బుధవారం, 24 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 13 ఏప్రియల్ 2019 (16:03 IST)
సంబంధిత వార్తలు
బిల్లేమీ కట్టనవసరం లేదు..?
బయట ఆహారం తినొద్దని చెప్పారు..?
గుర్రంపై స్వారీ చేస్తూ పరీక్షా కేంద్రానికెళ్లిన రుద్రమదేవీ..
రాంగ్ నెంబర్ అంది..?
గులాబ్ జామ్లు కాస్తాయని..?
పరీక్ష ముందు రోజు వరకు..?
వెంగళప్ప ఓ ఇంటర్యూకి వెళ్లాడు.
అధికారి : నువ్వెంత వరకు చదువుకున్నావ్..?
వెంగళప్ప : పరీక్ష ముందు రోజు వరకు...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
వాయు కాలుష్యం ప్రాణాలు హరిస్తోంది.. ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18 జీఎస్టీనా? ఢిల్లీ హైకోర్టు ఫైర్
ఢిల్లీ వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో అనేక మంది అనారోగ్యంపాలవుతున్నారు. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎయర్ ప్యూరిఫైయర్లపై 18 శాతం జీఎస్టీని కొనసాగిస్తారా అంటూ కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విపత్కర పరిస్థితుల్లో కూడా ఎయిర్ ప్యూరిఫైయర్లు వంటి వాటిపై జీఎస్టీని తగ్గించే అంశాన్ని ఎందుకు పరిశీలించడం లేదని కోర్టు సూటిగా ప్రశ్నిస్తూ, దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది
భార్య లీగల్ నోటీసు పంపిందనీ భర్త ఆత్మహత్య
భార్య లీగల్ నోటీసు పంపించడాన్ని జీర్ణించుకోలేని ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఘట్కేసర్లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఘట్కేసర్ మండలంలోని ఎదులాబాద్కు చెందిన డ్రైవర్ గట్టుపల్లి వెంకటేశ్ (40)కు కీసరకు చెందిన మౌనిక ఆలియాస్ విజయలక్ష్మితో 2019లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది.
Software Engineer: పేరుకే టెక్కీలు.. ఆ దంపతులు డార్క్ వెబ్ను ఉపయోగించి?
హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్-న్యూ), చిక్కడపల్లి పోలీసులు నగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఒక టెక్కీ జంటతో పాటు మరో ఇద్దరు సహచరులను విజయవంతంగా అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్లో 22 గ్రాముల హైడ్రోపోనిక్ గంజాయి, 5 గ్రాముల ఎండిఎంఏ, 5.5 గ్రాముల ఎక్స్టసీ మాత్రలు, ఆరు ఎల్ఎస్డి బ్లాట్లతో సహా గణనీయమైన పరిమాణంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
మేడారంలో పగిడిద్ద రాజు, గోవిందరాజుల విగ్రహ ప్రతిష్ఠాపన
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని గద్దెపై పగిడిద్ద రాజు, గోవిందరాజుల విగ్రహ ప్రతిష్ఠాపన అనాదిగా ఆదివాసీ ఆచారాలను పాటిస్తూ బుధవారం ఘనంగా జరిగింది. ఉదయం 6 గంటలకు అర్చకులు గోవిందరాజును, 9.45 గంటలకు పగిడిద్ద రాజును ప్రతిష్ఠించడంతో సంప్రదాయ పూజలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, జాతర ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీరాస్వామి సహా పలువురు ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
ఏపీలో పల్లెవెలుగు బస్సుల్లోనూ ఏసీ, సీఎం చంద్రబాబు నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసిని ఎలక్ట్రిక్ బస్సులతో నింపేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. ఇందుకుగాను ఆయన ఆర్టీసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ బస్సులు ప్రవేశపట్టేందుకు వున్న అవకాశాలను ఆయన అధికారులతో చర్చించారు. వచ్చే గోదావరి పుష్కరాలకు ఈవీ బస్సులు నడపాలని ఆయన దిశానిర్దేశం చేసారు. కీలక పాయింట్లలో చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సుమారు 1500 బస్సులు దాకా ఈవీ బస్సులు వుండేలా చూడాలనీ, పల్లెవెలుగు బస్సుల్లో కూడా ఏసీలు వుండాలని అధికారులకు సూచించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కాలిఫోర్నియా బాదంతో క్రిస్మస్ వేళ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా చేసుకోండి
క్రిస్మస్ పండుగ సమీపిస్తోంది. తనతో పాటుగా ఉత్సాహం, ఆహ్లాదం, పండుగ ఆనందం యొక్క వాగ్దానాన్ని తెస్తుంది. ఈ సీజన్ మనల్ని అర్థవంతమైన క్షణాలను ఆరాధించడంతో కలిపి, ఆనందాన్ని కలిగించే రుచులను ఆస్వాదించడానికి ప్రోత్సహిస్తుంది. ఈ సంవత్సరం, మీ హాలీడే భోజనాలను సమున్నతం చేసుకోండి, కాలిఫోర్నియా బాదం యొక్క ఆరోగ్యకరమైన మంచితనంతో బహుమతి సంప్రదాయాలను కొనసాగించండి. సహజ సిద్దమైన 15 ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తూ, శాశ్వత శక్తిని అందిస్తాయి. ఆకలి నియంత్రణలో సహాయపడతాయి. సమావేశాలు, విస్తృతమైన భోజనం, ప్రయాణాలతో నిండిన నెలలో అత్యంత విలువైనది, బాదం.
