యాంకులోకి రూ.90 ఆయిల్, 11 నెలల్లో రూ. 2 కోట్లు మోసం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ బంకులను నడిపే పలు యాజమాన్యాలు వినియోగదారులను అడ్డగోలుగా దోచుకుంటున్నట్లు తాజాగా బైటపడింది. అనంతపురంలోని ఓ పెట్రోల్ బంకులో ఏకంగా మీటరునే ట్యాంపరింగ్ చేసి పెట్టేసారు. దాని ప్రకారం మీరు రూ. 100 పెట్రోల్ కొట్టించుకుంటే రూ. 90కి మాత్రమే ఆయిల్ వస్తుంది. మిగిలిన రూ. 10 బొక్కేస్తారు. ఇలా కేవలం 11 నెలల్లో రూ.2 కోట్లు ప్రజల జేబులకు చిల్లు పెట్టి దోచుకున్నట్లు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బైటపడింది. ఇటువంటి స్కాం ఇంతవరకూ రాష్ట్రంలో ఎక్కడా చూడలేదనీ, వేసిన సీల్ వేసినట్లే వుందనీ, కానీ అత్యంత చాకచక్యంగా మీటర్ బోర్డులోని చిప్ మార్చేసి మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.
Priest Break Dance : వాసుదేవుని బ్రహ్మోత్సవాల్లో పూజారులు బ్రేక్ డ్యాన్స్లు (video)
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని చారిత్రక శ్రీవాసుదేవ పెరుమాళ్ 16వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు రథయాత్ర నిర్వహించారు అర్చకులు. గ్రామంలోని చారిత్రక ప్రాముఖ్యత గల శ్రీ వాసుదేవ పెరుమాళ్ 16వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుంచి 23 తేదీ రాత్రి వరకు నిర్వహించడం జరిగింది. ఈ ఉత్సవాల్లో భక్తి, భజనలకు బదులుగా మాస్ పాటలు ప్లే చేయడం.. వాటికి పూజారులు, అర్చకులు బ్రేక్ డ్యాన్సులు చేయడం వివాదాస్పదమవుతోంది. ఆలయంలో వుండే పూజారులే ఈ విధంగా భగవంతుడి పట్ల, భక్తి కార్యక్రమాల పట్ల ప్రవర్తిస్తే ఎలా అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
వేప ఆకులు, వేప ఆకు రసం, వేపాకు పొడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో వేప ఎంతగానో సహాయపడుతుంది వేప హానికరమైన బాక్టీరియాను నాశనం చేయడంలో సహాయపడుతుంది. రాత్రిపూట కొన్ని ఆకులను నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటితో స్నానం చేస్తే అది మంచి యాంటీ బాక్టీరియల్ క్లెన్సర్గా పనిచేస్తుంది. వేప ఆకులు సాధారణ జలుబు, సైనసిటిస్ వంటి అనేక ఇతర సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. వేపాకును రసంగా తీసుకున్నప్పుడు, చేదు వేప శరీర కొవ్వును విచ్ఛిన్నం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది
మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు
మధుమేహం, గుండె ఆరోగ్యం మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని తరచుగా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంటుంది. ఇది ఆయా వ్యక్తుల మొత్తం శ్రేయస్సుపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, ఆ ప్రభావం గ్లూకోజ్కు మాత్రమే పరిమితం కాదు. ఇది గుండె పనితీరును, మొత్తం కార్డియో వాస్క్యులర్ (హృదయనాళ) ప్రమాదాన్ని ప్రభావితం చేసే తరంగ ప్రభావం. పరిశోధనల ప్రకారం, మధుమేహం ఉన్న వ్యక్తులకు వారి జీవితంలో ఏదో ఒక సమయంలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల రక్త నాళాలు, గుండె పనితీరును నియంత్రించే నరాలకు హాని కలుగుతుంది.
ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?
ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో టీ తాగడం చాలా మంది దినచర్యలో ఒక భాగంగా వుంటుంది. కానీ అది మీ ఆరోగ్యంపై కొన్ని వ్యతిరేక ప్రభావాలను చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులో ఆమ్ల స్థాయి పెరుగుతుంది. ఈ కారణంగా అసిడిటీ, కడుపులో చికాకు, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు. టీలో ఉండే టానిన్లు, కెఫిన్ జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల ఆకలి లేకపోవడం, జీర్ణవ్యవస్థ బలహీనపడటం జరుగుతుంది. టీలో ఉండే కెఫిన్ శరీరం నుండి నీటిని తొలగించడానికి పనిచేస్తుంది.
Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?
వేసవి కాలం మొదలైంది. దీనివల్ల అధిక వేడి కారణంగా చాలామంది వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలామంది అధిక వేడి వల్ల చాలా బాధపడుతున్నారు. శరీర వేడిని నియంత్రించడానికి పెద్ద సంఖ్యలో పానీయాలు అమ్ముడవుతాయి. కానీ ఈ వేడి ప్రభావాల నుండి శరీరాన్ని ఉపశమనం చేసుకోవడానికి ప్రతిరోజూ సజ్జపిండితో జావ తాగడం చాలా మంచిది. సజ్జపిండి అనేది తృణధాన్యాల రకాల్లో ఒకటి. ఇందులో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే ఇందులో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ ఇ, విటమిన్ బి, ప్రోటీన్ మొదలైనవి ఉంటాయి. కాబట్టి, ఈ పోస్ట్లో, ప్రతి ఉదయం ఒక గ్లాసు సజ్జపిండి జావ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీరు తెలుసుకోవచ్చు.
బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు
తీపి పదార్థాలలో బాదుషా స్వీట్ ప్రత్యేకం. వీటిని చూడగానే నోరు ఊరుతుంది. సహజంగా స్వీట్లు మితంగా తీసుకుంటే మేలు చేస్తాయి. మోతాదు మించితే అనారోగ్యాన్ని తెస్తాయి. బాదుషా తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదుషా పాలతో చేస్తారు కనుక ఇందులో ప్రోటీన్ వుంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచి కండర శక్తికి దోహదపడుతుంది. బాదుషాలో క్యాల్షియం వుంటుంది కనుక ఎముక పుష్టికి మేలు చేస్తుంది. బాదుషాలో కాస్తంత నిమ్మరసం కూడా వాడుతారు కనుక సి విటమిన్ వుంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బాదుషాలో బాదములు కూడా వుంటాయి, ఇవి అధిక బరువును తగ్గించేందుకు ఉపయోగపడతాయి.