కిడ్నీలు జాగ్రత్త... షుగర్ ట్యాబ్లెట్స్ వేస్కుంటున్నాంగా, ఏమవుతుందిలే అనుకోవద్దు
మధుమేహం వ్యాధి కారణంగా కిడ్నీలు దెబ్బతినే స్థితిని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం పాటు నియంత్రణలో లేనప్పుడు, అవి కిడ్నీలోని వడపోత వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఫలితంగా మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఈ స్థితిని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. డయాబెటిక్ నెఫ్రోపతి లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. ప్రారంభ దశలో ఈ వ్యాధి లక్షణాలు బయటికి కనిపించవు. వ్యాధి ముదిరే కొద్దీ ఈ లక్షణాలు కనిపిస్తాయి. కాళ్ళు, పాదాలు, చీలమండలు లేదా చేతుల్లో ద్రవం పేరుకుపోవడం వల్ల వాపు వస్తుంది. మూత్రంలో నురుగు రావడం... అంటే ప్రోటీన్ పోవడం వల్ల అలా నురుగు వస్తుంది.
తిరుపతిలో రోబోటిక్ సర్జరీపై సదస్సు: భారీ ఫైబ్రాయిడ్ తొలగింపుతో ప్రపంచ రికార్డు దిశగా గ్లీనీ ఈగల్స్ హాస్పిటల్ చెన్నై
తిరుపతి: ఫోర్టిస్ నెట్వర్క్కు చెందిన ప్రముఖ వైద్య సంస్థ గ్లీనీఈగల్స్ హాస్పిటల్ చెన్నై, గైనకాలజీ రంగంలో మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. రోబోటిక్స్ ఇన్ గైనకాలజీ: ది న్యూ స్టాండర్డ్ పేరుతో నిర్వహించిన కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (CME) కార్యక్రమం డిసెంబర్ 14న తిరుపతిలోని హోటల్ రెనెస్ట్లో విజయవంతంగా జరిగింది. ఈ శాస్త్రీయ సమావేశాన్ని తిరుపతి ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీ, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ (SVMC) ప్రసూతి విభాగం కలిసి నిర్వహించాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 40 మందికి పైగా గైనకాలజిస్టులు పాల్గొన్నారు.
కోడిగుడ్డుతో కేన్సర్ రాదు, నిర్భయంగా తినేయండి అంటున్న FSSAI
కోడిగుడ్డు తింటే కేన్సర్ వస్తుందంటూ ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా ఓ వార్త హల్చల్ చేసింది. దీనిని ఉటంకిస్తూ పలు మీడియా ఛానళ్లు కూడా కోడిగుడ్డు ఆరోగ్యానికి హానికరం అంటూ వార్తలు ప్రసారం చేసాయి. ఈ వార్తలు తప్పుదోవ పట్టించేవనీ, అశాస్త్రీయమైనవని, ప్రజలను భయాందోళనలకు గురిచేవిగా వున్నాయని భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ (FSSAI) తెలిపింది. మన దేశంలో లభించే కోడిగుడ్లు అన్నీ ఎంతో సురక్షితమైనవనీ, ఎలాంటి భయం లేకుండా కోడిగుడ్లు తినవచ్చని తెలియజేసింది.
కమలా పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు
శీతాకాలం సీజన్లో మార్కెట్లోకి కమలా పండ్లు వచ్చేస్తాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటి గురించి తెలిస్తే కమలా పండ్లు తినకుండా వుండరు. కమలాలను తింటే కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కమలా పండ్లు తింటే బరువు తగ్గడానికి సహాయపడవచ్చు. కమలా పండ్లలో వున్న విటమిన్లు వృద్ధాప్య లక్షణాలను త్వరగా రానీయవు. రక్తపోటు స్థాయిలను నియంత్రించే గుణం వీటిలో వుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే శక్తి కమలా పండ్లకు వుంది. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో మేలు చేస్తాయి. మధుమేహం నియంత్రణకు తోడ్పాటునిస్తాయి.